సంస్మరణ

తల్లీ కొడుకుల మరణానంతర తలపోత

 ప్రజా యుద్ధంలో ఉన్న ఆ కొడుక్కు తల్లి మరణవార్త ఎప్పటికో తెలిసింది. ఆ విషాదాన్ని, దాని చుట్టూ ఉన్న సొంత అనుభూతులను, విప్లవోద్యమ అనుభవాలను కలిసి ఆ కొడుకు ఈ వ్యాసం రాసి వసంత మేఘానికి పంపాడు. కానీ ఇది మాకు చేరి ప్రచురించేనాటికి ఆయన కూడా అమరుడయ్యాడు. ఆ తల్లి భీమరాజు. ఆ కొడుకు చీమల నర్సయ్య అలియాస్‌ జోగన్న. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా బయ్యారం. ఆపరేషన్‌ కగార్‌లో ఏప్రిల్‌ 30, 2024 న అబూజ్‌మాడ్‌ (టేకెమెట) ఎన్‌కౌంటర్‌లో అమరుడయ్యాడు. నిరుపేద దళితురాలైన ఆ తల్లి కన్నగచాట్లుపడి పెంచి పెద్ద చేసుకున్న కొడుకు విప్లవంలోకి వెళ్లాక ఆమె
సంస్మరణ

కవీ, అతని తల్లీ ‘మాటకు మాట మధ్య’

అజ్ఞాత అమర కవి సత్యనారాయణ తల్లి ఈశ్వరమ్మ ఈనెల 24వ తేదీ మందమర్రిలో చనిపోయింది.  విప్లవకారులందరి తల్లుల్లాగే  కొడుకు జీవించి ఉన్నంత వరకు అతని కోసం నిరీక్షణా భారాన్ని అనుభవించింది. అతని మరణానంతరం బిడ్డ తలపోత వ్యథతో జీవించింది. విప్లవంలోకి వెళ్లే పిల్లల వ్యక్తిత్వంతో ప్రభావితమైన తల్లుల్లాగే ఈమె కూడా కొడుకు మీది ప్రేమలో విప్లవాన్ని చూసుకున్నది. ఆ ఎడబాటుతో, అనారోగ్యంతో ఆమె వెళ్లిపోయింది.  సత్యనారాయణ విప్లవోద్యమంలో ఎన్ని పేర్లతో పని చేశాడోగాని అతని రచన సంపుటితో ‘పునరంకితం’ సత్యనారాయణగా అజరామర గుర్తింపు తెచ్చుకున్నాడు.  తూర్పు గోదావరి జిల్లా దారకొండ ఘటనలో ఆయన  అమరుడయ్యాడు. విప్లవ మేధావి నవీన్‌
ఖండన

ప్రమాద ఘంటికలు

(బీజాపూర్, ఇతెనార్ ‘ఎన్‌కౌంటర్’ మృతుల కుటుంబాలతో ఇటీవల జరిగిన   ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ..)  ఇది కుటుంబాల ప్రెస్ కాన్ఫరెన్స్.. ఇది బేలా భాటియా ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు. నేను ఒక మానవ హక్కుల కార్యకర్త, వకీలుగా గత నాలుగైదు రోజులుగా ఇతెనార్‌లో చాలా నిశితంగా పరిశీలించాను. తహకీకాత్ చేశాను. కనపడని వ్యక్తుల కుటుంబాల సభ్యులు 250 నుండి 300మంది దాకా యిక్కడ వున్నారు. వాళ్ళు రెండురోజుల నుంచి యిక్కడ వున్నారు. ఏ ఒక్కరూ కూడా అక్కడ ఎన్‌కౌంటర్ జరిగింది అని లేదా అక్కడ యూనిఫాంలో వున్న మావోయిస్టులు వున్నారు అని చెప్పలేదు. అందుకని ఎన్‌కౌంటర్ జరిగింది అనడం పూర్తిగా
వ్యాసాలు

