తూచడానికి, కొలవడానికి కొందరు సిద్ధమవుతారు. గొంతులు పిక్కటిల్లేలా రోదించేవారు కచ్చితంగా చాలా మందే ఉంటారు. ఎందుకిలా జరుగుతున్నదో ఒకసారి తరచి చూసుకోమని మైత్రీ పూర్వక సూచనలిచ్చేవాళ్లూ ఉంటారు.
అడవితల్లీఇప్పుడు తల్లికోడి నీవేనమ్మాపచ్చనాకు రెక్కలిప్పిపిల్లల్ని కాపాడుకునే బాధ్యత నీదేనమ్మా కార్పొరేట్ డేగనీ కాళ్ళకింది మట్టి మణుల మీద కన్నేసిందిపార్లమెంటుఅధికార తట్టలతో ఎత్తి అంబానీ ఆదానీపొట్ట గుంపొట్టలు నింపాలని
(మావోయిస్టులు కాల్పుల విరమణను డిమాండ్ చేస్తున్న సమయంలో భద్రతా బలగాలు అగ్రశ్రేణి తిరుగుబాటు నాయకులకు ఆశ్రయం కల్పిస్తున్న కొండలపై కాల్పులు జరిపాయి చత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో
పాలస్తీనా నుండి బస్తర్ దాకా కార్పొరేట్ యుద్ధ యంత్రాన్ని ఆపండి భారత ప్రభుత్వం తమపై కొనసాగిస్తున్న చర్యలను నిలిపివేస్తే శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని మావోయిస్టు పార్టీ
ప్రతీకలకు చాలా అర్థాలు ఉంటాయి. జెండాల్లో, రంగుల్లో, చిహ్నాల్లో అసలైన భావాలు ఉంటాయి. మనుషులు చేసే పనుల్లో బైటికి కనిపించని లక్ష్యాలు సహితం అవి ప్రతిబింబిస్తుంటాయి. చత్తీస్ఘడ్`తెలంగాణ
(ప్రముఖ రచయిత్ర , అమర విప్లవకారిణి కామ్రేడ్ రేణుక 2008లో సల్వాజుడుం దురాగతాలపై రాసిన *పచ్చని బతుకులపై నిప్పై కురుస్తున్న రాజ్యం* అనే పుస్తకానికి అనువాదం ఇది
మన సమాజంలో మహిళ నిర్మాణమయ్యె క్రమం ప్రత్యేకమైనది. పురుషుడి నిర్మాణ క్రమానికి భిన్నమైనది. పురుషుడితో సమానమైన స్వేచ్ఛ, సొంత అభిప్రాయాల ప్రకటన ఈ నిర్మాణక్రమంలో నిషేధం. అణచివేతలు,
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను భ్రష్ఠు పట్టించనున్నారని అంతర్జాతీయ సంస్థలు గగ్గోలు పెడుతోన్నాయి. ప్రపంచ దేశాలపై ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలు వాణిజ్య
‘శతర’ ఆదివాసీ కవిత్వం పేరుతో కళింగాంధ్ర కవి సిరికి స్వామినాయుడు అతని కొత్త కవిత్వసంపుటిని ప్రకటించాడు. ఈ సంపుటిలోకి అతని తొలి రెండు సంపుటాలు 'మంటిదివ్వ', 'మట్టి
‘మనఓట్లు తీసుకుని గెలిచిన ప్రభుత్వం మన పునాది బతుకులను దెబ్బతీసేందుకు చట్టాలను నియమాలను తెచ్చిందా? దేశ రక్షణ పేరుతో, ఇస్లాం టెర్రరిస్టుల బూచి చూపి ముస్లిం చొరబాటుదారులను
మధ్యభారత ప్రాంతం ఆదివాసీల హననానికి కేంద్రంగా మారేలా భారత ప్రభుత్వం చత్తీస్ఘడ్ ప్రభుత్వాలు లక్షల సంఖ్యలో సాయుధ బలగాలను దింపి ఆదివాసులను ఆపరేషన్ కగార్ పేరుతో వేటాడి
*మధ్యభారతంలో ఆదివాసీల హననాన్ని ఆపివేయాలి*శాంతి, ప్రజాస్వామ్యం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మావోయిస్టులు వెంటనే కాల్పుల విరమణను ప్రకటించాలి ప్రియమైన ప్రజలారా, గత కొన్ని దశాబ్దాలుగా దేశంలోని
ఔరాంగజేబు చిన్ననాటి తరగతి గది చరిత్ర పాఠంలో విన్నపేరు. 1705 చనిపోయిన వ్యక్తి తదనంతర కాలంలో జీవిస్తున్నాడు. మరణాంతర , ఒకనాటి పాలకుని గురించి అంచనా ఏమిటి?
తూచడానికి, కొలవడానికి కొందరు సిద్ధమవుతారు. గొంతులు పిక్కటిల్లేలా రోదించేవారు కచ్చితంగా చాలా మందే ఉంటారు. ఎందుకిలా జరుగుతున్నదో ఒకసారి తరచి చూసుకోమని మైత్రీ పూర్వక సూచనలిచ్చేవాళ్లూ ఉంటారు. బహుశా ఎంతో కొంత దు:ఖపుతడి సోకని
మీ అభిప్రాయాలు