వ్యాసాలు

మహేష్‌ టిర్కి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర

ప్రొ. జిఎన్‌ సాయిబాబ కేసుగా ప్రపంచ గుర్తింపు పొందిన మహేష్‌ టిర్కి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర కేసు 2013లో ఆహిరి పోలీసు స్టేషన్‌లో నమోదైంది. ఇందులోని ఆరుగురిలో మహేష్‌ టిర్కితోపాటు పాండు నరోటే, విజయ్‌ టిర్కి ఆదివాసులు. మిగతా వాళ్లు ప్రొ. సాయిబాబ, ప్రశాంత్‌రాహి, హేమ్‌మిశ్రా. పదేళ్లకు పైగా నడిచిన ఈ జీవిత ఖైదు కేసు బహుశా దేశ చరిత్రలోనే అరుదైన, అతి దుర్మార్గమైన కేసుగా గుర్తింపు పొందింది. ప్రభుత్వం కుట్రపూరితంగా ఈ ఆరుగురి మీద కేసు పెట్టిందనే సంగతి ప్రజల కామన్‌సెన్స్‌లో కూడా భాగమైంది. ఈ ఆరుగురిలో ఒకరి(పాండు నరోటే) జీవితాన్నే హరించిన, ఐదుగురి పదేళ్ల
వ్యాసాలు

Raise your voice against this war

Indian state has started aerial war against the people of the country. The government began drone attacks on the farmers peacefully demonstrating on the problems of agricultural sector near Delhi and Haryana. Police are cordoning them off and opening fire. With these actions, the fascist central government has announced that the farmers are not Indian citizens. Four years prior to this, the then Congress government, along with the Modi government
వ్యాసాలు

అభివృద్ధి విధ్వంసాల రాజకీయార్థిక విశ్లేషణ

(ఇటీవల పౌరహక్కుల సంఘం యాభై వసంతాల సభల్లో విడుదలైన అమరుడు ప్రొ. శేషయ్య గారి పుస్తకానికి రాసిన ముందుమాట ) ప్రొ. శేషయ్యగారి రచనా సర్వస్వం-4లో అభివృద్ధి విధ్వంసాల మాయాజాలాన్ని వివరించే వ్యాసాలు ఉన్నాయి. బహుశా ఈ సంపుటిలోకి ఇంకొన్ని వ్యాసాలు కూడా తీసుకరావచ్చనిపించింది. వాటిలో అభివృద్ధి విధ్వంసాల గురించి ఉన్నప్పటికీ నిర్దిష్టంగా హక్కుల విశ్లేషణే ప్రధానంగా ఉన్నది. వాటిని హక్కుల ఉద్యమ వ్యాసాల్లో చేర్చితే బాగుంటుందనిపించి ఇక్కడికి తీసుకరాలేదు. ఈ వ్యాసాల్లో శేషయ్యగారు అభివృద్ధి విధ్వంసాలను మానవ జీవితంలోని అనేక కోణాల్లో వివరించారు. ఘటనలు, పరిణామాలు, వివరాలు, లెక్కలు, ముఖ్యంగా పాలకుల ఆర్భాట ప్రకటనలు, వాళ్ల ప్రకటిత
వ్యాసాలు

Let us strive hard to bury the Patriarchy for women emancipation.

We are going to celebrate 114th International Working Women's Day at a time when on one hand Brahmanical Hindutva Fascism has spread its tentacles in every sphere of life, and on the other hand, Imperialism has intensified its exploitative measures on oppressed people and nations. Now we are under the yoke of two monstrous terrors.  Brahmanical patriarchy is an Indian peculiar chamber of horrors. In a semi-colonial and semi-feudal society,
వ్యాసాలు

మోదీ గ్యారంటీలతో మహిళా సాధికారత సాధ్యమా!

8 మార్చ్‌, అంతర్జాతీయ శ్రామిక మహిళా దినం. 114 ఏళ్ల క్రితం ప్రపంచ కమ్యూనిస్టు నాయకుల చొరవ, కృషితో ప్రారంభమైన ఈ దినం ప్రపంచ వ్యాప్తంగా పీడిత వర్గాల మహిళలందరూ జరుపుకుంటున్నారు. వారందరికి అభినందనలు. వాస్తవంగా శ్రామిక మహిళలను మించి సంపన్న కుటుంబాల మహిళలు, కమ్యూనిస్టులను మించి బూర్జువా పార్టీలు ఈ దినాన్ని మరీ అట్టహసంగా జరుపుకోవడం యేటేటా పెరుగుతోంది. ఇందులో గత కొద్ది సంవత్సరాలుగా హిందుత్వ శక్తులు ముందు పీఠిన నిలుస్తున్నాయనడం అతిశయోక్తి కాదేమో! అధికారం రుచి మరిగిన హిందుత్వ శక్తులు, వారి తిరుగులేని నాయకుడు మోదీ తన అధికారాన్ని నిలుపుకోవడానికి దేనికైనా సిద్ధపడుతాడని, ఎంతకైనా తలపడుతాడని
వ్యాసాలు

సంక్షేమ హస్టల్ విద్యార్థులు భవ్య, వైష్ణవీలకు న్యాయం దక్కేనా ?

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగామొత్తం 3,214 యస్సీ, యస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు,సంక్షేమ హాస్టళ్లలో 8,59,959 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.ఇటీవల కాలంలో సంక్షేమ వసతి గృహాలు,గురుకులాలలో బాలికల వరస మరణాలు కొనసాగుతున్నాయి.హౕస్టళ్ళలో పర్యవేక్షణ లోపం,సౌకర్యాల కొరత, పౌష్టికాహారం అందకపోవడం వంటి కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నప్పటికీ    “కుల వివక్షత” అసలు కారణం. ఈ ఏడాది పిబ్రవరీ మూడవతేది రాత్రి భువనగిరి పట్టణంలోని యస్సీ బాలికల వసతిగృహంలో పదవతరగతి చదివే విద్యార్థులు కోడి భవ్య (15), గాదే వైష్ణవి(15) ఆత్మహత్యలు చేసుకున్నారు. బాలికల హాస్టల్ వద్ద హాస్టల్ వార్డెన్ ,వాచ్ వుమెన్ ఉండకపోవడం హాస్టల్లో ఉన్న వంట మనిషి ఆమెతో పాటు హౕస్టల్
వ్యాసాలు

ప్రొ. సాయిబాబా కేసులో లాయర్ల  అవిశ్రాంత కృషి

మా అప్పీలు  విజయవంతం అవుతుందని మాకు పూర్తిగా నమ్మకం వుంది. సాక్ష్యాలను బూటకమని నిరూపించగలమని మాకు తెలుసు.' ఇందుకోసం ఒక న్యాయవాదుల సేన పని చేయాల్సి వచ్చింది. ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా,  అతని సహ నిందితుల నిర్దోషిత్వాన్ని నిరూపించడానికి విజయవంతమైన పోరాటం వెనుక సంవత్సరాల తరబడి జరిగిన సన్నాహాలు వున్నాయి. న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్‌కు జూనియర్‌లుగా ఉన్న న్యాయవాదుల బృందం చేసిన కృషి ఆ తయారీకి వెన్నెముక. కోర్టులో వాదించిన సీనియర్‌ అడ్వకేట్లు.. త్రిదీప్ పైస్, ప్రదీప్ మంధ్యాన్, ఎస్పీ ధర్మాధికారిలు అయితే వారికి వివరాలందించడానికి బృందంగా పనిచేసిన న్యాయవాదులు బరుణ్ కుమార్, నిహాల్ సింగ్ రాథోడ్, హర్షల్
వ్యాసాలు

ప్రొ. సాయిబాబ కేసులో ఎల్గార్ పరిషత్ కేసు మూలాలు

ఎల్గార్ పరిషత్  కేసులో అరెస్టు అయిన వారిలో కొందరికి  సాయిబాబాతో 'ప్రత్యక్ష సంబంధం'లో ఉన్నాయని చార్జిషీట్‌లో   పూణే పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో 2018 చివర్లో   మొదటిసారిగా పూణే పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేసినప్పుడు, ఢిల్లీ విశ్వవిద్యాలయ మాజీ ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబా వున్న కేసు దర్యాఫ్తు పైన “భారీగా ఆధారపడుతున్నాం” అని చెప్పారు.. అప్పటికే సాయిబాబాను, మరో ఐదుగురిని గడ్చిరోలి సెషన్స్ కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఎల్గార్ పరిషత్ కేసులో అరెస్టు అయిన మానవ హక్కుల కార్యకర్తలపై తమ కేసును తయారుచేసుకోవడానికి సాయిబాబాకు గడ్‌చిరోలి కోర్టు జీవిత ఖైదు విధించడంపై వారు దృష్టి సారించారు. 2020
వ్యాసాలు

3,588 రోజుల నిర్బంధం

ప్రొఫెసర్ సాయిబాబాను తొలిసారి 2014 మే 9నాడు ఢిల్లీలోని ఆయన నివాసం నుంచి అరెస్టు చేశారు. 2017లో సాయిబాబాతో పాటు మరో ఐదుగురు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఉపా కింద అక్రమ నిర్బంధాన్ని పరిగణనలోకి తీసుకుని బాంబే హైకోర్టు 2022లో అతన్ని నిర్దోషిగా విడుదల చేసింది. 2023లో సుప్రీంకోర్టు అతని అప్పీల్‌ను మళ్లీ విచారించాలని నిర్ణయం ఇస్తూ  కేసును మెరిట్‌పై (తప్పు ఒప్పులపై ఆధారపడి) పరిగణించాలని ఆదేశించింది. మార్చి 5న, బాంబే హైకోర్టు మరోసారి నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించింది, అయితే ఈసారి ప్రాసిక్యూషన్ వాదనలు, సాక్ష్యాల్లోని బూటకత్వాన్ని బట్టబయలు చేస్తూ మెరిట్ ప్రాతిపదికన నిర్ణయం తీసుకొన్నది.
వ్యాసాలు

“నేను జైలు నుండి బయటపడటం యాదృచ్ఛికమే”

'నేను టాయిలెట్ కు వెళ్ళలేను, సహాయం లేకుండా స్నానం చేయలేను, జైలులో ఎలాంటి ఉపశమనం లేకుండా చాలా కాలం జీవించాను. నేను జైలు నుంచి సజీవంగా బయటపడడం కేవలం యాదృచ్ఛికం ' ' అని 56 ఏళ్ల ఢిల్లీ విశ్వవిద్యాలయ పూర్వ ప్రొఫెసర్ నాగ్‌పూర్ సెంట్రల్ జైలు నుండి విడుదలైన తరువాత గురువారం (మార్చి 7)న తన మొదటి పత్రికా సమావేశంలో చెప్పారు. బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ మార్చి 5న ఆయనతో పాటు మరో ఐదుగురిని ఉగ్రవాద కేసుల్లో నిర్దోషులుగా ప్రకటించింది. చక్రాల కుర్చీలో కూర్చొని 90 శాతానికి పైగా వికలాంగుడు అయిన సాయిబాబా, ఇతరుల సహాయం