దళిత క్రిస్టియన్ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు తీర్పు రాజ్యాంగ వ్యతిరేకం
క్రిస్టియన్ మతం స్వీకరించిన దళితులకు రిజర్వేషన్లు వర్తించవని సుఫ్రీం కోర్టు చెప్పిన తీర్పు చట్ట వ్యతిరేకం మరియు రాజ్యాంగ వ్యతిరేకం, ముఖ్యంగా ప్రజా వ్యతిరేకం.రాజ్యంలోని ముఖ్య అంగమైన న్యాయ వ్యవస్థ దళితులకు వ్యతిరేకంగా కుల ఫ్యూడల్ పునాది పై నిర్మితమై పనిచేస్తుందో ఏ విధంగా వారి పట్ల కక్ష్య సాధింపు మరియు అణచివేత చర్యలకు పాల్పడుతుందో ఈ తీర్పు ద్వారా మరోసారి రుజువైంది.ఇంతకు ముందు విద్యా సంస్థలలో కుల వివక్షత అరికట్టడానికి ఉద్దేశించిన యూజిసి నిబంధనల పై కూడా స్టే విధించింది.అందుకే మనువాద బ్రాహ్మణీయ కుల భావజాలంతో పనిచేస్తున్న న్యాయ వ్యవస్థ దళితులను నిరంతరం అణగదొక్కుతూ,అవమానిస్తుందో,వివక్షత పాటిస్తుందో ఆ










