వ్యాసాలు

కార్పొరేట్ విస్తరణ – ఆదివాసీల ప్రతిఘటన

మహారాష్ట్రలోని సుర్జాగఢ్‌ గ్రామంలోనూ, మహారాష్ట్ర కొండలలోనూ ఆదివాసీ నిరసనకారులు, నాయకులు విపరీతమైన అణచివేతను ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా సూర్జాగఢ్ ప్రాంతం కేంద్రంగా కార్పొరేటికరణ వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో లాయిడ్ మెటల్ కంపెనీ గణితవ్వకాల విస్తరణ కోసం సత్వర కార్పొరేటీకరణకు లొంగిపోవాలని స్థానిక సముదాయాల మీద రాజ్యం – కార్పొరేట్ శక్తులు ఒత్తిడి తీసుకు వస్తున్నాయి. నవంబర్ 20న, మహారాష్ట్రలోని సుర్జాగఢ్‌లోని నిరసన ప్రదేశాన్ని పారామిలటరీ బలగాలు చుట్టుముట్టి విధ్వంసం చేసాయి. ఎనిమిది మంది క్షేత్రస్థాయి కార్యకర్తలను వారి గ్రామాల్లో గాలించి పట్టుకుని, అరెస్టుచేసి,  జీపుల్లో తీసుకెళ్ళడం అనే సాధారణ పద్ధతిని వదిలేసి, హెలికాప్టర్ల ద్వారా అదే రాష్ట్రంలోని
వ్యాసాలు

ఆదివాసులను పరిహసించే  ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’  

బిర్సా ముండా ఊరు ఉలిహతు (ఖుంటి) నుంచి ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2023 నవంబర్ 15న ప్రారంభించారు.  ఇది ప్రభుత్వ విజయాల ప్రచారం కోసం అని చెబుతున్నారు కానీ వాస్తవానికి ఇది 2024 పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ యాత్ర. కార్యక్రమానికి బీజేపీ రంగు పులిమేందుకు ప్రభుత్వ అధికారులకు రథ బాధ్యులు అని పెట్టిన పేరును, ప్రజల నిరసనతో నోడల్ అధికారిగా మార్చారు. మోడీ ప్రతిష్టను మెరిపించడానికి చేస్తున్న ఈ యాత్ర డబ్బు వృధా తప్ప మరొకటి కాదని, ప్రభుత్వ కార్యకలాపాలకు ఆటంకంగా ఉందని జార్ఖండ్‌లోని అనేక ప్రజా సంస్థలు, సామాజిక
వ్యాసాలు

తిజిమాలి మా ఆత్మ

“మేము తిజ్‌రాజా పిల్లలం, మా తిజిమాలిని తవ్వడానికి ఎలా అనుమతిస్తాం? తిజిమాలి మా ఆత్మ, ఆత్మ లేకుండా ఎలా జీవించగలం? వాగులను మాత్రమే కాదు మా గుర్తింపును కూడా నాశనం చేసే గనుల తవ్వకానికి ఎలా అనుమతినిస్తాం? మేము మా మాలి కొండ కోసం, మా అడవుల కోసం, అన్ని విధాలుగా పోరాడుతామే కానీ మా ఆత్మను వేదాంత కంపెనీ తవ్వడాన్ని ఒప్పుకోం.” అక్టోబర్ 16న ఒడిశాలోని రాయగడ, సుంగర్ పంచాయతీ, కాశీపూర్ బ్లాక్‌లో జరిగే బహిరంగ విచారణకు ముందు రోజు రాత్రి తిజిమాలి పర్వత ప్రాంతంలోని బంతేజీ గ్రామానికి చెందిన మహిళలు బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకించాలని ఏకగ్రీవంగా
వ్యాసాలు

