కేంద్ర ప్రభుత్వం ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం, స్థూల జాతీయోత్పత్తిలో గణనీయమైన ప్రగతిని సాధించడం, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరడం..వంటి
సముద్రాన్ని కళ్ళల్లో నింపుకుందామనుకున్నసాధ్యమైతే కాలేదురెప్పలు మధ్య కన్నీరు ఉబికేదాకాదుఃఖం కంటే గొప్ప సాగరమేముందో తెలియలేదు***కన్నీళ్ళ తో కాస్త జాగ్రత్తఉండండిగాయపరచడానికి ముందుమీ కళ్ళ గురించి కూడా ఆలోచించండి***ఒక్కోసారి కన్నీళ్ళతో
మణిపూర్, పర్వతాలు వున్న నదుల ఒడిలో మనోహరమైన రాష్ట్రం. భిన్న జాతులు, సంస్కృతుల సమ్మేళనం. కానీ అక్కడి ఆహ్లాదకరమైన ప్రకృతి వైభవం కన్నీటి ప్రవాహానికి దారి తీసింది.
మాటాడుతున్న వారు ప్రశ్నిస్తున్న వారు రాస్తున్న వారు పాడుతున్న వారు అందరూ కూడాఅర్బన్ నక్సలే నిజానికి నువ్వు అంటున్నది బెదిరించి నోళ్లు మూయించడానికే ప్రజల వైపు ఎవరూ
నారాయణపుర్ జిల్లాలోని అడవుల్లో యూనిఫాం ధరించిన ఏడుగురు మావోయిస్టులను చంపినట్లు ఛత్తీస్గఢ్ పోలీసులు ప్రకటించిన వారం తర్వాత డిసెంబర్ 19నాడు వారిలో నలుగురి స్వస్థలం కుమ్మంకి వెళ్లాను.
2025 మొదటి వారంలో బస్తర్లో 16 మంది మరణించారు. వారిలో ఒకరు యువకుడు, ధైర్యవంతుడైన జర్నలిస్టు, ముఖేష్ చంద్రార్కర్. బీజాపుర్ జిల్లాలో రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులో జరిగిన
సామ్రాజ్యవాదం ఉన్నంతకాలం యుద్దాలు ఉంటాయి-లెనిన్ కాసిన్నినినాదాలు..మరికొన్ని సానుభూతి వాక్యాలు..ఏదో వీలైతే వొక సదస్సో..లేదంటే చర్చావేదికో..ఏం మాట్లాడతారు..? అందరూ అంతకంటే ఏం చేస్తారు..?మళ్ళీ జీవితాలు ఎవరివివారివే. కాని ఆ
నిజామాబాద్ జిల్లాలోనేగాక రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజా న్యాయవాదిగా, మానవహక్కుల నాయకుడిగా, విప్లవాభిమానిగా గుర్తింపు ఉన్న గొర్రెపాటి మాధవరావు డిసెంబర్ 28న మృతి చెందారు. నేరమే అధికారమైపోయిన
హైదరాబాద్ బుక్ ఫెయిర్ చివరిరోజు వీక్షణం స్టాల్లో అమ్మకానికి పెట్టిన ఓ పుస్తకం విషయంలో ఆ స్టాల్ నిర్వాహకుడు, వీక్షణం సంపాదకుడు ఎన్.వేణుగోపాల్ పట్ల ఆర్ఎస్ఎస్ వ్యక్తుల
(ఇటీవల విడుదలైన పాణి నవల ‘అనేకవైపుల’కు రాసిన ముందుమాటలోంచి కొన్ని భాగాలు) అనేక ఉద్వేగాలతో పాణి రాసిన ‘అనేక వైపుల’ నవల చదవడమంటే నేర్చుకోవడమే. జాతీయ, అంతర్జాతీయ
