జనవరి 2,2006 న నవీన్ పట్నాయక్ ఆధ్వర్యంలోని బిజెడి-బిజెపి ఉమ్మడి ప్రభుత్వ పోలీసుల కాల్పుల్లో సామూహికంగా హత్య చేయబడ్డ 14 మంది కళింగనగర్ (ఓడిశా) ఆదివాసీ మృత
తెలుగు సాహిత్యంలోకి అనేక జీవన మూలాల నుంచి కొత్త తరం రచయితలు వస్తున్నారు. కొత్త అనుభవాలను పరిచయం చేస్తున్నారు. అద్భుత నిర్మాణ పద్ధతులను ప్రవేశపెడుతున్నారు. చాలా ప్రశంసనీయమైన
దేశంలోని మెజారిటీ ప్రజలపై మనువాద అణచివేత, దాడులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. 2025, అక్టోబర్ ఆరవ తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయి పై మనువాద
మావోయిస్టు పాక హన్మంతు అంత్యక్రియలకు పదిహేను వేల మంది వచ్చారని పత్రికలు రాశాయి. ఈ మాటకు మీలో కొందరైనా 'ఆఁ వస్తార్లెండీ, చనిపోయినప్పుడు. చివరిసారి చూద్దామని. ఆదేమీ
పుస్తకాలను చదవకుండా పుస్తకాలను తాకకుండా చాలామందికి ఒక్కరోజు కూడా గడవదు.పగలంతా పనులతో బాధ్యతలతో అటు ఇటు తిరుగుతూ గడిపేసినా, ఎంత రాత్రయినా సరే, కొన్ని పేజీలైనా చదవటం,
కవిత్వంకవిత్వం భయాన్ని ఎదిరించే ధైర్యం కవిత్వం నిజానికి, అబద్ధానికి తేడా తెలిపే అద్దం.కవిత్వం కోపం అగ్నిలా మారే క్షణం కవిత్వమే అంతరిక్ష కాంతి. కవిత్వమే చీకటి వెనుక
నాకు తెలిసిన పేరు ఉయికె గణేశ్పాక హనుమంతు అని ఇటీవలే వింటున్నాను.నిన్ను చూసిన జ్ఞాపకమూ లేదు మొదట నీ ఎన్కౌంటర్ అయినమృతదేహాన్ని చూసాకేనీ నిజాకృతిని చూసానేమో అప్పుడు
మనిషి బైటా లోపటా వాస్తవ ప్రపంచాలున్నాయి. పదార్థంతో కూడింది బైటిది. భావాలతో కూడింది లోపటిది. వాస్తవికతావాదానికి ఈ రెండు ప్రపంచాలూ నిజమైనవే. నికరంగా మాట్లాడితే, వీటిని రెండుగా
ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం 20వ రాష్ట్ర మహాసభలకు రండి జనవరి 10, 11 2026, తిరుపతి ప్రజలారా! ఎవరి హక్కుల కోసం మరెవ్వరూ గొంతెత్తరో, అలాంటి వారి
( రాయసీమ విద్యావంతుల వేదిక మూడో బులిటెన్కు రాసిన ముందుమాట. జనవరి 4న కర్నూలులో జరగనున్నఆర్ వి వి రాష్ట్ర మహాసభలో ఆవిష్కరణ) చరిత్ర చాలా అద్భుతమైనది.
