సంభాషణ

అరెస్టు చేస్తారనే భయంతో ఆసుపత్రికి వెళ్లని బాధిత సిజిమాలి ఆదివాసులు

2026 ఏప్రిల్ 12 కాశీపూర్ బ్లాక్‌లోని సిజిమాలి బాక్సైట్ గని కోసం వేదాంత అల్యూమినియం లిమిటెడ్ చేపట్టిన రోడ్డు నిర్మాణ కార్యక్రమం భారీ సంఖ్యలో పోలీసులు,  పరిపాలనా యంత్రాంగ అధికారుల సమక్షంలో జరగడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పెరిగి వివాదం చెలరేగింది. మంగళవారం భారీ పోలీసు, పరిపాలనా యంత్రాంగ సిబ్బంది సమక్షంలో ప్రారంభమైన ఈ రోడ్డు నిర్మాణ పనులను గ్రామస్థులు వ్యతిరేకించడంతో పోలీసులకూ, వారికి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గ్రామస్థులు పోలీసుల ఆదేశాలను ధిక్కరిస్తున్నారని ఆరోపణలు రావడంతో, పరిస్థితిని చక్కదిద్దేందుకు జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకుని, కలెక్టర్ ప్రభావిత ప్రాంతానికి వెళ్లాడని అధికార వర్గాలు అంటున్నాయి. అయితే, అధికారులు
ఇంటర్వ్యూ

From Armed Struggle in the forests to Struggle for Survival in a city

He spent ten and a half years in a Chhattisgarh jail! She spent twelve years! 38 unproven cases against him, 159 against her! Raghava Some people's lives are a source of wonder. They are filled with endless sorrow. They do not think about what tomorrow will bring. They do not live for themselves. They do not even fear for their lives. They simply do not care about the police, cases,
సంభాషణ

కశ్మీర్ పై భారత పాలనను నిరాకరించినందుకు మా అమ్మకు శిక్ష

2026 మార్చ్ 26 కొద్ది రోజుల క్రితం, నా తల్లి ఆసియా అంద్రాబీ (64) కి ఒక న్యాయమూర్తి మూడు జీవితకాల శిక్షలను విధించడాన్ని నేను స్వయంగా చూసాను. భారతదేశం అమలు చేసిన అత్యంత కఠినమైన చట్టాలలో ఒకటైన నిబంధనల కింద ఇది వాస్తవానికి మరణశిక్షతో సమానం. కశ్మీర్ స్వయం నిర్ణయాధికార పోరాటంలో పాల్గొన్నందుకు గాను, జీవిత ఖైదు విధించబడిన మొదటి కశ్మీరీ మహిళ నా తల్లి. నా తల్లితో పాటు, ఆమె సహచరులు నహిదా నస్రీన్, సోఫీ ఫెహ్మీదాలకు ముప్పై ఏళ్ల జైలు శిక్షను వేసారు. వీరి ముగ్గురినీ 2018లో అరెస్టు చేసారు;  విచారణ ఎనిమిదేళ్ల పాటు
ఇంటర్వ్యూ

నన్ను టెర్రరిస్ట్ అన్నారు

గోర‌ఖ్‌పూర్ జైల్లో ఆవిరైన నా *పరదేశీ స్వప్నం*: వాలెంటిన్ హెనాల్ట్ ఫ్రెంచ్ డాక్యుమెంటరీ చిత్ర నిర్మాతతో మజీద్ మఖ్బూల్ ఇంట‌ర్వ్యూ (ఫ్రెంచ్ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ వాలెంటిన్ హెనాల్ట్ తన భారత పర్యటన, తాను పాల్గొన్న అంబేద్కరిస్ట్ ప్రజా పాదయాత్ర ఉత్తరప్రదేశ్, గోరఖ్‌పూర్ సెంట్రల్ జైలులో నెలరోజుల జైలు శిక్షకు దారితీస్తుందని ఊహించలేదు. దళిత భూ హక్కుల కోసం జరిగిన ఆ యాత్రలో పాల్గొన్నందుకు, అతను ఉంటున్న హోటల్ నుండి అరెస్ట్ చేసి, ఫారినర్స్ యాక్ట్ కింద వీసా నిబంధనలను ఉల్లంఘించినట్లు పోలీసులు అభియోగాలు మోపారు. 2023 అక్టోబర్‌లో జైలులో గడిపిన కాలం—కిక్కిరిసిన బ్యారక్‌లు, వ్యవస్థీకృత హింస, వివక్ష—ఆయన
సంభాషణ

