వ్యాసాలు

గోండీ భాషను నిలుపుకుందాం

గోండీ-కోయ, గోండ్-కోయ ఆదివాసీ ప్రజలు మాట్లాడే భాష. తెలంగాణా రాష్ట్రం ఆదిలాబాద్, అసిఫాభాద్ జిల్లాలలో, ఛత్తీస్ గఢ్ రాష్ట్రం అవిభాజిత బస్తర్ జిల్లాలలో, మహారాష్ట్ర గఢ్ చిరోలి జిల్లాలో ప్రధానంగా మాట్లాడే ఈ భాష భారతదేశంలో ఉన్న వందల ఆదివాసీ భాషలలో ఒకటి. ఏ భాషకు అయినా ఒక ప్రత్యేకత ఉంటుంది. కార్యకర్తగా ఒక ఆదివాసీ భాషతో ఏర్పడిన పరిచయంతో దాని గురించి రాయాలని అనిపించింది. గోండీ భాషను కోయ భాష అని కూడా అంటారు. గోండ్ జాతి, కోయ జాతి అనేవి ఒకే జాతికి వివిధ ప్రాంతాలలో ఉన్న పేర్లు. నా మాతృభాష తెలుగు. కాబట్టి తెలుగుతో
వ్యాసాలు

అడవులను, ఆదివాసీలను కాపాడుకుందాం

ప్రతి ఏడాది ఆగస్టు 9 నాడు ప్రపంచ ఆదివాసీ హక్కుల దినం జరుపుకుంటాము. ప్రపంచ వ్యాప్తంగా ఆదివాసీలకు ప్రత్యేక చట్టాలు, హక్కులను కల్పిస్తూ వారి సంరక్షణ కోసమని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 49/214 అనే తీర్మానాన్ని 23 డిసెంబర్ 1994 న చేసి ప్రతి ఏటా ఆగస్టు 9 న ప్రపంచ వ్యాప్తంగా ఆదివాసీ హక్కుల దినోత్సవం నిర్వహించాలని ప్రకటించింది. ఈ తీర్మానానికి ఆహ్వానంలో పాల్గొన్న 143 దేశాలలో 125 దేశాలు ఆమోదించాయి. 14 మంది తటస్త వైఖరి తెలుపగా, నలుగురు వ్యతిరేకించారు. ఆనాటి నుండి ఆదివాసీల హక్కులు వారికి ప్రభుత్వాలు కల్పిస్తున్న రాయితీల గురించి అవగాహన కల్పించేందుకు
వ్యాసాలు

ఇది న్యాయం తప్ప మరేదైనా కావచ్చు

రాజస్థాన్‌లోని దంగావాస్ దళిత మారణకాండ కేసులో నిందితులైన 40 మందిని నిర్దోషుల విడుదల 2026 ఆగస్టు 10 2015 డాంగావాస్ హింస: 40 మంది నిందితులను నిర్దోషులుగా విడిచిపెట్టిన రాజస్థాన్ ప్రత్యేక కోర్టు 2015 నాటి డాంగావాస్ హింస తీవ్రమైన "ఘోరమైన" దాడి అని గుర్తించినప్పటికీ, రాజస్థాన్ ప్రత్యేక కోర్టు నిందితులైన 40 మందినీ నిర్దోషులుగా విడుదల చేసింది. ఐదుగురు దళితులతో సహా ఆరుగురి మరణానికి ఎవరు బాధ్యులో ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోవడానికి పోలీసులు, సిబిఐ దర్యాప్తులోని తీవ్ర లోపాలే కారణమని కోర్టు వేలెత్తి చూపింది. ఆరుగురు, అందులో ఐదుగురు దళితులు, దారుణంగా హత్యకు గురైన, డాంగావాస్ మారణకాండ జరిగిన
రిపోర్ట్

