తల్లులు బిడ్డలు రచించినది హుస్సేన్. సుదీర్ఘకాలం విప్లవోద్యమంలో పనిచేసిన వ్యక్తి. తల్లులు బిడ్డల మధ్య ఉన్న ప్రేమ కన్నా, తల్లులకై బిడ్డలు చేసిన పోరాటాలు త్యాగాలే ఎక్కువ
'ది లాస్ట్ ప్లే ఇన్ గాజా' నాటకాన్ని ప్రదర్శించడానికి భారత వీసా నిరాకరించబడిన యాంటీ-జయోనిస్ట్ ఇజ్రాయెలీ నాటకకర్త ఐనాట్ వైజ్మాన్ ఈ వ్యాసం రాశారు. భారత్-ఇజ్రాయెల్ మధ్య,
1. మీకు పుస్తకాలు ఎలా ఎప్పుడు ఎక్కడ ఎవరి ద్వారా పరిచయం అయ్యాయి? జ.పాఠశాల స్థాయి నుంచే తెలుగు మీద మమకారం పెంచుకున్నాను.1992 ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో
ఏడుపు ఆపుకోవడమే కాదు, వొక్కోసారి నవ్వాపుకోవడం కూడా కష్టమే! అయితే మనం దేనికి నవ్వుతున్నామో మన చుట్టుపక్కల వాళ్ళకి బోధపడనప్పుడు నవ్వుతున్న మనం యేడవక తప్పదు! నవ్వుగురించి
ఒకసారి వెనక్కి తిరిగి చూసుకునివచ్చిన దారిలోనికలుపు మొక్కలను ఏరుకుంటూభుజం భుజం కలుపుతూమునుముందుకు సాగుదాంయుద్ధం మధ్యలో తుపాకీనిశత్రువు చేతిలో పెట్టినవాళ్ళ నవ్వులను తిప్పికొడుతూఅమరుల రెప్పల మాటున దాగినకలల సాకారం
(భారత విప్లవోద్యమంలో అత్యుత్తమ విప్లవకారిణి కా. నవత అమరత్వం తర్వాత 2016 జులై లో అమరుల బంధుమిత్రుల సంఘం ప్రచురించిన పుస్తకానికి రాసిన ముందుమాట ఇది. మొదట
(పడ్కల్ స్వామిగా పేరుగాంచిన ప్రభాకర్ సాహసోపేత అనుభవం మీద అమరురాలు కా. రేణుక రాసిన కథ ఇది. ఆయన అమరత్వం సందర్భంగా పునర్ముద్రణ- వసంతమేఘం టీం) కుడి
ఫిబ్రవరి పన్నెండున దేశవ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. సమ్మె విజయవంతం కావడానికి కార్మిక వర్గం సమాయుత్తమాతుంది. పన్నెండు ఏళ్ల నరేంద్ర మోదీ పాలనలో కార్మిక, కర్షక
విప్లవ రచయితల సంఘం (విరసం) 30వ మహాసభలు 2026 జనవరి 24, 25 తేదీల్లో హైదరాబాద్లో అత్యంత ఉత్సాహంగా జరిగాయి. "భావజాల, సాంస్కృతిక రంగాల్లో వర్గపోరాటం" అనే ప్రధాన
సాయుధ పోరాట ఎర్రజెండ చిరకాలం వర్థిల్లు గాక! ఈ సంక్షోభానికి పరిష్కారం మరింత దృఢంగా వర్గపోరాట ఉన్నత రూపమైన సాయుధ పోరాటాన్ని కొనసాగించడమే. భావజాలరంగంలో, సాహిత్య సాంస్కృతిక
1947 అధికార మార్పిడి జరిగిన తర్వాత సుమారు 8 దశాబ్దాల గణతంత్ర రాజ్యంలో సుమారుగా 58 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, 21 సంవత్సరాలు కాంగ్రేసేతర పార్టీల కూటములు
మోడీ పాలనలో దేశమంతా ఆగమాగంగా తయారయ్యింది. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. వృద్ధిరేటు గాడితప్పింది. డాలర్తో పోలిస్తే, రూపాయి మారకం విలువ చరిత్రలో ఎన్నడూ చూడని కనిష్ఠ స్థాయికి
ఉన్నత విద్యాసంస్థలలో కులవివక్షతను రూపుమాపేందుకై యుజిసి ఈ జనవరి 14 న నియమ నిబంధనల విడుదల చేసింది. పై వాటిపై ఉన్నత కులాలనే వారినుండి తీవ్రమైన నిరసనలు వెల్లువెత్తాయి. అవి కేంద్రప్రభుత్వాన్ని ఇబ్బందులలో పెడుతాయని
మీ అభిప్రాయాలు