పోలీసుల స్వేచ్ఛను బలపరచే తీర్పు: అబ్దుల్ వాహిద్ షేక్ అనుభ‌వం

అన్యాయమైన జైలు శిక్ష కారణంగా కోల్పోయిన సంవత్సరాలతరబడి  భారమైన నిశ్శబ్దాన్ని అబ్దుల్ వాహిద్ షేక్ అనుభవించారు. ముంబైకి చెందిన మాజీ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడైన షేక్, 2006 ముంబై లోకల్ ట్రైన్ పేలుళ్ల కేసులో నిందితులుగా పేర్కొన్న 13 మందిలో ఒకరు. ఆయన తొమ్మిదేళ్లపాటు హై-సెక్యూరిటీ జైలులో గడిపారు. 2015లో ఆరోపణలు అన్నీ తప్పుడువని తేలి, నిర్దోషిగా విడుదలైన మొదటి వ్యక్తి ఆయనే. పదేళ్ల తర్వాత మిగిలిన 12 మంది కూడా నిర్దోషులుగా విడుదలయ్యారు. విడుదలైనప్పటి నుండి, అబ్దుల్ వాహిద్ షేక్ తన అనుభవాన్ని న్యాయపోరాటంగా మార్చుకున్నారు. ఉర్దూలో 'జైలు సాహిత్యం'  పైన పిహెచ్‌డి పూర్తి చేసి, అన్యాయంగా
సంభాషణ

కాశ్మీర్‌లోని కునాన్ పోష్‌పోరాలో, సైన్యంపైన ఎన్నటికీ తొలగని ఒక ఆరోపణ

1991లో, 40 మంది కశ్మీరీ మహిళలు సైనికాధికారులు తమపై అత్యాచారం చేశారని ఆరోపించారు. కేసు ఇంకా పెండింగ్‌లో ఉంది. ఫిబ్రవరి 23తో కునన్ పోష్‌పోరా సామూహిక అత్యాచార ఘటన జరిగి 35 ఏళ్లు పూర్తయ్యాయి. కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఉన్న ఈ జంట గ్రామాల్లో సోదాలు నిర్వహిస్తున్న భారత సైన్యానికి చెందిన ఒక యూనిట్ తమపై ఈ దారుణానికి ఒడిగట్టిందని ఆ గ్రామ మహిళలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో, 'లెస్ట్ వి ఫర్గెట్' (మనం మర్చిపోకూడదు) అనే శీర్షికతో 2024 సెప్టెంబర్ సంచికలో ప్రచురితమైన కథనాన్ని 'అవుట్‌లుక్' పునఃసమీక్షించింది. కునన్ పోష్‌పోరా సామూహిక అత్యాచార ఆరోపణల కేసు ఇప్పటికీ
సంభాషణ

కునాన్ పోష్‌పోరా: నిజాన్ని; స్మృతిని సజీవంగా ఉంచడం

2018 ఫిబ్రవరి 23: ఫ్రెని మానిక్‌షా సుమారు 27 ఏళ్ల క్రితం చలికాలంలో ఒకనాడు, కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఉన్న కునన్- పోష్‌పోరా అనే జంట గ్రామాల చౌకీదార్ జుమా షేక్, తహసీల్దార్ సికందర్ మాలిక్‌ను కలిశారు. ఆయన దగ్గర ఉర్దూలో రాసిన ఒక లేఖ ఉంది, దానిపై గ్రామస్తుల సంతకాలు, వేలిముద్రలు ఉన్నాయి. ఆ లేఖలో, ఫిబ్రవరి 23- 24 మధ్య రాత్రి '4 రాజపుతానా రైఫిల్స్' సైన్యం వారి గ్రామాన్ని చుట్టుముట్టి తనిఖీలు నిర్వహించిన సమయంలో తాము అనుభవించిన భయంకరమైన లైంగిక హింస, చిత్రహింసల గురించి సాధారణ భాషలో వివరంగా తెలియచేసారు. బాధితులలో 60 ఏళ్ల
సంభాషణ