ప్రజాస్వామ్య విలువల కోసం నిలబడ్డ ‘నల్సార్’ విధ్యార్ధులు

రాజ్యాంగ ఆశయాలకు వ్యతిరేకంగా నిలిచిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అందచేసే డిగ్రీలను తాము తీసుకోబోమన్న నల్సార్ విద్యార్థులు స్నాతకోత్సవం ప్రతి విద్యార్ధి జీవితంలో ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. ఆ క్షణాన్ని ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా నిలవాలని అనుకుంటారు. అలా ఉంచుకోవడం చాలా మంది విద్యార్ధులు తమదైన శైలిలో రూపొందించుకుంటారు. కానీ గత కొంత కాలంగా ప్రపంచంలో అనేక చోట్ల విద్యార్ధులు పోరాడుతున్న ప్రజలకు మద్దతుగా, ప్రజలను అణచివేస్తున్న ప్రభుత్వాలకు తమ అసమ్మతిని వ్యక్తం చేయడానికి వేదికలుగా ఉపయోగించుకుంటున్నారు. ఇది అమెరికా నుండి హైదరాబాద్ వరకు కొనసాగింది. పాలస్తీనా ప్రజలకు సంఘీభావం ప్రకటించడం నుండి కుల
వ్యాసాలు

పుస్తకాలే నన్నుసృజనకారుడిగా నిలబెట్టాయి – అవినేని భాస్కర్

1. మీకు పుస్తకాలు ఎలా ఎప్పుడు ఎక్కడ ఎవరి ద్వారా పరిచయం అయ్యాయి? అక్షరాలు చదవడం నేర్చుకోక ముందే పుస్తకాలతో పరిచయం ఏర్పడింది. ఇంట్లో తాత, అమ్మ, నాన్న మిగిలిన పెద్దవాళ్ళందరూ పుస్తక ప్రియులే. మామూలుగా పిల్లలకి పెద్దవాళ్ళు కథలు చెప్తూ ఉండటం కద్దు, మా ఇంట్లో పుస్తకాలు పట్టుకుని కథలు, పద్యాలు చదివి వినిపించేవాళ్ళు. తొండనాడు ప్రాంతంలో పుట్టడంవల్ల ఇంట్లోనూ, ఇంటి బయటా ద్విభాషా వాతావరణమే ఉండేది - మార్గళి (అంటే మార్గశిరము) నెలంతా తెల్లవారుజామున వైష్ణవ పద్యాలు, పాటలు పాడుతుండేవాళ్ళు. సాయంత్రం కాగానే భాగవత పఠనం ఉండేది - పెద్దవాళ్ళు ఎవరో ఒకరు భాగవతం పుస్తకం
పరిచయం

భారత రాజ్యాంగం తన విముక్తి వాగ్దానాలను నెరవేర్చిందా?

స్వేచ్ఛా భారత రాజ్యాంగ భావనలపై ప్రముఖ మేధావులు రాసిన పదకొండు చిన్న వ్యాసాల పరంపరలో చివరి పుస్తకాన్ని రాసేందుకు ఆనంద్ తేల్తుంబ్డేను ఆహ్వానించడం సముచితమని మేము భావించాము. ఆయన భారతదేశపు అత్యంత గౌరవనీయ మేధావులలో ఒకరు. ఇటీవలే ‘మనస్సాక్షి’ ఖైదీ (prisoner of conscience) గా ఆయన జైలు జీవితం అనుభవించారు. మేము తీసుకు వచ్చిన ఈ పుస్తక పరంపరలో రాజ్యాంగాన్ని నాయకులు ఎలా ఊహించారు, ఎలా చర్చించారు, ఎలా రచించారు అనే అంశాలను మేము పరిశీలించాము. అలాగే లౌకికత్వం, సామ్యవాదం, ప్రజాస్వామ్యం పట్ల రాజ్యాంగ దృక్పథాన్ని, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, సమాఖ్య వ్యవస్థ, శాస్త్రీయ దృక్పథం
వ్యాసాలు

‘ఒక తల్లి’ వేదమ్మ

వీరమాత వేదమ్మ ఆచరణలో అన్నపూర్ణమ్మ. ఆమె తెలిసిన ఆమె గురించి విన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ పుట్టిన ఇంట తల్లిదండ్రులు పెట్టిన పేరు అన్నపూర్ణమ్మనే . తల్లిదండ్రులది 700 ఎకరాల భూస్వామ్య కుటుంబమటగాని అది వ్యవసాయ యోగ్యమైన భూమి కాకపోవడం వల్ల కావచ్చు తనది ఉన్నత మధ్య తరగతి కుటుంబమని చెప్పుకునేది. విద్యావంతుడై వ్యవసాయం కూడా చేయక నాలుగేళ్లు ఉద్యోగం కొరకు అన్వేషించిన బి. రామిరెడ్డి గారిని చేసుకోవడం వల్ల ఆమె అట్లా చెప్పి ఉండవచ్చు. ఐదుగురు అక్క చెల్లెళ్ళు, ఐదుగురు అన్నదమ్ములు ఉన్న కుటుంబంలో ఆఖరి కన్నబిడ్డ. తండ్రి మొదట తన 17వ ఏట వ్యవసాయ
వ్యాసాలు

