వ్యాసాలు

Windows to the Revolution

‘Viyyukka’, a word in Gondi language meaning morning star, is an anthology of stories written in Telugu by Maoist women revolutionaries over the past four decades. Some of these women were martyred in the cause of the revolution, while some are still continuing in it. Some were part of the movement for some years and were then either arrested or had come out of it due to various reasons. This
stories

A New Dawn

I deliberately took the lower berth so that I can feast my eyes on the picturesque Konkan. The winter season had just begun.  The greenery covered with the mist fills the heart with such pleasantness! And the pleasure of sipping a hot tea in that ambience is at a different plane altogether. How happy Keerti and the children would have been if they were here now! We should definitely make
కవిత్వం

ముగింపు లేని యుద్ధం

యుద్ధంనిజంగా ముగిసిందా?యుద్ధం ముగిసిపోతే అమ్మ లేని నేను ఎక్కడున్నట్టు మరియుద్ధం ముగిసిపోతేతూటాలు పేలిన నా కన్నులలోచూపులెందుకు లేవు మరి యుద్ధం ముగిసిపోతేఊడిన నా చేతులూ కాళ్ళూఎందుకని దొరకడం లేవునాలో ఒంటరితనం ఎందుకని పోవడం లేదు యుద్ధం నిజంగా ముగిసిపోతేఅమ్మ లేదనేఈ శూన్యభావనలను ఏమంటారు?యుద్ధమిప్పుడుబాంబుల వర్షంగానోతూటాల శబ్దంగానో లేదుఅమ్మతో మాటను పంచుకోవాలనితహతహలాడిన గాత్రంలో ఉంది కన్నులలోంచి జలపాతమై జారినదుఃఖకాంతులలో ఉంది అమ్మను కోల్పోయిన పసిపిల్లాడి పొట్టలో,అమ్మ కోసం చూసే ఎదురుచూపుల్లోతాండవమాడుతుంది యుద్ధం యుద్ధమిప్పుడుగాయపడ్డ బాల్యంలో ఉందిహత్యకాబడ్డ మానవీయత మీదనర్తిస్తూ ఉందియుద్ధం ముగిసిందనే వార్త వినిఅమ్మను తలుచుకుంటూ ఏడుస్తున్నపిల్లవాడి ఎక్కిళ్ళ శబ్దాల మధ్యన వుంది యుద్ధంయుద్ధం ముగిసిందనే వార్త వినిపిల్లలను వెతకడానికి
సందేశం

దేశం మీ వైపు చూస్తోంది..

“చెట్లు నిర్మూలమైపోతాయి, నదులు ఇంకిపోతాయి, పర్వతాలు కుంగిపోతాయి, అరణ్యాలు దహనమవుతాయి, భూమి భూమంతా కొల్లగొట్టబడుతుంది సంగీతం ఆగిపోయింది, సృజనకారులను తరిమివేసారు కవులకు విష పాత్రలిచ్చారు చరిత్రకారులను సజీవంగా పాతిపెట్టారు శాస్త్రవేత్తలను మచ్చిక చేసుకున్నారు తత్వవేత్తలను ఉరికంబాలెక్కించారు అపరిచితమైన మనుషులు బాగా తెలిసిన మనుషులను ప్రేమికులను, ఆలోచకులను కాల్చి చంపుతున్నారు ప్రాణం లేని పక్షులు చెట్లమీంచి రాలినట్టు మనుషులు కూలిపోతున్నారు పల్లెలూ పట్నాలూ నగరాలూ ఒకేఒక్క శోకగీతం ఆలపిస్తున్నాయి మహా ప్రళయాలు సుడులు తిరిగి ధ్వంసమైపోయిన భూగోళం మీది నుంచి మానవ పాదముద్రలను తుడిచేస్తున్నాయి” ఇది స్థానభ్రంశపు జైలుగదిలో కామ్రేడ్ సాయికి మే 14, 2018న వచ్చిన పీడకల. అహిరి
సంభాషణ

తెలుగు రచయితలారా.. బుద్ధిజీవులారా

ఆపరేషన్‌ కగార్‌ మనందరిపై సాగుతున్న కార్పొరేట్‌ ఫాసిస్టు యుద్ధం- దండకారణ్య మూలవాసీ రచయితలు, కళాకారులు ఐక్య ఉద్యమాలతో ఓడిద్దాం.. పోరాట కళా సాహిత్యాలను సృజిద్దాం హిందుత్వ కార్పొరేట్‌ ఇండియాకు వ్యతిరేకంగా భారత ప్రజల పక్షాన నిలబడదాం దండకారణ్యానికి తెలుగు రచయితలకు, మేధావులకు దగ్గరి సంబంధం ఉంది. తెలుగు ప్రాంతాల నుంచి విప్లవకారులు వచ్చాకనే సువిశాల బస్తర్‌లోని, గడ్చిరోలీలోని ఆదివాసీ కళలు బైటి ప్రాంతాలకు పరిచయం అయ్యాయి. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న యుద్ధం మమ్మల్ని సమూలంగా నిర్మూలించడంతోపాటు మా కళలను ధ్వంసం చేయడానికి కూడా నడుస్తున్నది.  కగార్‌ పేరుతో సాగుతున్న ఈ యుద్ధం మా ఒక్కరి మీదే జరుగుతున్నదని మేం
నివేదిక