కళింగనగర్ (ఓడిశా)ఆదివాసీ మృత వీరులకు జోహార్లు

జనవరి 2,2006 న నవీన్ పట్నాయక్ ఆధ్వర్యంలోని బిజెడి-బిజెపి ఉమ్మడి ప్రభుత్వ పోలీసుల కాల్పుల్లో సామూహికంగా హత్య చేయబడ్డ 14 మంది కళింగనగర్ (ఓడిశా) ఆదివాసీ మృత వీరులకు జోహార్లు. కార్పోరేట్ కంపెనీల కోసం సాగిన బలవంతపు భూసేకరణ,గ్రామాల ధ్వంసం, భౌతిక దాడులు, అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా 2005 నుండి కళింగనగర్ ఆదివాసులు వీరోచితంగా పోరాడుతున్న క్రమంలో జనవరి 2, 2006 న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం జరిపిన పోలీసు కాల్పుల సామూహిక మారణకాండలో 14 మంది ఆదివాసీలు మృతి చెంది నేటికి 20 సంవత్సరాలు.ఇంకా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళి అభివృద్ధి చేసే క్రమంలో
ఇంటర్వ్యూ

హస్ దేవ్‍ను కాపాడుకుంటాం

10 ఏళ్లకు పైగా గడిచిపోయింది, హస్‌దేవ్‌లో జరుగుతున్న చెట్ల నరికివేతను, బొగ్గు తవ్వకాలను వ్యతిరేకిస్తూ నిరసనలు నిరంతరం కొనసాగుతున్నాయి. అయితే, 10 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ ఎలాంటి తార్కికమైన ప్రభావం లేదా ఫలితం రాలేదు. వాస్తవానికి, కార్పొరేట్ - ప్రభుత్వాల మధ్య బంధం చాలా బలంగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులే ఏర్పడతాయి. మనం నీరు, భూమి, అడవులను కాపాడటానికి ప్రయత్నించాలి. మనం ఈ విధ్వంసాన్ని ఆపకపోతే, మానవ నాగరికతకు పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఈ పోరాటం కేవలం హస్‌దేవ్ ఆదివాసులది మాత్రమే కాదు. ఇది మొత్తం సర్‌గుజా డివిజన్ ప్రజల పోరాటం. మనం గెలిపించిన ఎంపీలు
ఇంటర్వ్యూ

హింసా నివారణకు శాంతి చర్చలే మార్గం

1. పాలకులు కాల్పుల విరమణ ప్రకటన చేయాలని ఇటీవల పూర్వ విప్లవ విద్యార్థి వేదిక తరపున పెద్ద ఎత్తున సంతకాలు సేకరించారు కదా? ఈ ప్రయత్నంలో మీ వేదిక అనుభవం ఏమిటి? కాల్పుల విరమణ ప్రకటన చేయాలి అని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతూ సంతకాల సేకరణ కోసం మేం కలసిన వారిలో చాలా మంది తెలంగాణలో కాల్పులు జరగడం లేదు కదా ...మీరు అడగాల్సింది కేంద్ర ప్రభుత్వాన్ని తప్ప తెలంగాణ ప్రభుత్వాన్ని కాదు పైగా తెలంగాణ ప్రభుత్వం మావోయిస్టులపట్ల సానుభూతిగానే వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. కనిపించడం మాత్రమే కాదు సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నక్సలైట్ సమస్య శాంతి భద్రతల