మార్పు కోసం ప్రాణాలు బలిపెట్టక తప్పదనేఅమరుల సందేశాన్ని ఎత్తిపడదాం
కరపత్రంజీవితమంతా విప్లవమేఅమరుల బంధుమిత్రుల సంఘం ఎబిఎంఎస్ 21వ ఆవిర్భావ దినం సందర్భంగాఅక్రమ కేసులకు, రాజ్యహింసకు వ్యతిరేకంగా సభజూలై 18, మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8.30 వరకుసుందరయ్య విజ్ఞానకేంద్రం, బాగ్లింగంపల్లి, హైదరాబాద్ కా. గంటి ప్రసాదం అమరుడై ఈ జూలై 4కు పదేళ్లు. 2013 జూలై 4న నెల్లూరిలో ప్రసాదాన్ని ప్రభుత్వ హంతక ముఠాలు హత్య చేశాయి. వేలాది మంది అమరుల స్ఫూర్తితో 20 ఏళ్ల కింద మొదలైన ఏబిఎంఎస్ ప్రసాదం త్యాగాన్ని గుండెలకు హత్తుకొని కన్నీటితోనే ఈ పదేళ్లుగా పని చేస్తున్నది. ఆయన మృత్యుముఖంలో ఉండి కూడా ‘వాళ్లు నన్ను చంపవచ్చు. నా స్పూర్తిని