కగార్ ఆపరేషన్‍నుని లిపివేయాలి

నక్సల్స్ సమస్యను శాంతిభద్రతల సమస్యగా చూసినంత వరకు అమిత్ షా చెప్పినట్లు 2026 మార్చి చివరికే కాకుండా మరో వందేళ్లకు కూడా సమగ్ర పరిష్కారం చేయడం ప్రభుత్వాలకు సాధ్యం కాదనీ, దాన్ని రాజకీయ, ఆర్ధిక, సామాజిక సమస్యగా గుర్తించితేనే సరైన పరిష్కారం లభిస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. ఆదివాసీల పై మారణకాండను ఆపాలనీ, ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని కోరుతూ వామపక్ష పార్టీలు, హక్కుల సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 13, గురువారం ఉదయం విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిరసన సభ జరిగింది. సిపిఐ ఎంఎల్  న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పి.ప్రసాద్ అధ్యక్షతన జరిగిన
ఆర్థికం

ట్రంప్‌..టారిఫ్‌..టెర్రర్‌

అందరిదీ ఒక దారి అయితే ఉలిపి కట్టెదొక దారి అన్నట్టుగా ఉంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీరు. దూకుడుతనానికి దుందుడుకు స్వభావానికి డొనాల్డ్‌ ట్రంప్‌ పెట్టింది పేరు. ప్రమాణ స్వీకారం చేసి చేయగానే దుందుడుకుగా మొదటి వారం రోజుల్లోనే పచ్చిగా తన మితవాద అజెండాను ముందుకు తెచ్చారు. అందులో ఒకటి వాణిజ్య యుద్ధానికి తెర తీసింది. అయితే, ఇది ఆయుధాలతో కూడిన యుద్ధం కాదు... ఆర్థికపరమైన యుద్ధం... సుంకాలు, పన్నులతో ఆయన మిత్రులనూ, శత్రువులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోరాకడతో ప్రపంచం ఇప్పటికే ఉత్పాతాలకు సిద్ధపడిరది. కొలంబియాపై సుంకాల మోత మోగించిన ట్రంప్‌,
మీరీ పుస్తకం చదివారా ?

ఉచ్చల జలధి వర్తమానం 

ఈ దేశం గమనం ఎటు ? ఈ దేశం భవిష్యత్తు ఎటు? ఎన్నాళ్ళీ అరాచకాలు? ఇంకెన్నాళ్ళీ దుర్మార్గాలు. అభం  శుభం తెలియని బాలికపై ఒకడు అత్యాచారం చేస్తాడు. ఇంకొక గుంపు వచ్చి కుటుంబాలకు కుటుంబాలను దౌర్జన్యం చేసి, ఆత్యాచారం చేస్తారు. కాదంటే హత్య చేస్తారు. 2012లో జలంధర్‌లో వొక దళిత విద్యార్థితో ఉచ్చ తాగిస్తారు. నొయిడాలో పోలీసులే దళితవర్గానికి చెందిన విద్యార్థితో ఉచ్చతాగిస్తారు. తమిళనాడులోని తిరుచ్చిలో లా చదువుతున్న దళిత విద్యార్థితో తోటి విద్యార్థులే ఉచ్చ తాగించారు. రాజస్థాన్‌ లోని అజ్మీర్‌ నడిబొడ్డున జనవరి 26న బహిరంగ ప్రదేశంలో రీల్‌ వేయడానికి ప్రయత్నించిన మైనర్‌ దళిత బాలుడిని వేధించి
కవిత్వం

అతనిప్పుడు మాటాడుతున్నాడు

అతనిప్పుడు మాటాడుతున్నాడుఒరిగిపోయాడన్న ప్రతిసారి మాటాడుతూనే వున్నాడు దేశమంతా అతన్ని ప్రతిబింబిస్తూనే వుంది శత్రువూ మాటాడుతున్నాడు తనవారూ మాటాడుతున్నారు నలుగురు కలిసిన చోట అతనే సంభాషణవుతున్నాడు అన్నం ముద్దలో అతని వెన్నెల వంటి ముఖం కనిపిస్తూ అడవి అంతా అతను అల్లుకుపోయిన తోవంతా కబుర్లలో అతనిప్పుడు మాటాడుతున్నాడు అతని చుట్టూ ముళ్లపొదను నాటిన ప్రతిసారీ మరల అతను మోదుగ పూల వనంలో ఎర్రని దేహంతో పుష్పిస్తూనే మనతో మాటాడుతున్నాడు నువ్వలిసి సేదదీరుతానన్న కాలంలో నీ అలసటను తన భుజానెత్తుకొని కాళ్ళ సత్తువగా మారుతూనే వున్నాడు ఎండలో వానలో చలిలో రుతువులన్నిటా అతను ముందు నడుస్తూనే వున్నాడు గాయపడ్డ సమయంలో తను
పత్రికా ప్రకటనలు

‘ఏ దేశము తన పౌరులనుతానే చంపుకోకూడదు’

మన దేశం ఈరోజు 76వ గణతంత్ర వేడుకులను ఘనంగా జరుపుకుంటున్నది. అంటే రాజ్యాంగం అమలులోకి వచ్చి 76 సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ సుదీర్ఘ ప్రజాస్వామిక పాలనలో రాజ్యాంగ విలువలు  సంపూర్ణం కావాలి. ఈ దేశ ప్రజలందరికీ రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు దక్కాలి. ప్రజలందరూ జాతి, కుల, మత, ప్రాంతీయ బేధాలు లేకుండా ప్రాథమిక హక్కులను అనుభవించాలి. అయితే దేశంలో వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. దేశంలో ఆదివాసీలు, దళితులు, ముస్లిం మైనారిటీలపై దాడులు, హత్యాకాండ, క్రూరమైన హింసాకాండ వివిధ రూపాలలో కొనసాగుతున్నది. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ 3వ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత హక్కుల హననం యధేచ్ఛగా