అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను భ్రష్ఠు పట్టించనున్నారని అంతర్జాతీయ సంస్థలు గగ్గోలు పెడుతోన్నాయి. ప్రపంచ దేశాలపై ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలు వాణిజ్య
‘శతర’ ఆదివాసీ కవిత్వం పేరుతో కళింగాంధ్ర కవి సిరికి స్వామినాయుడు అతని కొత్త కవిత్వసంపుటిని ప్రకటించాడు. ఈ సంపుటిలోకి అతని తొలి రెండు సంపుటాలు 'మంటిదివ్వ', 'మట్టి
‘మనఓట్లు తీసుకుని గెలిచిన ప్రభుత్వం మన పునాది బతుకులను దెబ్బతీసేందుకు చట్టాలను నియమాలను తెచ్చిందా? దేశ రక్షణ పేరుతో, ఇస్లాం టెర్రరిస్టుల బూచి చూపి ముస్లిం చొరబాటుదారులను
మధ్యభారత ప్రాంతం ఆదివాసీల హననానికి కేంద్రంగా మారేలా భారత ప్రభుత్వం చత్తీస్ఘడ్ ప్రభుత్వాలు లక్షల సంఖ్యలో సాయుధ బలగాలను దింపి ఆదివాసులను ఆపరేషన్ కగార్ పేరుతో వేటాడి
*మధ్యభారతంలో ఆదివాసీల హననాన్ని ఆపివేయాలి*శాంతి, ప్రజాస్వామ్యం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మావోయిస్టులు వెంటనే కాల్పుల విరమణను ప్రకటించాలి ప్రియమైన ప్రజలారా, గత కొన్ని దశాబ్దాలుగా దేశంలోని
ఔరాంగజేబు చిన్ననాటి తరగతి గది చరిత్ర పాఠంలో విన్నపేరు. 1705 చనిపోయిన వ్యక్తి తదనంతర కాలంలో జీవిస్తున్నాడు. మరణాంతర , ఒకనాటి పాలకుని గురించి అంచనా ఏమిటి?
(రంగులు మారుతున్న నక్సలిజం - సదస్సుకు ప్రతిస్పందన) కమ్యూనిస్టులు కానివారు, అశేష ప్రజాదరణ ఉన్నవారు విప్లవకారులను పీడిత ప్రజలలో పని చేస్తున్నట్లు గుర్తించి నక్సల్బరీ కాలం నుంచీ
శాంతి కోసం ప్రయత్నించవలసి వచ్చిందంటేనే సమాజంలో అశాంతి నెలకొని ఉన్నట్టు. ఈ ప్రయత్నం ఎందాక నడుస్తుందో ఇప్పటికిప్పుడు చెప్పలేకపోవచ్చు. శాంతి సాధనకు ఉండగల మార్గాలన్నీ వాడుకోలేకపోయినా సరే,
దేశ ఆర్థిక వ్యవస్థపై అతిగా ప్రచారం చేస్తున్న ప్రధాని మాటలని నమ్మని పెట్టుబడిదారులు విశ్లేషకులు. దేశ ఆర్థిక వ్యవస్థపై మోడీ సర్కారు గతంలో ఎన్నడూ లేని హైప్ను
ఆమె నవ్వుచింత చెట్లపై మిణుగురు పువ్వులా విరబూస్తుందిఆమె తనపెన్నుఇన్సాస్ రైఫిల్ ను వారసత్వంగా వదిలి వెళ్ళిందిఆమె ఇన్నేళ్లుగెరిల్లా యోధగాఏమని తలపోసిందిఅమ్మలకు అక్కలకుభూమ్యాకాశాలలోసగం హక్కు కావాలని పోరాడిందిఆమె కడవండి
1 సమభావం! “రేణుకని చంపేశారట...”“ఏ రేణుక?”“జి. రేణుక, మిడ్కో పేరుతో కథలు రాస్తుంది!”“ఆ... చూశాను, మనవాళ్ళంతా పోస్టులు పెడుతున్నారుగా?”“మెట్లమీద- అని యాంతాలజీ కూడా వచ్చింది!”“ఔనౌను, అందరూ అక్కడ
స్వేచ్ఛ నాకు జీవితం మించిన కల అంటూ లోసారి సుధాకర్ ‘ఆయుధంలాంటి మనిషి’ కవిత్వం తెచ్చారు. జీవితం ఎలా పదునక్కుతుంది అని ప్రశ్నించుకున్నప్పుడు కొన్ని కన్నీళ్ళు, ఇంకొన్ని
ప్రజలారా, ప్రజాస్వామిక వాదులారా, చత్తీస్ఘడ్లో ఉన్న కోట్లాది విలువైన సహజ వనరులను బహుళజాతి కంపెనీలకు, కార్పొరేట్లకు దోచిపెట్టడం కోసం భారత ప్రభుత్వం దేశ మూలవాసులైన ఆదివాసీలపై అతిక్రూరంగా
(కా. మిడ్కో గా పాఠకులకు సుపరిచితమైన కా. జి.రేణుక స్వస్థలం వరంగల్ జిల్లాలోని కడివెండి గ్రామం. తిరుపతిలో ఎల్ఎల్బి చదువుతుండగా “మహిళాశక్తి” సభ్యురాలిగా మహిళా ఉద్యమంలో పనిచేసింది.
షెడ్యూల్డ్ తెగలు (అనుసూచిత తెగలు- ఆదివాసులు) ఇతర సాంప్రదాయ అటవీ నివాసుల (అటవీ హక్కుల గుర్తింపు) చట్టం-2006, (దీనిని సాధారణంగా అటవీ హక్కుల చట్టం అని పిలుస్తారు)
అది నాగాజాతి రాజధాని కాదునాకపురం దేవేంద్రుని స్వర్గానికి రాజధాని అక్కడ దేవతలు, వాళ్లకోసం ఇహ లోకంలో పుణ్యం చేసుకొని వచ్చిన భోగ లాలసులుంటారు - విప్రులు, ద్విజులు
అరణ్యమిప్పుడు ఒక్కసారిగా చిన్నబోయిందిఅతని కవాతు ధ్వని వినపడకఅతని కోసం ఎదురు చూస్తూతెల్ల మద్దె చెట్టు బోసిపోయిందికాసింత విశ్రాంతి తీసుకునే చోటును కదా అని నెత్తురు ముద్దయిన అతని
మధ్యభారత ప్రాంతం ఆదివాసీల హననానికి కేంద్రంగా మారేలా భారత ప్రభుత్వం చత్తీస్ఘడ్ ప్రభుత్వాలు లక్షల సంఖ్యలో సాయుధ బలగాలను దింపి ఆదివాసులను ఆపరేషన్ కగార్ పేరుతో వేటాడి చంపేస్తున్నారు. ఆపరేషన్ కగార్ 15 నెలలుగా
మీ అభిప్రాయాలు