తిజ్మాలి ప్రాంతంలోని ఆదివాసీ గ్రామాలు, ముఖ్యంగా సగాబరి, బంతేజ్, బొండెల్, కంటమాల్, తాలాంపదర్ పరిసరాల్లో సాయుధ పోలీసులు, వాహనాల మోహరింపు విపరీతంగా పెరిగింది. ఈ ప్రాంతంలో డ్రోన్లు
2026 ఫిబ్రవరి 20 ఒడిశాలోని పశ్చిమ జిల్లా అయినసుందర్గఢ్లోని రూర్కెలా మున్సిపాలిటీ గుండా వెళుతుంటే... మనకు భారీ పరిశ్రమలు, భవనాలు, మాల్స్, అందమైన ఫుట్పాత్లతో కూడిన రహదారులు
ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన సుంకోజి దేవేంద్రాచారి వృత్తి రీత్యా పాత్రికేయులు. వందకు పైగా కథలు, ఏడు నవలలు రాశారు. 'అన్నంగుడ్డ, ఒకమేఘం కథ, దృశ్యాలు మూడు
ఏ మట్టి పొత్తిళ్ళలోంచి కన్ను తెరుస్తుందో విత్తనం మళ్ళీ ఆ మట్టిలోకే చేరుతోంది ఏదన్నా మట్టిలోకి ఒరిగిపోవడమంటే మాయమైపోవడం కాదు పోటెత్తే అశ్రుధారా సముద్రమంతా పైకి కనబడని
పశ్చిమాసియాలో తీవ్రమవుతున్న యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతులం చేస్తోంది. ప్రపంచీకరణ యుగంలో ఒక మూలలో పేలే తుపాకీ శబ్దం, మరో మూలలోని సాధారణ మనిషి జీవితాన్ని
గోరఖ్పూర్ జైల్లో ఆవిరైన నా *పరదేశీ స్వప్నం*: వాలెంటిన్ హెనాల్ట్ ఫ్రెంచ్ డాక్యుమెంటరీ చిత్ర నిర్మాతతో మజీద్ మఖ్బూల్ ఇంటర్వ్యూ (ఫ్రెంచ్ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ వాలెంటిన్
(గోవా పట్టణ-గ్రామీణ ప్రణాళిక (సవరణ) చట్టం, 2024లోని వివాదాస్పద సెక్షన్ 39A స్థానికుల నుండి తీవ్ర నిరసనలకు దారితీసింది. ఈ చట్టం వరి పొలాలు, పండ్ల తోటలు,
ఓ కామ్రేడ్ ఎలా చనిపోతాడో అడుగొద్దుభూమి నుండి చెట్టును వేరు చేసినట్టు ఇంటి నుండి గుంజుకుపోయి గాలీ, వెలుతురూ చొరబడని చోటఅండాసెల్లో బందీచేస్తారు క్రమంగా రాజ్యం చెట్టులోని
అమెరికన్ సామ్రాజ్యవాదం ఫాసిస్టు ఇజ్రాయిల్ పాలకులతో చేతులు కలిపిన తర్వాత పశ్చిమాసియాలోచమురు వనరులపై ఆధిపత్యం కోసం గల్ఫ్ దేశాలలో సైనిక శిబిరాలను ఏర్పాటు చేశారు. దాదాపుగా అన్ని
(ఇది కా. కెవిఆర్ శతజయంతి సంవత్సరం. ఈ ఏడాదంతా ఆయన రచనల్లోంచి ఈ తరానికి కొన్ని వ్యాసాలు *కెవిఆర్ పాఠం* అనే శీర్షికలో పాఠకులకు అందిస్తాం.. వసంతమేఘం
ఇది దుఃఖం ఒరుపుతోగుండె కరిగిపోయే కాలం కదావారి గురి పాఠశాలలపైనేఎందుకు ఉంటుందోఒకమారు ఆలోచించామాపసిగుడ్డుల యెగిరిపడినమాంసపు ముద్దల మధ్యవాళ్ళు ఆకలిని తీర్చుకునేపాలకులయ్యారుఇది ఆయిల్కోసమో గ్యాస్ కోసమోజరుగుతున్న యుద్ధం కాదుతమకెదురు
... కూడా లోకం ఉంటుంది. దాని చరిత్ర ఉంటుంది. దాన్ని నిర్మించుకుంటూ మోసుకపోతున్న మహా మానవాళి చిరస్థాయిగా ఉంటుంది. మనుషులంటే పోటెత్తే భావోద్వేగాలు కదా.. అవీ ఉంటాయి.
