రాష్ట్రంలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో జూన్ 15 వ తేదిన పాఠశాలలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ప్రత్యేకంగా లేకపోవడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కొత్తపల్లి సురేశ్ కవి, గాయకుడు,ఉపాధ్యాయుడు, కవిసమ్మేళనం సాహిత్య వేదిక నిర్వాహకుడు, అనంతపురం జిల్లా రచయితల సంఘం అద్యక్షుడు. తన విద్యార్థులతో కవిత్వం రాయిస్తున్న కార్యశీలి. కవిసమ్మేళనం సాహిత్య
బీహార్లోని భోజ్పూర్ జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో భరత్ భూషణ్ తివారీ మరణించడం ఇటీవలి కాలంలో అత్యంత చర్చనీయాంశమైన సంఘటనలలో ఒకటిగా నిలిచింది. ఈ ఎన్కౌంటర్ ఉదంతం
నది తన మొండి దుఃఖాన్ని అలలు అలలుగా సముద్రంలో నిస్సహాయంగా కలిపేస్తున్న క్షణాల్లో ప్రియా చుట్టూ కమ్ముకున్న గాఢంధకారం లోంచి నీ జ్ఞాపకం నన్ను కమ్మేస్తుంది ..అనాథలా
అనామక ప్రాంతంలో అత్యంత అనామకంగా పుట్టిపెరిగి... తన రచనల ద్వారా కిర్గిస్తాన్ దేశానికి వన్నె తెచ్చిన రచయిత ఐత్మాతోవ్. అతడి రచనలు తల్లి భూదేవి, తొలి ఉపాధ్యాయుడు,
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఒక వికారమైన, వికృతమైన క్రీడ నడుస్తున్నది. మనిషికి అత్యంత మౌలికమైన, ప్రాధమికమైన జీవించే హక్కుకి అధికారికంగా తూట్లు పొడవటం ఈ క్రీడకి సంబంధించిన
చాలా సంవత్సరాలుగా ఉత్తరాల్లేవ్ ప్రతిరోజు నా చేతుల్లో మాత్రం వెలిసిపోయిన చెల్లాచెదురైన అక్షరాలు దర్శనమిస్తాయి నాది గాని భాష కాల శిల్పం మీద చెక్కబడినట్లుగా అక్షరాలన్నీ గజిబిజిగాచెత్తాచెదారం
"వెదురుతోని వేయి లాభాలు" అంటారు. వ్యవసాయ నాగరికత పెట్టుబడిదారి పూర్వ దశలో ఉన్నప్పుడు, దానికి ప్రధాన అనుబంధ వృత్తులుగా మాదిగ, కమ్మరి, వడ్రంగి వృత్తులు, కొంత అప్రధాన
ఇనుప కచ్చడాల్లో కునుకుతూ,పువ్వును పువ్వు అని,నవ్వును నవ్వు అని ఎలా అంటావ్?కనులు మూసుకుని కౕంచెలు దాటే కవీ!ఇది నీకు కాలం కాదయ్యా.జతలకు, పూలతలకు,కవితలకు, ప్రేమ సుధలకుఇది కాలం
ఆంధ్రప్రదేశ్ ఎఐ మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏర్పాటు చేయబోతున్న డేటా సెంటర్ కు తొమ్మిది రోజుల్లో పర్యావరణ అనుమతులు ప్రభుత్వం ఇచ్చింది. నమ్మశక్యం కానీ ఉద్యోగాల
అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పుడు వాటిని శాంతింపజేయటం పౌరుల బాధ్యత, ముఖ్యంగా రాజకీయాల్లో లీడర్ స్థానంలో ఉన్నవాళ్లకి అది మరింత ముఖ్యమైన బాధ్యత. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
ప్రభుత్వం రుణంతో అవసరమైన మౌలిక సదుపాయాలు, సామాజిక సంక్షేమం ద్వారా వృద్ధిని ఉత్తేజ పరిచి ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకుపోతానని చెప్తుంది. కాని ప్రభుత్వాలు చేస్తున్న అధిక
విశాఖపట్నం సముద్రపు గాలిలో ఇప్పుడు ఉప్పు వాసన లేదు. దానికి బదులుగా కాలిపోయిన రాగి తీగలు, వేడెక్కిన సిలికాన్ బోర్డుల వాసన గాలిలో నెమ్మదిగా, ఒక దీర్ఘకాలిక
తొమ్మిది విభిన్న అంశాల పుస్తకాల సమీక్షా వ్యాసాల పుస్తకం *నిశిత*. రచయిత విరసం సీనియర్లలో ఒకరైన చెంచయ్య గారు. ఈ పుస్తకం వచ్చిపదేండ్లైనా సాహిత్య కారులకు నిరంతర
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, నాణ్యమైన విద్యా బోధనను కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతున్నాయి. దీనితో రాష్ట్రంలోని ప్రజలు వారి పిల్లలను ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో
రాష్ట్రంలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో జూన్ 15 వ తేదిన పాఠశాలలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ప్రత్యేకంగా లేకపోవడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే విద్యాశాఖ మంత్రిగా ఉండటంతో విద్యశాఖపై
విశాఖపట్నం సముద్రపు గాలిలో ఇప్పుడు ఉప్పు వాసన లేదు. దానికి బదులుగా కాలిపోయిన రాగి తీగలు, వేడెక్కిన సిలికాన్ బోర్డుల వాసన గాలిలో నెమ్మదిగా, ఒక దీర్ఘకాలిక
మీ అభిప్రాయాలు