మన దేశంలోని బ్రాహ్మణీయ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా సంఘటిత పోరాటాలకు పునాదులు వేసిన సామాజిక విప్లవ కారుడు జ్యోతిరావు పూలే, పునాలోని గోవింద రావు- చిమ్నా బాయ్
(జల్, జంగల్, జమీన్) సర్కార్ చుట్టరికం ఇప్పుడు నదులతో లేదు, నక్శా లతో ఉన్నదిఅక్కడ నీళ్ళు ప్రవహించవుసత్యమని నమ్మించే పటం మీద గీసిన రేఖలతో ఉన్నది పర్వతాలు
2026 ఏప్రిల్ 12 కాశీపూర్ బ్లాక్లోని సిజిమాలి బాక్సైట్ గని కోసం వేదాంత అల్యూమినియం లిమిటెడ్ చేపట్టిన రోడ్డు నిర్మాణ కార్యక్రమం భారీ సంఖ్యలో పోలీసులు, పరిపాలనా
కులం భారతదేశంలో క్రీస్తు పూర్వం ఉంది క్రీస్తు తర్వాత కూడా ఉంది. అది ఇప్పటికీ సజీవంగానే ఉంది అయితే ఎప్పటికప్పుడు మారుతున్న కాలానికనుగుణంగా రూపం మారుతూ ఉంది.
భారత్ భయంకరమైన ఆర్థిక సంక్షోభం వైపు అడుగులు వేస్తోందని గ్లోబల్ బ్రోకరేజీ సంస్థలు బెర్న్స్టెయిన్, యుబిఎస్లు హెచ్చరిస్తున్నాయి. పశ్చిమాసియాలో అమెరికా సృష్టించిన యుద్ధం భారత్పై తీవ్ర ప్రతికూలతలను
అతడొక్కడేమిగిలి వున్నాడాఇంకెవరూ లేరనినీ ప్రకటన చూసిసముద్రం నవ్వుకుంటుందిజీవితం నీకు ఆగిపోవచ్చుఅక్కడనుండే మరలమేము మొదలవుతాంచరిత్ర నువ్వుతలకిందులుగా చదువుతావునీ చరిత్ర మట్టిలో కూరుకుపోయేకుళ్ళిన శవం మాత్రమేమేము చరిత్ర నిర్మాతలంమా పేజీలన్నీ
ఐఎమ్టి మనేసర్లో హర్యానా పోలీసులు అమలుచేసిన క్రూరమైన, సమన్వయంతో కూడిన ప్రభుత్వ అణచివేతను తీవ్రంగా ఖండిస్తున్నాం. 2026 ఏప్రిల్ ప్రారంభంలో, భారతదేశం అంతటా, ముఖ్యంగా ఇంధన రంగంలోనూ,
ప్రజా కళాకారుడు, తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య సభ్యుడు తుర్కపల్లి జహంగీర్ ఏప్రిల్ 2, 2026న గుండెపోటుతో మరణించారు. పీడిత ప్రజల గుండె చప్పుడును సుదీర్ఘకాలం తన గొంతులో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని చట్టబద్ధం చేస్తూ భారత పార్లమెంటులో తీర్మానాన్ని ఆమోదించటం, తదుపరి కేంద్రం రాష్ట్రపతి ఆమోదానికి పంపడంతో ఇక చివరిగా రాష్ట్రపతి ఆమోదం జరిగిన
క్రిస్టియన్ మతం స్వీకరించిన దళితులకు రిజర్వేషన్లు వర్తించవని సుఫ్రీం కోర్టు చెప్పిన తీర్పు చట్ట వ్యతిరేకం మరియు రాజ్యాంగ వ్యతిరేకం, ముఖ్యంగా ప్రజా వ్యతిరేకం.రాజ్యంలోని ముఖ్య అంగమైన
2026 ఏప్రిల్ 9 జన్ చౌక్ ఒడిశాలోని కలహండి జిల్లా, కాందమాల్ గ్రామంలో స్థానిక పోలీసులు, గూండాలు కలిసి నిర్వహించిన దాడులను, దౌర్జన్యాలను; గ్రామస్తుల ఇళ్లను ఛిన్నాభిన్నం
వేదాంత మైనింగ్ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళడం కోసం జరుగుతున్న రోడ్డు నిర్మాణానికి వ్యతిరేకంగా స్థానిక ఆదివాసీ, దళిత సముదాయాలు నిరసన తెలపడంతో పోలీసులు వెనుదిరిగారు నికితా
తిజ్మాలి ప్రాంతంలోని ఆదివాసీ గ్రామాలు, ముఖ్యంగా సగాబరి, బంతేజ్, బొండెల్, కంటమాల్, తాలాంపదర్ పరిసరాల్లో సాయుధ పోలీసులు, వాహనాల మోహరింపు విపరీతంగా పెరిగింది. ఈ ప్రాంతంలో డ్రోన్లు
2026 ఫిబ్రవరి 20 ఒడిశాలోని పశ్చిమ జిల్లా అయినసుందర్గఢ్లోని రూర్కెలా మున్సిపాలిటీ గుండా వెళుతుంటే... మనకు భారీ పరిశ్రమలు, భవనాలు, మాల్స్, అందమైన ఫుట్పాత్లతో కూడిన రహదారులు
ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన సుంకోజి దేవేంద్రాచారి వృత్తి రీత్యా పాత్రికేయులు. వందకు పైగా కథలు, ఏడు నవలలు రాశారు. 'అన్నంగుడ్డ, ఒకమేఘం కథ, దృశ్యాలు మూడు
ఏ మట్టి పొత్తిళ్ళలోంచి కన్ను తెరుస్తుందో విత్తనం మళ్ళీ ఆ మట్టిలోకే చేరుతోంది ఏదన్నా మట్టిలోకి ఒరిగిపోవడమంటే మాయమైపోవడం కాదు పోటెత్తే అశ్రుధారా సముద్రమంతా పైకి కనబడని
పశ్చిమాసియాలో తీవ్రమవుతున్న యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతులం చేస్తోంది. ప్రపంచీకరణ యుగంలో ఒక మూలలో పేలే తుపాకీ శబ్దం, మరో మూలలోని సాధారణ మనిషి జీవితాన్ని
గోరఖ్పూర్ జైల్లో ఆవిరైన నా *పరదేశీ స్వప్నం*: వాలెంటిన్ హెనాల్ట్ ఫ్రెంచ్ డాక్యుమెంటరీ చిత్ర నిర్మాతతో మజీద్ మఖ్బూల్ ఇంటర్వ్యూ (ఫ్రెంచ్ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ వాలెంటిన్
మన దేశంలోని బ్రాహ్మణీయ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా సంఘటిత పోరాటాలకు పునాదులు వేసిన సామాజిక విప్లవ కారుడు జ్యోతిరావు పూలే, పునాలోని గోవింద రావు- చిమ్నా బాయ్ దంపతులకు ఏప్రిల్ 11,1827 న జన్మించాడు.
మీ అభిప్రాయాలు