వ్యాసాలు

UAPA = National security to Individual Terror Tag

( Immediately release all political prisoners Withdraw all illegal UAPA cases filed against leaders of Mass organizations, intellectuals, Repeal the UAPA.) DharnaOn 29th August. At Dharna Chowk, Indira Park, Hyderabad.From 10 AM. UAPA How it started UAPA was born in 1967. Under Indira Gandhi's government. Right after the 1962 war with China. Back then it was not really an anti-terror law. It was mainly about banning associations and organisations that
వ్యాసాలు

అసహనానికి పరాకాష్ట బిసిఐ చైర్మన్ తీరు

దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న విద్యా రంగ సమస్యలపై తమ గొంతు వినిపిస్తున్న విద్యార్థులను భారత ప్రభుత్వం తీవ్రంగా అణచి వేస్తోంది. సమస్యలు పరిష్కరించాలని అడిగినప్పుడు గానీ, రాజ్యాంగానికి లోబడి తమకున్న భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసినప్పుడు గానీ భాజపా, ఆర్ ఎస్ ఎస్ అనుకూల వ్యక్తులు, ఎబివిపి వంటి రైట్ వింగ్ సంస్థలు, ప్రభుత్వ సంస్థలలో పనిచేసే సంఘ్ పరివార్ మద్దతు దారులు, భాజపా ప్రజాప్రతినిధులు తీవ్రంగా దాడి చేస్తున్నారు. ప్రశ్నించిన వారిని సోషల్ మీడియాలో విదేశీయులుగా,రాజద్రోహుళుగా, ఉగ్రవాదులుగా ముద్ర వేసి ప్రచారం చేస్తున్నారు. అంతటితో ఆగకుండా భౌతిక చర్యలకు పాల్పడుతూ భయపెడుతున్నారు. ఇదంతా కాషాయ భావజాలాన్ని కాపాడుతూ ఆ
వ్యాసాలు

విప్లవ శాస్త్ర మేధ- ఎంగెల్స్ !

"మార్క్స్ గురించి చెప్పకుండా ఎంగెల్స్ గురించి మాట్లాడటం అసాధ్యం. వారి జీవితాలు ఒక  అల్లికలా ఎంతగా కలగలిసిపోయాయంటే , అది ఒకే జీవితమా అన్నంతగా ." - పాల్ లాఫార్గ్ ఫెడ్రిక్  ఎంగెల్స్ మరణంపై రాస్తూ లెనిన్ - "ఎంతటి జ్ఞానజ్యోతి ఆరిపోయింది! ఎంతటి గొప్ప హృదయ స్పందన ఆగిపోయింది”.  ఆయన మరణించి 131 సంవత్సరాలు గడిచినా, ఆయన ఆలోచనల రూపంలో ఆ జ్ఞానజ్యోతి నేటికీ ప్రకాశిస్తూనే ఉంది.  ఫెడ్రిక్  ఎంగెల్స్ 1820 నవంబర్ 28న నేటి జర్మనీలోని వుప్పెర్టాల్ (అప్పటి ప్రష్యా) లో జన్మించాడు. విద్యార్థి రోజుల నుంచే తను  రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడం ప్రారంభించాడు. మార్క్స్
తొలికెరటాలు

స్టాండర్డ్స్ టు స్టాండర్డ్

నేను కథలు చదువుతూ ఆ కథల్లో నన్ను నేను ఊహించుకోవడం నాకొక సరదా అలవాటు అలా అయితే కథ బాగా అర్థమవుతుందని అనుకుంటాను. నేను చదివిన చాలా కథల్లో రచయితలు నన్నూ వారితో పాటుగా తీసుకెళ్లిన వారే. ఎక్కువ మొత్తంలో నేను చదివిన కథలన్నీ పాత రచయితలవే. అక్కడి నుంచి మొదలైతే తప్ప ఇప్పటి కథలని పట్టుకోలేమని నా అంతఃరార్దం. అయితే రచన చేసేటప్పుడు రచయిత ఏమనుకుంటారో కానీ చదివేటప్పుడు, చదివిన తరువాత నాకొక విషయం అర్దమవుతుంది. అది నా దృక్కోణం. ఇంత మంది మనుషులం, ఇన్ని మెదళ్లు ఉన్నాయి అందరికీ ఒకే రకమైన  ఆలోచనలు ఉంటాయని అసలు
కవిత్వం

कॉमरेड दादा

माओवादी राजनीतिक बंदी “हुसैन उज़ुंदाग” ने भारत में शहीद हुए भारत की कम्युनिस्ट पार्टी के महासचिव बसवराज और अन्य शहीद जनयोद्धाओं को समर्पित कुछ कवितायें लिखी हैं। (हुसैन उज़ुंदाग तुर्की के माओवादी आंदोलन से जुड़े एक माओवादी राजनीतिक बंदी हैं। हाल की रिपोर्टों के अनुसार, वे 2002 से जेल में हैं और वर्तमान में तुर्की की तेकिरदाग नं. 1 एफ-टाइप उच्च सुरक्षा जेल में बंद हैं।) अपनी कविता में उज़ुंदाग
కవిత్వం