ప్రపంచ చరిత్ర ఎందుకు చదవాలి

(విప్ల‌వోద్య‌మాల ఆటుపోట్ల‌ను త‌ట్టుకోవాలంటే,  విప్ల‌వం పేరుతోనే త‌లెత్తే రివిజ‌నిజాన్ని ఎదుర్కోవాలంటే చ‌రిత్ర‌ను చ‌ద‌వాలి..   సామాజిక పురోగ‌మ‌నానికి ఇరుసులాంటి వ‌ర్గ‌పోరాటాన్ని అర్థం చేసుకోవాలంటే చ‌రిత్ర అధ్య‌య‌నం త‌ప్ప‌నిస‌రి అని ఈ వ్యాసంలో కా. కెవిఆర్ వివ‌రించారు. ప్ర‌స్తుత సామాజిక‌, రాజ‌కీయ సంద‌ర్భంలో ఈ వ్యాసం అవ‌స‌రం రీత్యా ఈ శీర్షిక కింద పున‌ర్ముద్రిస్తున్నాం... వ‌సంత‌మేఘం టీం) “విప్లవ సిద్ధాంతం, చారిత్రక పరిజ్ఞానం, కార్యాచరణలో పట్టు లేకుండా ఏ రాజకీయ పార్టీ కూడా విప్లవోద్యమం నడపలేదు” మార్క్సిస్టు ` లెనినిస్టు సిద్ధాంతాలను మనసు పెట్టి పఠించాల్సిన అవసరం ఎంతైనా వుంది. వాటిని పరిశీలించాలి. పరిశోధించాలి. అంతేకాదు పార్టీ సభ్యులందరూ దేశ, విదేశ
కరపత్రాలు

రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలి

రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలి ధర్నా, 29 ఆగస్ట్,  ఇందిరా పార్క్ వద్ద, హైదరాబాద్. ఉదయం 10 గం. నుండి ప్రజలారా, ప్రజాస్వామిక వాదులారా ! ప్రభుత్వాలు ప్రజాస్వామిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ రాజ్యాంగం కల్పించిన సంక్షేమ విధానాలను విస్మరిస్తూ, కొనసాగిస్తున్న పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమిస్తారు. ఈ క్రమంలో మన దేశంలో ఐదు-ఆరు దశాబ్దాలుగా ప్రజల జీవించే హక్కు, జీవనోపాధి హక్కుల కోసం బలమైన పోరాటాలకు ప్రధానంగా అడవులు, అడవి చుట్టూ ఉన్న మైదాన ప్రాంతాలు కేంద్రంగా మారాయి. నిర్దిష్ట రాజకీయ దృక్పథంతోనే ఆ ఉద్యమాలు కొనసాగాయి. లక్షలాది ఆదివాసీలు ‘జల్, జంగల్, జమీన్, ఆత్మ
ఆర్థికం

యుపిఐ చెల్లింపులపై చార్జీల మోత

పల్లె నుంచి పట్నం దాకా దాదాపు అన్ని నగదు లావాదేవీలు ఇప్పుడు డిజిటల్ పద్ధతిలోనే జరుగు తున్నాయి. అది రూపాయి అయినా వేల రూపాయ లైనా సరే.. స్మార్ట్ ఫోన్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు చిటికెలో చెల్లింపు జరిగిపోతోంది. అదీ ఎలాంటి చార్జీ లేకుండా. కానీ ఇప్పుడా పరిస్థితి మారనున్న‌ది. డిజిటల్ పద్ధతిలో సులువుగా చెల్లింపులు జరిపేందుకు వీలు కల్పిస్తున్న యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యుపిఐ) విధానం ఇకపై ఆర్థికంగా భారం కానుంది. ఇప్పటివరకు ఉచితంగా కొన సాగుతున్న ఈ సర్వీసు మీద చార్జీలు విధించటానికి స‌న్నాహాలు జ‌రుగు తున్నాయి. యుపిఐ చెల్లింపుల పై