తాజా సంచిక

దండకారణ్య సమయం

సిజిమాలిలో ఏం జరుగుతుంది?  

వేదాంత బాక్సైట్ గని కోసం ఒడిశాలో ఆదివాసుల పేరుతో రోడ్డు 2026 మే 31 [ఎడిటర్ గమనిక: ఒడిశా ప్రభుత్వం తమ కోసమే నిర్మిస్తోందని చెప్తున్న ఒక
వ్యాసాలు

డేటా సెంటర్ల ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ విపత్తుకు దారితీస్తుందా?

ఆంధ్రప్రదేశ్ ఎఐ మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏర్పాటు చేయబోతున్న డేటా సెంటర్ కు  తొమ్మిది రోజుల్లో పర్యావరణ అనుమతులు ప్రభుత్వం ఇచ్చింది. నమ్మశక్యం కానీ ఉద్యోగాల
సమీక్షలు

రాజకీయాలే కథలైన సందర్భం

జైలు కథలు అనగానే నాకు ఎప్పుడో స్వతంత్ర సమయంలోనో, తెలంగాణ తొలిదశ ఉద్యమంలోనో వెలువడిన కథలు అవ్వొచ్చు అనే ఆలోచన ఉండేది. మొదటిసారి బి. అనూరాధ గారి
సమకాలీనం

అవగాహన లేని విద్వేషపు మాటలే పవన్ కళ్యాణ్ రాజకీయమా?

అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పుడు వాటిని శాంతింపజేయటం పౌరుల బాధ్యత, ముఖ్యంగా రాజకీయాల్లో లీడర్ స్థానంలో ఉన్నవాళ్లకి అది మరింత ముఖ్యమైన బాధ్యత. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
ఆర్ధికం

అప్పుల ఊబిలో భారత ఆర్థిక వ్యవస్థ

ప్రభుత్వం రుణంతో అవసరమైన మౌలిక సదుపాయాలు, సామాజిక సంక్షేమం ద్వారా వృద్ధిని ఉత్తేజ పరిచి ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకుపోతాన‌ని చెప్తుంది. కాని ప్ర‌భుత్వాలు చేస్తున్న‌ అధిక
కథలు

“గూగు” కథ 

విశాఖపట్నం సముద్రపు గాలిలో ఇప్పుడు ఉప్పు వాసన లేదు. దానికి బదులుగా కాలిపోయిన రాగి తీగలు, వేడెక్కిన సిలికాన్ బోర్డుల వాసన గాలిలో నెమ్మదిగా, ఒక దీర్ఘకాలిక
సమీక్షలు

నిశిత విశ్లేష‌ణ‌

తొమ్మిది విభిన్న అంశాల పుస్తకాల సమీక్షా వ్యాసాల పుస్తకం *నిశిత*. రచయిత విరసం సీనియర్లలో ఒకరైన చెంచయ్య గారు.  ఈ పుస్త‌కం వ‌చ్చిపదేండ్లైనా సాహిత్య కారులకు నిరంతర
పాట

భూ బకాసురులు

పల్లవి:ఊరూర వెలిసారురన్నో…భూ బకాసురుల గుంపురన్నో…బీదోడు బతికితే భయమంటూభూములన్నీ మింగేస్తారురన్నో!లేచి రా… ఎదిరించరా…నీ హక్కుకోసం గర్జించరా!ఈభూమి మన అమ్మలాంటిది రా తరాలరక్తంతో కాపాడుకున్నదిరా!!చరణం 1:బలం లేదంటే బలిచేస్తారురాపేదోడ్ని చూసి
తొలికెరటాలు

అనూష గుర్రాల

ఒకప్పుడు స్త్రీ భుజాల పై వస్త్రం ఉండకూడదని చట్టాలు చేసిన సమాజం, నేడు ఆమె ఏ బట్టలు వేసుకోవాలో చెప్పుతుంది, మారింది కాలం మాత్రమే అణిచివేత కాదు.
వ్యాసాలు

