పత్రికా ప్రకటనలు

రైతులను మరిచిన బడ్జెట్

అన్నం పెడుతున్న వ్యవసాయ కుటుంబాలకు “అమృత కాలం “కాదిది వ్యవసాయ రంగానికి  కోతలు విధించిన 2022-2023 కేంద్ర బడ్జెట్  “రైతు కుటుంబాల ఆదాయం రెట్టింపు “లక్ష్యం మరచిన బడ్జెట్ ఇది ఎం‌ఎస్‌పి  చట్టబద్ధతకు ఏ హామీ ఇవ్వని కేంద్ర బడ్జెట్ ని తిరస్కరిద్దామ్ ---------------------------------------------------------------------------------- ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్ర రైతులకు రైతు స్వరాజ్య వేదిక పిలుపు ---------------------------------------------------------------------------------   వ్యవసాయ ,అనుబంధ రంగాలకు 4.26 శాతం నుండి 3.84 శాతానికి బడ్జెట్ తగ్గింది   పి‌ఎం ఆశా , ఇతర రైతులకు లబ్ధి చేకూర్చే పథకాలకు బడ్జెట్ లో కోత అమానుషం ------------------------------------------------------------------------------ దేశ రైతాంగానికి ఇచ్చిన హామీల