నివాళి

కామ్రేడ్‌ కె. ముత్యం గారికి విప్లవ జోహార్లు

పోరాటాల సాహిత్య చరిత్ర పరిశోధకుడు, విలువైన రచనలు తెలుగు సమాజానికి అందించిన ప్రజాపక్ష రచయిత కె. ముత్యం గారికి జోహార్లు. అట్టడుగు ప్రజలు నిర్మించే చరిత్ర, సాహిత్య చరిత్ర మౌఖిక రూపాల్లోనే ఎక్కువగా నిక్షిప్తమై ఉంటుంది. ప్రజల నాల్కల మీద ఆడుతుంటుంది. అటువంటి గాథలను, మౌఖిక కళా రూపాలను అన్వేషిస్తూ పోతే మహోన్నత పోరాటం కొత్త అర్ధాలతో కళ్ల ముందు నిలుస్తుంది. ఆ పోరాటాలు చేసిన మట్టి మనుషుల సాహసం దృశ్యం కడుతుంది. పై నుంచి కాకుండా కింది నుంచి చరిత్రను లఖితబద్ధం చేసే శాస్త్రీయ విధానమిది. ముత్యం గారు పరిశోధక విద్యార్థిగా శ్రీకాకుళ ఉద్యమం, సాహిత్యం గురించి
వ్యాసాలు

అదానీ బొగ్గు గనుల విస్తరణ- అధికారుల ప్రయత్నం  

అదానీ నిర్వహించే బొగ్గు గనుల కోసం మరో అటవీ ప్రాంతాన్ని క్లియర్ చేయడానికి సిద్ధమవుతున్న పోలీసులు, అదానీ ఉద్యోగులు కలిసి హస్‌దేవ్ అడవుల గ్రామాలపై మరోసారి దాడి చేశారు. స్థానిక అధికారులు స్థానిక ప్రజల నుండి మైనింగ్ కోసం అధికారిక సమ్మతిని పొందటానికి ప్రయత్నించినప్పుడు గందరగోళం గందరగోళ స్థితి ఏర్పడింది. అధికారులు పదే పదే కేకలు వేయడంతో పథకం బెడిసికొట్టింది. మరోవైపు, సమీపంలోని ప్రతిపాదిత బొగ్గు గనిపై పని తాత్కాలికంగా నిలిపివేశారు; ఈ ప్రాంతంలోని ఆదివాసీ నివాసితుల ఫిర్యాదును రాష్ట్ర కమిషన్ వింటుంది. సంబంధిత బొగ్గు ప్రాజెక్టులు: అదానీ యాజమాన్యంలోని పార్సా ఈస్ట్ కెంటే బసాన్ బొగ్గు గని
రిపోర్ట్

India’s Constitutional Democracy and Violence against Adivasis

Presentation at the Hyderabad Seminar, 9-10 August 2024 An extended war of extermination of adivasis is going on in India. Where resistance by adivasis (called Bhumkaal) is at its sharpest, most political, challenging the sovereign writ of the Indian deep state and world imperialism — it is in this faultline that the extermination intensifies, slipping into what looks like genocidal intent. Remember how the International Criminal Court made a big
ఎరుకల కథలు

చప్పుడు

“శీనుగా టీ తీసుకురా...." వెంకట రెడ్డి కేకేసాడు. ఆ కేకతో శీనుగాడు అనబడే కావాటి గునయ్య శ్రీనివాసులు అనబడే సర్పంచు ఆ ఊరి రెడ్డి గారి ఇంట్లోకి పరుగున వెళ్లాడు. రెడ్డిగారింట్లో హాల్లో ఎంఆర్ఓ, ఎండిఓ, ఇఒఆర్డి, పంచాయతి సెక్రటరి, ఇంకా ఇద్దరు ముగ్గురు ఊరి పెద్దలనబడే  పెద్ద కులాల వాళ్లు కూర్చుని ఉన్నారు. అందరిలోనూ ఏదో దర్పం తొంగిచూస్తోంది. గుమ్మం బయట తలారి నిలబడి హాల్లోకి తొంగిచూస్తున్నాడు.  ఎంతైనా రెడ్డిగారు రెడ్డిగారే. ఆఫీసర్ల ఆఫీసర్లే. జవాను జవానే ఆఖరికి తలారోడూ తలారోడే. ఎటొచ్చి శ్రీనివాసులు మాత్రం శ్రీనివాసులు కాకుండా పోయాడు. సర్పంచు సర్పంచు కాకుండా పోయాడు. ఎందుకంటే
stories