2010 రోజుల ఏకాంత వాసం

 జమ్ము, కశ్మీర్, ఉత్తరప్రదేశ్‌లోని జైళ్లలోఐదు సంవత్సరాలకు పైగా  2010 రోజులు..  జైలులో వున్న కశ్మీర్ జర్నలిస్ట్ ఆసిఫ్ సుల్తాన్ గాథ  2024 ఫిబ్రవరి29 న,  ఇంటికి తిరిగి వచ్చారు . అప్పుడు   ఆసిఫ్ సుల్తాన్ ఆరేళ్ల కుమార్తె అరీబా తన తండ్రిని మొదటిసారిగా స్వేచ్ఛాయుత వ్యక్తిగా చూసింది. అంతకుముందు, శ్రీనగర్ సెంట్రల్ జైలు జాలీ గోడ వెనుక చేతికి సంకెళ్లతో కటకటాల వెనుక వున్నప్పుడు చూసింది. ఆ తరువాత  ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్ జిల్లా జైలుకు, ఆపై జమ్మూలోని కోట్ భల్వాల్ జైలుకు తరలించారు. "అరీబాకి తన తండ్రిని మొదటిసారి చూసినట్లు అనిపించింది" అని ఆసిఫ్ 67 ఏళ్ల
సమకాలీనం

ఉత్తరాఖండ్‌లో ఖలంగా అడవి కోసం యువత, అడ్డుకున్న “దేశ భక్త” గుంపు

వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ జరుగుతున్న ఈ కాలంలో, మరిన్ని చెట్లను నాటాలని, అడవులను కాపాడాలని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం జరుగుతున్న సమయంలో   నగరం పక్కనే ఉన్న మరో అడవిని నాశనం చేయడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రణాళిక తయారుచేసింది. ఈసారి  దట్టమైన సాల్ చెట్ల  ఖలంగా కొండల అడవి వాళ్ళ  లక్ష్యం. ఇక్కడ సౌంగ్ నది తాగునీటి పథకానికి సంబంధించిన నీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం ఏటా రెండు వేల చెట్లను నరికివేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.  నరకబోయే చెట్లకు ఇటీవల గుర్తులు కూడా పెట్టారు. గుర్తు పెట్టడం అంటే నరకబోయే చెట్లకు గుర్తుగా గొడ్డలితో
సమీక్షలు

ట్రాన్స్ జెండర్ జీవితానికి మరో పార్శ్వం

ఇటీవల కాలంలో ట్రాన్స్ జెండర్ సమస్యలు తెలుగు సాహిత్యంలో రావడం చూస్తున్నాం. ఇది ఆహ్వానించాలిసిన పరిణామం. కొన్ని కథలూ, కొన్ని కవితలూ, ఒక దీర్ఘ కవిత, స్వామి రాసిన "అర్ధనారి", వరలక్ష్మి తెలుగు లోకి అనువదించిన లైంగిక వైవిధ్యాలు, ఇప్పుడు సోలోమన్ విజయ కుమార్ రాసిన చిన్న నవల "సన్ ఆఫ్ జోజప్ప" ఈ కోవకి చెందినవి. భారత సమాజం ట్రాన్స్ జెండర్ అస్తిత్వాన్ని ఇంకా అంగీకరించలేక ఉంది. వారు కూడా మనుషులే అని గౌరవించలేక ఉంది. సమాజం సంగతి సరే, ఒక ట్రాన్స్ జెండర్స్ తన సొంత కుటుంబం నుంచి కూడా వివక్ష ఎదుర్కొంటున్నారు. నిరాదరణ ఒక్కటే
సంభాషణ

మాడ్‌లో 112 గ్రామాల్లోనిరవధిక ఆందోళన

(బస్తర్ జంక్షన్ యూట్యూబ్ చానెల్ హిందీ వీడియో అనువాదం) బస్తర్ లో వివిధ ప్రాంతాల్లో ఆదివాసీల ఉద్యమాలు జరుగుతున్నాయి. గత ఏడాదిన్నర నుంచి ఆదివాసీలు తమ వివిధ డిమాండ్లతో ఉద్యమాలు చేస్తున్నారు.  అణచివేత ద్వారా లేదా ఒత్తిడి తీసువచ్చి కొన్ని ఉద్యమాలను పోలీసులు, ప్రభుత్వమూ ధ్వంసం చేశారు, అంతం చేశారు. కానీ కొన్ని చోట్ల ఉద్యమాలు నేటికీ కొనసాగుతూనే వున్నాయి. వాటిలో ఒకటి నారాయణపూర్‌లోని ఓర్చాలో కొనసాగుతోంది. ఓర్చాలో వందలాది మంది ఆదివాసీలు గత ఒకటిన్నర సంవత్సరం నుంచి ఆందోళన చేస్తున్నారు. వందలాది గ్రామాల నుంచి వందలాది మంది గ్రామస్తులు యిక్కడ వున్నారు, భోజన ఏర్పాట్లు కూడా చేసుకున్నారు.
stories

