ఆర్థికం

ఏకరూప జాతీయ మార్కెట్లు: రైతులకు మరణశాసనం

గత సంవత్సరం మే లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో మెజారిటీ తగ్గిపోయినప్పటికీ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కార్పొరేట్‌ అనుకూల, రైతు వ్యతిరేక విధానాలను అవిచ్ఛిన్నంగా కొనసాగిస్తోంది. మోడీ ప్రభుత్వంపై రైతులకు విశ్వాసం సన్నగిల్లడమే గత మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బిజెపి మెజారిటీ తగ్గిపోవడానికి ప్రదాన కారణం. జెడియు, టిడిపి మద్దతుతో బిజెపి కేంద్రంలో అధికారంలో కొనసాగుతోంది. ఎన్నికలలో వచ్చిన ఫలితాలను గుర్తించడానికి బదులుగా 2017 మందసౌర్‌ రైతుల నిరసనను అమానుషంగా అణచివేసేందుకు ప్రయత్నించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ను వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిగా నియమించడంతో సహా రైతులకు హానిచేసే విధానాలను బిజెపి కొనసాగిస్తోంది. కేంద్రంలో
ఆర్థికం

ట్రంప్‌..టారిఫ్‌..టెర్రర్‌

అందరిదీ ఒక దారి అయితే ఉలిపి కట్టెదొక దారి అన్నట్టుగా ఉంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీరు. దూకుడుతనానికి దుందుడుకు స్వభావానికి డొనాల్డ్‌ ట్రంప్‌ పెట్టింది పేరు. ప్రమాణ స్వీకారం చేసి చేయగానే దుందుడుకుగా మొదటి వారం రోజుల్లోనే పచ్చిగా తన మితవాద అజెండాను ముందుకు తెచ్చారు. అందులో ఒకటి వాణిజ్య యుద్ధానికి తెర తీసింది. అయితే, ఇది ఆయుధాలతో కూడిన యుద్ధం కాదు... ఆర్థికపరమైన యుద్ధం... సుంకాలు, పన్నులతో ఆయన మిత్రులనూ, శత్రువులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోరాకడతో ప్రపంచం ఇప్పటికే ఉత్పాతాలకు సిద్ధపడిరది. కొలంబియాపై సుంకాల మోత మోగించిన ట్రంప్‌,
ఆర్థికం

పోషకాహార లోపం… పాలకుల వైఫల్యం!

నేటి బాలలే రేపటి పౌరులు. బాలల ఆహారం, ఆరోగ్యం, విద్య, మానసిక వికాసానికి తగిన చర్యలు తీసుకోకపోతే ఆ దేశం అభివృద్ధిలో అట్టడుగు స్థాయికి దిగజారుతుంది. ప్రస్తుతం మన దేశంలోని బాలలు అత్యంత దయనీయమైన స్థితిలో ఉన్నారు. దేశం 2021లో ఐదు సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న 7 లక్షల మంది బాలలు చనిపోయారు. వీరిలో 5 లక్షల మంది (70 శాతంకు పైగా) పోషకాహార లోపంతో చనిపోయారని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. తల్లి ఎదుర్కొంటున్న పోషకాహార లోపం పిల్లల మరణాలకు కూడా కారణమౌతున్నది. ఇదేకాలంలో ప్రపంచ వ్యాపితంగా 47 లక్షల మంది పిల్లలు మరణించారు. వీరిలో 24 లక్షల
ఆర్థికం

మాంద్యంలోకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ

1980 దశకంలో నెమ్మదించిన వృద్ధి, వాణిజ్య అసమతుల్యత, క్షీణిస్తున్న సామాజిక పరిస్థితుల్లో సామ్రాజ్యవాద ప్రపంచీకరణ శకం ప్రారంభమైంది. సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాలు అమలులోకి వచ్చిన 1990 నుండి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలో ఆటు పోట్లు ఏర్పడుతోన్నాయి. పర్యావరణ సమస్యలు, యుద్ధాలు. ఫలితంగా వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు సంక్షోభంలోకి జారుకున్నాయి. ద్రవ్యోల్భణం, నిరుద్యోగం, పేదరికం పెరిగింది. ప్రపంచ ద్రవ్య సంస్థలు, కార్పొరేట్లు, ఆయా దేశాలలోని ఆశ్రితులు విపరీత లాభాలు గడిరచి బిలియనీర్లుగా మారుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య, దేశాలలోని ప్రజల మధ్య ఆర్థిక అంతరాలు అనూహ్యంగా పెరిగాయి. మరోవైపు దేశాల రుణభారం పెరిగింది. సహజ వనరుల లూటీ
ఆర్థికం

