అతనిప్పుడు మాటాడుతున్నాడుఒరిగిపోయాడన్న ప్రతిసారి మాటాడుతూనే వున్నాడు దేశమంతా అతన్ని ప్రతిబింబిస్తూనే వుంది శత్రువూ మాటాడుతున్నాడు తనవారూ మాటాడుతున్నారు నలుగురు కలిసిన చోట అతనే సంభాషణవుతున్నాడు అన్నం ముద్దలో
ఇది చివరి అంకమని, అంతులేని నష్టమని అనేక వ్యాఖ్యానాలు ఒక పరంపరగా వస్తున్నాయి. ఈ విషయాన్ని హృదయగతం చేసుకున్నవారు బహువిధాలుగా స్పందించవచ్చు. ఈ దుఃఖ తీవ్రతకు కాస్త
ఈ నవల తొలి పుటలో పరిశోధనల చరిత్రకెక్కని నవల అంటూ ఈ నవలను సేకరించి ముద్రించిన తెలకపల్లి రవి చెప్పుకున్నారు. నిజమే చరిత్రకెక్కని, చరిత్రలో చోటివ్వని అనేక
రాత్రి చెందురుడు మా పల్లె మీద రాబందులు వాళ్ళకుండా డేగ కండ్లతో కాపు కాస్తున్నవాళ్ళు..!పూరి గుడిసెల వాడల్లోనిట్టాడుగా నిలిచిన చోట అర్ధరాత్రి అలికిడికి ఉయ్యాల నుండి లేచిన
మన దేశం ఈరోజు 76వ గణతంత్ర వేడుకులను ఘనంగా జరుపుకుంటున్నది. అంటే రాజ్యాంగం అమలులోకి వచ్చి 76 సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ సుదీర్ఘ ప్రజాస్వామిక పాలనలో రాజ్యాంగ
ఛత్తీస్గఢ్, ఒడిషా సరిహద్దులలో, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని గరియాబంద్ జిల్లా కలాఘర్ టైగర్ రిజర్వ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ ఉభయ రాష్టాల భద్రత దళాల సంయుక్త గాలింపు చర్యల్లో
స్విట్జర్లాండ్లోని దావోస్లో జనవరి 20-25 తేదిలలో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్య్లూఇఎఫ్) 2025 వార్షిక సమావేశం తొలి రోజున (జనవరి 20) ఆక్స్ఫామ్ సంస్థ ‘టేకర్స్
కేంద్ర ప్రభుత్వం ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం, స్థూల జాతీయోత్పత్తిలో గణనీయమైన ప్రగతిని సాధించడం, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరడం..వంటి
సముద్రాన్ని కళ్ళల్లో నింపుకుందామనుకున్నసాధ్యమైతే కాలేదురెప్పలు మధ్య కన్నీరు ఉబికేదాకాదుఃఖం కంటే గొప్ప సాగరమేముందో తెలియలేదు***కన్నీళ్ళ తో కాస్త జాగ్రత్తఉండండిగాయపరచడానికి ముందుమీ కళ్ళ గురించి కూడా ఆలోచించండి***ఒక్కోసారి కన్నీళ్ళతో
మణిపూర్, పర్వతాలు వున్న నదుల ఒడిలో మనోహరమైన రాష్ట్రం. భిన్న జాతులు, సంస్కృతుల సమ్మేళనం. కానీ అక్కడి ఆహ్లాదకరమైన ప్రకృతి వైభవం కన్నీటి ప్రవాహానికి దారి తీసింది.
మాటాడుతున్న వారు ప్రశ్నిస్తున్న వారు రాస్తున్న వారు పాడుతున్న వారు అందరూ కూడాఅర్బన్ నక్సలే నిజానికి నువ్వు అంటున్నది బెదిరించి నోళ్లు మూయించడానికే ప్రజల వైపు ఎవరూ
నారాయణపుర్ జిల్లాలోని అడవుల్లో యూనిఫాం ధరించిన ఏడుగురు మావోయిస్టులను చంపినట్లు ఛత్తీస్గఢ్ పోలీసులు ప్రకటించిన వారం తర్వాత డిసెంబర్ 19నాడు వారిలో నలుగురి స్వస్థలం కుమ్మంకి వెళ్లాను.
2025 మొదటి వారంలో బస్తర్లో 16 మంది మరణించారు. వారిలో ఒకరు యువకుడు, ధైర్యవంతుడైన జర్నలిస్టు, ముఖేష్ చంద్రార్కర్. బీజాపుర్ జిల్లాలో రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులో జరిగిన
సామ్రాజ్యవాదం ఉన్నంతకాలం యుద్దాలు ఉంటాయి-లెనిన్ కాసిన్నినినాదాలు..మరికొన్ని సానుభూతి వాక్యాలు..ఏదో వీలైతే వొక సదస్సో..లేదంటే చర్చావేదికో..ఏం మాట్లాడతారు..? అందరూ అంతకంటే ఏం చేస్తారు..?మళ్ళీ జీవితాలు ఎవరివివారివే. కాని ఆ
నిజామాబాద్ జిల్లాలోనేగాక రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజా న్యాయవాదిగా, మానవహక్కుల నాయకుడిగా, విప్లవాభిమానిగా గుర్తింపు ఉన్న గొర్రెపాటి మాధవరావు డిసెంబర్ 28న మృతి చెందారు. నేరమే అధికారమైపోయిన
హైదరాబాద్ బుక్ ఫెయిర్ చివరిరోజు వీక్షణం స్టాల్లో అమ్మకానికి పెట్టిన ఓ పుస్తకం విషయంలో ఆ స్టాల్ నిర్వాహకుడు, వీక్షణం సంపాదకుడు ఎన్.వేణుగోపాల్ పట్ల ఆర్ఎస్ఎస్ వ్యక్తుల
(ఇటీవల విడుదల అయిన రాయలసీమ విద్యావంతుల వేదిక బులిటెన్ -2 *మన రాయలసీమ* సంపాదకీయం) రాయలసీమ అనేక ఉప ప్రాంతాల ఉమ్మడి అస్తిత్వ సీమ. ఇవ్వాల్టి భౌగోళిక, పాలనా గుర్తింపులతో నిమిత్తం లేని చారిత్రక,
సాయంత్రం సూర్యుడు ఆకాశం నుండి సెలవు తీసుకుని మసకబారుతున్నాడు. యాకూబ్ తన భార్య షబానా సమీపంలో నిస్సహాయంగా నిలబడి ఉండిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లడం తప్ప మరో మార్గం
మీ అభిప్రాయాలు