నివేదిక

అటవీ నిర్మూలనలో 5 లక్షల మంది బలి

ఒక అంతర్జాతీయ అధ్యయనం ప్రకారం, అటవీ నిర్మూలన కారణంగా ఎక్కువ మరణాలు (50 శాతానికి పైగా) ఆగ్నేయాసియాలో సంభవించాయి. గత కొన్ని సంవత్సరాలుగా, వాతావరణంలో జరుగుతున్న మార్పులు, పెరుగుతున్న వేడి మొత్తం ప్రపంచానికి ఆందోళన కలిగిస్తున్నాయి. కానీ ఇటీవల ఒక అంతర్జాతీయ పరిశోధన మరొక తీవ్రమైన అంశాన్ని వెల్లడించింది. ఈ అధ్యయనం ప్రకారం, గత 20 ఏళ్లలో ప్రపంచంలోని ఉష్ణమండల ప్రాంతాలలో అటవీ నిర్మూలన కారణంగా ఐదు లక్షలకు పైగా ప్రజలు మరణించారు. ఈ మరణాలు నేరుగా పెరుగుతున్న ఉష్ణోగ్రత, దాని వల్ల కలిగే వ్యాధుల వల్ల సంభవించాయి. ఈ నివేదిక అటవీ నిర్మూలన ప్రభావం మొక్కలు, జంతువులకే
నివేదిక

కోల్హాన్ యుద్ధ నివేదిక

జార్ఖండ్‌లోని కోల్హాన్ అటవీ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా 2022 డిసెంబర్ 1 నుంచి, గోయిల్‌కెర పోలీస్ స్టేషన్ పరిధిలోని తిలయ్‌బెడ, లోవబెడ గ్రామాల సమీపంలోని లోవబెడ కొండల్లో మావోయిస్టులు, కోబ్రా పోలీసులకు మధ్య ‘ఎన్‌కౌంటర్’ జరిగినప్పటి నుంచి పోలీసులు దాదాపు ప్రతి రోజూ కాల్పులు జరుపుతూనే వున్నారు. ‘ఎన్‌కౌంటర్’ జరిగిన రోజు ఉదయం 8.15 గంటలకు నుండి, సాయంత్రం 5 గంటల వరకు రోజంతా వందలాది ఫిరంగి గుండ్ల (మోర్టార్ షెల్స్‌) వర్షం కురిపించారు. మర్నాడు కూడా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫిరంగి గుండ్లను పేల్చారు. ఆ తరువాత,
నివేదిక

వల్లికను వేధిస్తున్న ఎటీఎస్

కేరళకు చెందిన స్వతంత్ర జర్నలిస్టు కామ్రేడ్ రెజాజ్ పైన పెట్టిన కల్పిత కేసుకు సంబంధించి మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఎటీఎస్) సిబ్బంది 2025 జూన్ 2న ఢిల్లీలో ఉన్న నజరియా వెబ్ పత్రిక సంపాదకవర్గ సభ్యురాలు* కామ్రేడ్ వల్లిక తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళి వల్లికతో  మాట్లాడాలన్నారు. ప్రశ్నించడానికి లేదా అరెస్టు చేయడానికి ఎలాంటి వారెంట్ లేదా నోటీసు తీసుకురాలేదు కాబట్టి వల్లిక వాళ్ళను కలవదు అని చెప్పారు. జర్నలిస్టు రెజాజ్‌పై పెట్టిన కేసుకు సంబంధించిన ప్రశ్నలకు జవాబులివ్వడానికి రాకపోతే కనక "ఆమె ఎక్కడ ఉంటుందో మాకు తెలుసు. మీకు చెప్పకుండానే తీసుకు వెళ్లగలం, ఆ తరువాత ఆమె
నివేదిక

