గుంజకు కట్టేశారు. పశువుని కాదు, మనిషిని. కట్టేసిన వాళ్ళు మనుషులు కాదు, భక్తులు! అప్పటికే వొంటిమీది దుస్తులే కాదు, చర్మమూ కాస్తంత చిరిగింది. “జై శ్రీరామ్” అన్నా
కొంచెం అటూ ఇటూగా బీహార్ ఎన్నికల ఫలితాలను ఇలాగే ఉంటాయని అనుకున్నారు. కేవల ఊహ కాదు. ఓట్ చోరీ ఆధారం. అనుకున్నదే సత్యమని తేలినప్పుడు దిగ్భ్రాంతి కలుగుతుంది.
విమర్శకు ప్రమాణాలు ఏమిటి? వొక రచన బాగుందా లేదా అని చెప్పడానికి ఏమైనా తూనికరాళ్లున్నాయా? మాట్లాడుతున్న విమర్శకులు ఏ సాహిత్యప్రక్రియ గూర్చి మాట్లాడుతున్నారు? కవిత్వము, కథ, నవల,
తెలంగాణ ప్రజాకవి అందెశ్రీ (అందె ఎల్లయ్య) హైదరాబాద్లో సోమవారం (2025 నవంబర్ 10 న) హఠార్మరణం పొందారు. తెలంగాణ గుండె కనీసం మూడు దశాబ్దాలపాటు ఆయన గొంతుకలో
మోడీ ఏలుబడిలో అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. 2026 మార్చి నాటికి మొత్తం అప్పు రూ. 191 లక్షల కోట్లు దాటనుంది. దేశంలోని ఒక్కొక్కరి నెత్తిపై రూ.1.37 లక్షల
2025 నవంబర్ 11 జల్ జంగల్ జమీన్ను సమూలంగా నాశనం చేయకండి ఝార్ఖండ్లోని హజారీబాగ్ జిల్లాలో ఉన్న బర్కాగావ్ బ్లాక్లో ఇంతకుముందెన్నడూ జరగనంత పెద్ద మహాపంచాయత్ వైపు
(*విప్లవోద్యమంపై విషం కక్కుతున్న విద్యార్థి పరిషత్ ప్రచారాన్ని ఎండగట్టండి* అనే పేరుతో రాడికల్ విద్యార్థి సంఘం 1984లో ప్రచురించిన పుస్తకంలోని ఒక వ్యాసం ఇది- వసంతమేఘం టీం)
యూత్ అసోషియేషన్ సభ్యులంతా జమయ్యిన్రు. బస్తీలో చెయ్యాల్సిన కార్యక్రమాన్ని గురించి చర్చోపచర్చలు చేసి తీర్మానం కూడా చేసిన్రు. “ఒరేయ్... మీరంతా గుండు చేపించుకుంటారా?” అడిగిండు వో దోస్తు.
జైలు అధికారులు చట్టాన్ని పాటించే ఉంటే, సంజయ్ న్యాయం కోసం నిరాహారదీక్ష చేయాల్సిన అవసరం ఉండేదే కాదు. హైదరాబాద్లోని చర్లపల్లి జైలులో ఉన్న మావోయిస్టు గా అరోపించబడిన
25 అక్టోబర్ 2025ఛత్తీస్గఢ్లోని ఘట్బర్రా గ్రామానికి మంజూరు చేసిన సాముదాయిక అటవీ హక్కుల పట్టాను రద్దు చేయడాన్ని హస్దేవ్ అరణ్య బచావో సంఘర్ష్ సమితి సవాలు చేస్తూ,
లోక్సభ, రాజ్యసభలు ఇటీవల ఆమోదించిన, కేంద్ర ప్రభుత్వం "పౌర కేంద్రీకృత"మైనవిగా పేర్కొన్న కొత్త క్రిమినల్ చట్టాలు వాస్తవానికి బ్రిటిష్ కాలంనాటి చట్టాలకంటే ఘోరంగా ఉన్నాయి. నిందితుడి అరెస్టుకు
సుమారు 11 సంవత్సరాల క్రితం, 2008 నవంబరులో, ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థులు ఆర్ట్స్ ఫ్యాకల్టీలోని గది నంబర్ 22 లో "సామ్యవాదం, ఫాసిజం, ప్రజాస్వామ్య పదాల ఆర్భాటం-
హస్దేవ్ అరణ్య అటవీ ప్రాంతంలోని ఘట్బర్రా గ్రామ ప్రజలకు ఉన్న అటవీ హక్కులను రద్దు చేయడాన్ని సమర్థిస్తూ 2025 అక్టోబర్ 8న ఛత్తీస్గఢ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు
పరిపాలనాధికారులు, కలెక్టరు, ఎస్డీఎంలు మాట్లాడాలనుకుంటే గ్రామాలకు రావాలి. గ్రామంలోని ప్రజల మధ్య మాట్లాడాలి. సార్, మాకు ఇంతే తెలుసు, మా భూమిని అదానీకి గానీ, ఇంకెవరికీ గానీ
వాళ్లు నిప్పు రవ్వలు వాళ్లు వెలుగు దివ్వెలు వాళ్ళు నీటి ఊటలు వాళ్ళు స్వచ్ఛ చెలిమలు వాళ్ళుఉప్పొంగిన నదీ ప్రవాహాలువాళ్లు పోటెత్తిన సంద్రపు అలలు వాళ్ళు తీరంతో
తెలుగులో వస్తున్న సాహిత్యవిమర్శపై ఇటీవల తీవ్రంగా చర్చ జరుగుతున్నది. ఏది విమర్శ? ఏది కాదు.? విమర్శకులు తెలంగాణ ప్రాంతం నుంచి వొకరకమైన విమర్శ రాస్తే, కోస్తాంధ్ర నుంచి,
ప్రపంచ దేశాల ఉత్పత్తి, మార్పిడి, వినియోగం కార్యకలాపాల మొత్తాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంటారు. ఇది ప్రపంచ దేశాల మధ్య అంతర్జాతీయ వాణిజ్యం ద్వారా అనుసంధానించబడి ఉంటుంది.
2025 అక్టోబర్ 31 ఆశా కార్యకర్తల తర్వాత, ఆదివాసీ సంఘాలు కూడా కేరళ ప్రభుత్వం నిర్వహించబోయే "తీవ్ర పేదరికం లేని రాష్ట్రం" ప్రకటన కార్యక్రమంలో సినీ నటులను పాల్గొనవద్దని విజ్ఞప్తి చేశాయి. ఈ ప్రకటనను
గుంజకు కట్టేశారు. పశువుని కాదు, మనిషిని. కట్టేసిన వాళ్ళు మనుషులు కాదు, భక్తులు! అప్పటికే వొంటిమీది దుస్తులే కాదు, చర్మమూ కాస్తంత చిరిగింది. “జై శ్రీరామ్” అన్నా
మీ అభిప్రాయాలు