సావిత్రీబాయి ఫూలే భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు. సావిత్రీబాయి ఫూలే 1831, జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లా, ఖండాలా తాలూకాలోని నాయగావ్ అనే గ్రామంలో జన్మించారు.
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు అక్రమ యుద్ధం చేస్తున్నాయి. ఈ యుద్ధం ప్రపంచ ఆర్థిక పునాదులను కదిలించేలా మారుతోంది. దేశ దేశాలు గడ్డు ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.
మే 3,4 తేదీలలో ఎం.ఏ రెండోవ సంవత్సరం థియేటర్ ఆర్ట్స్ విభాగం విద్యార్థులు తమ పరీక్షలో భాగంగా “హోలి”(holi) అనే నాటకాన్ని హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని జిబి హాల్లో
దేశంలోనూ, రాష్ట్రంలోనూ పరిస్థితులు మారాయని, ప్రజలు విప్లవాన్ని కోరుకోవడం లేదని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు గదా, కొనసాగుతున్న పరిస్థితి ఏమిటో వెల్లడించిన రెండు తాజా నివేదికల గురించి మాట్లాడుకుందాం.
ఒడిశాలోని రాయగడ మరియు కలహండి జిల్లాల్లోని తిజిమాలి, ఇతర గ్రామాల నివాసులు ఒక కొత్త బాక్సైట్ గని ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. నిరసనకారులలో చాలామందిని అరెస్టు
నిజమే!నేను ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు అది ఇంకొక దాని గురించి కూడా అనిపిస్తోంది! ఇది విచిత్రంగా అనిపించినా ఇదే వాస్తవం! అలాగే ఒక విషయం గురించి
2026 ఏప్రిల్ 03ఒడిశాలోని సిజీమాలి లో ఘర్షణ: 2026 మార్చి 25న ఒడిశాలోని కలహండి జిల్లాలో కార్యకర్త నేతలు లింగరాజ్ ఆజాద్, సురేష్ సంగ్రామ్లను అరెస్టు చేశారు.
గిజుభాయి బదేక రాసిన "పగటికల" పుస్తకం విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని ఆశించే ఉపాధ్యాయులకు ఓ గొప్ప మార్గదర్శక పుస్తకం. పోలు శేషగిరిరావు ఈ పుస్తకాన్ని
(కవయిత్రి, రచయిత్రి, విమర్శకురాలు కాత్యాయని డెస్క్టాప్, ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకోవడం వల్ల, ఆమె ఫేస్బుక్లో చురుకుగా ఉండలేకపోతున్నారు; తన సాహిత్య, సామాజిక సహచరులను
వాట్సాప్ గ్రూపుల ద్వారా ఇద్దరు వ్యక్తులు కార్మికుల నిరసనను 'మాస్టర్మైండ్' చేశారన్న యూపీ పోలీసులు, ప్రధాన స్రవంతి మీడియా కథనం 'నిరాధారం' అని ఆదివారం, ఏప్రిల్ 19నాడు
కె.పి అశోక్ కుమార్ (1956) జననం - ప్రాథమిక విద్యాభ్యాసం మచ్చ బొల్లారం., సికింద్రాబాద్. ఇంటర్ వరకు బొల్లారంలో చదివి బికాం సర్దార్ పటేల్ కాలేజ్, సికింద్రాబాద్
కాళ్ళు కడుక్కోవడానికి చెంబుతో నీళ్ళిచ్చి ‘యిదేమీ టౌన్ కాదు, సిటీ అంతకన్నా కాదు, పల్లెటూళ్ళో అడ్రస్ పట్టుకోలేకపోయావంటే నిన్నేమనాలి?’ అన్నాడు మా ఫ్రెండు. నాకొస్తున్న కోపానికి చేతిలోని
జల్, జంగల్, జమీన్ పై సర్వఅధికారాలు ఆదివాసులకే అంటూ వర్గ పోరాటంలో చివరివరకు ఎర్ర జెండాను ఎత్తిపట్టిన వీరయెధ, గుండాదూర్ వారసుడు మాడ్వి ఇడుమాల్ అమర్ రహే! మాడ్వి దేవాల్ (కామ్రేడ్ ఇడుమాల్ గా)
మీ అభిప్రాయాలు