పాలస్తీనా గర్జన ప్రతిధ్వనించాలి

అక్టోబర్ 7వ తేదీన ఆక్రమిత పాలస్తీనాలోని గాజాలో ఒక ప్రతిఘటనా వెల్లువ ఏర్పడింది. ప్రపంచ వ్యాప్తంగా ఫాసిజాన్ని  ఆసరా చేసుకుని ప్రజలకు వ్యతిరేకంగా సామ్రాజ్యవాదం ముందుకు వస్తున్న సమయంలో, దానిక వ్యతిరేకంగా పోరాడాలన్న ఆలోచన వచ్చింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మధ్యలో దాన్ని గత ఏడాది సామ్రాజ్యవాద అంతర్గత సంఘర్షణ తీవ్రతరం చేసింది. ఈ మధ్యలో సామ్రాజ్యవాదుల మధ్య సంక్షోభం సాగుతున్న సమయంలో ఇజ్రాయిల్ లో జియోనిస్టుల ఆక్రమణకు వ్యతిరేకంగా వారి అస్తిత్వానికి వీర పాలస్తీనా ప్రజలు అగ్గిరాజేశారు. హమాస్ (ఇస్లామిక్ ప్రతిఘటనా ఉద్యమం ), పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా, డెమోక్రటిక్
వ్యాసాలు

ఇరవై ఐదేళ్ల విప్లవాచరణ

( నవంబర్ 24 న కృష్ణా జిల్లా కోడూరు మండలం నారేవారి పాలెంలో జరిగిన కామ్రేడ్  గౌతమ్ సంస్మరణ సభలో  ఆవిష్కరించిన *సమాజ శిల్పి* పుస్తకానికి రాసిన ముందు మాట) కామ్రేడ్ గౌతమ్ ను 2006 నవంబర్ 23న పోలీసులు దొంగ ఎదురు కాల్పుల్లో హత్యచేశారు. 24న తెల్లారికల్లా పత్రికల్లో ఈ విషాద వార్త వచ్చింది. మేము కొద్దిమందిమి రాత్రికి బయల్దేరాలి అనుకున్నాము. అప్పటికే గౌతం కుటుంబ సభ్యులు విజయవాడలో పౌరహక్కుల సంఘం నాయకులను కలిశారు. మృత దేహాన్ని స్వాధీనం చేసుకోడానికి గౌతమ్ కుటుంబ సభ్యులతోపాటు మీరెవరైనా వెళతారా? అని లాయర్ ఆంజనేయులుగారు అడిగారు. మేము రావడానికి లేటు
వ్యాసాలు

ప్రసంగించాడని అరెస్ట్ చేశారు

2023 అక్టోబర్ 28 తెల్లవారుజామున 4 గంటలకు సర్వ ఆదివాసీ సమాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, బస్తర్ జన్ సంఘర్ష్ సమన్వయ్ సమితి కన్వీనర్ తిరుమల్ సర్జూ టేకమ్‌ను ఒక కార్యక్రమంలో ఉపన్యాసం యిచ్చినందుకు ఛత్తీస్‌గఢ్‌లోని మాన్‌పూర్ జిల్లాలోని అతని నివాసం నుండి భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 295A, 153A, 506B, 435, 34 కింద, అబద్ధపు ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేశారు. భారతదేశంలోని సహజ వనరులు అధికంగా ఉన్న బస్తర్‌లో జరుగుతున్న కార్పొరేటీకరణ, సైనికీకరణలకు వ్యతిరేకంగా సర్జూ టేకం తన స్వరాన్నెత్తారు. ఛత్తీస్‌గఢ్‌లో ఆ ప్రాంతంలోని భూమి, సహజ వనరులను దోచుకోవడానికి వీలు కల్పించడానికి అనేక మంది ఆదివాసీలను
వ్యాసాలు

జాతీయ విద్యా రాజకీయాలు

జాతీయ విద్యా విధానం-2020(జా.వి.వి.)ని భారత యూనియన్ ప్రభుత్వం కేవలం ఒక ప్రకటన ద్వారానే పార్లమెంటులో ప్రవేశపెట్టింది. పార్లమెంటులో ఎటువంటి చర్చ గాని, ఆమోదం గాని లేకుండానే ప్రవేశపెట్టబడిన ఈ జా.వి.వి. కవర్ పేజీ సరిగ్గా జా.వి. వి-1986 కవర్ పేజీ లాగే కనబడుతుంది. ఆ తర్వాత రాష్ట్రపతి, ఆర్థిక మంత్రుల ప్రసంగాలలో దీనిని అత్యంత గొప్పదిగా ప్రశంసించారు. ఇప్పటికే ఇందులోని అనేక అంశాలను అమలులోకి తీసుకొచ్చారు. ఇంకా ఇతర అంశాలను తన అధికారిక ప్రకటనలు, మెమొరాండాల ద్వారా యూనియన్ ప్రభుత్వం ముందుకు తెస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలను, అకడెమిక్ సంస్థలను  కూడా త్వరగా అమలు చేయమని ఒత్తిడి చేస్తోంది. నిజానికి
వ్యాసాలు