నిజమే! అప్పుడప్పుడుమరణాలు గురించి మాటాడుకుంటాం, జీవితం నిండా విజయదరహాసాలనువెదజల్లుకుంటూ నడిచిన ప్రయాణాల గురించి చర్చించుకుంటాంమరణం దాకా ప్రవహించిన ఎగుడుదిగుళ్ళ ప్రవాహాల గురించీమాట్లాడుకుంటాం..దారులలో ముళ్ళను ఏరుకుంటూ గాయాల మూటల్లోకిబతికుని
నువ్వు పట్టాభూమిని దున్నుతవుపరంపోగును దున్నుతవునీ కర్రు గట్టితనం గొప్పదిబయటి బాపతులుఇంటిదాక వచ్చిపొయిల ఉప్పు పోసినాచిటపొట చిచ్చు రేగినాఇంటా, బయటా తెల్వకుండాబహురూపుల విన్యాసాలు ఎన్నోఇది తెలిసిన వారికి తెల్క
ఎప్పడు మాట్లాడేదే అయినా ఇంకా ఇంకా మాట్లాడాలి కొత్త నినాదాలతో మాట్లాడాలి కొత్త రూపాలను సంతరించుకొని అన్ని తలాలకు విస్తరించే విధంగా నువ్వు- నేను కలిసి కట్టుగా
దేహాన్ని కవిత్వదీపంగా వెలిగించుకున్నవాడు. దేహం నిండానేకాదు.. అణువణువు మస్తిష్కపు నాఢులనిండా కవిత్వపు ప్రేమను నింపుకున్నవాడు. అతడి వాక్యం ప్రేమ, అతడి అక్షరం ప్రేమ, అతడొక ఎల్లలులేని కవిత్వపు
ఛత్తీస్గఢ్ ప్రత్యేక ప్రజా భద్రతా చట్టం కింద ( సిఎస్పిఎస్ఎ) మూలవాసి బచావో మంచ్ (ఎంబిఎమ్)ని 'చట్టవ్యతిరేకమైన సంస్థ'గా ప్రకటిస్తూ 2024నవంబర్ 8 నాడు ప్రభుత్వం గెజిట్
"వర్ణవివక్ష, నిర్వాసిత్వంతో వారికి గల సంబంధాన్ని విచారణ చేయకుండా మేము మా మనస్సాక్షితో ఇజ్రాయెల్ సంస్థలతో కలిసి పని చేయలేం." పెర్సివల్ ఎవెరెట్, సాలీ రూనీ, వియట్
విశ్వగురుగా చెప్పుకొంటున్న ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో ప్రపంచ మార్కెట్లో రూపాయి విలువ చరిత్రలో ఎన్నడు లేనివిధంగా రికార్డ్ పతనాన్ని చవి చూస్తోంది. 2014 మేలో డాలర్కు
‘ఎంతమంది ఆడోల్లు ఆ రుతువు ఎరక్కుండా వుండారో’ ఆడవాళ్ళో నోట్లో నువ్వుగింజ నానదు అని సామెత తయారుచేసి దానికి వుపపత్తిగా యెన్నో పౌరాణిక గాథల్ని కల్పించుకున్నాం. ఆడవాళ్ళ
(ఇటీవల విడుదల అయిన రాయలసీమ విద్యావంతుల వేదిక బులిటెన్ -2 *మన రాయలసీమ* సంపాదకీయం) రాయలసీమ అనేక ఉప ప్రాంతాల ఉమ్మడి అస్తిత్వ సీమ. ఇవ్వాల్టి భౌగోళిక, పాలనా గుర్తింపులతో నిమిత్తం లేని చారిత్రక,
సాయంత్రం సూర్యుడు ఆకాశం నుండి సెలవు తీసుకుని మసకబారుతున్నాడు. యాకూబ్ తన భార్య షబానా సమీపంలో నిస్సహాయంగా నిలబడి ఉండిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లడం తప్ప మరో మార్గం
మీ అభిప్రాయాలు