MEDICAL ‘GUIDE’

A professor, who is an academician, was coming from a neighbouring state to attend a meeting. Crowds of people were eagerly waiting for his arrival. There, he has come at last! The diligent looking, respectable professor was crossing the road, smiling and waving magnificently. But suddenly a motor cycle rode past him at jet speed, pumping a number of bullets into the dignified academician, and he fell down instantly. This
కవిత్వం

ఆకురాలిన దృశ్యం

పచ్చని ఆకుల రాలడం కాదుపచ్చని చెట్ల మొదళ్లు కూల్చివేతలు కాదుఆకులనీడన వున్న యెన్ని జీవితాలుఎండుతాయో లెక్కెట్టుజీవితమంటే ఆకురాలిన సెట్టుదైనావయసు పెరిగిన మనిషిదైనావొకటేకదా! కూల్సడమంతా సులువు కాదుఆకులో పత్రహరితాన్ని నింపడంజీవితమూ అంతే....!నాలుగాకుల్ని తెంపడమంటేనాలుగు జీవితాలెండడమనిబోధపడదీ ఆధునిక మానువుడికీ.యిప్పుడంతా ప్లాస్టిక్ ఆకుల్నే ప్రేమించేదీసజీవ పసరుదనం ఎక్కడుంటుందీ ..?ఇప్పుడు ఆకులు పూయాల్సిన ప్రతిచోటా ఆకుల యంత్రంపుట్టుకొచ్చిందియిక మనుషుల్లో మాత్రం పసరు పుడుతుందా.!పుట్టదు పుట్టదుగాక పుట్టదుఒకేళ పుట్టినా యంత్రంలో దాని ఛాయవొస్తుందే తప్పాగిల్లితే కన్నీరు కార్చే ఆకులనెవరూ సృష్టించలేరు..!రాలిన ఆకుల కొమ్మ నుంచి మరొ పత్రం పుట్టినట్లురాల్చేసిన జీవితాల్లోని మళ్ళా ఒకజీవితానెందుకుపుష్పింపనివ్వరూఈ ఆధునిక యంత్రాలు..!ఆకురాలిన దృశ్యంఒకటిదర్శనమిస్తుందిపుష్పించే జీవితాలు కొన్నైతేదాన్ని వికసింపనీ తోడేళ్ళు యింకొన్నిరాలుతున్న ఆకులకు
పాట

దేఖేంగే.. అబ్ దేఖేంగే

ఈ నెత్తుటేరులు పారుడెప్పుడు ఆగునో..మా ఆదివాసుల బతుకులెప్పుడు మారునో..ఆకులలములు ఏరుకుంటా వనముకండగ ఉండి సాదినం..నోరులేని మూగ జీవులదోస్తీగట్టి కలిసి బతికినం "ఈ"యాడజూడూ మిలటరోల్లేఈ క్యాంపు లెవరూ అడిగిరో..ఎవని కండగ మందగొచ్చిరొఎంటవెట్టీ మము తరుమవట్టిరి.. "ఈ"నెత్తురొలకని ఘడియలేదు గొంతు పెగలని క్షణము లేదు..వొందలేండ్ల సంది జూడబతుకలన్నీ సలుపు గాయమే.. "ఈ"కొండకోనలు గొల్లుమన్నాతవ్విపోతలు ఆపనేఆపమన్నరు.. కని పెంచిన నేలకోసం ప్రాణమిచ్చే రణంగడ్తిమి తల్లులం.. "ఈ"మల్టినేషను కార్పొరేటుల ఊడిగంల ఏలెటోని కళ్ళుగమ్మె..దేశభక్తని మూలవాసుల తరమ వట్టెను పాడు రాజ్యం.. "ఈ"సిగ్గు శరములిడిసిపెట్టి శత్రులోలె మట్టు వెడతనె..మానాల్దీసీ గోసలు బెట్టి గుండ్లుదించి సంపవట్టె వీనిఫౌజు.. "ఈ"వికాస కూతలు ఎన్నోకూస్తూ ఎవనెవనికో అమ్మజూస్తే జాగీరోలే..చెట్టు పుట్టా
ఆర్థికం