ఫీజుల నియంత్రణ‌ ఆవశ్యకత-ప్రభుత్వ వైఫల్యం

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, నాణ్యమైన విద్యా బోధనను కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతున్నాయి. దీనితో రాష్ట్రంలోని ప్రజలు వారి పిల్లలను ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో
గల్పిక

పరీక్షా పే రచ్చ

పరీక్షా పే రచ్చ ప్రోగ్రామ్ లో వెనక వరసలో కూర్చొన్న వేదాన్తకి చాలా అసహనంగా వుంది తాను అసలే ఫిజిక్స్ లో కొంచెం వీక్  రివైజ్ చేసుకోవాల్సినదెంతో
కవిత్వం

యుద్ధం

నేను నిన్ను చేరుకోవాలని ప్రయత్నిస్తున్నాను. కాని యుద్ధం నా పాదాలు నీ చెంత కు రాకుండా అడ్డుపడుతున్నాయి. కాళ్ళు కదుపకుండానే ఇంకా నేను నీ దగ్గరకు చేరడానికి
కవిత్వం

అత్యాచార దేశపు దశలు

దశ -1••మొదట్లో తాత, తాత ముత్తాత పుట్టబోయే బిడ్డ ఆడదని గుర్తించి చంపేశాడు!తరువాత అది వంశ పారంపర్య ఆచారంగా స్థిర పడి పోయింది!కిచ కిచ లాడే పక్షి
సమకాలీనం

కాక్రోచ్‌ల ర‌ణ‌న్నినాదం

తానాషాహీ నహీ చలేగీ, నహీ చలేగీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి హమ్ నహీ డరేంగీ, నహీ డరేంగీ అనే యువతరం  రణ నినాదాలతో జంతర్ మంతర్
సమకాలీనం

కరువుకు నిలయంగా మారిన ఉమ్మడి అనంతపురం జిల్లా   

ఉమ్మడి అనంతపురం జిల్లా ఎప్పటినుంచో కరువు ప్రాంతంగా పేరుగాంచింది. తక్కువ వర్షపాతం, భూగర్భ జలాల తగ్గుదల, సాగు, తాగునీటి కొరత కారణంగా రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వ్యాసాలు

వివాదస్పదమవుతున్న న్యాయస్థానాల తీర్పులు…?

ఈ మధ్యకాలంలో భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన రెండు తీర్పులు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు ఆయా వర్గ ప్రజలలో ఆందోళనలు రేకెత్తించాయి. ఈ
అరుణతార

అరుణతార జూన్ – 2026

అరుణతార జూన్ 2026 సంచికను ఇక్కడ డౌన్లోడ్ చేస్కోండి. DOWNLOAD
సమకాలీనం

కడపటి యుద్ధం – స్వామి సనాతనం

దేని మీదైనా సరే, వ్యాసాలు రాశాక, ప్రసంగాలు చేశాక కూడా సాహిత్యంగా త‌ప్ప మ‌రోలా చెప్ప‌లేనిది మిగిలి ఉన్నప్పుడు రచయితలు కాల్పనిక ప్రక్రియల్లోకి వెళతారు. మానవ అనుభవాన్ని
సంపాదకీయం

అభివృద్ధి వెలుగులో పర్యావరణ సంక్షోభం

‘దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్’ అని గురుజాడ అన్నారు. దేశమంటే మనిషి కాదు మట్టి అన్నది నేటి ప్రభుత్వాల మాట. మట్టి అంటే మట్టిలో దాగి
వ్యాసాలు

నక్సల్బరీ: రాజ్యాధికార భావన

(నక్సల్బరీ  వార్షికోత్సవం సంద‌ర్భంగా మే 24న పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక హైద‌రాబాదులో నిర్వహించిన  మ‌ర‌ణ‌మే లేదంది నక్సల్బరీ స‌ద‌స్సు ప్రసంగ ప‌త్రం - వసంత‌మేఘం టీం)
వ్యాసాలు

