Stories

CHAI GLASS

                                                                                                      My life in the forest began in 1994. I was struck by the enchanting beauty of nature, the gurgling river that is called 'pamula gautami ' (Gautami of the snakes) because it looks like a fast moving, hissing cobra as it flows down, the herds of deer which suddenly appear and disappear, luring sight of ripened fruit-laden mango trees, the smiling flowers that greet one all along the
వ్యాసాలు

మీ ఇంటిపైనే ఎందుకు దాడి చేశారు.. మా ఇంటిపై ఎందుకు చేయలేదు?

సెప్టెంబరు 5న మా ఇంటితో పాటు ఎనిమిది చోట్ల ఎన్‌ఐఏ దాడులు చేసిన తర్వాత.. ‘మీ ఇంటిపైనే ఎందుకు దాడులు చేశారు.. మా ఇంటిపై ఎందుకు దాడి చేయలేదు?” అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ముందుగా, ఈరోజు మేం పడుతున్న మానసిక వేదన మరెవరికీ రాకూడదని కోరుకుంటున్నామని చెప్పాలి. అయితే, అది మన యిష్టాయిష్టాలపై  ఆధారపడి ఉండదు. కానీ ఎవరైనా ముస్లింలని అరెస్టు చేసినప్పుడు లేదా వారి యింటిపై దాడి జరిగినప్పుడు, సాధారణంగా ముస్లింలు మీ యింటి మీదనే ఎందుకు దాడి చేశారు అని ప్రశ్నించరు. సూరత్‌లో అరెస్టయిన ముస్లింలను నిర్దోషులుగా జైలు నుంచి విడుదల చేసిన తర్వాత ప్రముఖ
వ్యాసాలు

గనుల తవ్వకాన్ని వ్యతిరేకించినందుకు ..

గడ్‌చిరోలిలో గనుల తవ్వకానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన నేతలు వేధింపులు, బెదిరింపులకు గురయ్యారు. వారికి మావోయిస్టులు మద్దతు ఇస్తున్నారని ఆరోపిస్తూ పలువురు నిరసనకారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. తోడ్‌గట్టకు వెళ్ళే దారి సుదీర్ఘమైన, రాళ్ళు రప్పలతో, మలుపులతో వుంటుంది. ఈ గ్రామం మహారాష్ట్రలోని గడ్‌చిరోలి జిల్లాలోని ఏటపల్లి తాలూకాలో ఛత్తీస్‌గఢ్ సరిహద్దుకు దగ్గరగా ఉంది. గడ్‌చిరోలి పట్టణం నుంచి తోడ్‌గట్ట వరకు కారులో వెళ్లదగిన మార్గం గూగుల్ మ్యాప్‌లో కనిపించలేదు. ఆగష్టు 27 నాడు మధ్యాహ్నం సుమారు 150 కిలోమీటర్లు కారులో ప్రయాణించడానికి మాకు ఆరు గంటలు పట్టింది. ఏటపల్లి పట్టణం దాటిన తరువాత ఇరుకైన 
నివేదిక

భిన్నాభిప్రాయాన్ని నేరమంటారా ?

మణిపూర్ లాంటి ఘటనలు బస్టర్ లో సుదీర్ఘ కాలంగా జరుగుతున్నాయని సోనీ సోరి తదితరులు తమ జైలు జీవిత చిత్రహింసల అనుభవాలను గుర్తు చేసుకుంటూ,  రాజకీయ ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలని రాజ్య అణచివేత వ్యతిరేక ప్రచారోద్యమం ' (సిఎఎస్ఆర్)లో రిమాండ్  చేశారు. రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, అన్ని రంగాల్లోనూ అమలవుతున్న రాజకీయ అణచివేతకు వ్యతిరేకంగా ఐక్యంగా నిలవాలని కోరుతూ 2023 సెప్టెంబర్ 29 శుక్రవారం నాడు ఢిల్లీలోని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో 35కి పైగా సంస్థల సమూహం అయిన 'రాజ్య అణచివేత వ్యతిరేక ప్రచారోద్యమం ' (సిఎఎస్ఆర్) సమావేశం జరిగింది. 'భిన్నాభిప్రాయాన్ని నేరపూరితం చేయడం
కవిత్వం

డోలీ ప్రసవం

నా కడుపున నలుసు పడ్డాక గాని తెలియలేదు ఆ దారి సవాళ్ళ మయమని భుజాన వేసుకొని మోసకెళ్తా ఉంటే ప్రసవానికి కాక కాటికి ఏమో కలత పడుతుంది ప్రాణంలో ప్రాణం స్వేచ్ఛా తెగల్లో పుట్టడమే నా ప్రసవానికి శాపమని నేను తల్లినవ్వబొతుప్పుడే తెలిసొచ్చింది డోలీ డోలీ నన్ను ముద్దాడిన అమృతం తెర ఇక ఈ డోలీలోనే విగతజీవిగా మిగలితానేమో..! ఈ ప్రయాణంలో తల్లిగా ముద్ర గాంచడానికి తల్లి బంధంకి దూరామైతే కారణమెవ్రూ..! చెప్పండి నా శిశువు స్పర్శ నేను గాక నేలముద్దాడతుందేమో శాశ్వతంగా అడవి తల్లి బిడ్డనైనందుకు నన్ను తల్లిపేరు నుంచి దూరం చేసే ప్రయత్నమే డోలీ మార్గం
వ్యాసాలు

