ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో 2008లో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అధికారికంగా ప్రవేశపెట్టారు. ఈ
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ ఏడాది మామిడి పంట ఆశించిన స్థాయిలోనే దిగుబడి ఇచ్చినప్పటికీ, మార్కెట్ మాయాజాలంలో మామిడి కౌలు రైతుకు తీరని చేదు అనుభవమే ఎదురైంది.
మిత్రులార! విరసం ఆవిర్భావ సభను ఏ పార్టీ అధికారంలో ఉన్నా, జరగనివ్వక పోవడమనేది చాలా బాధాకరమైన విషయం. గత ఎన్నికల్లో మేము అందరం కూడా తెలంగాణలో ప్రజాస్వామ్యం
అల్లూరి సీతారామరాజు (4-7-1897 : 7-5-1924) భారత స్వాతంత్ర్య పోరాటంలో వేగుచుక్క అల్లూరి సీతారామరాజు, ఆదివాసుల గుండెల్లో ఆరని జ్యోతి అల్లూరి సీతారామరాజు. అలనాటి తెల్ల ప్రభుత్వానికి
ఈ మధ్యే అమరుడైన పాక హనుమంతు (గణేష్) స్మరణలో విప్లవోద్యమ సానుభూతిపరులు, మద్దతుదారులు ఆయన అమరత్వాన్ని స్మరిస్తూ, శ్లాఘిస్తూ చాలా దుఃఖంతో రాసిన వ్యాసాలివి. గతంలో కూడా
ఈ ఏడాది విప్లవ వీరుడు చంద్రశేఖర్ ఆజాద్ 120వ జయంతి. ఆయన శత జయంతి (జూలై 23, 2006)ని పురస్కరించుకుని పుస్తకం తీసుకురావాలని నిర్మలానంద ప్రయత్నించారు. పుస్తకం
వాగ్దానాలు ప్రతి సీజన్ కు పూసే కొత్తపూలువాసనలేని, మనిషి వూసులేని పాలనలునిజమిదన్న వాండ్లను ‘ఇజ’మిదనిలెక్కలుగట్టి జైల్లో మూటగడుతుంటరుపాతచరిత్రను మళ్ళీమళ్ళీ తొడుక్కునే భక్తికాలాన్ని వెనక్కితిప్పి ప్రగతి అనే రక్తిదేశమంటే
కవులు, రచయితలు లేని నేల ఎవరైనా చూడగలరా?ఆలోచనలు అంకురించని ఖాళీ జాగా ఎక్కడైనా ఉందా?మనుషులు కలుసుకోని సమాజాలున్నాయా?అభయహస్తాన్నందించే పాలకుల భయాలేమిటి మరి?ప్రతి విప్లవ కవీ ప్రజలకు ఆప్తుడేవాళ్ళ
మనుషులం కదాఆలోచనలనువిరమించుకోలేం కదాఇంత నాగరికతా పెరిగిందిప్రశ్నలకు జవాబులవెతుకులాటలోనే కదాదేశమంతా పీడిస్తున్నఈ ఉక్కపోతకుకారణాన్ని ప్రశ్నించడంనేరంగా మారుతూందినలుగురు కూడి మాటాడుకోవడం దేశద్రోహమవుతుంది మనుషుల మధ్య వారి మనసుల మధ్య చిచ్చు
వాళ్లు ఈచోటచివరి శ్వాసను విడిచారు ఎన్నడూచూడబోని భవిష్యత్తు కోసం భారీ మూల్యమే చెల్లించారు చేతులకు సంకెళ్లతో ఆగ్ని గుండాల గుండా నడిచారు వాళ్ళు కానీ మాతృభూమి కోసం
ఇవాళ యూరప్ నిప్పుల కొలిమిగా మారింది. చరిత్రలోనే అత్యంత తీవ్రమైన, సుదీర్ఘమైన హీట్వేవ్ (వడగాల్పులు) కోరల్లో చిక్కుకొని అల్లాడిపోతున్నది. కార్బన్ కాలుష్యం కారణంగా మరింత కోరలు చాచిన
ఆధునిక యుగంలో ఆంధ్ర దేశానికే గాక తక్కిన ప్రాంతాలకు గూడా అల్లూరి సీతారామరాజు పోరాటం రాజకీయ ప్రాముఖ్యం గల విషయం. దాన్ని సాకల్యంగా సమీక్షించుకొని గుణపాఠాలను స్మరించు
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపక సభ్యుడు కామ్రేడ్ పరకాల నాగన్న శుక్రవారం (03-06-2026)అనారోగ్యంతో ఖమ్మంలో మరణించారు. ఈ దేశ ప్రజల విముక్తి కోసం సుదీర్ఘకాలంపాటు ఆడి, పాడి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో 2008లో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అధికారికంగా ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ,
మీ అభిప్రాయాలు