తాజా సంచిక

కవిత్వం

దేశానికి ఏం కావాలి

ఈ దేశానికో కండ్లు కావాలిరాజ్యం చేస్తున్న కుట్రలను ధిక్కరించడానికి న్యాయాన్ని బహిరంగంగా బజారులో అమ్మేసుకుంటున్నందుకు దేశానికో కండ్లు కావాలిఈ రాజ్యానికి బలమైన గొంతుక కావాలి గొంతెత్తి గర్జించే
కవిత్వం

ఉదయ్ కిరణ్ కవితలు రెండు

1మళ్లీ ఊపిరి పోసుకుంటాయినా బిడ్డ తిరిగి వస్తాడా ముక్కుపచ్చలారని నా బిడ్డను నేను తొమ్మిది నెలలు మోసినా నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టకుండా పుట్టిన నా బిడ్డ
విశ్లేషణ

తాత్కాలిక సాయుధ పోరాట విరమణ అంటే శాశ్వత విరమణే

ఈ సంవత్సరం మార్చ్ నెల నుండి – అంటే మావోయిస్టు పార్టీ శాంతి చర్చలకు సుముఖత వ్యక్తం చేసినప్పటి నుండి దేశంలో ప్రజాస్వామిక వాదులు, విప్లవ సానుభూతిపరులు,
కవిత్వం

వరి గొలుసులకు యమపాశాలు

సన్నని ముసురు కిందనాట్లు వేస్తున్న దృశ్యం చూసి ఫూలే గుండెమరోసారి మండే ఎడారి అవుతుంది చేతిలో పాత కాగితాల కట్టపట్టుకుని డ్యాము ఒడ్డున నిలబడితల్లిని పోగొట్టుకున్న బిడ్డలాపొలాలని
ఇంటర్వ్యూ

హస్ దేవ్‍ను కాపాడుకుంటాం

10 ఏళ్లకు పైగా గడిచిపోయింది, హస్‌దేవ్‌లో జరుగుతున్న చెట్ల నరికివేతను, బొగ్గు తవ్వకాలను వ్యతిరేకిస్తూ నిరసనలు నిరంతరం కొనసాగుతున్నాయి. అయితే, 10 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ
అనువాదం

చివరి పాలస్తీనియన్ గురించి రాండా జర్రర్

బహిరంగ జియోనిస్టు మద్దతుదారుడు మయిమ్ బియాలిక్ ఫిబ్రవరి 2024లో నిర్వహించిన ‘పెన్ అవుట్ లౌడ్’1 సమావేశం నుంచి బయటకు ఈడ్చుకెళ్తుంటే, “ఒక పాలస్తీనీయుడితో పెన్‌లో ఇలా వ్యవహరిస్తున్నారు?”
సంస్మరణ

సులువైన సమాధానాలకంటే లోతైన ప్రశ్నలు అడిగిన జుబీన్ గార్గ్

1999లో, మా నాన్నమ్మ ఊరు సిబ్సాగర్ నుండి మా ఊరు తిన్సుకియాకి కారులో తిరిగి వస్తున్నప్పుడు, మా అమ్మ జుబీన్ గార్గ్ 'పాఖీ' ఆల్బమ్ కొన్నది. అప్పటికే
వ్యాసాలు

కని, విని ఎరుగని వలంటీర్ నిర్మాణం

(మార్చి 14 , 15 -1944 లో విజయవాడలో ఎనిమిదో అఖిల భారత రైతు మహా సభలు  జరిగాయి.  ఈ చారిత్రాత్మక సభలపై ప్రజా శక్తి ఒక
తొలికెరటాలు

నల్లింకు పెన్నులో తొణికిన భావోద్వేగాలు

హతీరామ్ రచించిన నల్లింకు పెన్ను పుస్తకం చదివినప్పుడు కేవలం కవిత్వం చదివిన అనుభూతి కాకుండా మనసులో ఒక వేదన మానవత్వంలో ఒక కదలిక అణిచివేతకు వ్యతిరేకమైన స్వరంగా
ఆర్ధికం

మందగిస్తున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ

మాంద్యం అంటే ఆర్థిక కార్యకలాపాలలో గణనీయమైన, విస్తృతమైన, సుదీర్ఘమైన తిరోగమనం, దీనిలో స్థూల దేశీయోత్పత్తి(జిడిపి)తో పాటు ఉద్యోగాల సంఖ్య, పారిశ్రామిక ఉత్పత్తి, అమ్మకాల వంటివి తగ్గుతాయి. సాధారణంగా,
మీరీ పుస్తకం చదివారా ?