‘పెద్ద దేశాలు చిన్న దేశాల వనరులను దోచుకోవడానికి యుద్ధాలు చేస్తాయి అన్నాడు’ లెనిన్. ప్రస్తుతం జరిగే యుద్దానికి మూల కారణం వనరులేనా! అమెరికా ఇరాన్ దేశం మీద
ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్న ప్రధాన యుద్ధాలు మరియు సంఘర్షణలు దేశాలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా తీవ్రంగా కుంగదీస్తున్నాయి. ఈ సంఘర్షణలు గ్లోబల్ ఎకానమీని, ఎనర్జీ మార్కెట్లను, ఫుడ్
పాఠశాల గడియారం మోగాల్సిన వేళఆకాశం ఎందుకు అగ్నిగుండాల్ని కురిపించింది?పుస్తకాల మధ్య కూర్చున్న పిల్లలుఏ యుద్ధానికి శత్రువులయ్యారు?చిన్న చేతుల్లో పెన్సిల్ ఉండటంఎవరికి అంత ప్రమాదమైందీ?మీ యుద్ధాలకు సరిహద్దులు ఉంటాయంటారు,మ్యాప్ల
పాలకులు శాంతికాముకులు యుద్ధంలో సంధి కోసం స్కూల్ పిల్లల శవాలకు చుట్టిన తెల్లటి వస్త్రాన్నిశాంతి కేతనంలా ఎగరేస్తారు పాలకులు మానవతావాదులుప్రపంచ ప్రజల మనసుల్లో మానవత్వాన్ని వెలిగించటం కోసం
2024-2025 సంవత్సరాలలో జరిగిన జర్నలిస్టుల హత్యలలో మూడింట రెండు వంతుల బాధ్యత ఇజ్రాయెల్ మీద ఉన్నప్పటికీ, పాకిస్తాన్లో జర్నలిస్టులు ప్రేవెన్షన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ క్రైమ్స్ యాక్ట్ -2016
అన్యాయమైన జైలు శిక్ష కారణంగా కోల్పోయిన సంవత్సరాలతరబడి భారమైన నిశ్శబ్దాన్ని అబ్దుల్ వాహిద్ షేక్ అనుభవించారు. ముంబైకి చెందిన మాజీ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడైన షేక్, 2006
జగదీష్ హంస్దాకు తను పెరిగిన గ్రామం గురించి అస్పష్టమైన జ్ఞాపకాలు ఉన్నాయి. "అప్పట్లో అక్కడ మేము ఆదివాసీలం, మా పొలాలు, అడవులు, వన్యప్రాణులు తప్ప ఇంకేమీ ఉండేవి
తిజ్మాలి ప్రాంతంలోని ఆదివాసీ గ్రామాలు, ముఖ్యంగా సగాబరి, బంతేజ్, బొండెల్, కంటమాల్, తాలాంపదర్ పరిసరాల్లో సాయుధ పోలీసులు, వాహనాల మోహరింపు విపరీతంగా పెరిగింది. ఈ ప్రాంతంలో డ్రోన్లు ఎగురుతున్నాయి. గత మూడేళ్లుగా వేదాంత బాక్సైట్
మీ అభిప్రాయాలు