సంభాషణ

హస్ దేవ్ బచావో  సభా వేదికకు నిప్పు

సర్గుజా. ‘జల్, జంగల్, జమీన్’ను కాపాడేందుకు ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా డివిజన్‌లో కొనసాగుతున్న సుదీర్ఘ ఉద్యమాన్ని అణచివేయడానికి అక్కడి నిరసన ప్రదేశానికి నిప్పు పెట్టారు. నిరసన స్థలంలో నిర్మించిన గుడిసెలాంటి టెంట్‌ను దగ్ధం చేశారు. 750 రోజుల పాటుగా  కొనసాగుతున్న ఉద్యమం: సర్గుజా డివిజన్‌లోని ఉదయపూర్ బ్లాక్‌లోని హరిహర్‌పూర్ గ్రామంలో 750 రోజులుగా "హస్దేవ్ బచావో సమితి" ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగుతోంది. "హస్దేవ్ బచావో సమితి" బ్యానర్ క్రింద, ఛత్తీస్‌గఢ్ ఊపిరితిత్తుగా పిలువబడే హస్దేవ్ అరణ్యాన్ని రక్షించడానికి ఉద్యమం జరుగుతోంది. ఇందులో స్థానిక గిరిజన ప్రజలే కాకుండా పర్యావరణానికి సంబంధించిన వ్యక్తులు కూడా పాల్గొంటున్నారు. ఆదివారం, ప్రజలు నిద్రిస్తున్న సమయంలో, హరిహర్‌పూర్‌లోని