తాజా సంచిక

వ్యాసాలు

భావ‌జాల, సాంస్కృతిక రంగాల్లో వ‌ర్గపోరాటం

(జ‌న‌వ‌రి 24, 25 తేదీల్లో జ‌రిగిన విర‌సం 30 మ‌హా స‌భ‌ల కీల‌క ప‌త్రంలోంచి కొన్ని భాగాలు- వ‌సంత‌మేఘం టీం) ఉపోద్ఘాతం: విరసం ముప్పైవ మహా సభలకు
వ్యాసాలు

న్యాయమైన వేతనం కోసం విచారణ ఖైదీ పోరాటం

ఖైదీల రోజువారీ వేతనాల్లో రాష్ట్ర ప్రభుత్వం భారీ సవరణను ప్రకటించినప్పుడు .. నైపుణ్యం కలిగిన పనులకు రూ. 620, పాక్షిక నైపుణ్యం కలిగిన పనులకు రూ. 560,
సంపాదకీయం

కార్మిక సమ్మెకు సంఘీ భావం

ఫిబ్రవరి పన్నెండున దేశవ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. సమ్మె విజయవంతం కావడానికి కార్మిక వర్గం సమాయుత్తమాతుంది. పన్నెండు ఏళ్ల నరేంద్ర మోదీ  పాలనలో కార్మిక, కర్షక
స్పందన

సాయుధపోరాట ఎర్రజెండాను ఎత్తిపట్టిన విరసం మహాసభలు

విప్లవ రచయితల సంఘం (విరసం) 30వ మహాసభలు 2026 జనవరి 24, 25 తేదీల్లో హైదరాబాద్‌లో అత్యంత ఉత్సాహంగా జరిగాయి. "భావజాల, సాంస్కృతిక రంగాల్లో వర్గపోరాటం" అనే ప్రధాన
కథలు

ష్…

“ఏదీ ‘ఆఁ’ అను...” చెప్పినట్టే ‘ఆఁ’ అని నోరు తెరిచాను. నేనేమీ శ్రీకృష్ణుడిలా మట్టి తినలేదు. ఆ వయసు కూడా కాదు. మా అమ్మ యశోదమ్మ అసలే
సందేశం

విరసం 30వ మహా సభలకు సందేశం

సాయుధ పోరాట ఎర్రజెండ చిరకాలం వర్థిల్లు గాక! ఈ సంక్షోభానికి పరిష్కారం మరింత దృఢంగా వర్గపోరాట ఉన్నత రూపమైన సాయుధ పోరాటాన్ని కొనసాగించడమే. భావజాలరంగంలో, సాహిత్య సాంస్కృతిక
వ్యాసాలు

ప్ర‌మాద‌క‌ర‌మైన వికసిత్ భారత్

1947 అధికార మార్పిడి జరిగిన తర్వాత సుమారు 8 దశాబ్దాల గణతంత్ర రాజ్యంలో సుమారుగా 58 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, 21 సంవత్సరాలు కాంగ్రేసేతర పార్టీల కూటములు 
కొత్త పుస్తకం

అస్తిత్వం నుండి విముక్తి దాకా

జైలు కథల అనూరాధగా తెలుగు పాఠకులకు పరిచయమైన బి. అనూరాధ సాహిత్య ప్రస్థానం ఈ సంకలనంలో చూడవచ్చు. హజారీబాగ్ జైలు కథలు తెలుగు కథా సాహిత్యానికి అరుదైన
కొత్త పుస్తకం

ప్రశ్నించే చంద్ర పాట

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కొత్త కలాలను, గళాలను తెలుగు నేలకు పరిచయం చేసింది. కలాలు నడిపే సంవాదం కవితాత్మకం. గళాలు చేసే సంభాషణ కళాత్మకం. లలిత కళల్లో
ఆర్ధికం

సవాళ్లను గుర్తించని ఆర్థిక వ్యవస్థ

మోడీ పాలనలో దేశమంతా ఆగమాగంగా తయారయ్యింది. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. వృద్ధిరేటు గాడితప్పింది. డాలర్‌తో పోలిస్తే, రూపాయి మారకం విలువ చరిత్రలో ఎన్నడూ చూడని కనిష్ఠ స్థాయికి
వ్యాసాలు

లొంగిపోయినా త‌ప్ప‌ని దాడులు,  దర్యాఫ్తులు  

Figure 1 ఉపర్పరలోని భీమా మాద్వి ఇంటి బయట రేఖపల్లి వాసులు డిసెంబర్ 4న, రేఖపల్లి గ్రామంలో భద్రతా బలగాలు తీసుకువెళ్తున్నప్పుడు భీమా మాడ్వీని అతని కుటుంబ
వ్యాసాలు

నా జీవితానికి దారి దీపాలు – రాఘ‌వ‌

బాగా రాసే వారు కాదు, బాగా చదివేవారే బాగా లోతుగా విశ్లేషణాత్మకంగా మాట్లాడగలుగుతారు. బాగా చదివే వారే బాగా రాయగలుగుతారు. మంచి పుస్తకం మనిషి నిశ్శబ్దాన్ని బద్దలు
తొలికెరటాలు

అనేక రూపాల ప్రేమ‌

“ప్రేమమ్ – కాలయానం (1995)” అనే పుస్తకం పేరు వినగానే ఇది ఒక ప్రేమకథగా అనిపిస్తుంది. కానీ ఈ పుస్తకం చదివిన తర్వాత తెలుస్తుంది,ఇది కేవలం ప్రేమ
సమకాలీనం

కేసులు కొట్టేసినా, జైలు నుంచి విడుద‌లైనా దొర‌క‌ని స్వేచ్ఛ 

2022 మే లో రతీరామ్ మాంఝీ మావోయిస్టు ఆరోపణల నుండి విముక్తి పొందారు, కానీ ఆ ఆరోపణల నీడ ఆయనను ఇంకా వెంటాడుతూనే ఉంది. హత్య, అల్లర్లు,
అనువాదం

సుదీర్ఘ జైలు శిక్ష:  జీవితాన్ని కోల్పోయిన  పాండు నరోటే, కంచన్ నానావారే, స్టాన్ స్వామి 

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాకు చెందిన 33 ఏళ్ల ఆదివాసీ యువకుడు పాండు పోరా నరోటెని, నిషేధిత మావోయిస్ట్ పార్టీ, దాని అనుబంధ సంస్థ రివల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్‌తో
కరపత్రాలు

విర‌సం 30వ  మహాసభలు – భావజాల, సాంస్కృతిక  రంగాల్లో వర్గపోరాటం

2026 జనవరి 24-25, సుందరయ్య విజ్ఞానకేంద్రం,"బాగ్‍లింగంపల్లి, హైదరాబాద్‍. నక్సల్బరీ ఉద్యమం భారతదేశ ప్రజా రాజకీయాల్లోకి వర్గపోరాటాన్ని తీసుకొచ్చింది. వర్గపోరాట అత్యున్నత రూపంగా దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథాను పీడిత
కొత్త పుస్తకం

అనేక అసహనాల మధ్య అధిగమించాల్సిన దూరాలు

(ఇటీవ‌ల విడుద‌లైన డా. గీతాంజలి ‘అత్తరు మునక’ కథా సంపుటికి రాసిన ముందుమాట)  ‘మన భావాలు వాడి పారేసినవి.  మన ప్రేమ ముందే అనుకుని నిర్మించుకున్నది.  మన
నివేదిక

పౌరహక్కుల నాయకత్వంపై రాజ్యం దాడి

“దేవున్ని నమ్మే గుంపులో ఏ నిర్ణయం ప్రవేశ పెట్టాలన్న దేవుని పై పదే పదే విశ్వాసం ప్రకటించాల్సి వుంటుంది  - బాలగోపాల్” సరిగ్గా బాలగోపాల్ చెప్పినట్టు, ఆంధ్రప్రదేశ్
సంపాదకీయం

ప్రతీకలు కూడా దేశద్రోహమట! పౌరహక్కుల సంఘంపై అక్రమ కేసు

భాషకంటే ప్రతీకలు ప్రాచీనమైనవి. మనుషులు తమ వ్యక్తీకరణకు సంకేతాలను, ప్రతీకలనే మొదట సాధనం చేసుకున్నారు. ప్రకృతి పరిశీలనలో కలిగిన భావోద్వేగాలను, భయోద్విగతలను కొండ గుహల్లో బొమ్మలు గీచినట్లు
వ్యాసాలు

వి. ప్రతిమ, సుంకర గోపాలయ్య , పల్లిపట్టు నాగరాజు

పుస్తకాలను చదవకుండా పుస్తకాలను  తాకకుండా చాలామందికి ఒక్కరోజు కూడా గడవదు. పగలంతా పనులతో బాధ్యతలతో అటు ఇటు తిరుగుతూ గడిపేసినా, ఎంత రాత్రయినా సరే, కొన్ని పేజీలైనా
వ్యాసాలు

ప్రజా ఉద్యమాలు – రాజ్యాధికార ప్రాసంగికత

"సేవ్ ఆరావళి" ఉద్యమం ఉత్తర భారత దేశంలో పెద్ద ఎత్తున జరిగి లక్షలాదిమంది ప్రజలు పాల్గొని, ఆ ఉద్యమం తాకిడికి కేంద్ర ప్రభుత్వం మరియు సుప్రీంకోర్టు కూడా
కథనం

ఎర్ర మల్లెలు

మకాం ఖాళీ చేసి వెళ్తున్నపుడు ముందు టీములో బి.జి.ఎల్స్ తక్కువున్నాయని ఆ టీములోకి కా. సునీతను పంపించాడు కా. సురేష్ దాదా. కొంచెం ముందుకెళ్ళాక గుట్కా వాసన
కవిత్వం

జ్ఞాపకాన్ని పదిలంగా దాచుకుంటా

సాగిపోతున్న కాలంలో రాలిపోతున్న పువ్వులెన్నోబతికినంత కాలం సువాసనలు వెదజల్లాలని ఎంత పరితపించేనోఅందుకే నేలను తాకుతుంటే దుఃఖం ఆగట్లేదుఎర్రని మోదుగుపూలంటేనే ఎందుకిష్టమని ఎవరైనా అడిగితే సమాధానం ఒక్క మాటతో
కథలు

బలహీనులు?

అప్పటికే నడవబట్టి మూడు గంటలవుతోంది. అందులో గుట్టలు ఎక్కడం. శరీరమంతా పులిసి పోయినట్టుగా ఉన్నది. విపరీతమైన చెమటలు. పిక్కలన్ని గట్టిగ అయిపోయి గుట్ట దిగడం ఇంకా కష్టంగా
ఆర్థికం

సంక్షుభిత‌ ఆర్థిక వ్యవస్థ – సమస్యల వలయంలో ప్రజలు

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో భారతదేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. కనివిని ఎరుగని స్థాయిలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలు ఆర్థిక వ్యవస్థకు తలనొప్పిగా
వర్తమానం

వెనుజులాపై దాడి – సామ్రాజ్యవాద సాధారణ ఆర్ధిక సంక్షోభానికి పరాకాష్ట

జనవరి 3 వ తేదీ అర్ధరాత్రి వెనుజులా రాజధాని కారకాస్ లోని అధ్యక్ష భవనంపై 200 మంది అమెరికన్ సామ్రాజ్యవాదుల ప్రత్యేక బలగాలు దాడి చేసి ఆ

వీడియో

వసంతమేఘం సబ్‌స్క్రిప్షన్

వసంతమేఘం కొత్త పోస్టుల నోటిఫికేషన్ కోసం ఇక్కడ మీ ఈమెయిల్ ను ఎంటర్ చేయండి

గత సంచికలు

శీర్షికలు

మీ అభిప్రాయాలు

వ్యాసాలు

భావ‌జాల, సాంస్కృతిక రంగాల్లో వ‌ర్గపోరాటం

(జ‌న‌వ‌రి 24, 25 తేదీల్లో జ‌రిగిన విర‌సం 30 మ‌హా స‌భ‌ల కీల‌క ప‌త్రంలోంచి కొన్ని భాగాలు- వ‌సంత‌మేఘం టీం) ఉపోద్ఘాతం: విరసం ముప్పైవ మహా సభలకు హాజరైన కామ్రేడ్స్‌కు విప్లవాభివందనాలు. మార్క్సిజం లెనినిజం

న్యాయమైన వేతనం కోసం విచారణ ఖైదీ పోరాటం

ప్ర‌మాద‌క‌ర‌మైన వికసిత్ భారత్

లొంగిపోయినా త‌ప్ప‌ని దాడులు,  దర్యాఫ్తులు  

కథలు

ష్…

“ఏదీ ‘ఆఁ’ అను...” చెప్పినట్టే ‘ఆఁ’ అని నోరు తెరిచాను. నేనేమీ శ్రీకృష్ణుడిలా మట్టి తినలేదు. ఆ వయసు కూడా కాదు. మా అమ్మ యశోదమ్మ అసలే