ఆదివాసీ సమాజం ఎదుర్కొంటున్న అన్యాయాలు, దోపిడీ, అణచివేతలకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన ధైర్యవంతమైన మహిళా పోరాట యోధురాలు కామ్రేడ్ రాధక్క (మోతుబాయి). ఆమె మరణం ఆదివాసీ ఉద్యమానికి,
నేను రాస్తా... నిరంతరం రాస్తా. విశ్రాంతి తీసుకోవాలనే కోరిక నాకు లేదు. సమాజ అభివృద్ధి కోసం, అకృత్యాలకు వ్యతిరేకంగా, నా కళ్లతో చూసి గ్రహించిన సత్యాన్ని రాస్తా.
2026 సెప్టెంబర్ 8 రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం, కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల సందర్భంగా జంతర్ మంతర్ వద్ద కనిపించిన కులాతీత యువజన ఐక్యతను చీల్చివేయవచ్చు. ఇది
2026 సెప్టెంబర్ 14 1978లో వచ్చిన ఎంతో ప్రశంసలు పొందిన ఆనంద్ పట్వర్ధన్ సంచలనాత్మక డాక్యుమెంటరీ చిత్రం ‘జమీర్ కే బందీ’ (ప్రిజనర్స్ ఆఫ్ కాన్షియెన్స్)లో ఎమర్జెన్సీ
2026 సెప్టెంబర్ 13 మైనింగ్ కంపెనీలను ప్రతిఘటిస్తున్న నాయకుల అరెస్టులను ఖండిస్తున్నాం! 2026 సెప్టెంబర్ 10వ తేదీన సాయంత్రం సుమారు 4:30 గంటలకు, నియమగిరి సురక్షా సమితికి
నాకు నదుల గురించి బాగా తెలుసు!ప్రపంచమంత ప్రాచీనమైనటువంటి,ఇంకా చెప్పాలంటే,మానవ ధమనులలో ప్రవహించే రక్తం కంటే కూడా పురాతనమైన నదులను నేను చూశాను! ~~నా ఆత్మ నదులంత లోతుగా
వసుధేంద్ర రచించిన "తేజో తుంగభద్ర" పుస్తకం ఒక అద్భుతంలా ఉంటుంది. ఈ పుస్తకం యొక్క గొప్పదనం ఏమిటంటే, ఇందులో కేవలం రాజుల యుద్ధాలు, సామ్రాజ్యాల గెలుపోటములు మాత్రమే
తొంభై ఏడేళ్లే కాదుడెబ్భై తొమ్మిది ఏళ్ల క్రితం దాకా కూడజైలు కటకటాలు అడుగుతున్నాయిస్వాతంత్ర్యం ఎవరికి వచ్చింది? లాహోర్ చీకటి కొట్లలోజతిన్ దాస్ ఆకలిఇవ్వాళ కూడ జీవించే ఉన్నది
వాహ్ రే విశ్వగురూ!మీ మత మౌడ్యమ్ఐఫిల్ టవర్ ను మించి పోయిందిలిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటెర్నిటీఅనే మూడు విలువల్నిచ్చిన ఫ్రాన్స్ లోఈక్వాలిటీ ని తొక్కేసిన అక్షరధామాలూ!దీనిని లోకార్పణం చేసిన
ఆగస్టు 15 ఉపన్యాసంలో మోదీ దేశ ప్రజలనుద్దేశించి తమ ప్రభుత్వం, సాయుధ నక్సల్స్/మావోయిస్టుల ప్రమాదాన్ని నిర్మూలించాం కానీ దిమాగీ నక్సల్స్ (మేధావి నక్సల్స్)మిగిలే ఉన్నారని, భారత దేశాన్ని
ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు గంగూలీ, వందేమాతర గేయం ప్రస్తావనలు వచ్చినప్పుడల్లా మీడియా డెస్కులు వేరయ్యేవి. బెంగాలీల అక్షరమాలలో 'వ' లేదు కాబట్టి సౌరభ్ గంగూలీ అని రాయాలని
పాలకుల విధ్వంస నిర్మాణాల మీదిఆగ్రహాన్నంతా హిమాలయ పర్వతాలుహిమానీ నదులు బీభత్సంగాపాలితుల మీద కూడ చూపిన మాట నిజమే కానీప్రకృతి కదా ఎక్కడోపసిపిల్లల పట్ల పాలకులకున్నంతనిర్లక్ష్యం కనిపించలేదు ఒక
నరేంద్ర భూపతికి చాలా అసహనంగా వుంది. అడవిని ఆక్రమించుకోడానికి గొడ్డళ్ళు పట్టుకొని వెళ్ళిన మంత్రివర్గ సహచరులు తిరిగి రాకుండా మాయమైపోతున్నారు. ఏం జరుగుతోందో ఆయనకి యెంత తల
(సవరణ-వివరణ: ప్రపంచ చరిత్ర ఎందుకు చదవాలి అనే శీర్షికతో గత సంచికలో కె.వి.ఆర్. రచనగా ఒక రచనను ప్రచురించాం. సృజన 1978 జనవరిలో అచ్చయిన ఈ రచన
అంతిమ ప్రకటన ప్యారిస్, డిసెంబర్ 20-21, 2025 2025 డిసెంబర్ 20–21 తేదీలలో పారిస్లో జరిగిన "రాజకీయ ఖైదీలకు మద్దతుగా అంతర్జాతీయ సదస్సు"కు పాలస్తీనా, కుర్దిస్తాన్, టర్కీ,
2026 సెప్టెంబర్ 7 ‘‘గనులను లీజుకు ఇచ్చిన ప్రాంతంలో ఎలాంటి సహజ నీటి వనరులు లేవు అని చెట్ల లెక్కింపు నివేదికలో పేర్కొన్నారు..., మన వద్ద కేవలం 2933 చెట్లు మాత్రమే ఉన్నాయని స్పష్టంగా
మీ అభిప్రాయాలు