తగ్గిన ఉపాధి – పెరిగిన నిరుద్యోగం

భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి శరవేగంగా పరుగులు పెడుతూ ఉందని, ప్రపంచంలో అతిపెద్ద ఐదవ ఆర్థిక వ్యవస్థగా ఉందని, త్వరలో ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఏర్పడనుందని, తద్వారా ఉపాధి పెరిగి నిరుద్యోగం, పేదరికం తగ్గుతుందన్న మోడీ ప్రభుత్వ ప్రచారం ఎంత బూటకమో దేశంలో పెరిగిన నిరుద్యోగం, తగ్గిన ఉపాధిని గమనిస్తే తెలుస్తుంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఒ) ఆదాయ అసమానత ఉపాధి దృష్టాంతం భయంకరంగా ఉందని తన నివేదికను 27 మార్చి 2024న విడుదల చేసింది. 2000-2024 వరకు నిర్వహించిన సర్వేల ద్వారా భారత ప్రభుత్వ, రిజర్వు బ్యాంకు లెక్కలను, జాతీయ నమూనా సర్వేను, పీరియాడికల్‌
ఆర్థికం

సంక్షోభంలో ‘మోడీ’నోమిక్స్

మోడీ  పాలన దేశ ఆర్థిక వ్యవస్థను తిరోగమనంలోకి తీసుకెళ్లింది. మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక విధానాలను మోడీ నోమిక్స్‌ అని పిలుస్తారు. మోడీ నోమిక్స్‌ ప్రధానాంశాలు: భారత తయారీ రంగ అభివృద్ధి కోసం మార్కెట్‌ ఆధారిత ఆర్థిక వ్యవస్థను ప్రపంచ కేంద్రంగా మార్చడం అని సంగ్రహించవచ్చు. ఈ లక్ష్యాలను సాధించడానికి పెట్టుబడి అనుకూల సంస్కరణలు, విదేశీ పెట్టుబడికి ఎర్ర తివాచీ పర్చడంగా పాలన సాగుతోంది. అంటే మోడీ నోమిక్స్‌ అనేది పెట్టుబడిని ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన వ్యూహం. అందువల్లనే మొత్తం ప్రపంచాన్ని ‘మేక్‌ ఇన్‌ ఇండియా’కు ఒప్పించడానికి వివిధ దేశాల పర్యటనలు, కార్పొరేట్లతో సమావేశాలు జరిపారు. అయినా,
ఆర్థికం

ప్రపంచంలో పెరుగుతున్న సైనిక వ్యయం

2023 సంవత్సరానికి వివిధ దేశాల రక్షణ వ్యయానికి సంబంధించి ఏప్రిల్‌ 22న స్టాక్‌ హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సిప్రి) ఒక నివేదికను విడుదల చేసింది. ప్రపంచ దేశాల సైనిక వ్యయం ఆల్‌టైమ్‌ గరిష్టానికి పెరిగింది. ప్రపంచ సైనిక వ్యయం 2023లో 2443 బిలియన్ల డాలర్లకు చేరుకుందని  ఇది 2022 వ్యయం కంటే 6.8 శాతం పెరుగుదలను సూచిస్తుంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితి సైనిక వ్యయం పెరుగుదలకు కారణంగా విధితమవుతుంది. ఇందుకు పెరుగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతలు, యుద్ధాలు, అభద్రత, ఆధిపత్య ధో రణులు అని చెప్పవచ్చు. యునైటెడ్‌ స్టేట్స్‌, చైనా, రష్యా తోడ్పాటుతో చాల దేశాలు సైనిక
ఆర్థికం

