వ్యాసాలు

Desi Criminals made Hindutva criminal laws

We are remembering comrade Jatin Das on his 95th martyrdom day, whose martyrdom inspires the flame of revolutionary spirit burning, and immensely it needed at a time when the Brahmanic Hindutva fascists reign not only in power but they are upholding his sacrifices crocodile tears to ruin it. Jatin Das was an exemplary revolutionary who taught us that without revolution and revolutionary practice, man is no different from animal. His
వ్యాసాలు

బస్తర్‌లో మావోయిస్టు వ్యతిరేక సైనికచర్యలో మరణించిన బాల సైనికురాలు: ఆమె ఒక్కరే కాదు

మావోయిస్టులు తక్కువ వయస్సు గల సైనికులను రిక్రూట్ చేసుకుంటున్నారు; అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి రాజ్యం వారిని చంపేస్తోంది. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ అడవులలో లోతట్టు ప్రాంతాలలో, స్థానిక ఆదివాసీ సముదాయాల నుండి పార్టీలోకి చేర్చుకొన్న మావోయిస్టు తిరుగుబాటుదారులు దాదాపు నాలుగు దశాబ్దాలుగా భారత రాజ్యంతో మంద్రస్థాయి యుద్ధంలో బంధితులయ్యారు. ఈ సంవత్సరం, ఘర్షణలో పెద్ద పురోగతి సాధించామని, దాదాపు 40 ఎన్‌కౌంటర్లలో 153 మంది మావోయిస్టులను హతమార్చామని, ఇది 2009 మినహా గతంలో చూసిన వార్షిక సంఖ్య కంటే ఎక్కువ అని ఛత్తీస్‌గఢ్ పోలీసులు చెబుతున్నారు. ఎన్‌కౌంటర్‌లు జరిగిన ప్రదేశాలకు వెళ్లి, మరణించిన వారిలో 37 మంది కుటుంబాలతో
వ్యాసాలు

మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణతో ట్రేడ్ యూనియన్ నాయకుడు అనిరుద్ధ్ అరెస్టు

కార్యకర్తల‘ఎరుపు ముద్ర’పైఆగ్రహం నిషేధిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) సభ్యునిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 34 ఏళ్ల వామపక్ష ట్రేడ్ యూనియన్ నాయకుడిని అరెస్టు చేయడం అతని సహచరుల, కార్యకర్తలలో ఆగ్రహాన్ని రేకెత్తించింది; కార్యకర్తలపై ఎరుపు ముద్ర వేస్తున్నందుకు ప్రభుత్వ ఏజెన్సీలను విమర్శిస్తున్నారు. బెంగళూరులోని మెజెస్టిక్ బస్ స్టేషన్‌లో సెప్టెంబర్ 5న రాత్రి 10.30 గంటలకు చెన్నై వెళ్లేందుకు బస్సు కోసం ఎదురుచూస్తున్న ఢిల్లీ ఎన్‌సి‌ఆర్ ఆధారిత మార్క్సిస్ట్ ట్రేడ్ యూనియన్, మనేసర్ జనరల్ మజ్దూర్ సంఘ్ (ఎం‌జి‌ఎం‌ఎస్) వ్యవస్థాపక సభ్యుడు, అధ్యక్షుడు అనిరుద్ధ్ రాజన్‌ను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్టు చేసింది.. ఉత్తర
వ్యాసాలు

భారతదేశంలో రాజకీయ ఖైదీలు: రాజ్య కుట్రపూరిత వ్యాజ్యాలు, ఏజెన్సీలు

5 మార్చి 2024న, బొంబాయి హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా, హేమ్ మిశ్రా, ప్రశాంత్ రాహి, విజయ్ టిర్కీ, మహేష్ టిర్కీలను వారిపై ఉన్న అన్ని అభియోగాల నుండి నిర్దోషులుగా ప్రకటించింది. కేవలం 33 ఏళ్ల పాండు నరోటే జైలులో ఉండగానే మరణించాడు. నిజానికి ఇది కస్టడీ హత్య అని, సంబంధిత అధికారులపై విచారణ జరిపి శిక్షించాలన్నారు. ఎంతటి క్రూరత్వం అంటే.. అతను అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ కూడా జైలు పాలకవర్గం అతనికి వైద్యం చేయించలేదు. అతని జీవితపు చివరి రోజుల్లో కళ్ళ నుండి, మూత్రంలో రక్తస్రావం జరిగింది. మిగిలిన ఐదుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ హైకోర్టు
ఓపన్ పేజ్

ఈ  ‘తెలుగుదనం’  దేనికి?

