( కా. జీతన్ మరాండీ మన కాలపు గొప్ప వాగ్గేయకారుడు. ఆయన గానానికి, ప్రసంగాలకు రాజ్యం భీతిల్లిపోయింది. మరణ దండన విధించింది. ఆయనతోపాటు తన నలుగురు సహచరులకు కూడా. ఈ ఆదివాసీ, దళిత సాంస్కృతికోద్యమ కళాకారుల కోసం సమాజమంతా కదిలింది. వాళ్లను ఉరి తాడు నుంచి తప్పించింది. జీతన్ ఈ నెల 13 న అనారోగ్యంతో అమరుడయ్యాడు. జైలులో ఉన్నప్పుడు ఆయన గురుంచి, ఝార్ఖండ్ ఉద్యమం గురుంచి అమృత రాసిన వ్యాసం ఇది. అయన స్మృతిలో పునర్ముద్రిస్తున్నాం.- సంపాదకవర్గం ) జీతన్ మరాండీని నేను చూడలేదు. అనిల్రామ్, మనోజ్ రాజ్వర్, ఛత్రపతి మండల్ల గురించిన వివరాలు నాకు తెలీవు. కానీ