ప్రొ. జిఎన్ సాయిబాబ కేసుగా ప్రపంచ గుర్తింపు పొందిన మహేష్ టిర్కి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసు 2013లో ఆహిరి పోలీసు స్టేషన్లో నమోదైంది. ఇందులోని
1 .నలిపెడుతున్న భావమేదో..! ఏమీ తోచని స్థితి ఎప్పుడో ఒకసారి అందరికీ వస్తుంది. అమ్మ పోయినప్పుడో నాన్న ఊపిరి ఆగినప్పుడో మనసు వెన్ను విరిగినప్పుడో అనర్ధాలు ఎదురుపడ్డప్పుడో
చేయని తప్పు చేసాడని కటకటాల వెనక్కి పంపిన రాజ్యం అక్షరం హేతువు ను బోధిస్తుందని హేతువు మార్క్సిజానికి మూలమని అక్షరానికి సంకెళ్ళు వేసింది వందశాతం ఫాసిజం కోరలు
దేశ జిడిపికి సంబంధించి జాతీయ గణాంకాల కార్యాలయం ఫిబ్రవరి 29న విడుదల చేసిన గణాంకాలు ఆశ్చర్యపరిచాయి. నిపుణులను కలవరపరిచాయి. ప్రభుత్వ అంచనాలను, స్వంత డేటాను తారుమారు చేసింది.
ఆమె నవ్విందట... ‘భలే నవ్వారే’ ఆంకర్ చిన్నగా నవ్వుతూ అంటోంది. ఆమె నిజంగా నవ్వితే ఇలాగే ఉంటుందా? బిల్కిస్ నిజమైన నవ్వు మనస్ఫూర్తిగా సంతోషంగా నవ్వితే ఆమె
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగామొత్తం 3,214 యస్సీ, యస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు,సంక్షేమ హాస్టళ్లలో 8,59,959 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.ఇటీవల కాలంలో సంక్షేమ వసతి గృహాలు,గురుకులాలలో బాలికల వరస
( ప్రొ.జి.ఎన్.సాయిబాబా, అతని తోటి నిందితులను నిర్దోషులుగా విడుదల చేయడంపై ట్వీట్ చేసిన వారిలో మొదటివారు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్. 1984 భోపాల్ గ్యాస్ బాధితుల
మా అప్పీలు విజయవంతం అవుతుందని మాకు పూర్తిగా నమ్మకం వుంది. సాక్ష్యాలను బూటకమని నిరూపించగలమని మాకు తెలుసు.' ఇందుకోసం ఒక న్యాయవాదుల సేన పని చేయాల్సి వచ్చింది.
“ఈనాటి జీవితాన్ని సామ్రాజ్యవాద సంస్కృతి స్పృశించని పార్శ్వము, కోణామూ లేదు. అది మన అలవాట్లనూ, ఆచారాలనూ, ప్రవర్తననూ, సంస్కారాలనూ, కుటుంబాలను, సామాజిక సంబంధాలనూ, మన కోర్కెలను, ఆశలను,
ఎల్గార్ పరిషత్ కేసులో అరెస్టు అయిన వారిలో కొందరికి సాయిబాబాతో 'ప్రత్యక్ష సంబంధం'లో ఉన్నాయని చార్జిషీట్లో పూణే పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో 2018 చివర్లో మొదటిసారిగా
ప్రొ. జిఎన్ సాయిబాబ కేసుగా ప్రపంచ గుర్తింపు పొందిన మహేష్ టిర్కి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసు 2013లో ఆహిరి పోలీసు స్టేషన్లో నమోదైంది. ఇందులోని ఆరుగురిలో మహేష్ టిర్కితోపాటు పాండు నరోటే,
Indian state has started aerial war against the people of the country. The government began drone attacks on the farmers peacefully demonstrating on the problems
మీ అభిప్రాయాలు