కొన్ని ‘ఆలోచనలు’ భలే ఉంటాయి. దేనికి ముందుకు వస్తాయోగాని, అసలు విషయాలను బైటపెడతాయి. కె. శ్రీనివాస్‌ ఆగస్టు 15 ఆంధ్రజ్యోతిలో రాసిన ‘‘మరీ ఇంత ‘కళ’ తప్పిందేమిటి తెలుగుదనం?’’ అనే వ్యాసం అట్లాంటిది. కాకపోతే  తెలుగు కళా సాహిత్య సాంస్కృతిక రంగాల గురించి వీలైనంత వెనక్కి వెళ్లి   పాత విషయాలే మళ్లీ మాట్లాడుకోవాల్సి వస్తున్నది. ఈ మధ్య తెలుగు ప్రగతిశీల సాహిత్య మేధో రంగాల మీద విమర్శనాత్మక పున:పరిశీలన పెరుగుతున్నది. ఇది చాలా అవసరం. ఎక్కడ బయల్దేరాం? ఎట్లా ప్రయాణిస్తున్నాం? దీని గురించి మన అంచనాలేమిటి? అని తరచి చూసుకోవడం మంచిది. ఒకప్పటి కంటే కాస్త ఎక్కువగా చుట్టుపక్కల
వ్యాసాలు

అదానీ బొగ్గు గనుల విస్తరణ- అధికారుల ప్రయత్నం  

అదానీ నిర్వహించే బొగ్గు గనుల కోసం మరో అటవీ ప్రాంతాన్ని క్లియర్ చేయడానికి సిద్ధమవుతున్న పోలీసులు, అదానీ ఉద్యోగులు కలిసి హస్‌దేవ్ అడవుల గ్రామాలపై మరోసారి దాడి చేశారు. స్థానిక అధికారులు స్థానిక ప్రజల నుండి మైనింగ్ కోసం అధికారిక సమ్మతిని పొందటానికి ప్రయత్నించినప్పుడు గందరగోళం గందరగోళ స్థితి ఏర్పడింది. అధికారులు పదే పదే కేకలు వేయడంతో పథకం బెడిసికొట్టింది. మరోవైపు, సమీపంలోని ప్రతిపాదిత బొగ్గు గనిపై పని తాత్కాలికంగా నిలిపివేశారు; ఈ ప్రాంతంలోని ఆదివాసీ నివాసితుల ఫిర్యాదును రాష్ట్ర కమిషన్ వింటుంది. సంబంధిత బొగ్గు ప్రాజెక్టులు: అదానీ యాజమాన్యంలోని పార్సా ఈస్ట్ కెంటే బసాన్ బొగ్గు గని
వ్యాసాలు

రక్షిత అడవుల్లో రక్షణలేని ఆదివాసీలు

గత కొన్ని సంవత్సరాలుగా, ఆదివాసీల ఐక్యత, పోరాటం, నిరంతరం పెరుగుతున్న బలం కారణంగా, వారి ప్రయోజనం కోసం అనేక చట్టాలు రూపొందాయి, ప్రభుత్వాలు కూడా వారికి రక్షణ కల్పించాలని ప్రకటిస్తూ వుంటాయి, కానీ నిజంగా ఈ ప్రయత్నాల ద్వారా ఆదివాసీలకు ఏదైనా మంచి జరిగిందా? పర్యాటకం కోసం పరిరక్షించబడుతున్న అటవీ ప్రాంతాలలో ఆదివాసీలు ఎంత సురక్షితంగా ఉన్నారు? భారతదేశంలో ఆదివాసీలు/మూల నివాసులకు అడవులతో ఉన్న సంబంధం సహ అస్తిత్వం సూత్రం పై ఆధారపడి ఉంది. చారిత్రాత్మకంగా, అడవులు, అటవీ ప్రాంతాలు ఆదివాసీ తెగల సాంప్రదాయ నివాసంగా ఉండేవి. అయితే, జీవవైవిధ్యం, వన్యప్రాణుల సంరక్షణ కోసం 'రిజర్వు ప్రాంతం' అనే
వ్యాసాలు

తల్లి పేరుతో ఒక మొక్క ‘తండ్రి’ పేరుతో మొత్తం అడవి!

