కవిత్వం

कॉमरेड दादा

माओवादी राजनीतिक बंदी “हुसैन उज़ुंदाग” ने भारत में शहीद हुए भारत की कम्युनिस्ट पार्टी के महासचिव बसवराज और अन्य शहीद जनयोद्धाओं को समर्पित कुछ कवितायें लिखी हैं। (हुसैन उज़ुंदाग तुर्की के माओवादी आंदोलन से जुड़े एक माओवादी राजनीतिक बंदी हैं। हाल की रिपोर्टों के अनुसार, वे 2002 से जेल में हैं और वर्तमान में तुर्की की तेकिरदाग नं. 1 एफ-टाइप उच्च सुरक्षा जेल में बंद हैं।) अपनी कविता में उज़ुंदाग
కవిత్వం

దాదాకు వీడ్కోలు

భారతదేశంలో అమరులైన సిపిఐ (మావోయిస్ట్) పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజు, ఇతర ప్రజా పోరాట యోధులకు మావోయిస్ట్ ఖైదీ హుసేన్ ఉజుందాగ్ ఒక కవితను అంకితమిచ్చారు. హుసేన్ ఉజుందాగ్ టర్కీలోని మావోయిస్ట్ ఉద్యమానికి చెందిన రాజకీయ ఖైదీ. తాజా నివేదికల ప్రకారం, ఆయన 2002 నుండి జైలులో ఉన్నారు. ప్రస్తుతం టర్కీలోని టెకిర్దాగ్ నం.1 ఎఫ్-టైప్ అత్యంత భద్రత కలిగిన జైలులో నిర్బంధంలో ఉన్నారు. ఈ కవితలో ఉజుందాగ్ 2025 మే 21న తమ 27 మంది సహచరులతో కలిసి అమరులైన సిపిఐ (మావోయిస్ట్) ప్రధాన కార్యదర్శి బసవరాజ్; 2025 నవంబర్ 18న అమరులైన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా
కవిత్వం

दीपक भारती की तीन कविताएँ

राम-राज्य का डर मुझे राम-राज्य से डर लगता है क्योंकि....  वाल्मीकि के अनुसार राम के राजत्व में ही स्वयं राम ने शंबूक का वध किया,  सीता को प्रताड़ित किया,  दासों, शूद्रों, आदिवासियों.... को अपमानित किया।  गाँधी के राम-राज्य में  शूद्र, दलित, आदिवासी, स्त्री....   पिछड़ों में भी पिछड़े ही बने रहे और सत्ता का सुख अगड़े, सवर्ण व वर्चस्ववादी पौरुष ही लेते रहे। और आज के राम-राज्य में? यहाँ तो बहुसंख्यक
సమకాలీనం

ఎల్‌నినో: ప్రభుత్వాలు- ప్రజలు

 ఎల్ నినో అంటే సహజంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత పెరగడం, చల్లబడడం. ఇది  రెండు సంవత్సరాలకు ఒకసారి లేదా ఏడు సంవత్సరాలకు ఒకసారి జ‌రిగే ప్రక్రియ. దీని వలన 2020- 24 సంవత్సరంలో భారతదేశ ప్రజలు ఉష్ణోగ్రతలతో ఎప్పుడూ లేనంతగా బాధపడ్డారు. దీని ప్రభావం   కొన్ని నెలలు  ఎక్కువ‌గా ఉంటుంది. పసిఫిక్ మహాసముద్రంలో వ్యాపార పవనాలు ఇవి, భూమధ్యరేఖ వైపు ఏడాది పొడవునా ఒకే దిశలో క్రమం తప్పకుండా వీచే శాశ్వతమైన గాలులు. ఇవి బలహీన పడినప్పుడు లేదా వ్యతిరేక దిశలో వీచినప్పుడు సముద్ర ఉపరితలం వేడెక్కి, మధ్య, తూర్పు పసిఫిక్ మహాసముద్రం వైపు వీస్తాయి. దీనివలన సముద్ర
వ్యాసాలు

కాక్రోచ్ ఉద్య‌మం: ప్రశ్న-ప్రతిఘటన

ప్రజాస్వామ్యానికి అసలైన ఊపిరి "ప్రశ్నించడం”.  ఇది రాజ్యాంగం పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కులలో భావప్రకటన స్వేచ్ఛ రూపంలో స్పష్టంగా ఆవిష్కృతమైంది. కానీ, దేశంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం తన వైఫల్యాలను ఒప్పుకోవడానికి బదులు, ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ, వేధింపులకు గురిచేస్తూ, చివరకు వారి గొంతు నొక్కేలా భౌతిక దాడులు, దారుణమైన హత్యల సంస్కృతిని నిర్మొహమాటంగా అమలు చేస్తోంది. ఇటీవ‌లి కాక్రోచ్ యువ‌త‌రం ఉద్య‌మం మ‌న స‌మాజ‌పు స్థితిని, అవ‌స‌రాన్ని సూచిస్తోంది. దాన్ని ఒకానొక విడి ఉద్య‌మంగాకాక మ‌న స‌మాజపు స్థితిగ‌తుల్లో భాగంగా, ప్ర‌జా పోరాట వ్య‌క్తీక‌ర‌ణ‌ల్లో భాగంగా చూస్తూనే దాని ప్ర‌త్యేక‌త‌లు వివ‌రించాల్సి
వ్యాసాలు

జన్ – జెడ్ ఉద్యమానికి తోడైన జన్ -ఆల్ఫా.

