నివేదిక

పచ్చని గోవా బూడిద రంగులోకి మారబోతోందా?

(గోవా పట్టణ-గ్రామీణ ప్రణాళిక (సవరణ) చట్టం, 2024లోని వివాదాస్పద సెక్షన్ 39A స్థానికుల నుండి తీవ్ర నిరసనలకు దారితీసింది. ఈ చట్టం వరి పొలాలు, పండ్ల తోటలు, అడవులు గల విశాల భూభాగాలను కాంక్రీట్ వనాలుగా మారుస్తుందని వారు ఆరోపిస్తున్నారు. దీనివల్ల పర్యావరణ సమస్యలు తలెత్తుతాయి. స్థానిక సమాజాలపై దీని ప్రభావం పడుతుంది. నీరు, విద్యుత్ కొరత, మురుగునీటి శుద్ధి సమస్యలు తలెత్తుతాయి. స్నేహల్ ముథా దీనిపై కొన్ని పరిశీలనలు చేశారు. ది హిందూలో వచ్చిన ఆమె రిపోర్ట్ వసంత మేఘం పాఠకుల కోసం తెలుగులో ఇస్తున్నాం.) రాష్ట్ర రాజధాని పనాజీకి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న
నివేదిక

పౌరహక్కుల నాయకత్వంపై రాజ్యం దాడి

“దేవున్ని నమ్మే గుంపులో ఏ నిర్ణయం ప్రవేశ పెట్టాలన్న దేవుని పై పదే పదే విశ్వాసం ప్రకటించాల్సి వుంటుంది  - బాలగోపాల్” సరిగ్గా బాలగోపాల్ చెప్పినట్టు, ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం కూడా చివరకు హిందూ ఫాసిస్ట్ పాలనకు వ్యతిరేకంగా తయారు చేసిన “ఫ్లెక్సీ పొరపాటున ప్రింట్ అయింది” అని మీడియా ముందు స్పష్టం చేసి, పౌరహక్కుల సంఘం (ఆంధ్రప్రదేశ్) కమిటి 20 వ మహాసభను ప్రారంభించాల్సి వచ్చింది.  తిరుపతిలో పౌర హక్కుల సంఘం 20వ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఏర్పడిన బ్యానర్ వివాదం పెద్ద రాజకీయ–సామాజిక, సాంస్కృతిక చర్చకు దారితీసింది. ఈ ఘటనలో పౌర హక్కుల సంఘం
నివేదిక

‘అదానీ గో బ్యాక్!’

 'గొందుల్‌పారా' బొగ్గు ప్రాజెక్టుకు ప్రతిఘటనపై నిజ నిర్ధారణ నివేదిక భారతదేశంలోని జార్ఖండ్ రాష్ట్రంలోని 500 హెక్టార్లకు పైగా సారవంతమైన వ్యవసాయ భూములను, అడవులను అదానీ ప్రతిపాదిత 'గొందుల్‌పారా' బొగ్గు గని నాశనం చేస్తుందని నిజ-నిర్ధారణ బృందం తెలియజేస్తోంది. ఐదు గ్రామాలపైన తీవ్ర ప్రభావం పడనుంది. 780 కుటుంబాలు నిర్వాసితులవుతారు. అదానీ బొగ్గు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా దృఢంగా నిలబడినందుకు ప్రభుత్వ అధికారులు తమను హింసించారని గ్రామస్థులు నివేదిక బృందానికి చెప్పారు. నిరసనకారులపట్ల పోలీసులు వివిధ నేరాలకు పాల్పడ్డారు. ఈ ప్రాంత ప్రజలకు  జీవనోపాధికోసం అందిస్తున్న  ప్రభుత్వ సహాయాన్ని నిలిపివేసారు. అదానీ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న రైతుల నుంచి బియ్యం కొనుగోలు చేయవద్దని
నివేదిక

సంతోష్ కుమార్ రాయ్, కృష్ణమూర్తి,వెంకట్ రెడ్డి, సత్యలకు వ్యతిరేకంగాఅవసరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి

SC 998 of 2018 IV మెట్రోపాలిటన్  సెషన్స్ జడ్జి, రంగారెడ్డి కోర్టులో చర్లపల్లి జైలు ఖైదీ ఇచ్చిన దరఖాస్తు నా పేరు సయ్యద్ గపూర్,  CT నెంబర్ 6634.  నేను చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఉంటున్నాను.  14.5.2023  నాడు సాయంత్రం వేళలో జైలు సిబ్బంది నన్ను  కొట్టారు. చిత్రహింసలకు గురి చేశారు.  నాకు ఐదు రోజుల నుంచి తిండి లేదు.  కేవలం నీళ్లతో మాత్రమే ఉన్నాను.  మూడు నెలల కిందట కూడా ఇదే విధమైన వేధింపులకు గురి చేశారు.  మొన్న సంతోష్ కుమార్ రాయ్ సూపరింటెండెంట్,  కృష్ణమూర్తి,  వెంకటరెడ్డి  నా ముఖం మీద కాళ్ళ మీద  తన్నారు. 
నివేదిక

సైనిక క్యాంపులకు వ్యతిరేకంగా పాదయాత్ర

బస్తర్ డివిజన్‌లోని నారాయణపూర్ జిల్లా అబూజ్‌మడ్ లో సీఆర్‌పీఎఫ్ క్యాంపు ఏర్పాటు, వివిధ చోట్ల రోడ్డు విస్తరణకు వ్యతిరేకంగా ఆదివాసీలు చాలా కాలంగా ఆందోళన చేస్తున్నారు. ఈ సందర్భంగా మే 12, 13 తేదీల్లో వారు  జిల్లా కలెక్టర్‌ను కలిసేందుకు పాదయాత్ర చేసారు. దాదాపు 200 రోజులుగా, వేలాది మంది గ్రామస్తులు తమ మూడు అంశాల డిమాండ్ల కోసం అబూజ్‌మడ్ తోయ్మెటాలో ధర్నాకు కూర్చున్నారు. ప్రభుత్వం తమ మాట వినకపోవడంతో పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. రేషన్, నీళ్లతో  బయలుదేరారు. అబూజ్‌మడ్‌కు చెందిన వేలాది మంది ఆదివాసీలు శుక్రవారంనాడు మండుతున్న ఎండలో రేషన్, నీరు, నిత్యావసర వస్తువులు, సంప్రదాయ ఆయుధాలతో
నివేదిక

రాజ్యం ప్రాధాన్యత  ఆదానీ లాభాలు కారాదు

బీహార్‌లోని భాగల్‌పూర్ జిల్లా, పిర్‌పైంటిలో 1,050 ఎకరాల భూమిని అదానీ పవర్‌కు సంవత్సరానికి ఎకరాకు కేవలం రూ 1 చొప్పున, 33 సంవత్సరాల కాలానికి లీజుకు ఇవ్వాలనే నిర్ణయం బీహార్‌లో ప్రధాన రాజకీయ వివాదానికి దారితీసింది. కార్పొరేట్ లాభాల కోసం రైతుల హక్కులను, ప్రజా ప్రయోజనాలను, పర్యావరణ శ్రేయస్సును బలిచేసే ఈ అన్యాయమైన, అపారదర్శకమైన నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది బహిరంగ మిత్ర పెట్టుబడిదారీ విధానానికి (క్రోనీ క్యాపిటలిజం)పరాకాష్ట; ఇది పాలనపట్ల ప్రజల్లో అపనమ్మకాన్ని మరింతగా పెంచుతోంది. పిర్‌పైంటి థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌ను తక్షణమే రద్దు చేయాలని, సేకరించిన భూమిని ప్రభావిత రైతులకు తిరిగి కేటాయించాలని, పునరావాసాన్ని కల్పించాలని,
నివేదిక