దాదాకు వీడ్కోలు

భారతదేశంలో అమరులైన సిపిఐ (మావోయిస్ట్) పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజు, ఇతర ప్రజా పోరాట యోధులకు మావోయిస్ట్ ఖైదీ హుసేన్ ఉజుందాగ్ ఒక కవితను అంకితమిచ్చారు. హుసేన్ ఉజుందాగ్ టర్కీలోని మావోయిస్ట్ ఉద్యమానికి చెందిన రాజకీయ ఖైదీ. తాజా నివేదికల ప్రకారం, ఆయన 2002 నుండి జైలులో ఉన్నారు. ప్రస్తుతం టర్కీలోని టెకిర్దాగ్ నం.1 ఎఫ్-టైప్ అత్యంత భద్రత కలిగిన జైలులో నిర్బంధంలో ఉన్నారు. ఈ కవితలో ఉజుందాగ్ 2025 మే 21న తమ 27 మంది సహచరులతో కలిసి అమరులైన సిపిఐ (మావోయిస్ట్) ప్రధాన కార్యదర్శి బసవరాజ్; 2025 నవంబర్ 18న అమరులైన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా
కవిత్వం

दीपक भारती की तीन कविताएँ

राम-राज्य का डर मुझे राम-राज्य से डर लगता है क्योंकि....  वाल्मीकि के अनुसार राम के राजत्व में ही स्वयं राम ने शंबूक का वध किया,  सीता को प्रताड़ित किया,  दासों, शूद्रों, आदिवासियों.... को अपमानित किया।  गाँधी के राम-राज्य में  शूद्र, दलित, आदिवासी, स्त्री....   पिछड़ों में भी पिछड़े ही बने रहे और सत्ता का सुख अगड़े, सवर्ण व वर्चस्ववादी पौरुष ही लेते रहे। और आज के राम-राज्य में? यहाँ तो बहुसंख्यक
సమకాలీనం

ఎల్‌నినో: ప్రభుత్వాలు- ప్రజలు

 ఎల్ నినో అంటే సహజంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత పెరగడం, చల్లబడడం. ఇది  రెండు సంవత్సరాలకు ఒకసారి లేదా ఏడు సంవత్సరాలకు ఒకసారి జ‌రిగే ప్రక్రియ. దీని వలన 2020- 24 సంవత్సరంలో భారతదేశ ప్రజలు ఉష్ణోగ్రతలతో ఎప్పుడూ లేనంతగా బాధపడ్డారు. దీని ప్రభావం   కొన్ని నెలలు  ఎక్కువ‌గా ఉంటుంది. పసిఫిక్ మహాసముద్రంలో వ్యాపార పవనాలు ఇవి, భూమధ్యరేఖ వైపు ఏడాది పొడవునా ఒకే దిశలో క్రమం తప్పకుండా వీచే శాశ్వతమైన గాలులు. ఇవి బలహీన పడినప్పుడు లేదా వ్యతిరేక దిశలో వీచినప్పుడు సముద్ర ఉపరితలం వేడెక్కి, మధ్య, తూర్పు పసిఫిక్ మహాసముద్రం వైపు వీస్తాయి. దీనివలన సముద్ర
వ్యాసాలు

కాక్రోచ్ ఉద్య‌మం: ప్రశ్న-ప్రతిఘటన

ప్రజాస్వామ్యానికి అసలైన ఊపిరి "ప్రశ్నించడం”.  ఇది రాజ్యాంగం పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కులలో భావప్రకటన స్వేచ్ఛ రూపంలో స్పష్టంగా ఆవిష్కృతమైంది. కానీ, దేశంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం తన వైఫల్యాలను ఒప్పుకోవడానికి బదులు, ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ, వేధింపులకు గురిచేస్తూ, చివరకు వారి గొంతు నొక్కేలా భౌతిక దాడులు, దారుణమైన హత్యల సంస్కృతిని నిర్మొహమాటంగా అమలు చేస్తోంది. ఇటీవ‌లి కాక్రోచ్ యువ‌త‌రం ఉద్య‌మం మ‌న స‌మాజ‌పు స్థితిని, అవ‌స‌రాన్ని సూచిస్తోంది. దాన్ని ఒకానొక విడి ఉద్య‌మంగాకాక మ‌న స‌మాజపు స్థితిగ‌తుల్లో భాగంగా, ప్ర‌జా పోరాట వ్య‌క్తీక‌ర‌ణ‌ల్లో భాగంగా చూస్తూనే దాని ప్ర‌త్యేక‌త‌లు వివ‌రించాల్సి
వ్యాసాలు

జన్ – జెడ్ ఉద్యమానికి తోడైన జన్ -ఆల్ఫా.

2026 జూలై 25న కేంద్రమంత్రులకు, కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థి ప్రతినిధులకు మూడవ దఫా చర్చలు సంతృప్తిగా జరగడం, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థి ఉద్యమం తాత్కాలికంగా విరమణ జరిగింది. అయితే తదనంతరం కేంద్ర ప్రభుత్వం అప్పటి  ఒప్పందంలోని  ఏ అంశం పైన చిత్త శుద్ధితో వ్యవహరించలేదు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడంలోను, విద్యార్థులపై నమోదు కాబడిన ఎఫ్ఐఆర్లను పూర్తిగా ఉపసంహరించుకోవడంలో గాని ఆ ఒప్పందం అమలు కాలేదు. ఇక పరీక్షల అక్రమాలను అరికట్టే