ప్రభుత్వ విద్య వెనుకబాటును గుర్తించిన తెలంగాణ విద్యా కమీషన్

తెలంగాణ సర్కారు ఏడాదిన్నర క్రితం రిటైర్డ్ ఐఎఎస్ అధికారి అకునూరి మురళి, ప్రొఫెసర్ పి.ఎల్ విశ్వేశ్వరరావు మరియు ఇద్దరు సభ్యుల ఆద్వర్యంలో తెలంగాణ విద్యా కమీషన్ ను
వ్యాసాలు

భారతదేశాన్ని హిందూ వ్యవస్థే పాలిస్తోంది

2026 మే 18 తరచుగా జరుగుతున్నట్లే, చారిత్రాత్మక కమల్ మౌలా మసీదు ఒక హిందూ దేవతకు అంకితం చేసిన దేవాలయమని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది’. మధ్యప్రదేశ్
వ్యాసాలు

భారత జెన్ – జెడ్ యువత ప్రయాణం ఎటువైపు…?

 మే 15వ తేదీన సుప్రీంకోర్టులో ఒక కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ఈ దేశ నిరుద్యోగ యువతను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు భారతీయ
సంభాషణ

చలం – రచన ప్రపంచంలో ఓ ‘చుక్కమ్మ’

ఎక్కడో ఛత్తీస్‌ఘడ్ అడవిలో ఒక చెట్టుకింద కూర్చున్న నాకు చలం పరిచయమయ్యాడు. అక్కడ సిగ్నల్ ఉండదని ముందే యూట్యూబ్  కొన్ని వీడియోలు డౌన్లోడ్ చేసుకున్నాను.   వాటిల్లో  చలం
రిపోర్ట్

బాక్సైట్ తవ్వకాల కోసం వన్య ప్రాణి సంరక్షణ కేంద్రం మ్యాప్ మార్పు

2026 మే 27 ఒడిశా ప్రభుత్వం కొన్నేళ్లుగా తన బాక్సైట్ నిల్వలపై కన్నేసింది. దానికి ఒక ముఖ్యమైన అడ్డంకి ఎదురైంది. అదే, అత్యంత విలువైన ఆ బాక్సైట్
ఆర్ధికం

భారత్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభం

పది రోజుల్లో నాలుగుసార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి! ఇది యాధృచ్ఛికం కాదు. విధానపర మైన నిర్లక్ష్యం దౌర్బ‌ల్యం. అంత‌కు మించి ఆర్థిక నిర్వహణలో వైఫల్యం. అంతర్జాతీయ

వీడియో

వసంతమేఘం సబ్‌స్క్రిప్షన్

వసంతమేఘం కొత్త పోస్టుల నోటిఫికేషన్ కోసం ఇక్కడ మీ ఈమెయిల్ ను ఎంటర్ చేయండి

గత సంచికలు

శీర్షికలు

మీ అభిప్రాయాలు

వ్యాసాలు

డేటా సెంటర్ల ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ విపత్తుకు దారితీస్తుందా?

ఆంధ్రప్రదేశ్ ఎఐ మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏర్పాటు చేయబోతున్న డేటా సెంటర్ కు  తొమ్మిది రోజుల్లో పర్యావరణ అనుమతులు ప్రభుత్వం ఇచ్చింది. నమ్మశక్యం కానీ ఉద్యోగాల సంఖ్య, భారీ ప్రోత్సాహకాలతో, ఆంధ్రప్రదేశ్ ఎఐ

ఫీజుల నియంత్రణ‌ ఆవశ్యకత-ప్రభుత్వ వైఫల్యం

వివాదస్పదమవుతున్న న్యాయస్థానాల తీర్పులు…?

నక్సల్బరీ: రాజ్యాధికార భావన

కథలు

“గూగు” కథ 

విశాఖపట్నం సముద్రపు గాలిలో ఇప్పుడు ఉప్పు వాసన లేదు. దానికి బదులుగా కాలిపోయిన రాగి తీగలు, వేడెక్కిన సిలికాన్ బోర్డుల వాసన గాలిలో నెమ్మదిగా, ఒక దీర్ఘకాలిక