మోడీ ప్రభుత్వం ఒకవైపు 'జై శ్రీరాం' అంటూ చెవులు చిల్లులు పడే హోరుతో బిజెపి ప్రాయోజిత 'ఒక చెట్టు-తల్లి పేరుతో' ప్రచారాన్ని నిర్వహిస్తూనే మరోవైపు హస్‌దేవ్‌ అడవిని అదానీకి బదిలీ చేసేందుకు సిద్ధమవడం మన కాలపు వైచిత్రం. కేతే విస్తరణ పేరుతో మూడో బొగ్గు బ్లాకును అదానీకి అప్పగించేందుకు ఆగస్టు 2న అన్ని నియమ నిబంధనలను తుంగలో తుక్కి పర్యావరణ విచారణ జరుపుతున్నారు. ఈ గని కోసం 8 లక్షలకు పైగా చెట్లను నరికివేస్తారేమోనని అంచనా. రాష్ట్రం మొత్తంగావున్న బిజెపి కార్యకర్తలు కూడా ఇన్ని మొక్కలు నాటలేరు. ఏడు నెలల క్రితం ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది.
వ్యాసాలు

మరణించిన  ‘మావోయిస్ట్’ మాట్లాడుతున్నాడు: ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా చర్యల తర్వాత పరిణామాలు

బస్తర్ పరిణామాలపై అక్కడి నుండి వచ్చిన ప్రత్యేక సిరీస్‌లో ఇది మొదటి భాగం. బీజాపూర్‌లో మావోయిస్టుల సమావేశంపై తెల్లవారుజామున జరిగిన ఆకస్మిక దాడి ప్రభావం  గ్రామాల మీద  ఎలా ఉన్నదో  ఈ కథనం వివరిస్తుంది. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ బస్తర్ అడవుల లోతట్టు ప్రాంతంలోని  స్థానిక ఆదివాసీ సముదాయాల  నుండి చేరిన మావోయిస్టు తిరుగుబాటుదారులు దాదాపు నాలుగు దశాబ్దాలుగా భారత రాజ్యంతో మంద్ర స్థాయి యుద్ధంలో వున్నారు.  ఈ సంవత్సరం ఘర్షణలో పెద్ద పురోగతి సాధించామని, 38 ఎన్‌కౌంటర్లలో 141 మంది మావోయిస్టులను హతమార్చామని ఛత్తీస్‌గఢ్ పోలీసులు ప్రకటించారు. ఈ సంఖ్య 2009 సంవత్సరం మినహా గతంలో వచ్చిన వార్షిక
ఓపన్ పేజ్

అవతలి వాళ్ల అంచనాలూ తెలుసుకోవాలి

ఫాసిజాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అది ఎట్లా పని చేస్తున్నది? దేనికి ఫాసిజం ఇంతగా బలపడిరది? ఈ సమస్య ఇప్పటికిప్పుడే వచ్చిందా? దాన్ని ఏ ఒక్క కోణంలోనో ఎదుర్కొని ఓడించగలమా ? అనే ప్రశ్నలకు ప్రగతిశీల, లౌకిక శక్తుల మధ్య ఏకాభిప్రాయ సమాధానాలు లేవు. ఎప్పటికైనా వస్తాయా?  నిజానికి ఇది అవగాహన సమస్యనా? లేక ఆచరణ సమస్యనా? ఆలోచించాలి. ఫాసిస్టు వ్యతిరేక ఆచరణకు సిద్ధం కావడంలో ఉన్న తేడాలు కూడా దీనికి కారణం కావచ్చు. వీటన్నిటికీ తోడు ఫాసిజం  గురించి ప్రజలకు  ఎట్లా చెప్పాలి? వాళ్లను ఎట్లా ఫాసిస్టు ప్రభావం నుంచి బైటికి తీసుకరావాలి? ప్రజాస్వామిక ఉద్యమంలో భాగం