సంక్షోభంలో ‘మోడీ’నోమిక్స్

మోడీ  పాలన దేశ ఆర్థిక వ్యవస్థను తిరోగమనంలోకి తీసుకెళ్లింది. మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక విధానాలను మోడీ నోమిక్స్‌ అని పిలుస్తారు. మోడీ నోమిక్స్‌ ప్రధానాంశాలు: భారత తయారీ రంగ అభివృద్ధి కోసం మార్కెట్‌ ఆధారిత ఆర్థిక వ్యవస్థను ప్రపంచ కేంద్రంగా మార్చడం అని సంగ్రహించవచ్చు. ఈ లక్ష్యాలను సాధించడానికి పెట్టుబడి అనుకూల సంస్కరణలు, విదేశీ పెట్టుబడికి ఎర్ర తివాచీ పర్చడంగా పాలన సాగుతోంది. అంటే మోడీ నోమిక్స్‌ అనేది పెట్టుబడిని ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన వ్యూహం. అందువల్లనే మొత్తం ప్రపంచాన్ని ‘మేక్‌ ఇన్‌ ఇండియా’కు ఒప్పించడానికి వివిధ దేశాల పర్యటనలు, కార్పొరేట్లతో సమావేశాలు జరిపారు. అయినా,
రిపోర్ట్

వైద్య సౌకర్యాలను కుదించదానికి లేదు 

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్ల వైద్య సౌకర్యాలలో కోత విధింపును నిరసిస్తూ ఆరోగ్య పధకాలను మెరుగు పరచాలని డిమాండ్ చేస్తూ వేలాది రైల్వే, డిఫెన్స్, పోస్టల్, బిఎస్ఎన్ఎల్, పారామిలిటరీ తదితర పెన్షనర్లు ఆందోళన చేశారు . నేషనల్ కో ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్స్ (ఎన్సీసీపీఏ) పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పధకం (సీజీహెచ్ఎస్) అదనపు డైరెక్టర్ (ఏడీ) కార్యాలయాల ఎదుట భారీ ధర్నాలు నిర్వహించి ప్రధాన మంత్రి తదితరులకు వినతి పత్రాలు సమర్పించారు.  హైదరాబాద్ బేగంపేటలో వందలాది రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్న ధర్నాలో ఎన్సీసీపీఏ డిప్యూటీ సెక్రటరీ జనరల్ పాలకుర్తి కృష్ణమూర్తి సీజీహెచ్ఎస్
సంపాదకీయం

అనగనగా ఒక ఏనుగు

అనగనగా ఒక ఏనుగు ఉండేదట. అది అడవిలో స్వేచ్ఛగా తిరిగేదట. ఒకరోజు అది నదీ తీరం వెంబడి ఆహారం వెదుక్కుంటూ ఒక గ్రామంలోకి ప్రవేశించిందట. గ్రామంలోకి వచ్చిందే గాని అది ఎవరి జోలికి రాలేదట. కానీ కొందరు మనుషులే ఏమనుకున్నారో ఏమో.. పేలుడు పదార్థాలు పెట్టిన పైనాపిల్ పండును దానికి పెట్టారట. ఆ ఏనుగు దాన్ని నోట్లో వేసుకోగానే అది పేలిపోయిందట. రక్తమోడుతున్న గాయంతో అది ఊరు విడిచి పారిపోయిందట. కొద్ది రోజులకు అది చచ్చిపోయిందట. అప్పుడు అది గర్భంతో ఉన్నదట. అందువల్ల కడుపులో బిడ్డ కూడా చచ్చిపోయిందట. ఇంత ఘోరానికి పాల్పడిన ఆ గ్రామానికి భయంకరమైన శాపం