వ్యాసాలు

An Urgent Appeal to Democratic Rights and Human Rights Organisations

The events of 20 July demand an immediate and independent investigation. This is an appeal to every democratic rights organisation, every human rights group, every civil liberties forum, every lawyers' collective, every citizens' initiative, and every individual who believes that constitutional freedoms are worth defending.Please do not let this moment pass.What unfolded on 20 July was not merely a case of police excess. It was an assault on the fundamental
వ్యాసాలు

20 జూలై సంఘటనలపై స్వతంత్ర విచారణ జరగాలి

ప్రజాస్వామిక, మానవ హక్కుల సంస్థలకు అత్యవసర విజ్ఞప్తి 20 జూలై సంఘటనలపై స్వతంత్ర విచారణ జరగాలి: ప్రజాస్వామిక, మానవ హక్కుల సంస్థలకు అత్యవసర విజ్ఞప్తి20 జూలై నాటి సంఘటనలపై తక్షణమే ఒక స్వతంత్ర దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది.రాజ్యాంగబద్ధమైన స్వేచ్ఛలను కాపాడాలని విశ్వసించే ప్రతి ప్రజాస్వామిక హక్కుల సంస్థకు, మానవ హక్కుల బృందానికి, పౌర హక్కుల వేదికకు, న్యాయవాదుల కూటమికి, పౌర చొరవకు, ప్రతి ఒక్క వ్యక్తికీ చేస్తున్న విజ్ఞప్తి ఇది. దయచేసి ఈ సమయాన్ని వృథా కానివ్వకూడదు.20 జూలై నాడు జరిగింది కేవలం పోలీసుల అంతరచర్య మాత్రమే కాదు. అది పౌరుల ప్రాథమిక ప్రజాస్వామిక హక్కులపై జరిగిన
సంపాదకీయం

ప‌ర్మిష‌న్ ఎవ‌రివ్వాలి?

తెలంగాణ‌లో ప్ర‌జాస్వామ్య పున‌రుద్ధ‌ర‌ణ అవ‌స‌రం బ‌లంగా ముందుకొచ్చిన‌ప్పుడు అప్ప‌టి ప్ర‌తిప‌క్షంలోని కాంగ్రెస్‌కు ప్ర‌జ‌లు అధికారం ఇచ్చారు. కోర్టుల్లో క‌నీసం బూర్జువా ప్ర‌జాస్వామ్యాన్ని అమ‌లుచేయండి అని త‌మ‌పై మోపిన కుట్ర కేసుల  విచార‌ణ సంద‌ర్భంలో విర‌సం తొలి కార్య‌ద‌ర్శి కేవీఆర్ వాదించేవారు. అలా, కాంగ్రెస్ పాల‌న న‌డిమ‌ధ్య‌కు వ‌చ్చినా ప్ర‌జాస్వామ్య భావ‌న ఇంకా ఒక ఆకాంక్ష‌గానే, వెయ్యి పోరాటాలు చేసైనా అందుకోవాల్సిన ల‌క్ష్యంగానే తెలంగాణ‌లో మిగిలి ఉంది. ప్ర‌జాస్వామ్య భావ‌న‌కు పాల‌క‌వ‌ర్గాలు ఎన్ని న‌గిషీలు చెక్కినా వాక్‌, భావ‌, స‌భా స్వాతంత్య్రం రూపంలోనే ప్ర‌జ‌లు ఆ భావ‌నను అనుభ‌విస్తారు. కింది నుంచి ప్ర‌జాస్వామ్యం అమ‌ల‌యిన‌ప్పుడు స‌మాన ప‌నికి స‌మాన వేత‌నం,
వ్యాసాలు

ఫీజు రీయింబర్స్మెంట్ మోసం ఇంకెన్నాళ్ళు ?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో 2008లో అప్పటి ముఖ్యమంత్రి  వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అధికారికంగా ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వికలాంగ విద్యార్థులకు మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు ప్రైవేట్ కాలేజీల్లో సైతం ప్రభుత్వమే పూర్తి ట్యూషన్ ఫీజును చెల్లించేది.  దీంతో తెలంగాణలో వందల కళాశాలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. నాణ్యత లేని ఇంజనీంగ్, ఫార్మసీ, డిగ్రీ కళాశాలలు‌ కేవలం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు కొల్లగొట్టాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేయబడ్డాయి. ఇందులో మెజారిటీ కళాశాలలు పాలక వర్గాలకు చెందిన రాజకీయ నాయకులవే.
వ్యాసాలు

మామిడి సాగులో కౌలు రైతు కన్నీళ్లు

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ ఏడాది మామిడి పంట ఆశించిన స్థాయిలోనే దిగుబడి ఇచ్చినప్పటికీ, మార్కెట్ మాయాజాలంలో మామిడి కౌలు రైతుకు తీరని చేదు అనుభవమే ఎదురైంది.     ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ గణాంకాల ప్రకారం సుమారు 84 వేల ఎకరాల్లో మామిడి సాగవుతోందని చెబుతున్నప్పటికి, అనధికారికంగా 1లక్ష ఎకరాల కు పైనే ఉంటుందని మరికొన్ని స్వచ్ఛంద సంస్థల సర్వేలు తెలియజేస్తున్నాయి.   మామిడిలో ఎన్నో రకాలు ఉన్నప్పటికీ అందులో బెనిష రకాన్ని మన రాయలసీమలో రైతులు ఎక్కువగా సాగు చేస్తుంటారు. ఈ రకం మామిడి దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాలలో పండించినప్పటికీ మన రాయలసీమలోని అనంతపురం, మదనపల్లి ప్రాంతాలకు
కథలు

భక్తి కాండ!

