"ఇదంతా అయ్యేపని కాదులేన్నా" నిష్ఠూరంగా అన్నాడు గోపాల్. గోపాల్ మాటలకు బదులు చెప్పే ప్రయత్నం చెయ్యలేదు రమణ. అతడికి ముప్పై ఐదేళ్లుంటాయి. సన్నగా పొడవుగా ఉన్నాడు. అతడి
మూడోసారి నరేంద్రమోదీ సంకీర్ణ ప్రభుత్వంతో అధికారంలోకి వచ్చాడు. భారత ప్రజలు విచక్షణతో తీర్పు ఇచ్చారు. దేశంలోని రెండు కూటములకు తగిన ప్రాధాన్యతనిచ్చారు. ఇది ఎన్నికల సమీకరణల మీద
పాలస్తీనా జర్నలిస్టులపై దాడులు ఎప్పుడూ విస్తృతంగానే జరుగుతున్నాయి. పాలస్తీనా మీడియా ఉద్యోగులను ఇజ్రాయెల్ అధికారులు తరచూ "రెచ్చగొడుతున్నారనే" నేరారోపణతో “రహస్య సాక్ష్యం” వుందని, "పరిపాలనా సంబంధ ఖైదీలు"గా
పాలస్తీనా మహిళా జర్నలిస్టులకు ఈ సంవత్సరం అంతర్జాతీయ మహిళా హక్కుల దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రాధాన్యత లేదు; వారు కఠిన ఘర్షణ వాస్తవాలను ఎదుర్కొంటున్నారు. కొనసాగుతున్న మానవతా సంక్షోభం
‘ఎన్నికల వేడి’ అంటారు కదా. అది ఎన్నికలయ్యాక చల్లారిపోతుంది. మళ్లీ ఏవో ఎన్నికలు వచ్చే దాకా అంతా చల్లదనమే. పోలింగ్ పాలకుల తలరాత మారుస్తుంది. కొత్త వాళ్లు
‘మనిషే మనిషిని చంపుకు తినే ఈ లోకం ఎంతకాలం మనగలదు’ ‘మూర్ఖుడా యుద్దాతో దేశాల్ని కొల్లగొట్టగలవేమో సరిహద్దుల్ని జరపగలవేమో మహా అయితే ఇంకో విస్తీర్ణాన్ని నీ కాలి
(దండకారణ్యంలో జరుగుతున్న మారణ హోమం గురించి ఆదివాసీ మహిళ కుమ్మే నాతో ఇలా సంభాషించడం మొదలు పెట్టింది. ఆమె మాటలు లోకమంతా వినాల్సినవి. దండకారణ్యం గురించి, విప్లవోద్యమం
1 ప్రేమతో.. రేష్మాకు!రేష్మా.. నీ పెరట్లోని మొక్కలునీలాగే అందంగా ఉన్నాయితెలుసా..!ఆ రోజుఉదయంనేను పెరట్లోకివెళ్తేఅవేవో నా కోసమేపెంచినట్టుగాఅనిపించిందిఅలా మొక్కలన్నీ ఒక్కసారి నా వైపుచూస్తేసిగ్గుతో తల దించుకున్నాను తెలుసా..!మందారం చెట్టు
వాస్తవం వేరు వాస్తవికత వేరు అని విన్నాను. వాస్తవానికున్న మూలాన్ని విశ్లేషిస్తే వాస్తవికత అవుతుందని కూడా విన్నాను. వాస్తవికత కళగా మారితే మూలంలోని సమస్య విస్తృత ప్రచారాన్నందుకుంటుంది.
జూలై 18 గురువారం మధ్యాన్నం 1.30 నుంచి సా. 6 గంటల దాకా బహిరంగ సభసుందరయ్య విజ్ఞాన కేంద్రం, దొడ్డి కొమరయ్య హాలు, హైదరాబాదుఅధ్యక్షత: అంజమ్మ(ఎబిఎంఎస్)వక్తలు: రివేరా(విరసం)నారాయణరావు(పౌరహక్కుల సంఘం)బట్టు
ప్రపంచ దేశాల రుణభారం ప్రమాదకర స్థాయిలో పెరగడం వల్ల ప్రజల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుంది. ఇవాళ ప్రపంచ దేశాల్లోని ప్రభుత్వాలు అసాధారణంగా 97 ట్రిలియన్ డాలర్ల రుణభారాన్ని
ఇంకో అయిదు నెలల్లో ఎన్నికలు ఉన్నాయనగా బిజెపి ప్రభుత్వం భారతదేశ క్రిమినల్ చట్టాలను మారుస్తూ పార్లమెంటులో బిల్లు పాస్ చేసుకుంది. అప్పుడు 143 మంది సభ్యులు సస్పెన్షన్లో
ఏ పోరాటమైనా ఒకానొక నిర్దిష్ట స్థలంలో, కాలంలో జరుగుతుంది. కాబట్టి అది తత్కాలీనమే. కానీ అన్ని పోరాటాలు తత్కాలీనమైనవి మాత్రమే కావు. ఉదాహరణకు నాటి నక్సల్బరీ, నేటి
అక్కడ యుద్ధాలు రక్తపు ఎరులైపారుతున్నాయి కూలిన నిర్మాణాలమధ్య నలిగిన పసిహృదయాలసంగతి నేను రాయలేను..బాంబుల శబ్దంలో కలిసిపోయినఆర్తనాదాల గురించి ఏం చెప్పమంటావ్?అల్లారు ముద్దుగా ఆటలాడే బిడ్డలుశవాలుగా స్మశానానికి సాగనంపుతుంటే
(ఇటీవల విరసం విడుదల చేసిన ముక్తవరం పార్థ సారథి *బాల్జాక్ జీవితం - సాహిత్యం* పుస్తకానికి రాసిన ముందుమాట ) ముక్తవరం పార్థసారథి గారికి శరీరం లేదు. ఒక హోదా లేదు. అవార్డులు, రివార్డులు
మూడోసారి నరేంద్రమోదీ సంకీర్ణ ప్రభుత్వంతో అధికారంలోకి వచ్చాడు. భారత ప్రజలు విచక్షణతో తీర్పు ఇచ్చారు. దేశంలోని రెండు కూటములకు తగిన ప్రాధాన్యతనిచ్చారు. ఇది ఎన్నికల సమీకరణల మీద విశ్లేషణ. అయితే మొత్తానికి భారతీయుల సంతోషకర
"ఇదంతా అయ్యేపని కాదులేన్నా" నిష్ఠూరంగా అన్నాడు గోపాల్. గోపాల్ మాటలకు బదులు చెప్పే ప్రయత్నం చెయ్యలేదు రమణ. అతడికి ముప్పై ఐదేళ్లుంటాయి. సన్నగా పొడవుగా ఉన్నాడు. అతడి
మీ అభిప్రాయాలు