(ఇటీవల విడుదలైన *కగార్ రిపబ్లిక్* ఫెలోట్రావెలర్ పుస్తకానికి రాసిన ముందుమాట- వసంతమేఘం టీం) Res publica అనే లాటిన్ పదం నుంచి వచ్చిన రిపబ్లిక్ పదానికి 'పబ్లిక్
వందేమాతరం గీతంపై శీతాకాలపు సమావేశాలలో భారత పార్లమెంట్ చర్చి స్తున్నది. ఆనాటి రాజ్యాంగ సభ దేశభక్తి గీతంగా వందేమాతరం గీతాన్ని ఆమోదించింది. ఇటీవల కాలంలో వాజ్ పేయి(1998)
ప్రపంచ అసమానతల నివేదిక 2026 మూడవదిగా వెలువడుతున్నది. 2018, 2022 తర్వాత కీలకమైన సిరీస్గా ఇది వస్తున్నది. ప్రపంచవ్యాపితంగా రెండువందల మందికి పైగా మేధావుల కృషి ఆధారంగా
నల్లింకు పెన్నుతో పరిచయమైన రచయిత హథీరామ్ సభావట్, తనలోని ఎన్నో ఆవేదనలను అక్షరీకరించి, మళ్ళీ తన బలమైన గొంతును వినిపించేందుకు ధిక్కార పతాకమై ఎగిరే "నీలం రంగు
ఇది కార్పొరేట్, ప్రభత్వాల కలయికలోరాజ్యం కృత్రిమ శిశిరపు కాలానికి పురుడోసింది ఇది కాగర్ శిశిరపు కాలంఇప్పుడు అడవిలో యే ఆకు తనకు తానుగా చెట్టుని విడవడం లేదు
నిజమే వర్తమాన సమాజం నిలుచున్నదిక్కడే. అసమానతలు అన్యాయాలు రాజకీయ రాబందుల రాక్షస క్రీడలు నెత్తుటి మరకలు సమాజ దేహానికి కొత్తేం కాదు. ఈ కవిత్వాన్ని ఇష్టంగా ప్రేమగానో
అక్రమ కేసులో జైల్లో ఉన్న కేరళకు చెందిన రాజకీయ ఖైదీ రూపేష్ నవల ఖైదీల జ్ఞాపకాలు చదువుతున్నప్పుడు నెల్సన్ మండేలా ఆత్మకథలోని ఒక జైలు జ్ఞాపకం గుర్తొచ్చింది.
ముందే నిర్ణయమైన పరిస్థితుల మధ్య, నియంత్రించలేని పరిణామాల మధ్య, మనుషులు సొంత వ్యక్తిత్వాల్ని ఎట్లా తీర్చిదిద్దుకోగలరు? జీవితగమనాన్ని తామే నిర్దేశించుకునే ఇచ్ఛను ఎట్లా నెరవేర్చుకోగలరు? విధింపులను కాదని
సాహిత్యంలో సామాజికత సామాజిక వాస్తవికత వంటి భావనలు యివ్వాళ కొంతమందికి యెబెట్టుగా కనిపిస్తున్నాయి. సాహిత్యకారులు సమాజంలోకి చూడటం, సాహిత్యంలో సమాజాన్ని పరిశీలించడం, సాహిత్యం ద్వారా సామాజిక చలనాన్ని
ఢిల్లీలో వాయు కాలుష్య సంక్షోభానికి కారణం లాభాపేక్షతో కూడిన సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనా అని, బీజాపూర్, దండకారణ్యాలలో మావోయిస్టుల జనతన సర్కార్ల రూపంలో ఉన్న పాలనా నమూనాలాంటి
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ సర్సంఘ్చాలక్ మోహన్ భాగవత్ సమక్షంలో, కొన్ని సంవత్సరాల క్రితం నిర్మాణం ప్రారంభమైన రామ మందిరం శిఖరంపైన జెండాను ఆవిష్కరిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర
అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ పరిణామాలు, దేశీయంగా వ్యవస్థాగతమైన సమస్యల వల్ల ఇటీవలి సంవత్సరాల్లో డాలర్తో భారత రూపాయి మారకపు విలువ తగ్గుతూ వస్తోంది. ఈ నెలలోనైతే దాని
పుస్తకాలను చదవకుండా పుస్తకాలను తాకకుండా చాలామందికి ఒక్కరోజు కూడా గడవదు.పగలంతా పనులతో బాధ్యతలతో అటు ఇటు తిరుగుతూ గడిపేసినా, ఎంత రాత్రయినా సరే, కొన్ని పేజీలైనా చదవటం, ఉదయం నిద్ర లేవగానే ముందుగా ఎంపిక
మీ అభిప్రాయాలు