కృష్ణా జలాల పంపిణీ, పునః పంపిణీ సాధిద్దాం 

ఎంత  పెద్ద సమస్యయినా, ఎంత చిన్న సమస్యయినా పంపిణీ దగ్గర బిగుసుకు పోతున్నాయి. ఆ సమస్య తెగకుండా అనేక ఉచ్చులు బిగించటంలో ఎవరి మానాన వారు వాద ప్రతివాదాలు తీవ్రం చేస్తూనే ఉంటారు. ఈ నాలుగు దశాబ్దాలుగా కృష్ణానదీ జలాల పంపిణీకి, పున:పంపిణీకి సంబంధించి అనేకానేక చిత్రవిచిత్ర వాదనలు వినవలసి వచ్చింది. ఆ సంభాషణలో  ఘర్షణలో చిన్నచిన్న మెట్లుగా సమస్య పరిష్కారం వైపు ముందడుగు వేస్తూ వచ్చింది కానీ ఓ కొలిక్యిరాలేదు. రాలేదు అనేకంటే పట్టించుకోగల బాధ్యత ఉన్నవారు రానీయలేదు అనటమే సరిగా ఉంటుంది. కృష్ణానది నీళ్ళ విషయంలో అన్ని వనరుల సంపదల పంపిణీల చర్చ సందర్బం కాదు
సాహిత్యం

Viyyukka: Morning star in Indian literature

Revolutionary women writers have made an incredible contribution to Telugu literature and in fact it is a significant addition to Indian literature as well. It has been four decades since women revolutionaries started writing short stories, but except a few most of them are unknown to mainstream literature. Now virasam, (Revolutionary Writers Association) along with other friends took the tedious project of compiling nearly 300 stories written by 53 women
కవిత్వం

కెక్యూబ్ కవితలు రెండు

1 . అక్టోబర్ 8 ఇదో నూతన ప్రతిఘటనా సంకేతం అమెరికోన్ని మూడు చెరువుల నీళ్ళు తాగించిన వియత్నాం వారసత్వం చిట్టెలుకలన్నీ కూడబలుక్కుని పిల్లిని కాదు పులిపై ఒక్కసారిగా విరుచుకుపడి బెంబేలెత్తించిన ప్రతిఘటనా పోరాటం అగ్ర రాజ్యాల అండతో తమకో దేశమంటూ లేకుండా చేసి వేలాదిమందిని ఊచకోత కోసి నిత్యమూ భయంతో తెల్లారే తమ బతుకు నుండి పెట్టిన రాకెట్ల పొలికేక వాడు గొప్పగా చెప్పుకునే ఇనుప తెరను చీల్చి నగరం నడిబొడ్డుపై నడయాడిన నెలవంకల నెత్తుటి పాదాలు వాడు ప్రపంచానికి చూపే అబద్దపు సాక్ష్యాలను మోసే మీడియాకు వాళ్ళొట్టి ఉగ్రవాదులే కానీ తమ నెత్తుటి బాకీ తీర్చుకునే
వ్యాసాలు

ఒక జిజ్ఞాసి లోతైన ఆలోచనలు

చిరకాల మిత్రుడు రమేష్ పట్నాయక్ తాను రాసిన ఐదు వ్యాసాలను ఒక సంపుటంగా ప్రచురిస్తూ దానికి ముందుమాట రాయమని నన్ను అడగడం ఒక ఆశ్చర్యం. ఈ ఐదు వ్యాసాలలో రెండు నా సంపాదకత్వంలోని ‘వీక్షణం’ లోనే వెలువడినప్పటికీ, ఆ రచనల్లో వ్యక్తమైన రాజకీయావగాహనలతో నాకు ఏకీభావం లేదని కొత్తగా చెప్పనవసరం లేదు. అలా ఏకీభావం లేకపోయినా ప్రగతిశీల శిబిరంలోని అన్ని భావాలనూ, భావఛాయలనూ ఆహ్వానించే ఒక వేదిక సంపాదకుడుగా ఆ వ్యాసాలను ప్రచురించడం వేరు, నేరుగా ఆ రచనల సంపుటానికే ముందుమాట రాయడం వేరు. అయితే ఎంత ఏకీభావం లేని విషయంతోనైనా చర్చ, సంభాషణ, సంవాదం జరపాలని, స్థూలంగా
వ్యాసాలు

దేశవాళీ ప్రాంతీయ ప్రాతినిధ్య కథకుడు సభా

ఇది కె. సభాగారి శత జయంతి సంవత్సరం (01-07-1923  -  04-11-1980) దేశవాళీ గుభాలింపును, రాయలసీమ నుడికారాన్ని మానవ సంబంధాల వైచిత్రిని, పల్లె సొగసులని, సంస్కృతి సంప్రదాయాలని ఆటపాటలని వంటలని, పండుగలని, ప్రకృతి అందాలను ఇలా సమస్తాన్ని తన రచనల్లో అత్యంత హృద్యంగా చిత్రీకరించిన తెలుగు రచయిత కె .సభా గారు.  ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా, రైతు ఉద్యమాలలో ప్రత్యక్షంగా ప్రజలు, రైతులు, దళితులు వైపు నిలబడి పోరాడడానికి  పది సంవత్సరాలుగా పని చేస్తున్న ఉపాధ్య వృత్తి నుండి   బయటపడి  పత్రికా రంగాన్ని ఎన్నుకొని ఉద్యమ స్పూర్తితో పాత్రికేయుడుగా, సంపాదకుడిగా ఒక సామాజిక కార్యకర్తగా పనిచేసిన