ఒడిశాలోని ఆదివాసీ గూడాల్లో  ఆహార సంక్షోభాన్ని బహిర్గతం చేసిన  ఓ చిన్నారి మరణం

ఎనిమిదేళ్ల క్రితం జాజ్‌పూర్ జిల్లాలో పోషకాహార లోపంతో 19 మంది చిన్నారులు చనిపోయారు. ఇప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పేమీ లేదు. ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలోని ఘటిసాహి గ్రామంలో ఆదివాసీ కుటుంబానికి చెందిన 11 ఏళ్ల బాలుడు అర్జున్ మార్చి ప్రారంభంలో మరణించాడు. రెండు రోజుల క్రితం చివరిసారిగా అన్నం తిన్నాడని కుటుంబ సభ్యులు చెప్పారు. పోస్ట్‌ మార్టం చేయలేదు, కానీ మీడియా అర్జున్ మరణాన్ని పోషకాహార లోపం కేసుగా ప్రచురించడంతో స్థానిక అధికారులు రంగంలోకి దిగారు. పరిస్థితి విషమంగా వున్న అర్జున్ తోబుట్టువులు ఇద్దరు, తొమ్మిది నెలల రైసింగ్, 10 ఏళ్ల కునిలను మార్చి 23 నాటికి, జిల్లా
నివేదిక

ఉద్యోగ హక్కు చట్టం చేయాలి

మిత్రులారా మీ అందరికీ పాలమూరు అధ్యయన వేదిక పక్షాన స్వాగతం ! భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశ స్థాయిని అందుకోబోతున్నది ఎంత నిజమో ప్రపంచంలో అత్యధిక నిరుద్యోగులున్న దేశం అనేది కూడా ఆ స్థాయి నిజం. అయితే నిరుద్యోగ సమస్య నివారణకు ప్రభుత్వాలు, విధానకర్తలు ఏమీ చేయటం లేదు అనేది అంతకన్నా కఠినమైన నిజం. గత యుపిఎ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను గాలికి వదిలేసిందని మేం అధికారంలోకి వస్తే దేశంలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన ఎన్‌.డి.ఎ పాలకులు ఆ విషయాన్ని వదిలేశారు. అలాగే 1994 నుండి మొదలైన మలిదశ తెలంగాణ పోరాటం
నివేదిక

Stop This State Terror Now!

Fourth Drone Bomb Attack on Indigenous People in Bastar, Chhattisgarh Indigenous (Adivasi) people in Bijapur district of Bastar, in the Indian state of Chhattisgarh, have been traumatised by yet another aerial bomb attack from the security forces which have been using drones to carry out these operations. Although the Indian Air Force is not officially deployed for combat in Chhattisgarh, the repeated use of aerial bombardment on civilian populations suggests
నివేదిక

మూడేళ్లలో నాలుగోసారి డ్రోన్  దాడి

తమ గ్రామాల్లో జరిగిన వైమానిక బాంబు దాడులకు (డ్రోన్ దాడులు) వ్యతిరేకంగా బస్తర్‌లోని ఆదివాసీ గ్రామస్తులు మరోసారి తమ గళాన్నెత్తారు. మీడియా నివేదికల ప్రకారం, బీజాపూర్ గ్రామస్తులు తమ గ్రామాలపై 2023 ఏప్రిల్ 7న డ్రోన్ దాడులు జరిగాయని ఆరోపించారు. జబ్బగట్ట, మీనగట్ట, కవరగట్ట, భట్టిగూడ గ్రామాలలో డ్రోన్‌లతో బాంబు దాడులు జరిగాయి. పైన పేర్కొన్న గ్రామాలలో ఉన్న మోర్కెమెట్ట కొండల దగ్గర ఉదయం 6 గంటలకు బాంబు దాడి ప్రారంభమైంది. పరిసరల పొలాల్లో అనేక బాంబులు పడ్డాయి, తరువాత 3 హెలికాప్టర్ల నుండి భారీ మెషిన్ గన్ కాల్పులు కూడా జరిగాయి. పడిన బాంబుల సంఖ్య నిర్ధారణ