వ్యాసాలు

నక్సల్బరీ: రాజ్యాధికార భావన

(నక్సల్బరీ  వార్షికోత్సవం సంద‌ర్భంగా మే 24న పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక హైద‌రాబాదులో నిర్వహించిన  మ‌ర‌ణ‌మే లేదంది నక్సల్బరీ స‌ద‌స్సు ప్రసంగ ప‌త్రం - వసంత‌మేఘం టీం) నక్సల్బరీ అనేది ఒక ఊరు పేరు మాత్రమే కాదు. అది కేవలం రైతుల తిరుగుబాటు కూడా కాదు. తీవ్రతలో గాని, దీర్ఘకాలికతలో గాని అది మహత్తర తెలంగాణ రైతాంగ తిరుగుబాటుతో కూడా పోల్చదగినది కాదు. కానీ అది ప్రైరీ అగ్ని లాంటి ఆర్పలేని అగ్నిని సృష్టించింది. అయితే నక్సల్బరీ పోరాటాన్ని భారత రాజ్య యంత్రాంగం అనతి కాలంలోనే అణచివేసింది. మహత్తర శ్రీకాకుళ పోరాటం కూడా ఓడిపోయింది. బీహార్ లోని అగ్రకుల
వ్యాసాలు

ప్రభుత్వ విద్య వెనుకబాటును గుర్తించిన తెలంగాణ విద్యా కమీషన్

తెలంగాణ సర్కారు ఏడాదిన్నర క్రితం రిటైర్డ్ ఐఎఎస్ అధికారి అకునూరి మురళి, ప్రొఫెసర్ పి.ఎల్ విశ్వేశ్వరరావు మరియు ఇద్దరు సభ్యుల ఆద్వర్యంలో తెలంగాణ విద్యా కమీషన్ ను ఏర్పాటు చేసింది.   ఈ కమిషన్ తన అధ్యయనంలో రాష్ట్రంలో విద్యా వెనుకబాటును‌ స్పష్టంగా గుర్తిస్తూ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. అదే సమయంలో ప్రస్తుతం విద్య రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను, సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి ప్రజల నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి విద్యారంగం వెనుకబాటు నుండి బాగు చేయడానికి పలు సిఫార్సులు చేసింది. కేంద్రంలో ఎన్డిఏ సర్కారు రూపొందించిన నూతన విద్యా విధానం-2020లోని అశాస్త్రీయ విధానాలు తిరస్కరించాలని, ఉచిత
వ్యాసాలు

భారతదేశాన్ని హిందూ వ్యవస్థే పాలిస్తోంది

2026 మే 18 తరచుగా జరుగుతున్నట్లే, చారిత్రాత్మక కమల్ మౌలా మసీదు ఒక హిందూ దేవతకు అంకితం చేసిన దేవాలయమని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది’. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్‌లో ఉన్న కమల్ మౌలా మసీదు 78 ఏళ్ల మహమ్మద్ రఫీక్‌కు మరో ఇల్లు. రఫీక్ 50 ఏళ్లుగా ఆ మసీదులో ముస్లింలను ప్రార్థనకు పిలిచే ముఅజ్జిన్‌గా ఉన్నారు. అతనికి ముందు 1947లో భారతదేశానికి బ్రిటిష్ వలస పాలన నుండి స్వాతంత్ర్యం రాకముందే అతని తాత హాఫిజ్ నజీరుద్దీన్ ప్రార్థనలను నిర్వహించేవారు. కానీ పురావస్తు ప్రాముఖ్యత కలిగిన, సంరక్షిత స్మారక చిహ్నమైన భోజ్‌శాల సముదాయంలోని మసీదులోకి ఇప్పుడు ధార్‌లోని
వ్యాసాలు

భారత జెన్ – జెడ్ యువత ప్రయాణం ఎటువైపు…?

 మే 15వ తేదీన సుప్రీంకోర్టులో ఒక కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ఈ దేశ నిరుద్యోగ యువతను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు భారతీయ యువతలో అసంతృప్తి ప్రకంపనలు సోషల్ మీడియాలో పుట్టించాయి. అతని వ్యాఖ్యలు  ఈ దేశం యువతను సోమరిపోతులు గాను, బద్దకస్తులుగాను చెబుతూ, వారిని బొద్దింకలతో పోల్చారు. దీనికి  స్పందనగా మే- 16న "కాక్రోచ్ జనతా పార్టీ" పేరుతో సోషల్ మీడియాలో ఈ దేశ యువత మరియు విదేశాల్లో ఉన్న భారతీయ యువకులు పెద్ద ఎత్తున నిరసన తెలియ జేశారు. ఆ తర్వాత జస్టిస్ సూర్యకాంత్ వివరణ ఇచ్చినప్పటికీ, పాలక ఎన్. డి.
వ్యాసాలు

