అనువాదాలు

ఆదివాసులను నిర్వాసితులను చేస్తున్న థర్మల్ విద్యుత్త్ కేంద్రం

జగదీష్ హంస్దాకు తను పెరిగిన గ్రామం గురించి అస్పష్టమైన జ్ఞాపకాలు ఉన్నాయి. "అప్పట్లో అక్కడ మేము ఆదివాసీలం, మా పొలాలు, అడవులు, వన్యప్రాణులు తప్ప ఇంకేమీ ఉండేవి కావు," అని ఇప్పుడు డెబ్బై ఏళ్ల చివరలో ఉన్న హంస్దా చెప్పారు. అప్పటి బీహార్‌లో ఉన్న ఆ ఝింజిర్‌గుట్టు గ్రామం, ఇప్పుడు జార్ఖండ్‌ పరిధిలోకి వస్తుంది. "మాతో పాటు కొంతమంది మూలవాసీ సముదాయాల వారు కూడా నివసించేవారు," అని హంస్దా జోడించారు, ఆ ప్రాంతానికి చెందిన తక్కువ కులాలకు చెందిన సముదాయాలను ఉద్దేశించి ఆయన ఈ మాట అన్నారు. 1950ల చివరలో బీహార్ ప్రభుత్వం చంద్రపుర థర్మల్ పవర్ స్టేషన్‌ను
అనువాదాలు

షాహిద్ అజ్మీ- కటకటాల వెనుక నుంచి 

పోలీసు కస్టడీలో అది ఏడవ రోజు. మొదట్లో కొట్టిన దెబ్బలు ఇప్పుడు రోజుకు దాదాపు 22 గంటల పాటు సాగే విచారణగా మారాయి. నాలోని సహనమూ, రక్షణ కవచాలు సడలిపోతున్నట్లు అనిపించింది. పి.ఐ. ఖాన్విల్కర్ (ఇటీవలే అవినీతి కేసులో అరెస్టయ్యారు), యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌కి చెందిన అలాంటి ఇతర అవినీతి అధికారులు ఆ విచారణ గదిలోనే తాము ఎంతమంది ముస్లింల రక్తాన్ని చిందించారో గొప్పగా చెప్పుకుంటున్నారు. దేశభక్తి పేరుతో వారు సాగిస్తున్న ఆ క్రూరమైన పోటీని చూసి నాకు అసహ్యమూ, వికారమూ కలుగుతున్న సమయంలోనే, కోర్టు అనుమతితో నాకు 'వకీల్ ములాకాత్' (న్యాయవాదితో భేటీ) కోసం పిలుపు వచ్చింది.
అనువాదాలు

బస్తర్లో రైలు మార్గం సర్వేపై నిరసనలు

నక్సల్ ప్రభావిత జిల్లాల్లో సర్వేలు నిర్వహించేవారు మావోయిస్టుల మద్దతు గల గ్రూపుల నుంచి నిరసనలు, దాడులను ఎదుర్కొంటున్నారు. భారతీయ రైల్వేలు, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వమూ రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతంలో రైలు మార్గాలను వేయడానికి, రైలు సేవలను ప్రారంభించడానికి కృషి చేస్తున్నాయి. రైల్వే అధికారులు ఒక వివరణాత్మక ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసే ముందు సర్వేలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత దశాబ్దాల తరబడి రెడ్ కారిడార్‌గా ఉన్న ప్రాంతాల్లో రైలు సేవలు తొలిసారిగా ప్రారంభం కానున్నాయి. 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని నిర్మూలించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా బస్తర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి అందరికీ అందుబాటులోకి
అనువాదాలు

మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు ఎలా దహనం చేశారు?