కాల్పుల విరమణ డిమాండ్ – మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలు

(కర్రె గుట్టల దిగ్బంధం మీద  క్షేత్రస్థాయి నివేదిక ) ఏప్రిల్ 21 నుండి, హెలికాప్టర్లు గిరగిరా తిరుగుతున్న శబ్దం; భారీ ఫిరంగి కాల్పులు; పెద్ద పేలుళ్ల శబ్దాలు ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్ట కొండల నిశ్శబ్దాన్ని విచ్ఛిన్నం చేశాయి; ఇక్కడ భారత భద్రతా బలలు ప్రారంభించిన అతిపెద్ద మావోయిస్టు వ్యతిరేక సైనిక చర్య  జరుగుతోంది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) శాంతి చర్చలలో పాల్గొనడానికి తన సంసిద్ధతను పదేపదే వ్యక్తం చేస్తున్న సమయంలో ఈ భద్రతాబలగాలు ఈ సైనిక చర్యను చేపతాయి. మార్చి 28 నుండి, మావోయిస్టు పార్టీ కాల్పుల విరమణ కోసం నాలుగు ప్రకటనలను విడుదల చేసింది.
నివేదిక

చిడియాబేడా ఆదివాసీలపై
పోలీసుల క్రౌర్యం

రూర్ఖండ్‌లోని సరండా అడవుల గురించి మీరు వినే ఉంటారు. భారతదేశంలోనే అనేక పోరాటాలతో ప్రజ్వరిల్లుతున్న నేల అది. ఆ ఉద్యమాలను అణచివేయడానికి చాలా ఏళ్లుగా అక్కడ దారుణ నిర్బంధం కొనసాగుతోంది. అయినా ఆదివాసులు వెనక్కి తగ్గలేదు. చిడియాబేడా, లోవాబేడా, హాథిబురు అడవులలో కోబ్రా బటాలియన్‌ 209, 205, రూర్జండ్‌ జాగ్వార్‌, సీఆర్‌పీఎఫ్‌కు చెందిన పోలీసు బలగాలు గాలింపులు జరుపగా కొన్ని పోస్టర్లు, బ్యానర్లు సహ రోజువారిగా వాడుకునే దినుసులు దొరికినట్టు, సీరిస్‌ కనెక్షన్‌లో వుంచిన మందుపాతరలను కనుగొని వాటిని డిఫ్యూజ్‌ చేసినట్టు 12 నవంబర్‌ 2022 (ప్రభాత్‌ ఖబర్‌, దైనిక్‌ భాస్కర్‌ తదితర హింది పత్రికలలో) వార్త ప్రచురితమైంది.
నివేదిక

భారీ వర్షానికి తోడు ప్రభుత్వఅధికారుల నిర్లక్ష్యం విజయవాడ వరద ముంపుకు కారణం

గత ఆగస్టు చివరి వారంలో కురిసిన అత్యంత భారీ వర్షం విజయవాడలో మూడవ వంతు ప్రాంతం ప్రజాజీవితాల్నీ అతలాకుతలం చేసింది. పట్టణం లో అత్యంత పేదల జీవితాల్ని కోలుకోనంత దెబ్బతీసింది. సుమారు 64 డివిజన్‌ లలో 32 డివిజన్‌ ల ప్రజానీకం 65 మంది వివిధ వయస్సుల వారు ప్రాణాలు కోల్పోయారు. వీటిలో 4,5 డివిజన్‌ లలో మాత్రం పాక్షికంగా వరద నష్టం జరిగింది. పైన అంతస్తు లేని ప్రజలు అత్యధిక మంది కట్టు బట్టలు, వరద తేచ్చిన అనారోగ్యంతో మిగినవారు చాలా మంది ఉన్నారు. వీరి ఇండ్లలో అన్ని రకాల సామాన్లు పడుకునే మంచాలు, కప్పుకునే దుప్పట్లు,
నివేదిక

