2024-2025 సంవత్సరాలలో జరిగిన జర్నలిస్టుల హత్యలలో మూడింట రెండు వంతుల బాధ్యత ఇజ్రాయెల్ మీద ఉన్నప్పటికీ, పాకిస్తాన్లో జర్నలిస్టులు ప్రేవెన్షన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ క్రైమ్స్ యాక్ట్ -2016
అన్యాయమైన జైలు శిక్ష కారణంగా కోల్పోయిన సంవత్సరాలతరబడి భారమైన నిశ్శబ్దాన్ని అబ్దుల్ వాహిద్ షేక్ అనుభవించారు. ముంబైకి చెందిన మాజీ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడైన షేక్, 2006
జగదీష్ హంస్దాకు తను పెరిగిన గ్రామం గురించి అస్పష్టమైన జ్ఞాపకాలు ఉన్నాయి. "అప్పట్లో అక్కడ మేము ఆదివాసీలం, మా పొలాలు, అడవులు, వన్యప్రాణులు తప్ప ఇంకేమీ ఉండేవి
“పనిచేసే వాళ్లదే భూమి” – బస్తర్ అమ్మాయి చూసిన అసమానతల నుంచి పుట్టిన ప్రజాస్వామిక నినాదం. 2025 ఏప్రిల్, మే నెలల్లో బస్తర్లోని కర్రెగుట్ట ప్రాంతాలలో కేంద్ర,
(నక్సల్బరీ శ్రీకాకుళ పోరాటాల వెనుకంజ తర్వాత విప్లవోద్యమ పునర్నిర్మాణానికి పూనుకున్న కా. కొండపల్లి సీతారామయ్య 1972లో రాసిన సుప్రసిద్ధ పత్రం ఇది. దీనికి ఆత్మ విమర్శ రిపోర్టు
ప్రపంచ చరిత్ర అంతా వర్గ పోరాటాలు వాటి ఉన్నత రూపమైన యుద్ధాలు లేదా సాయుధ పోరాటాలు,తిరుగుబాట్ల చరిత్రే. నేడు అనేక దేశాలలో యుద్ధాలు జరుగుతున్నాయి. వీటిలో కొన్ని
సురగాలి అలజడికి ఆకులు రాలిపోవచ్చు పువ్వులూ నేలను ముద్దాడొచ్చు తుఫాన్ దాటికి కాండం విరిగిపడొచ్చు రక్షకముళ్ళన్నీ కొట్టుకుపోవచ్చు గుండె నిండా విశ్వమంత విశ్వాసం భూగర్భంలోని వేర్ల మీద
గీయ్యాల గాయమ్మ శోకం కడుపుకోతకు తెలుస్తుంది కన్నీళ్లతో భూతల్లి పాదాలు తడుపుతూ మానవత్వం సిగ్గు పడిందంటూ గుండెలు బాదుకుందికులం పేరుతో ఒకడు మతం పేరుతో ఒకడు అధికార
"హృదయ దీపం" కథల సంపుటిని భాను ముస్తాక్ రచించారు. ఈ పుస్తకం 2025 సంవత్సరాలనికి అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ ను గెలుచుకున్నది. ఈ పుస్తకాన్ని తెలుగులోకి "నాగిని
మంచికంటి మరో గ్రంథాలయ ఉద్యమకారుడుగా అందరికీ సుపరిచితుడు. ఆయన కవి కథకుడు, నవలాకారుడు ఉద్యమకారుడు. పుస్తకాల ప్రపంచం కోసం అందరికీ పుస్తకాలను చేరువ చేయడం కోసం గ్రంథాలయాలను
దేశంలో సంపదల అసమానత విపరీతంగా పెరుగుతున్నదని, సంపదల పున:పంపిణీ జరగకపోతే సామాజిక సంక్షోభానికి దారితీస్తుందని అనేక మంది చెబుతున్నారు. కొంత మంది దగ్గరే అపార సంపద పోగుపడితే
ఇరాన్ అణ్వాయుధాలను,క్షిపణులను తయారు చేస్తుందని,అందుకు ఉపయోగపడే మూల పదార్థాలను నిల్వ చేస్తుందని దుష్ప్రచారం చేస్తూ,దాడులు చేస్తామని బెదిరిస్తూ,తన దేశ స్వయం రక్షణ వ్యవస్థను అమెరికా ఆదేశాలకు లోబడి
నిఘా వలయంలో బస్తర్ గ్రామాలు మాలినీ సుబ్రమణ్యం 2026 ఫిబ్రవరి 26 మావోయిస్టుల తిరుగుబాటును అంతం చేసేందుకు మార్చి 31వ తేదీని గడువుగా కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో
1991లో, 40 మంది కశ్మీరీ మహిళలు సైనికాధికారులు తమపై అత్యాచారం చేశారని ఆరోపించారు. కేసు ఇంకా పెండింగ్లో ఉంది. ఫిబ్రవరి 23తో కునన్ పోష్పోరా సామూహిక అత్యాచార
సామ్రాజ్యవాదం అంటేనే యుద్ధం - లెనిన్విప్లవం యుద్ధాన్ని అంతం చేస్తుంది లేదా యుద్ధమే విప్లవానికి దారి తీస్తుంది - మావో జెడాంగ్ ఇజ్రాయిల్ తో పొత్తు పెట్టుకుని
డాక్టర్ బి. నాగశేషు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా తెలుగు అధ్యయన, పరిశోధన విభాగం, ముక్త గంగోత్రి, మైసూర్ పనిచేస్తున్నారు. ఇప్పటివరకు వారధి, వ్యాసాలు, ఇరుగుపొరుగు, తెలుగు కన్నడ
2026 ఫిబ్రవరిలో భారత ప్రభుత్వం అమెరికా, భారత దేశాల మధ్య ఒక వాణిజ్య ఒప్పందం కుదిరిందని ప్రకటించి దాన్ని “చరిత్రాత్మక మైలురాయి”గా ప్రచారం చేస్తోంది. ట్రంప్ విధించిన
ఎప్స్టీన్ ఫైల్స్… సంచలనం కాదు.. వ్యవస్థల శవపరీక్ష!" జెఫ్రీ ఎప్స్టీన్... ఇది కేవలం ఒక నేరగాడి పేరు కాదు, చట్టాన్ని చుట్టచుట్టి జేబులో పెట్టుకున్న ఒక వికృత
2024-2025 సంవత్సరాలలో జరిగిన జర్నలిస్టుల హత్యలలో మూడింట రెండు వంతుల బాధ్యత ఇజ్రాయెల్ మీద ఉన్నప్పటికీ, పాకిస్తాన్లో జర్నలిస్టులు ప్రేవెన్షన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ క్రైమ్స్ యాక్ట్ -2016 (పిఇసిఎ) కింద వేరే రకమైన ఒత్తిడిని
మీ అభిప్రాయాలు