కవిత్వం

దాదాకు వీడ్కోలు

భారతదేశంలో అమరులైన సిపిఐ (మావోయిస్ట్) పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజు, ఇతర ప్రజా పోరాట యోధులకు మావోయిస్ట్ ఖైదీ హుసేన్ ఉజుందాగ్ ఒక కవితను అంకితమిచ్చారు. హుసేన్ ఉజుందాగ్ టర్కీలోని మావోయిస్ట్ ఉద్యమానికి చెందిన రాజకీయ ఖైదీ. తాజా నివేదికల ప్రకారం, ఆయన 2002 నుండి జైలులో ఉన్నారు. ప్రస్తుతం టర్కీలోని టెకిర్దాగ్ నం.1 ఎఫ్-టైప్ అత్యంత భద్రత కలిగిన జైలులో నిర్బంధంలో ఉన్నారు. ఈ కవితలో ఉజుందాగ్ 2025 మే 21న తమ 27 మంది సహచరులతో కలిసి అమరులైన సిపిఐ (మావోయిస్ట్) ప్రధాన కార్యదర్శి బసవరాజ్; 2025 నవంబర్ 18న అమరులైన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా