Press notes పత్రికా ప్రకటనలు

చ‌ల‌ప‌తి, విజ‌య‌వ‌ర్ధ‌న‌రావుల విడుదలకై పోరాడుదాం

ఆంధ్ర ప్ర‌దేశ్ లోని అన్ని రాజ‌కీయ పార్టీల‌కూ, ప్ర‌జాసంఘాల‌కూ జీవిత ఖైదీల విడుద‌ల సాధ‌న స‌మితి త‌ర‌పున ఆహ్వానం. మిత్రులారా.. చిల‌క‌లూరి పేట బ‌స్సు ద‌హ‌నం కేసు మ‌న‌లో చాలా మందికి గుర్తు ఉండే ఉంటుంది. 1993 సంవ‌త్స‌రంలో జ‌రిగిన ఆ దుర్ఘ‌ట‌న కు బాధ్యులైన చ‌ల‌ప‌తిరావు విజ‌య‌వ‌ర్ధ‌న‌రావులు సంఘ‌ట‌న జ‌రిగిన రెండు మూడు రోజుల‌కే అరెస్ట్ అయ్యారు. వారు ఆ నేరం బ‌స్సులో ఉన్న వారిని చంపాల‌నే ఉద్దేశ్యంతో చేయ‌లేదు. కేవ‌లం బ‌స్సులో ప్ర‌యాణికుల‌ను బెదిరించి దోపిడీ చేసే ఉద్దేశ్యంతో మాత్ర‌మే చేశారు. అయితే అనుకోని విధంగా బ‌స్సు ద‌హ‌నం జ‌రిగిపోయింది. చ‌ల‌ప‌తి విజ‌య‌వ‌ర్ధ‌న‌రావులు అరెస్ట్ అయిపోయారు.
Stories

Adivasis and Untouchability

In the past, the squad had bombed Shivalingam and the temple. This was the first time they had returned to the village after that incident. Squad Area Committee (SAC) member Kosi, commander Ramdev and squad member Budral went to the village to ask the residents to come to the meeting and also bring some vegetables and rice. It was almost a year since they had visited the village. It was
వ్యాసాలు

Main stream politics Vs Alternative Politics

Semi-colonial, semi-feudal path of Development Vs People Oriented, Eco-friendly, sustainable, New Democratic, socialist path of Development We the political Prisoners of the Central Prison, Visakhapatnam, would like to extend our revolutionary greetings to this forum which has been formed to uphold and propagate alternative politics and to celebrate the unified revolutionary movement on the occasion of the ten years of the formation of CPI (Maoist). 21st Sep, 2014 is a
వ్యాసాలు

Desi Criminals made Hindutva criminal laws

We are remembering comrade Jatin Das on his 95th martyrdom day, whose martyrdom inspires the flame of revolutionary spirit burning, and immensely it needed at a time when the Brahmanic Hindutva fascists reign not only in power but they are upholding his sacrifices crocodile tears to ruin it. Jatin Das was an exemplary revolutionary who taught us that without revolution and revolutionary practice, man is no different from animal. His
వ్యాసాలు

బస్తర్‌లో మావోయిస్టు వ్యతిరేక సైనికచర్యలో మరణించిన బాల సైనికురాలు: ఆమె ఒక్కరే కాదు

మావోయిస్టులు తక్కువ వయస్సు గల సైనికులను రిక్రూట్ చేసుకుంటున్నారు; అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి రాజ్యం వారిని చంపేస్తోంది. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ అడవులలో లోతట్టు ప్రాంతాలలో, స్థానిక ఆదివాసీ సముదాయాల నుండి పార్టీలోకి చేర్చుకొన్న మావోయిస్టు తిరుగుబాటుదారులు దాదాపు నాలుగు దశాబ్దాలుగా భారత రాజ్యంతో మంద్రస్థాయి యుద్ధంలో బంధితులయ్యారు. ఈ సంవత్సరం, ఘర్షణలో పెద్ద పురోగతి సాధించామని, దాదాపు 40 ఎన్‌కౌంటర్లలో 153 మంది మావోయిస్టులను హతమార్చామని, ఇది 2009 మినహా గతంలో చూసిన వార్షిక సంఖ్య కంటే ఎక్కువ అని ఛత్తీస్‌గఢ్ పోలీసులు చెబుతున్నారు. ఎన్‌కౌంటర్‌లు జరిగిన ప్రదేశాలకు వెళ్లి, మరణించిన వారిలో 37 మంది కుటుంబాలతో
వ్యాసాలు

మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణతో ట్రేడ్ యూనియన్ నాయకుడు అనిరుద్ధ్ అరెస్టు

కార్యకర్తల‘ఎరుపు ముద్ర’పైఆగ్రహం నిషేధిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) సభ్యునిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 34 ఏళ్ల వామపక్ష ట్రేడ్ యూనియన్ నాయకుడిని అరెస్టు చేయడం అతని సహచరుల, కార్యకర్తలలో ఆగ్రహాన్ని రేకెత్తించింది; కార్యకర్తలపై ఎరుపు ముద్ర వేస్తున్నందుకు ప్రభుత్వ ఏజెన్సీలను విమర్శిస్తున్నారు. బెంగళూరులోని మెజెస్టిక్ బస్ స్టేషన్‌లో సెప్టెంబర్ 5న రాత్రి 10.30 గంటలకు చెన్నై వెళ్లేందుకు బస్సు కోసం ఎదురుచూస్తున్న ఢిల్లీ ఎన్‌సి‌ఆర్ ఆధారిత మార్క్సిస్ట్ ట్రేడ్ యూనియన్, మనేసర్ జనరల్ మజ్దూర్ సంఘ్ (ఎం‌జి‌ఎం‌ఎస్) వ్యవస్థాపక సభ్యుడు, అధ్యక్షుడు అనిరుద్ధ్ రాజన్‌ను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్టు చేసింది.. ఉత్తర
కవిత్వం

