పత్రికా ప్రకటనలు

పి.ఓ.కె. లోని ఫాసిస్ట్ పాకిస్తానీ ప్రభుత్వ క్రూరమైన అణచివేతను ఖండిస్తున్నాం

పాకిస్తానీ ఆక్రమిత కశ్మీర్‌లో జరుగుతున్న ఒక భారీ నిరసన ఉద్యమంపైన 2026 జూన్ 8నాడు పాకిస్తానీ సైన్యం క్రూరమైన అణచివేతకు పాల్పడింది. ఈ ఘటనలో కనీసం 27 మంది మరణించగా, 200 మందికి పైగా గాయపడ్డారు. ఇటీవల నిషేధించబడిన జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జెఎఎసి) మద్దతుతో జరిగిన ఈ నిరసనలు, ఆకాశాన్నంటుతున్న పిండి ధరలు, పెరుగుతున్న విద్యుత్ ఖర్చులు, తీవ్రమవుతున్న ప్రభుత్వ అణచివేత, సామాజిక, రాజకీయ, ఆర్థిక హక్కులను నిరంతరం నిరాకరించడానికి నిరసనగా వెలుగులోకి వచ్చాయి. రాబోయే ఎన్నికలలో శరణార్థుల కోసం కేటాయించిన 12 రిజర్వ్ సీట్లను రద్దు చేయాలని కూడా నిరసనకారులు డిమాండ్ చేశారు. ఈ
వ్యాసాలు

ప్రైవేటు విద్యా వ్యాపార సంస్థలు, ప్రభుత్వ వ్యవస్థల కుమ్మక్కు.

రాష్ట్రంలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో జూన్ 15 వ తేదిన పాఠశాలలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ప్రత్యేకంగా లేకపోవడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే విద్యాశాఖ మంత్రిగా ఉండటంతో విద్యశాఖపై పర్యవేక్షణ కరువైంది. ఇదే అదనుగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు  నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫాం, ఇతర వస్తువుల అమ్మకం యదేచ్ఛగా సాగిస్తున్నారు. వీటితో పాటు పాఠశాలల అనుమతులకు సంబంధించిన(ఎన్వోసి) నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ, బస్సుల పిట్నేష్ సర్టిఫికెట్, పైర్ సేఫ్టీ సర్టిఫికెట్ లు పొందుటకు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ రాజకీయ
పరిచయం కొత్త పుస్తకం

संघर्षों में भारतीय महिलाओं का इतिहास

संघर्षों में भारतीय महिलाओं का इतिहास’ विषय पर ये नोट्स मुख्यतः 19वीं और 20वीं शताब्दी के आंदोलनों से संबंधित हैं, साथ ही इनमें समकालीन आंदोलनों को भी शामिल किया गया है। जब हम संघर्षों की बात करते हैं, तो हमारा आशय केवल उन आंदोलनों से होता है जिन्होंने समाज को आगे बढ़ाने में मदद की। इस बात को साफ-साफ समझना ज़रूरी है, ख़ासतौर पर इसलिए कि हमारे देश में अनेक
వ్యాసాలు

తొలిసారి నేను పుస్తకాలనుచూసిన, తాకిన గుర్తు -కొత్తపల్లి సురేష్

కొత్తపల్లి సురేశ్ కవి, గాయకుడు,ఉపాధ్యాయుడు, కవిసమ్మేళనం సాహిత్య వేదిక నిర్వాహకుడు, అనంతపురం జిల్లా రచయితల సంఘం అద్యక్షుడు. తన విద్యార్థులతో కవిత్వం రాయిస్తున్న కార్యశీలి. కవిసమ్మేళనం సాహిత్య వేదిక ఫేస్ బుక్ గ్రూప్ లో డైలీ శీర్షికలు నిర్వహిస్తూ సాహిత్యకారులచే వ్యాసాలు రాయిస్తూ,వాటిని పుస్తకాలుగా తెస్తున్న సాహిత్య ప్రేమికుడు. లైఫ్ హాలిడే ( 2019 ) తన తొలి కవితాసంపుటి. శ్రీనివాస్ గౌడ్ , ప్రొ. జి వి రత్నాకర్ లతో కలిసి "అరాచకుడి స్వగతాలు" పేరుతో గొలుసుకట్టు కవిత్వ సంకలనం తెచ్చారు. తన అన్న పేరుతో తొమ్మిదేళ్లుగా ఏటా కొత్తపల్లి నరేంద్ర బాబు సాహిత్య పురస్కారం అందజేస్తున్నారు.
వ్యాసాలు

“ప్రశ్నిస్తే కాల్చేస్తాం” – భరత్ భూషణ్ తివారీ “ఎన్ కౌంటర్?”

బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలో జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్‌లో భరత్ భూషణ్ తివారీ మరణించడం ఇటీవలి కాలంలో అత్యంత చర్చనీయాంశమైన సంఘటనలలో ఒకటిగా నిలిచింది. ఈ ఎన్‌కౌంటర్‌ ఉదంతం పోలీసు వ్యవస్థ స్వరూపం, రాజ్యాంగ రక్షణలు, పౌర స్వేచ్ఛలు, ప్రభుత్వ సంస్థల జవాబుదారీతనం, పౌరులకు, ప్రభుత్వానికి మధ్య ఉన్న సంబంధం గురించి మరింత విస్తృతమైన చర్చకు దారితీసింది. బీహార్ రాష్ట్రంలోని భోజ్‌పూర్ జిల్లా బిలౌటి గ్రామానికి చెందిన ఒక పోలీస్ శాఖలో డ్రైవర్ గా పనిచేసిన కాశీనాథ్ తివారీ, ఆశాదేవీ దంపతుల నలుగురు సంతానంలో మూడోవాడైన ఏళ్ల భరత్ భూషణ్ తివారి బీఎస్సీ పట్టభద్రుడు. ఒకప్పుడు పోలీసు ఉద్యోగంలో చేరాలని
కవిత్వం

నిస్పృహ గీతం!

