ఫిబ్రవరి పన్నెండున దేశవ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. సమ్మె విజయవంతం కావడానికి కార్మిక వర్గం సమాయుత్తమాతుంది. పన్నెండు ఏళ్ల నరేంద్ర మోదీ పాలనలో కార్మిక, కర్షక
విప్లవ రచయితల సంఘం (విరసం) 30వ మహాసభలు 2026 జనవరి 24, 25 తేదీల్లో హైదరాబాద్లో అత్యంత ఉత్సాహంగా జరిగాయి. "భావజాల, సాంస్కృతిక రంగాల్లో వర్గపోరాటం" అనే ప్రధాన
సాయుధ పోరాట ఎర్రజెండ చిరకాలం వర్థిల్లు గాక! ఈ సంక్షోభానికి పరిష్కారం మరింత దృఢంగా వర్గపోరాట ఉన్నత రూపమైన సాయుధ పోరాటాన్ని కొనసాగించడమే. భావజాలరంగంలో, సాహిత్య సాంస్కృతిక
1947 అధికార మార్పిడి జరిగిన తర్వాత సుమారు 8 దశాబ్దాల గణతంత్ర రాజ్యంలో సుమారుగా 58 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, 21 సంవత్సరాలు కాంగ్రేసేతర పార్టీల కూటములు
మోడీ పాలనలో దేశమంతా ఆగమాగంగా తయారయ్యింది. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. వృద్ధిరేటు గాడితప్పింది. డాలర్తో పోలిస్తే, రూపాయి మారకం విలువ చరిత్రలో ఎన్నడూ చూడని కనిష్ఠ స్థాయికి
బాగా రాసే వారు కాదు, బాగా చదివేవారే బాగా లోతుగా విశ్లేషణాత్మకంగా మాట్లాడగలుగుతారు. బాగా చదివే వారే బాగా రాయగలుగుతారు. మంచి పుస్తకం మనిషి నిశ్శబ్దాన్ని బద్దలు
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాకు చెందిన 33 ఏళ్ల ఆదివాసీ యువకుడు పాండు పోరా నరోటెని, నిషేధిత మావోయిస్ట్ పార్టీ, దాని అనుబంధ సంస్థ రివల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్తో
2026 జనవరి 24-25, సుందరయ్య విజ్ఞానకేంద్రం,"బాగ్లింగంపల్లి, హైదరాబాద్. నక్సల్బరీ ఉద్యమం భారతదేశ ప్రజా రాజకీయాల్లోకి వర్గపోరాటాన్ని తీసుకొచ్చింది. వర్గపోరాట అత్యున్నత రూపంగా దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథాను పీడిత
“దేవున్ని నమ్మే గుంపులో ఏ నిర్ణయం ప్రవేశ పెట్టాలన్న దేవుని పై పదే పదే విశ్వాసం ప్రకటించాల్సి వుంటుంది - బాలగోపాల్” సరిగ్గా బాలగోపాల్ చెప్పినట్టు, ఆంధ్రప్రదేశ్
భాషకంటే ప్రతీకలు ప్రాచీనమైనవి. మనుషులు తమ వ్యక్తీకరణకు సంకేతాలను, ప్రతీకలనే మొదట సాధనం చేసుకున్నారు. ప్రకృతి పరిశీలనలో కలిగిన భావోద్వేగాలను, భయోద్విగతలను కొండ గుహల్లో బొమ్మలు గీచినట్లు
పుస్తకాలను చదవకుండా పుస్తకాలను తాకకుండా చాలామందికి ఒక్కరోజు కూడా గడవదు. పగలంతా పనులతో బాధ్యతలతో అటు ఇటు తిరుగుతూ గడిపేసినా, ఎంత రాత్రయినా సరే, కొన్ని పేజీలైనా
సాగిపోతున్న కాలంలో రాలిపోతున్న పువ్వులెన్నోబతికినంత కాలం సువాసనలు వెదజల్లాలని ఎంత పరితపించేనోఅందుకే నేలను తాకుతుంటే దుఃఖం ఆగట్లేదుఎర్రని మోదుగుపూలంటేనే ఎందుకిష్టమని ఎవరైనా అడిగితే సమాధానం ఒక్క మాటతో
అప్పటికే నడవబట్టి మూడు గంటలవుతోంది. అందులో గుట్టలు ఎక్కడం. శరీరమంతా పులిసి పోయినట్టుగా ఉన్నది. విపరీతమైన చెమటలు. పిక్కలన్ని గట్టిగ అయిపోయి గుట్ట దిగడం ఇంకా కష్టంగా
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో భారతదేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. కనివిని ఎరుగని స్థాయిలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలు ఆర్థిక వ్యవస్థకు తలనొప్పిగా
మీ అభిప్రాయాలు