అనువాదాలు సంభాషణ

‘అతని మరణం వారికి కేవలం ఒక గణాంకం మాత్రమే’

‘ఇతర దేశాలలో ఒకరిని పొరపాటుగా విచారించినట్లయితే వారు పోలీసులపై లేదా ప్రభుత్వంపై కేసు పెట్టవచ్చు’ [ప్రధానమంత్రి నరేంద్ర మోడిని హత్య చేయడానికి కుట్ర పన్నారనే పోలీసులు చేస్తున్న ఆరోపణతో సహా యితర ఆరోపణలతో 2018 నుండి చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం కింద విచారణ లేకుండా జైల్లో వున్న  కవి వరవరరావు, ప్రొఫెసర్ షోమాసేన్‌లకు సీనియర్ అడ్వకేట్ ఆనంద్ ఆనంద్ గ్రోవర్ న్యాయవాదిగా ప్రాతినిధ్యం వహించారు.] స్టాన్‌స్వామి మరణం పట్ల మీ స్పందన ఏమిటి? ఇది మొత్తంగా నేర న్యాయవ్యవస్థ వైఫల్యం. పోలీసులు, ప్రాసిక్యూటర్, జైలు లేదా కోర్టు- అన్నిటి చట్ట నియమాలు విచ్ఛిన్నమై పోయాయి! అవి చట్ట
వ్యాసాలు అనువాదాలు

స్టాన్‌స్వామి తొలిప్రేమ

"ఆదివాసీల్లో గల సమానత్వం,సమిష్టిభావం,నిర్ణయాత్మకశక్తి  చూసినాంక నాలో కొత్త చైతన్యం పొడసూపింది. "...స్టాన్ స్వామి..గత డెబ్బయి సంవత్సరాల సుదీర్ఘ కాలంలో,నిరంతరం ఆదివాసీలహక్కులకోసంపోరాడిన స్టాన్లీసాస్ లోర్దుస్వామి(స్టాన్ స్వామి)నిఅక్టోబరు 8,నాడు అరెస్టుచేయడం మధ్యభారతాన్ని కుదిపేసిందిఆయన ఎనభై నాలుగేళ్ళ వృద్ధుడు.పైగా పార్కిన్ సన్ వ్యాధితో బాధపడ్తున్నాడు..అట్లాంటి మనిషిని మావోయిస్టు సభ్యుడనీ,భీమా- కోరేగావ్ కేసులో నిందితుడనీ తీవ్ర నేరాలుమోపి జైలుకు పంపించారు(ఆయన కస్టడీ లో ఉన్న తొమ్మిది నెలల కాలం ఒక్క సారి గూడ ఇంటరాగేట్ చేయలేదు..)ఇదంతా ఆయన సన్నిహితులకు దారుణ మనిపించ వొచ్చు..ఇంతకూ స్టాన్లీస్వామి మంత్రమేమిటి?వేలాది మందిని ప్రభావితం జేసిన ఆయన వ్యక్తి త్వ సూత్రమేమిటి?  ఆయన కుల మత ప్రాంతాల కతీతంగా న్యాయం
అనువాదాలు సంభాషణ

న్యాయవ్యవస్థపై ఒక మచ్చ

స్టాన్ స్వామి మరణం చాలా ఆందోళన కలిగించే సమస్యలను లేవనెత్తుతోది ఫాదర్ స్టాన్‌స్వామి కస్టడీ మరణం గురించి  వివిధ ప్రతిస్పందనలు వచ్చాయి. ఆదివాసీల, పీడిత ప్రజల హక్కుల కోసం పనిచేసే ఎనభై ఏళ్ళ వయసున్న సామాజిక కార్యకర్త కార్యకలాపాల గురించి తెలిసిన వారు అతను మరణానికి ఎంతో బాధపడుతున్నారు. చట్టాన్ని అమలుచేసే యంత్రాంగం, జైలు పరిపాలనా అతని పట్ల వ్యవహరించిన కఠినమైన, అమానవీయ ప్రవర్తన సంబంధీకులకు ఎంతో వేదన కలిగించింది. కానీ ప్రాసిక్యూషన్ చేసిన "గంభీర, తీవ్రమైన" ఆరోపణలమీద ఆధారపడి నిర్దిష్ట న్యాయస్థానం తీవ్ర అనారోగ్యంతో ఉన్న జీసట్ ప్రీస్ట్‌‌కి బెయిల్ నిరాకరించడమనేది మరింత వేదన కలిగించే విషయం.
అనువాదాలు సంభాషణ