నేను శ్వాసిస్తుంది పుస్తకంతోనే – డా.తండ హరీష్ గౌడ్

డా.తండ హరీష్ గౌడ్ మహబూబాబాద్ జిల్లా పెద్దగూడూరు ప్రాంతానికి చెందిన కవి. నీటీదీపం, ఇన్బాక్స్, గాలిలేని చోట, వంకతాడు నాలుగు కవితా సంపుటాలు,'పిట్టగూడు' దీర్ఘ కవిత వెలువరించారు. 1. మీకు పుస్తకాలు ఎలా ఎప్పుడు ఎక్కడ ఎవరి ద్వారా పరిచయం అయ్యాయి? నా చిన్నప్పటి పాఠ్యపుస్తకాల్లో ఉన్న తెలుగు పాఠ్యాంశాలే మొదటగా నన్ను ప్రభావితం చేశాయి.'పిలుపు' అనే పాఠం ద్వారా తిలక్  పరిచయం అయ్యారు. శైశవగీతితో శ్రీశ్రీ పరిచయమయ్యారు. 'తామసి' పాఠంతో దాశరథి కృష్ణమాచార్యులు పరిచయమయ్యారు.ఆ తర్వాత కాలంలో వాళ్ళ పుస్తకాలను వెతుక్కొని చదివాను. పాఠశాలలో చదువుకునే రోజుల్లో పాటలు పాడేవాన్ని. అక్కడ పింగిళి శ్రీనివాస్ గారు ప్రోత్సాహమిచ్చారు. దేశభక్తి
వ్యాసాలు

సమాధానమివ్వని భోజ్‌శాల తీర్పు

2026 మే 24 మధ్యప్రదేశ్ హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఒక తీర్పులో 700 సంవత్సరాల నాటి మసీదును హిందూ దేవత సరస్వతి ఆలయంగా ప్రకటించింది. కోర్టు ఆదేశాల మేరకు పురాతత్వ సర్వే సంస్థ (ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా- ఎఎస్‌ఐ) నిర్వహించిన గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జిపిఆర్) సర్వేలో—ధార్‌లోని మొదటి జామా మసీదు (సమూహ ప్రార్థనా మందిరం) అయిన 14వ శతాబ్దపు హైపోస్టైల్ (స్తంభాల) మసీదు, కమల్ మౌలా మసీదును—ఇదివరకు అక్కడ ఉన్న ఒక ఆలయంపైన నిర్మించారని పేర్కొంది. భోజ్‌శాల (11వ శతాబ్దపు పరమార రాజు భోజుని మందిరం) అనే ఆధునిక తప్పుడు పేరుతో ప్రాచుర్యం పొందిన ఈ
వ్యాసాలు

The Comprador Bureaucratic Bourgeoisie In India

“Who are our enemies? Who are our friends? This is a question of the first importance for the revolution.” Mao Zedong Clarity on the characterisation of the big bourgeoisie in the oppressed countries and the nature of capitalism being engendered and developed under imperialist domination was one of Mao Zedong’s important contributions. His work ‘Analysis Of The Classes In Chinese Society’ was the first step in this direction. The differentiation
వ్యాసాలు

National and International Situation– Possibilities of Revolution

(A translation from Veekshanam, Telugu Monthly Journal of Political Economy and Society, Hyderabad, June 2026) Introduction A general opinion is currently in circulation that conditions in society have changed greatly, that there are no longer conditions favourable for revolution, that people themselves are not prepared for revolution, and that they are content if their immediate problems are resolved. Until some time ago, this was largely the opinion of a middle
వ్యాసాలు

NAXALBARI: The concept of State Power.

Naxalbari is not just a name of a village! It's not just another heroic uprising of peasants!! Actually the uprising was crushed by the state machinery in a short period of time.It is not comparable to the great Telangana peasants uprising  in magnitude and longevity. But,  it created a prairie fire, an unquenchable  fire. Naxalbari struggle was crushed, even the Great Srikakulam struggle was defeated,  Bhojpur was also over run.
వ్యాసాలు

మహిళా రిజర్వేషన్ బిల్లును రాజకీయ లబ్ధి కొరకు వాడుకుంటున్న బీజేపీ ప్రభుత్వం..

మహిళలకు చట్టసభ ల్లో 33% రిజర్వేషన్ కల్పించే బిల్లును డి లిమిటేషన్ (నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ)బిల్లుతో ముడి వేసి 131 వ రాజ్యాంగ సవరణ బిల్లును బిజెపి ప్రభుత్వం ఏప్రిల్ 16వ తేదీన ప్రవేశపెట్టగా, అది వీగిపోయింది.. మరు సటి రోజు ప్రధానమంత్రి మోడీ, "మహిళా బిల్లుపై మేము నిజాయితీగా చేసిన ప్రయత్నాన్ని విపక్షాలు బ్రూణ హత్య చేశాయి మహిళలారా క్షమించండి" అని సుదీర్ఘంగా మాట్లాడాడు. ఇది కోట్లాది మహిళలకు జరిగిన ద్రోహం గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్ణించాడు.. శాసనసభ హాజరుకాని ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించడం ద్వారా ప్రతిపక్షాలు ఏం