వాగ్దానాలు ప్రతి సీజన్ కు పూసే కొత్తపూలువాసనలేని, మనిషి వూసులేని పాలనలునిజమిదన్న వాండ్లను ‘ఇజ’మిదనిలెక్కలుగట్టి జైల్లో మూటగడుతుంటరుపాతచరిత్రను మళ్ళీమళ్ళీ తొడుక్కునే భక్తికాలాన్ని వెనక్కితిప్పి ప్రగతి అనే రక్తిదేశమంటే
కవులు, రచయితలు లేని నేల ఎవరైనా చూడగలరా?ఆలోచనలు అంకురించని ఖాళీ జాగా ఎక్కడైనా ఉందా?మనుషులు కలుసుకోని సమాజాలున్నాయా?అభయహస్తాన్నందించే పాలకుల భయాలేమిటి మరి?ప్రతి విప్లవ కవీ ప్రజలకు ఆప్తుడేవాళ్ళ
మనుషులం కదాఆలోచనలనువిరమించుకోలేం కదాఇంత నాగరికతా పెరిగిందిప్రశ్నలకు జవాబులవెతుకులాటలోనే కదాదేశమంతా పీడిస్తున్నఈ ఉక్కపోతకుకారణాన్ని ప్రశ్నించడంనేరంగా మారుతూందినలుగురు కూడి మాటాడుకోవడం దేశద్రోహమవుతుంది మనుషుల మధ్య వారి మనసుల మధ్య చిచ్చు
వాళ్లు ఈచోటచివరి శ్వాసను విడిచారు ఎన్నడూచూడబోని భవిష్యత్తు కోసం భారీ మూల్యమే చెల్లించారు చేతులకు సంకెళ్లతో ఆగ్ని గుండాల గుండా నడిచారు వాళ్ళు కానీ మాతృభూమి కోసం
ఇవాళ యూరప్ నిప్పుల కొలిమిగా మారింది. చరిత్రలోనే అత్యంత తీవ్రమైన, సుదీర్ఘమైన హీట్వేవ్ (వడగాల్పులు) కోరల్లో చిక్కుకొని అల్లాడిపోతున్నది. కార్బన్ కాలుష్యం కారణంగా మరింత కోరలు చాచిన
ఆధునిక యుగంలో ఆంధ్ర దేశానికే గాక తక్కిన ప్రాంతాలకు గూడా అల్లూరి సీతారామరాజు పోరాటం రాజకీయ ప్రాముఖ్యం గల విషయం. దాన్ని సాకల్యంగా సమీక్షించుకొని గుణపాఠాలను స్మరించు
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపక సభ్యుడు కామ్రేడ్ పరకాల నాగన్న శుక్రవారం (03-06-2026)అనారోగ్యంతో ఖమ్మంలో మరణించారు. ఈ దేశ ప్రజల విముక్తి కోసం సుదీర్ఘకాలంపాటు ఆడి, పాడి
రాష్ట్రంలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో జూన్ 15 వ తేదిన పాఠశాలలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ప్రత్యేకంగా లేకపోవడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కొత్తపల్లి సురేశ్ కవి, గాయకుడు,ఉపాధ్యాయుడు, కవిసమ్మేళనం సాహిత్య వేదిక నిర్వాహకుడు, అనంతపురం జిల్లా రచయితల సంఘం అద్యక్షుడు. తన విద్యార్థులతో కవిత్వం రాయిస్తున్న కార్యశీలి. కవిసమ్మేళనం సాహిత్య
బీహార్లోని భోజ్పూర్ జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో భరత్ భూషణ్ తివారీ మరణించడం ఇటీవలి కాలంలో అత్యంత చర్చనీయాంశమైన సంఘటనలలో ఒకటిగా నిలిచింది. ఈ ఎన్కౌంటర్ ఉదంతం
నది తన మొండి దుఃఖాన్ని అలలు అలలుగా సముద్రంలో నిస్సహాయంగా కలిపేస్తున్న క్షణాల్లో ప్రియా చుట్టూ కమ్ముకున్న గాఢంధకారం లోంచి నీ జ్ఞాపకం నన్ను కమ్మేస్తుంది ..అనాథలా
అనామక ప్రాంతంలో అత్యంత అనామకంగా పుట్టిపెరిగి... తన రచనల ద్వారా కిర్గిస్తాన్ దేశానికి వన్నె తెచ్చిన రచయిత ఐత్మాతోవ్. అతడి రచనలు తల్లి భూదేవి, తొలి ఉపాధ్యాయుడు,
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఒక వికారమైన, వికృతమైన క్రీడ నడుస్తున్నది. మనిషికి అత్యంత మౌలికమైన, ప్రాథమికమైన జీవించే హక్కుకి అధికారికంగా తూట్లు పొడవటం ఈ క్రీడకి సంబంధించిన
చాలా సంవత్సరాలుగా ఉత్తరాల్లేవ్ ప్రతిరోజు నా చేతుల్లో మాత్రం వెలిసిపోయిన చెల్లాచెదురైన అక్షరాలు దర్శనమిస్తాయి నాది గాని భాష కాల శిల్పం మీద చెక్కబడినట్లుగా అక్షరాలన్నీ గజిబిజిగాచెత్తాచెదారం
"వెదురుతోని వేయి లాభాలు" అంటారు. వ్యవసాయ నాగరికత పెట్టుబడిదారి పూర్వ దశలో ఉన్నప్పుడు, దానికి ప్రధాన అనుబంధ వృత్తులుగా మాదిగ, కమ్మరి, వడ్రంగి వృత్తులు, కొంత అప్రధాన
ఆధునిక యుగంలో ఆంధ్ర దేశానికే గాక తక్కిన ప్రాంతాలకు గూడా అల్లూరి సీతారామరాజు పోరాటం రాజకీయ ప్రాముఖ్యం గల విషయం. దాన్ని సాకల్యంగా సమీక్షించుకొని గుణపాఠాలను స్మరించు కోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
మీ అభిప్రాయాలు