న్యాయం కోసం ఎదురుచూస్తూ మరణించిన కంచన్

కంచన్ నన్నవరే వైద్య చికిత్సలో నిర్లక్ష్యం ఉందా లేదా అనేది జ్యుడిషియల్ దర్యాప్తు మాత్రమే నిర్ణయిస్తుంది. ఒక విషయం స్పష్టంగా ఉంది: భర్తకు సమాచారం ఇవ్వకపోవడం ద్వారా జైలు అధికారులు చట్టాన్ని ఉల్లంఘించారు. మెడికల్ బెయిల్ విషయంలో ఆమె న్యాయవాదులుగా బాంబే హైకోర్టులో సీనియర్ న్యాయవాది గాయత్రీ సింగ్, న్యాయవాది అంకిత్ కులకర్ణి, ట్రయల్ కోర్టులో (పూణే స్పెషల్ కోర్ట్) న్యాయవాదులు రోహన్ నహర్, రాహుల్ దేశ్ ముఖ్, పార్థ్ షా చేశారు. --- ఎల్గర్ పరిషత్ కేసు విస్తృత, వివరణాత్మక మీడియా దృష్టిని ఆకర్శించగా, పూణే మహిళా సెంట్రల్ జైలులో అనారోగ్యం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని,
వ్యాసాలు అనువాదాలు

కోవిడ్ 19 విపత్తుని ఎదుర్కోవడంలో క్యూబా సహకారం

‘వారు తెలివైన ఆయుధాలను కనిపెట్టారు. కానీ మేము మరింత ముఖ్యమైనది కనిపెట్టాము: ప్రజలు ఆలోచిస్తారు, అనుభూతి చెందుతారు.’ ఫెడల్ కాస్ట్రో అనేక పాశ్చాత్య పెట్టుబడిదారీ దేశాల్లోని ప్రజారోగ్య విధానాలలో వైఫల్యాన్ని COVID-19 విపత్తు బహిర్గతం చేసింది. IMF, ప్రపంచ బ్యాంక్ పునర్నిర్మాణ కార్యక్రమాల ద్వారా ప్రేరేపించబడిన ఆరోగ్యం, విద్యా కార్యక్రమాలలో కోతలు చేసిన దశాబ్దాల నయా ఉదారవాద కాఠిన్యం, ఇప్పుడు లాటిన్ అమెరికా, యూరప్, అమెరికా అంతటా వ్యాప్తిస్తున్న ప్రమాదకరమైన అంటువ్యాధులు, మరణాలలో ఫలితాలను చూపుతోంది. పాశ్చాత్య దేశాలలో, క్యూబా సమర్థతకు ఒక ఉదాహరణగా నిలిచింది. విపత్తుకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో మరొక మార్గం సాధ్యమని చూపించింది. సంఖ్యలు
వ్యాసాలు అనువాదాలు

పశ్చిమ బెంగాల్‌లో బ్రాహ్మణీయ ఫాసిజం ఆవిర్భావం

ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడటంలో పార్లమెంటరీ విధానం ప్రధాన రూపం కాదు. ఫాసిస్టు వ్యతరేకులు వీధుల్ని తమ అజమాయిషీలోకి తీసుకోవాలి డాక్టర్‌ అమితవ చక్రవర్తి ఫిబ్రవరి 4, 2021 పశ్చిమ బెంగాల్‌లో రానున్న శాసనసభ ఎన్నికలు అర్‌యస్‌య‌, భాజపా పరివారంలో అనందోత్సాహాల్ని రేకెత్తించాయి. ఎన్నికల్లో తాము ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తామని వాళ్ళు అనుకుంటున్నారు. ఉత్తరభారతంలో జరుగుతున్న రైతాంగ పోరాటం మోడీ ప్రభుత్వపు “అభివృద్ధి నమూనా వాస్తవరూపాన్ని బహిర్గతం చేసింది. అయితే గత పార్లమెంటు ఎన్నికల నుండి బెంగాల్‌లో భాజపా అసాధారణ అభివృద్ధిని సాధించింది. దాని అవిర్భావ కాలం నుండి ఇంతటి పెరుగుదలను అర్‌యస్‌యస్‌ కలలో కూడా ఊహించలేదు. పశ్చిమబెంగాల్‌లో అధికారాన్ని