మే 27న, మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాళ్ళ కేశవరావు మృతదేహం ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌లో పోలీసు వలయం చుట్టుముట్టిన ఆదివాసీల శ్మశానవాటికలో దహనం అవుతుంటే, అతని తమ్ముడు నంబాళ్ళ రాంప్రసాద్ స్థానిక పోలీస్ స్టేషన్ వెలుపల తీవ్ర ఆగ్రహంతో నిలబడివున్నాడు. “మరణించిన తర్వాత, మృతుడి మృతదేహం కుటుంబానికి చెందుతుంది” అని ఆయన అన్నారు. “ఛత్తీస్‌గఢ్ పోలీసులు చేసింది చాలా తప్పు; ఏ మాత్రం ఆమోదయోగ్యమైనది కాదు.” నిషేధిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) అగ్ర నాయకుడు బసవరాజుగా ప్రసిద్ధి చెందిన 72 ఏళ్ల కేశవరావును, మరో 26 మందిని భద్రతా చర్యలో రాష్ట్ర పోలీసులు చంపారనే వార్తలు వచ్చిన
అనువాదాలు

ఈ యుద్ధం ఎటు పోతోంది

కోహమెటా కొండపై ఉన్న తడి అటవీ ప్రాంతంలో పొడవాటి జుట్టు గుత్తి మెరిసిపోతోంది. ఇక్కడ తొమ్మిది గంటల పాటు జరిగిన ఆయుధ పోరాటంలో 35 మంది మరణించిన నాలుగు రోజుల తరువాత, వర్షం రక్తాన్ని తుడిచేసింది, ఖాళీ బుల్లెట్లతో సహా మిగితావన్నింటినీ కడిగేసింది; తాజాగా మెరుస్తున్నాయి. అక్టోబరు 4 ఉదయం, నిషేధిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) సాయుధ విభాగం   పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి చెందిన ఆరో నంబర్ కంపెనీని దక్షిణ ఛత్తీస్‌గఢ్ అడవులలో లోతట్టు ప్రాంతం  ఈ మూలలో  భారీ సంఖ్యలో  భద్రతా దళాలు చుట్టుముట్టాయి. . మావోయిస్టుల  సురక్షిత ప్రాంతంగా పరిగణించబడే ఈ
అనువాదాలు

అదానీ బొగ్గు విద్యుత్ ప్రాజెక్టు పై ప్రజా ప్రతిఘటన  

భారతదేశంలోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంటు సామర్థ్యాన్ని విస్తరించాలని ఒక అదానీ కంపెనీ యోచిస్తోంది. సమీపంలోని గనులు, బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంటుల కాలుష్యం కారణంగా ఇప్పటికే తీవ్రంగా ప్రభావితమైన స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 2024 జూలైలో, రాయగఢ్ సమీపంలో అదానీ విద్యుత్ ప్లాంట్ విస్తరణ ప్రతిపాదనపై అధికారిక బహిరంగ విచారణలో, గ్రామస్తులు ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. విస్తరించిన ప్లాంట్ ప్రతి సంవత్సరం 4 మిలియన్ టన్నుల బొగ్గు బూడిద అవశేషాలను ఉత్పత్తి చేస్తుంది. అదే సమయంలో, స్థానిక రహదారులపై బొగ్గును ట్రక్కులతో రవాణా చేయడం ద్వారా ఈ ప్రాంతాన్ని
అనువాదాలు సంభాషణ

‘అతని మరణం వారికి కేవలం ఒక గణాంకం మాత్రమే’

‘ఇతర దేశాలలో ఒకరిని పొరపాటుగా విచారించినట్లయితే వారు పోలీసులపై లేదా ప్రభుత్వంపై కేసు పెట్టవచ్చు’ [ప్రధానమంత్రి నరేంద్ర మోడిని హత్య చేయడానికి కుట్ర పన్నారనే పోలీసులు చేస్తున్న ఆరోపణతో సహా యితర ఆరోపణలతో 2018 నుండి చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం కింద విచారణ లేకుండా జైల్లో వున్న  కవి వరవరరావు, ప్రొఫెసర్ షోమాసేన్‌లకు సీనియర్ అడ్వకేట్ ఆనంద్ ఆనంద్ గ్రోవర్ న్యాయవాదిగా ప్రాతినిధ్యం వహించారు.] స్టాన్‌స్వామి మరణం పట్ల మీ స్పందన ఏమిటి? ఇది మొత్తంగా నేర న్యాయవ్యవస్థ వైఫల్యం. పోలీసులు, ప్రాసిక్యూటర్, జైలు లేదా కోర్టు- అన్నిటి చట్ట నియమాలు విచ్ఛిన్నమై పోయాయి! అవి చట్ట
వ్యాసాలు అనువాదాలు

