(ఈ వ్యాసం ఆజ్ తక్ మే రెండో వారం సంచికలో అచ్చయింది . ఛత్తీస్ ఘడ్ లో క్షేత్ర పరిశీలన చేసి రాశారు. ఈ ప్రాధాన్యత రీత్యా వసంత మేఘం పాఠకులకు దీన్ని హిందీ నుంచి అనువదించి అందిస్తున్నాం. పాపులర్ జర్నలిజం లోని అటు ఇటుకాని *సత్యాన్వేషణ*, పరస్పర వ్యతిరేక వైఖరి, కార్పొరేట్ల, పాలకుల దృష్టి కోణం ఇందులో ఉన్నప్పటికీ కొన్ని నిజాలు కూడా ఉన్నందువల్ల దీన్ని ప్రచురిస్తున్నాం- వసంతమేఘం టీం ) *ప్రభుత్వ నలువైపుల దాడితో బలహీనపడ్డ మావోయిస్టులు; భద్రతా బలగాలు వైమానిక దాడి చేశాయని ఆరోపణ* తేదీ ఏప్రిల్ 25 న దర్భా డివిజన్లో మావోయిస్టులు ఉన్నట్లు