ఈ కథలనెందుకు చదవాలి..?

కథ అనేది మొదట్లో కుతూహలాన్నీ, చివర ఆలోచనల్నీ కలిగించాలి. మధ్యలో చెప్పేది రక్తి కట్టిస్తూ చెప్పుకుపోవాలి.  - ఆరుద్ర ఆధునిక కథపుట్టుకకు వందేళ్ళకుపైగా చరిత్ర ఉన్నప్పటికీ గత నాలుగుదశాబ్దాల
సంపాదకీయం

ఈసారి లోపలి నుంచి…

చుట్టుముట్టు యుద్ధంలో చిక్కుకపోయిన విప్లవోద్యమం మీద లోపలి నుంచి విమర్శలు మొదలయ్యాయి. విప్లవోద్యమం కాల్పుల విరమణ, శాంతి చర్చల ప్రతిపాదన చేశాక అనేక వైపుల నుంచి సుదీర్ఘ
కథనం

విప్లవ  రచయిత , పాత్రికేయుడు, బహుముఖ అనుభవ సంపన్నుడు  గౌతందా

మధ్య రీజియన్ లోని గాలికొండ నుండి తిప్పాగఢ్ వరకు, దక్షిణ బస్తర్, పశ్చిం బస్తర్, మాడ్ కొండలను, సుర్జాగడ్, దంకోడివాహి అడవులను దాటుకొని తిప్పాగఢ్ వరకు ఆరు
సంపాదకీయం

జైలు గోడల మీదా, ఆడవి అంచుల మీదా..

మోడెం బాలకృష్ణ అంటే జైలు పోరాటం గుర్తుకు వస్తుంది. ఆయన విద్యార్థి ఉద్యమం నుంచి మావోయిస్టు పార్టీ కేంద్ర నాయకత్వం దాకా ఎదిగే క్రమంలో ఎన్నెన్ని ప్రజా
అనువాదం

జైలులంటే ఆశ నిరాశల కూడలి:  ఒక ప్రొఫెసర్, ఒక గాయని

భీమా-కోరేగావ్ కేసులో నిందితులైన ఇంగ్లీష్ ప్రొఫెసర్ షోమా సేన్ (బెయిలు మీద విడుదల ఆయారు), గాయని, కార్యకర్త జ్యోతి జగతప్‌లు  జైలులో సమస్యల గురించి చర్చించారు.  జైళ్ళలో
సమకాలీనం

సొంత భూమిపై హక్కులు కోరుతున్న జేను కురుబలు

పులులకు దారి కల్పించడానికి నాగరహొళె నుండి బలవంతంగా వెళ్లగొట్టిన దశాబ్దాల తర్వాత జేను కురుబలు తమ పూర్వీకుల స్థలాన్ని తిరిగి ఆక్రమించుకున్నారు. దక్షిణ భారతదేశంలోని అడవులలో వారాంతంలో
ఇంటర్వ్యూ

హింసా నివారణకు శాంతి చర్చలే మార్గం

1. పాలకులు కాల్పుల విరమణ ప్రకటన చేయాలని ఇటీవల పూర్వ విప్లవ విద్యార్థి వేదిక తరపున పెద్ద ఎత్తున సంతకాలు సేకరించారు కదా? ఈ ప్రయత్నంలో మీ
సంస్మరణ

దండకారణ్యమే పాండన్న చిరునామా

నిన్న (14 సెప్టెంబర్‌) యాప్రాల్‌ వెళ్లి పాండన్న మృతదేహాన్ని చూసినప్పుడు దుఃఖం ఆగలేదు. చెదరని చిరునవ్వు మొఖం గుర్తుపట్టలేకుండా వుంది. అసలు ఏ ఆనవాలు కనిపించలేదు. ప్రభుత్వాల
స్పందన