2026 జూలై 25న కేంద్రమంత్రులకు, కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థి ప్రతినిధులకు మూడవ దఫా చర్చలు సంతృప్తిగా జరగడం, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థి ఉద్యమం తాత్కాలికంగా విరమణ జరిగింది. అయితే తదనంతరం కేంద్ర ప్రభుత్వం అప్పటి  ఒప్పందంలోని  ఏ అంశం పైన చిత్త శుద్ధితో వ్యవహరించలేదు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడంలోను, విద్యార్థులపై నమోదు కాబడిన ఎఫ్ఐఆర్లను పూర్తిగా ఉపసంహరించుకోవడంలో గాని ఆ ఒప్పందం అమలు కాలేదు. ఇక పరీక్షల అక్రమాలను అరికట్టే
వ్యాసాలు

మానవ మూల్యంతో గూగుల్ ఏఐ విస్తరణ

దాదాపు ఆరు నెలలుగా రేల్లి రామకృష్ణ జీడిమామిడి, మామిడి, ఆయా కాలాల్లో పండే  కూరగాయలను సాగు చేస్తూ తన జీవితంలో అత్యధిక భాగాన్ని గడిపిన తనకి ఉన్న చిన్న పొలానికి రోజూ వెళ్లడం లేదు. ఇప్పుడు ఆమె ఉదయాలు నిశ్శబ్దమైన, విసుగుపుట్టించే దినచర్యతో గడిచిపోతున్నాయి. ఆమె ఇంట్లోనే ఉంటూ, రోజు ముగియడానికి చాలా ముందే పూర్తయ్యే ఇంటి పనులను చేసుకుంటోంది. "నాకు చేయడానికి ఏమీ మిగలలేదు," అని అంటోంది. "ఆ పొలమే నా పని. అక్కడే నేను నా సమయాన్ని గడిపేదాన్ని." దక్షిణ భారత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం శివార్లలో ఉన్న తర్లువాడ గ్రామంలోని ఈ భూమిని, మూడు
వ్యాసాలు

గోండీ భాషను నిలుపుకుందాం

గోండీ-కోయ, గోండ్-కోయ ఆదివాసీ ప్రజలు మాట్లాడే భాష. తెలంగాణా రాష్ట్రం ఆదిలాబాద్, అసిఫాభాద్ జిల్లాలలో, ఛత్తీస్ గఢ్ రాష్ట్రం అవిభాజిత బస్తర్ జిల్లాలలో, మహారాష్ట్ర గఢ్ చిరోలి జిల్లాలో ప్రధానంగా మాట్లాడే ఈ భాష భారతదేశంలో ఉన్న వందల ఆదివాసీ భాషలలో ఒకటి. ఏ భాషకు అయినా ఒక ప్రత్యేకత ఉంటుంది. కార్యకర్తగా ఒక ఆదివాసీ భాషతో ఏర్పడిన పరిచయంతో దాని గురించి రాయాలని అనిపించింది. గోండీ భాషను కోయ భాష అని కూడా అంటారు. గోండ్ జాతి, కోయ జాతి అనేవి ఒకే జాతికి వివిధ ప్రాంతాలలో ఉన్న పేర్లు. నా మాతృభాష తెలుగు. కాబట్టి తెలుగుతో
వ్యాసాలు

అడవులను, ఆదివాసీలను కాపాడుకుందాం

ప్రతి ఏడాది ఆగస్టు 9 నాడు ప్రపంచ ఆదివాసీ హక్కుల దినం జరుపుకుంటాము. ప్రపంచ వ్యాప్తంగా ఆదివాసీలకు ప్రత్యేక చట్టాలు, హక్కులను కల్పిస్తూ వారి సంరక్షణ కోసమని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 49/214 అనే తీర్మానాన్ని 23 డిసెంబర్ 1994 న చేసి ప్రతి ఏటా ఆగస్టు 9 న ప్రపంచ వ్యాప్తంగా ఆదివాసీ హక్కుల దినోత్సవం నిర్వహించాలని ప్రకటించింది. ఈ తీర్మానానికి ఆహ్వానంలో పాల్గొన్న 143 దేశాలలో 125 దేశాలు ఆమోదించాయి. 14 మంది తటస్త వైఖరి తెలుపగా, నలుగురు వ్యతిరేకించారు. ఆనాటి నుండి ఆదివాసీల హక్కులు వారికి ప్రభుత్వాలు కల్పిస్తున్న రాయితీల గురించి అవగాహన కల్పించేందుకు
వ్యాసాలు

ఇది న్యాయం తప్ప మరేదైనా కావచ్చు

రాజస్థాన్‌లోని దంగావాస్ దళిత మారణకాండ కేసులో నిందితులైన 40 మందిని నిర్దోషుల విడుదల 2026 ఆగస్టు 10 2015 డాంగావాస్ హింస: 40 మంది నిందితులను నిర్దోషులుగా విడిచిపెట్టిన రాజస్థాన్ ప్రత్యేక కోర్టు 2015 నాటి డాంగావాస్ హింస తీవ్రమైన "ఘోరమైన" దాడి అని గుర్తించినప్పటికీ, రాజస్థాన్ ప్రత్యేక కోర్టు నిందితులైన 40 మందినీ నిర్దోషులుగా విడుదల చేసింది. ఐదుగురు దళితులతో సహా ఆరుగురి మరణానికి ఎవరు బాధ్యులో ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోవడానికి పోలీసులు, సిబిఐ దర్యాప్తులోని తీవ్ర లోపాలే కారణమని కోర్టు వేలెత్తి చూపింది. ఆరుగురు, అందులో ఐదుగురు దళితులు, దారుణంగా హత్యకు గురైన, డాంగావాస్ మారణకాండ జరిగిన