విచారణ మొదలైంది!           “మీ టీవీ ఛానల్లో డిబేట్ జరిగింది, అంటే మీరు యెలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు?” విచారణ కమిటీ సభ్యుడు అడిగాడు. ఆ టీవీ ఛానల్ వోనరుకు యేమీ అర్థం కాలేదేమో అయోమయంగా చూశాడు. ‘ఇందులో మా తప్పు యేమీ లేదు’ అన్నట్టు చూస్తున్న సిబ్బంది వైపు చూపు తిప్పి అందర్నీ చూస్తూ “ఆన్సర్ మీ” గొంతుపెంచి అన్నాడు కమిటీ పెద్ద.           “ఇప్పుడూ వో శానిటేషన్ వర్క్ చేసేటప్పుడు కూడా చేతికి గ్లౌజులు వేసుకుంటారు. కాళ్ళకి బూట్లు వేసుకుంటారు. ఊ... ముఖానికి మాస్క్ తగిలించుకుంటారు... అలాంటిది మీరు...” తలడ్డంగా వూపి భరించలేనట్టు “మైండ్‌లెస్ ఫూల్స్” గొణుక్కున్నట్టు
వ్యాసాలు

Eradication of Scientific Education in Hindutva Fascist Regime

Every year, millions of students across India are given the same promise: study hard and make necessary sacrifices now, so that education can secure a better future. Families spend enormous sums on school fees, coaching centres and competitive examinations in the hope that all this sacrifice will eventually be rewarded. Students spend day and night studying hard to clear competitive exams, often sacrificing their social lives, hobbies, and even adequate
వ్యాసాలు

స్వేచ్చపై దాడి చేస్తే సహించేది లేదు

 మిత్రులార! విరసం ఆవిర్భావ సభను ఏ పార్టీ అధికారంలో ఉన్నా, జరగనివ్వక పోవడమనేది చాలా బాధాకరమైన విషయం.  గత ఎన్నికల్లో మేము అందరం కూడా తెలంగాణలో ప్రజాస్వామ్యం కోసమని ఎంతో ప్రయత్నించాం. అంతకు ముందు బిఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా రాజ్యాంగ విలువలను గౌరవించడం లేదని చిన్నచిన్న సభల్ని,16సంస్థల్ని కూడా నిషేధించడం అన్నీ దృష్టిలో పెట్టుకొని, ఆ పార్టీ మళ్లీ కొనసాగితే ప్రజాస్వామ్య విలువలు ఏమాత్రం కూడా దక్కవనే ఉద్దేశంతో మనమంతా కూడా చాలా సభలు నిర్వహించి రాజ్యాంగాన్ని రాజ్యాంగ విలువల్ని కాపాడుకోవాలని అంటూ మనం కాంగ్రెస్ పార్టీ ముందు డిమాండ్ పెట్టినప్పుడు ఆ పార్టీ ఈ అంశాన్ని
వ్యాసాలు

కనీస హక్కులు కోల్పోవడమే ప్రజాస్వామ్యం

 నిజానికి ఒక వేటు ఎప్పుడూ ముందు సిఎల్సి మీద విరసం మీద పడుతూ ఉంటుంది. తర్వాత మిగతా సమూహాలన్నీ వస్తూ ఉంటాయి. ఇది రేవంత్ రెడ్డి ఇచ్చినటు వంటి లేదా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటు వంటి ఏడో హామి. వర్ధిల్లుతోంది అని చెప్పి నేను నిన్నగాక మొన్న పెట్టాను. చాలా చిన్న చిన్న విషయాలు దృష్టిలోకి కూడా రావు. ఇప్పుడు ఇది విరసం సభ కాబట్టి మనందరి దృష్టిలోకి వచ్చింది.     ఒక 18 ఏళ్ళ అమ్మాయి తన తల్లితో గొడవపడి గొడవ అంటే వాళ్ళ అమ్మ పెళ్లి చేస్తానంది,ఈ అమ్మాయి పెళ్లి చేసుకోను అన్నది. అది పోలీసుల
వ్యాసాలు

మనమందరం ఐక్యమవ్వాలి

ఆగస్టు 24, 2025 వరంగల్లో ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా ఒక సభ ఏర్పాటు చేశాం. అప్పుడూ నిన్న పోలీసులు సడన్ గా ఎట్లైతే చెప్పిన్రో , ఆ రోజు కూడా వరంగల్ సభ జరగటానికి వీలులేదు అనుమతిలేదు అని వరంగల్ పోలీసులు ప్రకటించిన్రు. కనుక సభ జరగలేదు, అయితే ఆ సందర్భంగా ఒక సూచన ఏమొచ్చిందంటే, సభ జరగలేదు గానీ వివిధ ప్రాంతాల వాళ్ళు వస్తారు, అక్కడ ఏదో రకంగా  చిన్నపాటి నిరసన చేస్తే బాగుండేది అని. సరే పౌరహక్కుల సంఘం అంత ధైర్యం చేయలేక పోయిందానాడు కానీ విరసం ఇవ్వాళ ఇక్కడ చేస్తున్నట్టు ఈ ఫామ్ లో