కొత్త పుస్తకం

రెడ్‌ జర్నలిస్ట్‌ కామ్రేడ్‌ రేణుక @బి.డి.దమయంతి

(ఐదు భాగాల  మిడ్కో సమగ్ర సాహిత్యంలో   *విముక్తి బాటలో ..*  మూడో సంపుటానికి సంపాదకురాలు రాసిన ముందుమాట. జూలై 18 ,శుక్రవారం హైదరాబాదులో జరిగే  అమరుల బంధు మిత్రుల సంఘం సభలో  ఆవిష్కరణ ) విప్లవోద్యమంలో పాల్గొంటూ ఆ నడుస్తున్న చరిత్రని అనేక పద్ధతుల్లో నమోదు చేసిన ఒక రచయిత, ఒక విలేఖరి కా.గుముడవెల్లి రేణుక. భారత విప్లవోద్యమ చరిత్రలో ఆమె ఒక విశిష్టమైన స్థానాన్ని పదిలపరచుకుంది. తన 55వ యేట క్రూరమైన రాజ్యహింసకు గురై భౌతికంగా మన మధ్య నుండి నిష్క్రమించినా అదే (2025) మార్చి 31 వ తేదీన ఆమె మరణానంతర జీవితం కూడా మొదలయ్యింది.
కొత్త పుస్తకం

రేణుక నుంచి మిడ్కో దాకా

(ఐదు భాగాల  మిడ్కో సమగ్ర సాహిత్యంలో *మెట్ల మీద *, ప్రవాహం * కథా సంపుటాలకు సంపాదకురాలు రాసిన ముందుమాట. జూలై 18 ,శుక్రవారం హైదరాబాదులో జరిగే  అమరుల బంధు మిత్రుల సంఘం సభలో  ఆవిష్కరణ ) తెలుగు సాహిత్యానికీ, ముఖ్యంగా విప్లవోద్యమ సాహిత్యానికీ ఒక గొప్ప చేర్పు కామ్రేడ్‌ గుముడవెల్లి రేణుక (మిడ్కో) సాహిత్యం. రేణుక కథల వల్లే మిడ్కో అంటే మిణుగురు అని అందరికీ తెలిసింది. ఇప్పుడు ఆ కథలు తెలుగు సాహిత్యానికే పరిమితం కావు. పలు భారతీయ భాషల ద్వారా దేశమంతటా ప్రయాణం మొదలుపెట్టాయి. దేశ సరిహద్దులను దాటి విశ్వవ్యాప్త పాఠకులను సంపాదించుకుంటున్నాయి. ఆ
సంస్మరణ

కడవెండి ముద్దుబిడ్డ,కమ్యూనిస్టు రచయిత్రి రేణుక

కామ్రేడ్‌ గుముడవెల్లి రేణుక జీవితం ఒక తెరిచిన పుస్తకం. మూడు దశాబ్దాల విప్లవ జీవితంలో ఆమె చేసిన కృషి, సేవలు ూaతీస్త్రవతీ ్‌ష్ట్రaఅ శ్రీఱటవ గానే చెప్పుకోవచ్చు. ఆమె ముప్పయ్యేళ్ల విప్లవ ప్రస్థానం పీడిత మహిళలకు విముక్తి పోరాట సందేశం. కామ్రేడ్‌ రేణుక నిబద్ధత గల, మడమ తిప్పని కమ్యూనిస్టు విప్లవకారిణి. గెరిల్లా జీవితంలో సహజంగా ఎదురయ్యే కష్టాలకు, కడగండ్లకు వెరువని ధీర ఆమె. ఆమె పీడిత వర్గాల విప్లవ సాహితీ సైనికురాలు. అద్భుత విప్లవ రచయిత్రి, వ్యాసకర్త, సమీక్షకురాలు, విమర్శకురాలు. పలు విప్లవ పత్రికల సంపాదకురాలు. కొన్ని ముఖ్యమైన ప్రగతిశీల హిందీ రచనలను తెలుగు పాఠకులకు పరిచయం
సంస్మరణ

మ‌హా యోధ కామ్రేడ్‌ ఊర్మిళ @ నీతి 

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని నారాయణ్‌ పుర్‌ జిల్లా ఓర్చా మండలం (వికాస్‌ ఖండ్‌) తుల్తులీ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్టోబర్‌ 3-4 తేదీలలో వేల సంఖ్యలో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఆపరేషన్‌ కగార్‌ సైనిక దాడులను అనుసరించి చుట్టుముట్టి మట్టుబెట్టే చర్యకు పాల్పడ్డారు. ఈ ప్రాంతం దంతెవాడ, బీజాపుర్‌, కాంకేర్‌, కొండగాం జిల్లాలకు సరిహద్దు మాత్రమే కాకుండా పొరుగున వున్న ఒడిశాకు కూడ సరిహద్దుగా వుండడంతో కగార్‌ పోలీసు దాడులకు ఒక కేంద్రంగా మారింది. వేలాది మంది ఖాకీల వేటలో 35 మంది మావోయిస్టులు (వివిధ స్థాయిల పార్టీ కార్యకర్తలు, గెరిల్లాలు) అమరులయ్యారు. ఈ నరమేథం
సంస్మరణ