నది తన మొండి దుఃఖాన్ని అలలు అలలుగా సముద్రంలో నిస్సహాయంగా కలిపేస్తున్న క్షణాల్లో ప్రియా చుట్టూ కమ్ముకున్న గాఢంధకారం లోంచి నీ జ్ఞాపకం నన్ను కమ్మేస్తుంది ..అనాథలా వదిలివేయబడ్డ ప్రాతః కాలంలోఓహ్ తిరస్కృతుడా ఇది నీ వియోగ సమయం!నా హృదయం మీద మంచుపూలు తలలు తెగ్గొట్టుకొని వర్షంలా కురుస్తూనే ఉన్నాయి!బహుశా శిథిల కూపంలో ధ్వంసమైన నౌకలాంటి నా హృదయం మీద రాలిపడే పూల రెమ్మలు!..నీ లోలోపల ఎన్ని యుద్ధాలు, ఇంకెన్ని ఓడిపోయి పారిపోవడాలు కిక్కిరిసి ఉన్నాయో?నీ లోపలినుంచే కదా ప్రియా!పాటల పక్షులు రెక్కలు విదుల్చుకుంటూ లేచి పైకి ఎగిరేవి?చూడు నువ్వు మన ఇద్దరి మధ్య ఉన్న అన్నింటినీ మింగేశావు!
తొలికెరటాలు

యుద్ధోన్మాద కాలంలో “తల్లి భూదేవి”

అనామక ప్రాంతంలో అత్యంత అనామకంగా పుట్టిపెరిగి... తన రచనల ద్వారా కిర్గిస్తాన్ దేశానికి వన్నె తెచ్చిన రచయిత ఐత్మాతోవ్. అతడి రచనలు తల్లి భూదేవి, తొలి ఉపాధ్యాయుడు, జమీల్యా వంటివి ప్రపంచంలోనే ప్రత్యేకమైన స్థానాన్ని ఆక్రమించాయి. చింగీజ్ ఐత్మాతోవ్ 1928 డిసెంబరు 12 న నగియా, తోరకుల్ ఐత్మాతోవ్‌లకు జన్మించారు. రెండో ప్రపంచయుద్ధ కాలంలో యుద్ధం ద్వారా బాగా ప్రభావితమయిన సోవియట్ రష్యా గూర్చి... యుద్ధ విధ్వంసాలా గురించి, అక్కడి విప్లవానంతరం వచ్చిన పరిణామాలను రచించినాడు ఐత్మాతోవ్. ఈయన రచనల్లో అసాధారణమయిన సున్నితత్వం కనిపిస్తుంది.. సమకాలీన దృక్పథమూ కనిపిస్తుంది. ఆ రచనా శైలినే భిన్నమైనది ఈయన రచనలను తెలుగులోకి
వ్యాసాలు

ఆంధ్రప్రదేశ్ లో కష్టోడియల్ హత్యలు

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఒక వికారమైన, వికృతమైన క్రీడ నడుస్తున్నది. మనిషికి అత్యంత మౌలికమైన, ప్రాధమికమైన జీవించే హక్కుకి అధికారికంగా తూట్లు పొడవటం ఈ క్రీడకి సంబంధించిన ఒక ముఖ్య పార్శ్వం కాగా, ఇటువంటి క్రీడని వెనకేసుకరావటం, ఇతోధికంగా మద్ధతు తెలపడం, మద్ధతు తెలిపేలా అన్ని మాధ్యమాల ద్వారా సామాన్య ప్రజానీకాన్ని రెచ్చకొట్టడం మరొక పార్శ్వం. ఈ క్రీడ పేరు కష్టోడియల్ హింస. ఇంకా సూటిగా చెప్పాలంటే కష్టోడియల్ మరణాలు. ఎటువంటి శషభిషలు లేకుండా చెప్పుకోవాలంటే కష్టోడియల్ హత్యలు- ఇదే సరైన పదం కూడా.       గత ఒక్క నెలలోనే ఆంధ్ర ప్రదేశ్ లో కనీసం ముగ్గురు ఈ కష్టోడియల్
కవిత్వం

ఉత్తరాల్లేవ్

చాలా సంవత్సరాలుగా ఉత్తరాల్లేవ్ ప్రతిరోజు నా చేతుల్లో మాత్రం వెలిసిపోయిన చెల్లాచెదురైన అక్షరాలు దర్శనమిస్తాయి నాది గాని భాష కాల శిల్పం మీద చెక్కబడినట్లుగా అక్షరాలన్నీ గజిబిజిగాచెత్తాచెదారం నిండిన మార్కెట్ లాగా అస్తవ్యస్తమై పరుచుకుని ఉంటాయి వార్త కోసమోదుఃఖం కోసమో సంతోషం కోసమోఒక్క లైన్ అయినా ఒక నిండైన వాక్యమైనా చదవాలనిపించదు చాలాకాలంగా ఉత్తరాల్లేవ్!మరణించిన మనిషికి ఉత్తరాలు ఎవరు రాస్తారు.... **నాసర్ రభా,(పాలస్తీనా) "no mail for years.".కు స్వేచ్ఛానువాదంఅనువాదం : ఉదయమిత్ర