బస్తర్ ఆదివాసులకు ఆంతర్జాతీయ సంఘీభావం

మధ్య భారతదేశంలోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతంలో వేగవంతమవుతున్న రాజ్య అణచివేత సంక్షోభాన్ని ఎత్తి చూపడానికి 2025 మే 6న, ఇండియా జస్టిస్ ప్రాజెక్ట్ (జర్మనీ), ఫౌండేషన్ ది లండన్ స్టోరీ (నెదర్లాండ్స్), లండన్ మైనింగ్ నెట్‌వర్క్ (యుకె), ఇండియన్ అలయన్స్ పారిస్‌లతో కలిసి ఇంటర్నేషనల్ సాలిడారిటీ ఫర్ అకడమిక్ ఫ్రీడమ్ ఇన్ ఇండియా (ఇన్‌సాఫ్ ఇండియా) అంతర్జాతీయ వీడియో సమావేశాన్ని నిర్వహించింది. భారత రాజ్యం అమలుచేస్తున్న తిరుగుబాటు నిరోధక ప్రచారం అయిన "ఆపరేషన్ కగార్" కింద అనేక స్వదేశీ ఆదివాసీ సమాజాలకు నిలయంగానూ ఖనిజాలతోనూ సమృద్ధిగా ఉన్న ఈ ప్రాంతం ఇంతకుముందెన్నడూ లేనంతగా సైనికీకరణను చూస్తోంది. భారత
నివేదిక

బుద్ధిజీవులుగా ఆదివాసులపై యుద్ధాన్ని అంగీకరిద్దామా?

ఆదివాసులపై వైమానిక దాడులకు వ్యతిరేకంగా హైదరాబాదు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని షోయబ్‌ హాల్‌లో ఉదయం 11 గంటలకు బుద్ధిజీవులు, ప్రజాస్వామికవాదుల సమావేశాన్ని పాణి ఆరంభించారు -  తెలంగాణ ప్రజల గురించి, తెలుగు ప్రజల గురించి, ఆదివాసుల హక్కుల గురించి దశాబ్దాలుగా పనిచేస్తున్న  బుద్ధిజీవులు, ప్రజాస్వామ్యవాదులు ఈ సమావేశానికి వచ్చారు. 1948లో హైదరాబాదు రాష్ట్రంపై నెహ్రూ, పటేల్‌ పోలీసు చర్య దగ్గరి నుంచి దండకారణ్యంలో సైనిక చర్యలు దాకా  మన ప్రజాస్వామ్యం విస్తరించింది. నేల మీద లక్షల సైన్యం ఆదివాసీ ప్రజలపై యుద్ధానికి తలపడిన దశ నుంచి సరిహద్దు దేశాల యుద్ధాల్లో వాడే హెలికాప్టర్లలో సైనికులు వచ్చి బాంబు దాడులు
నివేదిక

 A Report of the Seminar organised by Solidarity Forum for Adivasi Rights Struggles (SFARS) on9th and 10th of August, 2024 in Hyderabad

Indian government declared war on the Adivasi (Indigenous) people of Central and East India in the states of Chhattisgarh, Jharkhand, Maharashtra, Odisha and the bordering regions for the past two decades first with the launching of Salwa Judum in 2005 followed by Operation Green Hunt (the most comprehensive offensive yet) in 2009 and its subsequent intensification with the operations Prahar and Samadhan and then Operation Kagar (‘Last War’) launched in
నివేదిక

మావోయిస్టు నిర్మూనలకు రూ.5 కోట్ల ప్రోత్సాహకం 

దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ అడవులలో లోతట్టు ప్రాంతాలలో, స్థానిక ఆదివాసీ సముదాయాల నుండి చేరిన మావోయిస్టు తిరుగుబాటుదారులు దాదాపు నాలుగు దశాబ్దాలుగా భారత రాజ్యంతో మంద్రస్థాయి యుద్ధంలో వున్నారు. ఈ సంవత్సరం, ఛత్తీస్‌గఢ్‌  ఈ ఘర్షణలో పెద్ద పురోగతి సాధించామని, 38 ఎన్‌కౌంటర్లలో 141 మంది మావోయిస్టులను హతమార్చామని పోలీసులు పేర్కొన్నారు.  ఇది 2009 మినహా గతంలో చూసిన వార్షిక సంఖ్య కంటే ఎక్కువ. ఈ సీరీస్‌లో ఎన్‌కౌంటర్‌లు జరిగిన ప్రదేశాలకు వెళ్లి, మరణించిన వారిలో 37 మంది కుటుంబాలతో మాట్లాడి ఆ సంఖ్యల వెనుక ఉన్న కథనాలను స్క్రోల్‌ వెబ్‌ సైట్‌ అందిస్తోంది. ఆ ఫోటోలో మహిళ