మణిపూర్ మారణహోమాన్నిఖండిద్దాం!దోషులను కఠినంగా శిక్షించాలి
(పౌరహక్కుల సంఘం, ఆంధ్రప్రదేశ్ ప్రచురణ) మణిపూర్ రాష్ట్రం మయన్మార్తో అర్జాతీయ సరిహద్దులు ఉన్న ఈశాన్య ప్రాంతంలో చిన్న రాష్ట్రం. 35 లక్షల జనాభా కలిగిన రాష్ట్రం. ఆదివాసేతరులు కొండప్రాంతాలు, భూములు కొనడానికి వీలులేదనే 371(సి) (అధికరణ ప్రకారం). భూ సంస్కరణ చట్టాన్ని సడలించాలని మైతీలు చేస్తున్న వాదనలకు భారతీయ జనతాపార్టీ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మద్దత్తు తెలుపుతోంది. మైతీలు హిందువులు. నాగా, కూకీ, ఆదివాసీ తెగలు మెజారిటీ క్రైస్తవులు. మైతీలలో క్రైస్తవులు కూడా ఉన్నారు. ఆదివాసీ తెగల్లో క్రైస్తవేతరులు కూడా ఉన్నారు. 10% భూ భాగంలో, మైదాన ప్రాంతంలో ఉన్న మైతీలు 53% జనాభా వల్ల రాష్ట్ర శాశనసభ