ఇటీవలకాలంలో ప్రగతిశీల ఉద్యమాల్లో ఉన్న కొంతమంది కవులు పద్యకావ్యాలతో అభ్యుదయకవిత్వాన్ని రాస్తున్నారు. ప్రజా సమస్యల్ని, ప్రజల బాధల్ని గాథల్ని కవిత్వంగా రాయడం ఈ మధ్య తెలుగుకవిత్వంలో సహజంగా
కేంద్రంలోని నరహంతక పాలకులు షెడ్యూల్ ఐదు అడవి ప్రాంతాలలో ఖనిజ సంపదను బహుళజాతి కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పేందుకు జనవరి 2024 నుండి కగార్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఆపరేషన్
నువ్వేమో బూడిద అస్థికలు గంగలో కలుపుతావు మంత్రోచ్చారణల మధ్య లేని మోక్షాన్ని కాంక్షిస్తావు మా వాడిని కడచూపు ని కూడా చూడనివ్వవు మా వాడు బతికున్నన్నాళ్ళు దడిసావు
నేనెప్పుడూ కవిత్వం రాయనుకాగితం మీద మంటలతో మండిస్తానుప్రతి పదం డైనమేటై ఎముకలు విరిగినకవుల ముఖాల మీద పేలుతుందిచైతన్యంతో రగలాలనీలేకుంటే మౌనంగా కుళ్ళి చావాలనీనాకవిత్వం ప్రకటిస్తుందిదుమ్ము కొట్టుకుపోయిన బాలుడుశూన్యపు
ప్రపంచవ్యాప్తంగా సైనిక వ్యయం భారీగా పెరిగింది. మారుతున్న భౌగోళిక, రాజకీయ సంబంధాలు, యుద్ధాల నేపథ్యంలో ప్రభుత్వాలు సైనిక భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. తాజా వివరాలను స్టాక్హోమ్
కేరళకు చెందిన స్వతంత్ర జర్నలిస్టు కామ్రేడ్ రెజాజ్ పైన పెట్టిన కల్పిత కేసుకు సంబంధించి మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఎటీఎస్) సిబ్బంది 2025 జూన్ 2న
ఒక్కరొక్కరే ఒరిగిపోతూ కన్నీటి చుక్కలవుతున్నారు. కారిపోతున్న కన్నీళ్లను తుడుచుకోబోతే అవి రక్తాశ్రువులని గుండెలు బరువెక్కుతున్నాయి. కానీ రెండు నెలలకు పైగా శాంతి కోసం జరుగుతున్న యుద్ధంలో యోధుల
(పాణి రాసిన దండకారణ్యంలో మావోయిస్టు ఆచరణ -జనతన రాజ్యం పుస్తకం నుంచి) పొద్దు వాలుతూ ఉన్నప్పుడు నడక ఆగిపోయింది. క్యాంపుకు ఇంకొంచెం దూరంలో ఉండగానే కామ్రేడ్ గౌతం
2025 మే 14నసిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్, ఛత్తీస్గఢ్ డీజీపి సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించి ఛత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దులో ఏప్రిల్ 21 నుండి 21 రోజుల పాటు జరిపిన
(కర్రె గుట్టల దిగ్బంధం మీద క్షేత్రస్థాయి నివేదిక ) ఏప్రిల్ 21 నుండి, హెలికాప్టర్లు గిరగిరా తిరుగుతున్న శబ్దం; భారీ ఫిరంగి కాల్పులు; పెద్ద పేలుళ్ల శబ్దాలు
మే 27న, మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాళ్ళ కేశవరావు మృతదేహం ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్లో పోలీసు వలయం చుట్టుముట్టిన ఆదివాసీల శ్మశానవాటికలో దహనం అవుతుంటే, అతని తమ్ముడు నంబాళ్ళ
చాన్నాళ్ళుగా కవి వసీరా గూర్చి అన్వేషిస్తూనే ఉన్నాను. ఇప్పటికి దొరికారు. అప్పుడెప్పుడో ఎక్కడెక్కడో చదివిన కవిత్వం ఇప్పుడు ఒక్కచోట ఇలా వసీరా లోహనది పేరుతో లభించడం కవిత్వప్రేమికులకు...నాకూ
బిడ్డానా జీవితం ఎప్పుడూఅందమైన పాల రాతి మెట్ల మీదుగా విలాసంగా సాగింది కాదు నేనెక్కిన మెట్లలో ఎన్నో పగుళ్లున్నాయిఅతుకులున్నాయిఅంచులు పగిలి ఉన్నాయి నేనడిచిన నేలంతా ఉత్త దిబ్బ
సంగరేణి అనగానే లోకానికి వెలుగునిచ్చే నల్లబంగారం గర్తొస్తుంది. నరేష్ కుమార్ సూఫీ దీనిని బంగారు భూమి అన్నాడు. ఆ బంగారు భూమితో తన అనుబంధం, ఆడిపాడిన బాల్యం,
ఐక్యరాజ్యసమితి ఆర్థిక సామాజిక వ్యవహారాల విభాగం, యునైటెడ్ నేషన్స్ విశ్వవిద్యాలయ ప్రపంచ అభివృద్ధి ఆర్థిక పరిశోధనా సంస్థతో కలిసి రూపొందించబడిన ‘ప్రపంచ సామాజిక నివేదిక -2025’ ని
మధ్య భారతదేశంలోని ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతంలో వేగవంతమవుతున్న రాజ్య అణచివేత సంక్షోభాన్ని ఎత్తి చూపడానికి 2025 మే 6న, ఇండియా జస్టిస్ ప్రాజెక్ట్ (జర్మనీ), ఫౌండేషన్
(పాణి రాసిన దండకారణ్యంలో మావోయిస్టు ఆచరణ -జనతన రాజ్యం పుస్తకం నుంచి) పొద్దు వాలుతూ ఉన్నప్పుడు నడక ఆగిపోయింది. క్యాంపుకు ఇంకొంచెం దూరంలో ఉండగానే కామ్రేడ్ గౌతం కనిపించాడు. ఆయన విప్లవోద్యమంలో సీనియర్ నాయకుడు.
మీ అభిప్రాయాలు