శాంతి కోసం పౌర సమాజ ప్రతినిధులు

తెలంగాణలో కాల్పుల విరమణ ప్రకటించి,  మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కోరుతూ  దాదాపు 7500 మంది సంతకాలు చేశారు. అందులో కొందరి  పేర్లు కింద ఇస్తున్నాం 1) 
పత్రికా ప్రకటనలు

తెలంగాణలో కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి

యుద్ధం మానవాళిని భయపెడుతున్నది. స్వేచ్ఛా జీవులైన మానవులను ఆందోళనకు గురి చేస్తున్నది.  పాలస్తీనాలో, ఉక్రెయిన్‌లో, మధ్య భారతదేశంలో ప్రజల ఉనికిని పాలకులు ప్రశ్నార్థకం చేస్తున్నారు. లక్షలాది ప్రాణాలను
కవిత్వం

కొత్తాట నేర్చుకుందాం

ఆకురాలు కాలం,అడవిలో రాలుతున్న ఆకుల సవ్వడిఆ సవ్వడికిసుడిగాలి తోడవుతూఆ సుళ్ల చక్రబంధంలో రాలిన ఆకులుసుళ్లు తిరుగుతూ దుమ్ము లేపుతూగలగల పైకెగురుతున్న శబ్దాల మోత ఆ మోత మరే
కవిత్వం

కోయ కవితలు రెండు

విప్లవం ఒక చిన్నారిని కవిగా మలిచింది . విప్లవకారుడిగా తీర్చి దిద్దింది . ఈ కవి సల్వాజుడుం రోజుల్లో తల్లి వేలు పట్టుకొని వచ్చి బీ.ఆర్.ను తొలిసారి
పరిచయం

No women No History

Introduction to No women No History These notes on ‘History of Indian Women in Movements’ deal mainly with the movements
వ్యాసాలు

THE SPECIAL FEATURES OF THE INDIAN REVOLUTION AND MARXIST APPROACH TOWARDS RESOLUTION OF THOSE PROBLEMS

[Paper presented by Sakhamuri Appa Rao, Patel Sudhakar Reddy and Modem Balakrishna at the International Seminar on "Marxism-Leninism, Mao Tse-tungg
సంస్మరణ

మాడియా ప్రజల గుండె లయ, చెదరని చంద్రహాసం పాండన్న

ఉద్యమాల్లో కొందరికి గుర్తింపు వాళ్ల హోదాలతో వస్తుంది. లేదా వేర్వేరు కారణాల వల్ల మీడియాలో ప్రచారం పొందడం వల్ల వస్తుంది. మరి కొందరికి పెద్దగా గుర్తింపు రాకపోవచ్చు..
ఆర్థికం

పెరుగుతున్న కుబేరులు, అప్పుల్లో ప్రభుత్వాలు

వరల్డ్‌ ఆఫ్ డెబ్ట్‌ రిపోర్ట్‌- 2025 ని ఐక్యరాజ్యసమితి వాణిజ్యం, అభివృద్ధి కాన్ఫరెన్స్‌ (యుఎన్‌సిటిఎడి) ప్రచురించింది. 2024లో ప్రపంచ ప్రజారుణం రికార్డు స్థాయిలో 102 ట్రిలియన్లకు చేరుకుంది.

వీడియో

వసంతమేఘం సబ్‌స్క్రిప్షన్

వసంతమేఘం కొత్త పోస్టుల నోటిఫికేషన్ కోసం ఇక్కడ మీ ఈమెయిల్ ను ఎంటర్ చేయండి

గత సంచికలు

శీర్షికలు

మీ అభిప్రాయాలు

కథలు

వెన్నెల వసంతం

ఈ కథ ఇప్పుడు మరోమారు చదివా.  అప్పుడెప్పుడో రాంగూడా హత్యాకాండ సమయంలో రాసినా ఇప్పుడు మన చుట్టూ జరుగుతున్న హత్యాకాండల నెత్తుటి తడి మనకు తగులుతుంది. ఒకసారి