గులాం మహమ్మద్ భట్ కాళ్ళకి జిపిఎస్ బెల్ట్

యూఏపీఏ, తీవ్రవాద సెక్షన్ల కింద నిందితుడు, ఢిల్లీలోని ఎన్‌ఐఏ పాటియాలా కోర్టు దోషిగా నిర్ణయించిన గులాం ముహమ్మద్ భట్‌కు జమ్ము ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పుడు, అతని పాదాలకు జీపీఎస్ బెల్టును (గ్లోబల్ పోసిషనింగ్ సిస్టమ్- అతను ఎక్కడ వున్నాడో తెలియచేసే పరికరం) ధరించాలని ఆదేశం యిచ్చింది. అతని పాదాలకు ఆ బెల్ట్ వేశారు కూడా. ‘ది సండే ఎక్స్‌‌ప్రెస్’ తొమ్మిదవ పేజీలో ప్రచురించబడిన ఈ వార్త ఒక అధికారిని ఉటంకిస్తూ: "ప్రాసిక్యూషన్ చేసిన వాదన ఆధారంగా, ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు, నిందితుడి కాలుకి జీపీఎస్ ట్రాకర్లను అమర్చమని జమ్ము, జమ్ము- కశ్మీర్ పోలీసులను ఆదేశిస్తే
వ్యాసాలు

బొగ్గు గనుల జిల్లాలోప్రమాదకర స్థితిలోజనజీవనం

మధ్య భారతదేశంలో భూపరివేష్టిత రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో గనుల తవ్వకం మొదలుకాక ముందు, హస్దియో అరంద్ డజను ఆదివాసీ కుగ్రామాలు వున్న మారుమూల అడవి. 650 చదరపు మైళ్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ఈ అడవిని "మధ్య భారతదేశ ఊపిరితితిత్తి" అని పిలుస్తారు. ఏనుగులు, ఎలుగుబంట్లు, చిరుతపులులతో పాటు, అమూల్యమైన నీటి నిల్వలు వుండేవి. స్థానిక గ్రామస్తులలో చాలా మంది ఆదివాసీలు లేదా గోండు తెగకు చెందిన "ఆదిమ నివాసులు". వారు తమ పెరట్లో పంటలు పండిస్తారు, నేసిన గడ్డి బుట్టలను మార్కెట్‌లో అమ్ముకొంటారు. వారికి తమ భూమి చాలా పవిత్రమైనది. హస్డియో అరణ్య అడవులలో, కొత్త బొగ్గు
వ్యాసాలు

సిజిమాలి తిరుగుబాటు

వేదాంత మైనింగ్ ప్రాజెక్ట్; పోలీసుల బెదిరింపులను సవాలు చేసిన ఒడిశా గ్రామస్తులుఒడిశాలో, కార్పొరేట్ ప్రయోజనాలు, అక్రమ మైనింగ్, అన్యాయమైన నిర్బంధాల ద్వారా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే గ్రామస్థుల అద్భుతమైన దృఢ సంకల్పాల గాథ పురివిప్పుతోంది. సిజిమాలి కొండలకు సమీపంలో ఉన్న ఈ సముదాయాలు తమ జీవన విధానానికి ముప్పు కలిగించే మైనింగ్ ప్రాజెక్టుల ప్రతికూల పర్యావరణ ప్రభావాలకు భయపడి కార్పొరేట్ నియంత్రణకు వ్యతిరేకంగా నిలబడాలని ఎంచుకున్నాయి. పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంతో, ఈ కథనం ఒడిశాలోని గ్రామస్తులు తమ భూమి, జీవనోపాధి, హక్కులను కాపాడుకోవాలనే తపనలో కార్పొరేట్ ప్రభావాన్ని ధిక్కరిస్తున్నారు. వేదాంత మైనింగ్ ప్రాజెక్ట్: సిజ్మాలిలో నిల్వ చేయబడిన 311