పొత్తిళ్లనాటి ఉద్యమంలో తొలిపొద్దు కామ్రేడ్ సడ్మెక్ రుక్మిణి

అమరజీవి కామ్రేడ్‌ రాధక్క(సడ్మెక్‌ రుక్మిణి)ను గుర్తు చేసుకోవడం అంటే, మహారాష్ట్రలోని గడ్‌ చిరోలీ జిల్లా ఉద్యమాన్ని ఒక్కసారి మన కళ్ల ముందు పరచుకోవడమే. కామ్రేడ్‌ రాధక్క విప్లవోద్యమంలో భాగం అయ్యేనాటికి గడ్‌చిరోలీ జిల్లా ఒక ప్రత్యేక జిల్లాగా ఇంకాఉనికిలోకే రాలేదు. ఆనాడు అది దేశంలోని అతి పెద్ద జిల్లాలలో ఒకటిగా లెక్కించబడే చంద్రపుర్‌ (చాందా) లోనే భాగంగా ఉండేది. కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాలను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించి ఆ జిల్లాల రైతాంగ పోరాటాలపై ప్రభుత్వ సాయుధ బలగాల అణచివేత చర్యలు తీవ్రం చేశాయి. అక్కడి ఉద్యమాన్ని కాపాడుకుంటూ, దానిని ఉన్నత స్థాయికి పురోగమింపచేయడంలో భాగంగా దండకారణ్యాన్ని విముక్తి ప్రాంతంగా
సమకాలీనం

శాంతి చర్చలు-రాజ్యాంగబద్ధత: తెలంగాణలో కాల్పుల విరమణ ఆవశ్యకత

(విర‌సం ఆవిర్భావ దినం సంద‌ర్భంగా జూలై 6న హైద‌రాబాదులో నిర్వ‌హించిన స‌ద‌స్సులో *తెలంగాణ‌లో కాల్పుల విర‌మ‌ణ ఆవ‌శ్య‌క‌త‌* అనే అంశంపై జ‌రిగిన సెష‌న్ కోసం రాసిన పేప‌ర్‌) మావోయిస్టు పార్టీ మార్చి 28న కాల్పుల విరమణ ప్రతిపాదనతో ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వంతోపాటు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆ సూచన చేసింది. ప్రజా ప్రయోజనం కోసం తాను కాల్పుల విరమణకు సిద్ధమనితెలంగాణ ప్రభుత్వం ముందు కూడా ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న మారణకాండను ఆపివేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడితో సహా
వ్యాసాలు

GumudavellyRenuka – Beloved Daughter of Kadavendi, Heroic Warrior of the People

(Foreword to the upcoming volume of writings of Com.Renuka- “In the path of Liberation..”) Comrade GumudavellyRenuka’s life is an open book. Her revolutionary journey of three decades and her contribution to the revolution can be termed larger than life. Her three decades of revolutionary work is a message of liberation to oppressed women. Comrade Renuka was an unflinching and dedicated communist revolutionary. She was a determined warrior who never feared
ఆర్ధికం

పశ్చిమాసియాలో అమెరికా యుద్ధోన్మాదం

మనుషుల శవాల గుట్టలపై, ఎముకల కుప్పలపై, రక్త ప్రవాహాలపై రాజ్యపాలనని సుస్థిర పరచుకునే దుష్ట లక్ష్యంతో దోపిడీ పాలకవర్గాలు కృత్రిమ యుద్ధాలు సృష్టస్తాయని, రెండు దేశాలు లేదా రెండు కూటముల మధ్య జరిగే యుద్ధాలు సారాంశంలో తమ సొంత  దేశ పేద వర్గాలపై సాగే యుద్ధాలు అని లెనిన్‌ చాలా స్పష్టంగా చెబుతాడు. సామ్రాజ్యవాద రక్త పిపాసి, పెట్టుబడి లాభాపేక్ష లేకుండా మానవాళి చరిత్రలో జరిగే యుద్ధాలు దాదాపు అరుదు. ఈ యుద్ధ జ్వాలల్లో సామాన్యులే సమిధలవుతారు. తాజా పశ్చిమ ఆసియా పరిణామాలు కూడా దీనికి మినహాయింపు కాదు. పన్నెండు రోజులపాటు జరిగిన యుద్ధం అటు ఇరాన్‌లోను, ఇటు
కవిత్వం

నెలబాలుడు

అడవి ఇప్పుడు గాయపడింది వెదురు వనాలు నరికి వేయబడ్డాయి మహా వృక్షాలు కూకటి వేళ్ళతో పెళ్ళగించబడ్డాయిపులులు జింకలు అభయారణ్యాలకుతరలింపబడ్డాయినెమళ్ళు గోరపిట్టలు వలలలో చిక్కుబడ్డాయికాకులు దూరని కారడవి దారులన్నీ బుల్డోజర్లు చేరాయి భూమి గర్భంలోకి గునపాలు దిగి పుడమి పొత్తిళ్ళుచీల్చబడుతున్నాయివీరులంతా నేలపై ఒరుగుతూనెత్తుటి బాట వేస్తున్నారుచివరిగా వారి ఆశయాన్ని అందుకొనితూరుపున నెలబాలుడుఉదయిస్తున్నాడు!!
వ్యాసాలు

Who is Amit Shah to Decide How Telangana Should Be?!

Union Home Minister Amit Shah came to Nizamabad on Sunday to unveil D. Srinivas's statue and announce Turmeric Board. But during his public meeting, he made inappropriate references to the Naxalites and to Telangana. He issued direct warnings to the Telangana government, specifically naming Chief Minister Revanth Reddy. The time when people could simply ask whether it is proper to make political statements or issue crude threats during an official