కులం కండువా…

జేబులో ఉన్న పది రూపాయలతోఇద్దరం అయిదు రూపాయల బువ్వ లొట్టలేసుకు తిన్నోళ్ళంసాయంత్రం అయితే ఛాయి నీళ్లు తాగుతూసమాజాన్ని విశ్లేషించినోళ్లం ధర్నాల దగ్గర ఒక్కటిగా హక్కులను నినదించినోళ్ళంనాలుగు గోడల మధ్య విప్లవ నిర్మాణాన్ని చర్చినోళ్ళం సభలలో సమావేశాల్లో ఒక్కటే విషయాన్ని మాట్లాడినోళ్ళంఎక్కడికి వెళ్ళినా ఒక్కటిగానే తిరిగినోళ్ళం కానీ మా ఊరు అంబేద్కర్ బొమ్మ దగ్గర ఆటో దిగి గానేవాడు ఒక వాడ కి నేను ఒక వాడకి పోవాలిబోనాల పండుగోస్తే వాళ్ల బోనాలు ముందు రోజు మావి ఆ తెల్లారిబతుకమ్మ దగ్గరైతే మా బతుకమ్మ వాళ్ల వాటికి ఆమడ దూరంలోనే ఉండాలిఒక్కటేమిటి ఊరికి వెళితే అడుగు అడుగునా కులం కండువా
నివేదిక

భారీ వర్షానికి తోడు ప్రభుత్వఅధికారుల నిర్లక్ష్యం విజయవాడ వరద ముంపుకు కారణం

గత ఆగస్టు చివరి వారంలో కురిసిన అత్యంత భారీ వర్షం విజయవాడలో మూడవ వంతు ప్రాంతం ప్రజాజీవితాల్నీ అతలాకుతలం చేసింది. పట్టణం లో అత్యంత పేదల జీవితాల్ని కోలుకోనంత దెబ్బతీసింది. సుమారు 64 డివిజన్‌ లలో 32 డివిజన్‌ ల ప్రజానీకం 65 మంది వివిధ వయస్సుల వారు ప్రాణాలు కోల్పోయారు. వీటిలో 4,5 డివిజన్‌ లలో మాత్రం పాక్షికంగా వరద నష్టం జరిగింది. పైన అంతస్తు లేని ప్రజలు అత్యధిక మంది కట్టు బట్టలు, వరద తేచ్చిన అనారోగ్యంతో మిగినవారు చాలా మంది ఉన్నారు. వీరి ఇండ్లలో అన్ని రకాల సామాన్లు పడుకునే మంచాలు, కప్పుకునే దుప్పట్లు,
కవిత్వం

‘మన కాలం పిల్లలు’

మేము మన కాలపు పిల్లలం.ఇది రాజకీయ కాలం.దినమంతా, రాత్రంతాఅన్ని వ్యవహారాలు, మీవి, మావి, వాళ్ళవి -అన్నీ రాజకీయ వ్యవహారాలేమీకిష్టమైనా, కాకపోయినా.నీ జన్యులకి రాజకీయ గతం వుందినీ చర్మం ఒక రాజకీయ కులంనీ కళ్ళు ఒక రాజకీయ దృష్టినువ్వేం చెప్పినా అది ప్రతిధ్వనిస్తుందినువ్వేం చెప్పకపోయినా దానికదే ఒక వ్యక్తీకరణ.కనుక రెండు విధాల నువ్వు రాజకీయాలు మాట్లాడుతున్నావు.నువ్వు అడవిలోకి ఎప్పుడైనా పోతున్నప్పుడు కూడనువ్వు రాజకీయ కారణాలతో రాజకీయ ఎత్తుగడలే వేస్తున్నావు.వి/రాజకీయ కవితలు కూడా రాజకీయమేమామీద ప్రకాశిస్తున్న చంద్రుడుఇంకెంత మాత్రమూశుక్ల వర్ణము కాదుఅస్తిత్వంలో ఉన్నామా లేమాఅదీ అసలు ప్రశ్న.అది జీర్ణం చేసుకోవడం కష్టం కావొచ్చుకాని అది ఎల్లప్పుడూ ఒక రాజకీయ ప్రశ్న.రాజకీయ అర్థాన్ని
మీరీ పుస్తకం చదివారా ?

దళితులంటే అంత చులకనా..?

ఆర్‌యస్‌యస్‌ నిజస్వరూపాన్ని బయటపెట్టిన ఆత్మకథ ఇటీవల విస్తృతంగా చర్చజరుగుతున్న పుస్తకం ‘నేనెందుకు హిందువును కాకుండా పోయాను?’ అని రాజస్థాన్‌కు చెందిన భన్వర్‌ మేఘ్వంశీ ఆత్మకథ రాశారు. ఆ పుస్తకం ముఖచిత్రంలోనే ఆర్‌యస్‌యస్‌ సావాసం పట్టిన ఒక దళితుని ఆత్మకథ అని రాశారు. హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ఈ పుస్తకాన్ని ప్రచురించడంలో చాలా సాహసం చేసిందనే చెప్పాలి. ఈ పుస్తకాన్ని ప్రసిద్ధ అనువాద రచయిత కె.సత్యరంజన్‌ చాలా సహజంగా తెలుగులోనే ఈ పుస్తకం వచ్చిందా అన్నంత గొప్పగా అనువాదం చేశారు. ఈ పుస్తకంలోతుల్లోకి వెళ్ళి ఆర్‌యస్‌యస్‌ ఒక అబద్దాల పుట్టఅని, దేశప్రజల్ని ఎలా మాయచేస్తుందో , కాదు కాదు ఎలా