Two Surgeons

Once a decision is made in life, it’s made; there’s no need to think more about it.Just get on with it, whether the decision is a big or small one. But I have this big problem – before making up my mind, I keep goingback and forth a lot. Then,once I’ve decided, I keep having this dilemma whether it’s right or wrong. Take my decision to become a doctor. It
కవిత్వం

గాజా – బస్తర్‌

మనం ఒకరికొకరంనూతన సంవత్సర శుభాకాంక్షలుచెప్పుకుంటున్న రోజుబస్తర్లో మంగ్లీ హత్య జరిగిందిఆ రోజు మంగ్లీ తల్లిఅడవిని కాపాడడానికి అడవి ఒళ్లోనేహఠం వేసిందిఆరు నెలల మంగ్లీతల్లి గుండెల్లో దూరి పాలు తాగుతున్నదిఒళ్లోనే చదువుతూ చదువుతూ‘రాజ్యానికి వ్యతిరేకంగాయుద్ధానికి కుట్ర రచిస్తున్నది’ఒక తూటాతల్లి వేళ్లను చీరుకుంటూమంగ్లీకి తాకింది‘ఎదురు కాల్పులక్రాస్ ఫైరింగ్లో మంగ్లీ చనిపోయింది’గాజా ఆఫ్తాబ్పుడుతూనే వాయు విమానబాంబుదాడిలో చనిపోయాడుఅతడు తన మొదటి స్తన్యంకూడ తాగలేదుఆల్ పిఫా ఆసుపత్రిలోహత్యకు గురయ్యాడుగాజాలో పుట్టడమేఇజ్రాయిల్ రాజ్యానికివ్యతిరేకంగా కుట్రచేయడంరెండు వేరు వేరు దేశాల్లోఇద్దరు వేరు వేరు పద్ధ్దతుల్లోహత్యకు గురయ్యారుబస్తర్ మంగ్లీగాజా ఆఫ్తాబ్`కాని ఇద్దరి హంతకులు ఒక్కరేహత్యలు చేసే ఆయుధాల కర్మాగారం ఒక్కటేహత్యకు కారణం ఒక్కటేభావజాలం ఒక్కటేఅందువల్లనేగాజా బస్తర్ కూడఒక్కటేగాజా ప్రజల
పాట

దండకారణ్యంలో తుపాకి మోతలు

పల్లవి : ధన ధన తుపాకి మోతల నడుమదండకారణ్యం ` అదిగో దండకారణ్యం ఆదివాసులా బతుకులపైనాకగార్ అంటు యుద్ధం ` అడవిని కాజేసే యుద్ధం ఈ యుద్ధం ఆపేద్దాంఅడవి బిడ్డలను రక్షిద్దాం ॥ధన ధన॥ ఎందుకు బార్డర్ పోలీసంతాగూడాలను చుట్టిముట్టినయ్అడుగడుగునా బేస్ క్యాంపులతోదండయాత్రనే తలపించినయ్పక్షుల బదులు ఎంతటి వింతా డ్రోన్లు గద్దలై ఎగురుతున్నయివెలుగుల బదులు నెత్తుటి ముద్దలువిషాదంగా ఉదయిస్తున్నయిబిడ్డను గుర్తుపట్టని తల్లులగుండెలు పగులాయా ` అరణ్యరోదనయ్యాయా ॥ధన ధన॥ఎందుకు హస్దేవ్ అడవులు మనకుప్రాణవాయువును పంచొద్దంటాచెట్లను నరికి బొగ్గు బావులనుఅదాని కంపెనికివ్వాలంటాకాదని చెప్పి ఎదురు తిర్గితేకాల్చిచపండమె మార్గమంటాఅది మారీచుల మాయాలేడనిచెబితే తప్పంటా ` చేదు నిజాలు వద్దంటా ॥ధన ధన॥ఎందుకు