ఆర్థిక వృద్ధి  –  అసమాతనలు

దేశంలో ఆర్థిక వృద్ధి పురోగమనంలో ఉందని, దేశం ప్రగతి పథంలో దూసుకోపోతోందని, పేదరికం 5 శాతానికి తగ్గిందని కేంద్రం చెబుతున్నది అంకెల గారడీయే తప్ప వాస్తవం కాదని పలు అంతర్జాతీయ నివేదికలు ఘోషిస్తున్నాయి. దేశంలో ఆర్థిక అసమానతలు, పేదరికం తగ్గుతూ ఉన్నదని ఆర్థిక వ్యవస్థ గణనీయంగా అభివృద్ధి చెందుతున్నదని    మోడీ ప్రభుత్వం దేశ ప్రజలను, ప్రపంచ ప్రజలను మభ్యపెట్ట చూస్తున్నది. వాస్తవానికి దేశంలో పేదలు మరింత పేదలుగా మారుతున్నారు, ధనికులు మరింతగా పెరుగుతున్నారు. ఈ అంతరం పెరుగుతున్నదే తప్ప తగ్గడం లేదు. భారత దేశ ఆదాయం, సంపదను విశ్లేషిస్తూ మొత్తం పన్నుల వ్యవస్థను పునర్వవస్థీకరించి ధనిక కుటుంబాల నికర
ఆర్థికం

ఆందోళనకరంగా ఆర్థిక వ్యవస్థ

ఫైనాన్షియల్‌ ఎక్స్‌ప్రెస్‌(ఎఫ్‌ఇ) నివేదిక ప్రకారం దేశంలో ఆర్థిక వ్యవస్థ వేగంగా పతనమౌతోంది. రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం, రూపాయి విలువ జీవనకాల కనిష్టానికి క్షీణత, విదేశీ మారక నిల్వలు కరిగిపోతున్నాయి, స్టాక్‌ మార్కెట్ల నష్టాల్లోకి జారుకుంటున్నాయి. గ్యాస్‌, డిజిల్‌, పెట్రోల్‌ రేట్లు ఆకాశమే హద్దుగా పరుగులు తీస్తున్నాయి. నిరుద్యోగం పెరిగిపోతోంది, ఆహార పదార్థాల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. భారత జనాభాలో యువత 50 శాతం వరకు ఉంది. వారి నైపుణ్యానికి తగిన ఉపాధి లేకపోవడంతో ఉత్పాదక శక్తి పుంజుకోవడం లేదని, పర్యవసానంగా  పారిశ్రామిక వృద్ధి కుంటుపడుతుందని, ఇందుకు పాలకుల అనుచిత విధానాలే కారణమని ఫైనాన్షియల్‌ ఎక్స్‌ప్రెస్‌ స్పష్టం చేసింది. గత సంవత్సర
ఆర్థికం

అదానీకి చట్టాలు వర్తించవా ?

గత రెండు దశాబ్ధాలుగా, బొగ్గు  సంబంధిత అవినీతి కథనాలను భారతదేశం చూసింది. 2014లో యుపిఎ-2 ప్రభుత్వం పతనం కావడానికి, బిజెపి ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధాన కారణం బొగ్గు గనుల కుంభకోణం. ఇప్పుడు మోడీ ప్రభుత్వ హయాంలో మరో బొగ్గు కుంభకోణం బయట పడింది . మోడీకి అత్యంత నమ్మకస్తుడైన గౌతమ్‌ అదానీ దిగుమతి చేసుకున్న విదేశీ బొగ్గు ధరను అత్యంత ఎక్కువగా చూపించి వేలాది కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడిన కథనాన్ని లండన్‌కు చెందిన ప్రముఖ ఆర్థిక దినపత్రిక పైనాన్షియల్‌ టైమ్స్‌ ‘ద మిస్టరీ ఆఫ్‌ అదానీ బొగ్గు దిగుమతుల విలువ నిశబ్దంగా రెట్టింపు అవుతోంది’ అనే శీర్షికతో