స్టాన్‌స్వామి తొలిప్రేమ

"ఆదివాసీల్లో గల సమానత్వం,సమిష్టిభావం,నిర్ణయాత్మకశక్తి  చూసినాంక నాలో కొత్త చైతన్యం పొడసూపింది. "...స్టాన్ స్వామి..గత డెబ్బయి సంవత్సరాల సుదీర్ఘ కాలంలో,నిరంతరం ఆదివాసీలహక్కులకోసంపోరాడిన స్టాన్లీసాస్ లోర్దుస్వామి(స్టాన్ స్వామి)నిఅక్టోబరు 8,నాడు అరెస్టుచేయడం మధ్యభారతాన్ని కుదిపేసిందిఆయన ఎనభై నాలుగేళ్ళ వృద్ధుడు.పైగా పార్కిన్ సన్ వ్యాధితో బాధపడ్తున్నాడు..అట్లాంటి మనిషిని మావోయిస్టు సభ్యుడనీ,భీమా- కోరేగావ్ కేసులో నిందితుడనీ తీవ్ర నేరాలుమోపి జైలుకు పంపించారు(ఆయన కస్టడీ లో ఉన్న తొమ్మిది నెలల కాలం ఒక్క సారి గూడ ఇంటరాగేట్ చేయలేదు..)ఇదంతా ఆయన సన్నిహితులకు దారుణ మనిపించ వొచ్చు..ఇంతకూ స్టాన్లీస్వామి మంత్రమేమిటి?వేలాది మందిని ప్రభావితం జేసిన ఆయన వ్యక్తి త్వ సూత్రమేమిటి?  ఆయన కుల మత ప్రాంతాల కతీతంగా న్యాయం
అనువాదాలు సంభాషణ

న్యాయవ్యవస్థపై ఒక మచ్చ

స్టాన్ స్వామి మరణం చాలా ఆందోళన కలిగించే సమస్యలను లేవనెత్తుతోది ఫాదర్ స్టాన్‌స్వామి కస్టడీ మరణం గురించి  వివిధ ప్రతిస్పందనలు వచ్చాయి. ఆదివాసీల, పీడిత ప్రజల హక్కుల కోసం పనిచేసే ఎనభై ఏళ్ళ వయసున్న సామాజిక కార్యకర్త కార్యకలాపాల గురించి తెలిసిన వారు అతను మరణానికి ఎంతో బాధపడుతున్నారు. చట్టాన్ని అమలుచేసే యంత్రాంగం, జైలు పరిపాలనా అతని పట్ల వ్యవహరించిన కఠినమైన, అమానవీయ ప్రవర్తన సంబంధీకులకు ఎంతో వేదన కలిగించింది. కానీ ప్రాసిక్యూషన్ చేసిన "గంభీర, తీవ్రమైన" ఆరోపణలమీద ఆధారపడి నిర్దిష్ట న్యాయస్థానం తీవ్ర అనారోగ్యంతో ఉన్న జీసట్ ప్రీస్ట్‌‌కి బెయిల్ నిరాకరించడమనేది మరింత వేదన కలిగించే విషయం.
అనువాదాలు సంభాషణ

న్యాయం కోసం ఎదురుచూస్తూ మరణించిన కంచన్

కంచన్ నన్నవరే వైద్య చికిత్సలో నిర్లక్ష్యం ఉందా లేదా అనేది జ్యుడిషియల్ దర్యాప్తు మాత్రమే నిర్ణయిస్తుంది. ఒక విషయం స్పష్టంగా ఉంది: భర్తకు సమాచారం ఇవ్వకపోవడం ద్వారా జైలు అధికారులు చట్టాన్ని ఉల్లంఘించారు. మెడికల్ బెయిల్ విషయంలో ఆమె న్యాయవాదులుగా బాంబే హైకోర్టులో సీనియర్ న్యాయవాది గాయత్రీ సింగ్, న్యాయవాది అంకిత్ కులకర్ణి, ట్రయల్ కోర్టులో (పూణే స్పెషల్ కోర్ట్) న్యాయవాదులు రోహన్ నహర్, రాహుల్ దేశ్ ముఖ్, పార్థ్ షా చేశారు. --- ఎల్గర్ పరిషత్ కేసు విస్తృత, వివరణాత్మక మీడియా దృష్టిని ఆకర్శించగా, పూణే మహిళా సెంట్రల్ జైలులో అనారోగ్యం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని,