సంభాషణ

ఒక జర్నలిస్టు చెలామణిలో లేకుండా అయిన తీరు

భారతదేశంలో ఖైదులో ఉన్న జర్నలిస్టులకు ‘ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం’ అంటే ఏమిటి? 2026 ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా, భారతదేశంలో జైలు ఊచల వెనుక ఉన్న ఇద్దరు జర్నలిస్టులు - జార్ఖండ్‌కు చెందిన రూపేష్ కుమార్ సింగ్, జమ్ము కశ్మీర్ జర్నలిస్ట్ ఇర్ఫాన్ మెహరాజ్‌ల కోసం 'ఫ్రీ స్పీచ్ కలెక్టివ్' ఈ ప్రశ్నను సంధిస్తోంది. 'వాండే' మ్యాగజైన్ ఎడిటర్ ఇర్ఫాన్ మెహరాజ్‌ను, 2023 మార్చి 20నాడు చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం (ఉపా) కింద నమోదు చేసిన ఆరోపణలపై అరెస్టు చేసారు. ఆయనపై విచారణ ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. కాశ్మీర్‌లోని  సంక్లిష్ట రాజకీయాలు, దాని
సంభాషణ

ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం! ఖైదులో జర్నలిస్టులు

భారతదేశంలో ఖైదులో ఉన్న జర్నలిస్టులకు ‘ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం’ అంటే ఏమిటి? ఈ ఏడాది మే 3, ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా, భారతదేశంలో జైలు ఊచల వెనుక ఉన్న ఇద్దరు జర్నలిస్టులు - జార్ఖండ్‌కు చెందిన రూపేష్ కుమార్ సింగ్,  జమ్ము- కశ్మీర్ జర్నలిస్ట్ ఇర్ఫాన్ మెహరాజ్ కోసం 'ఫ్రీ స్పీచ్ కలెక్టివ్' ఈ ప్రశ్నను సంధిస్తోంది. రూపేష్ కుమార్ సింగ్ 2022 జూలై 17 నాడు చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (ఉపా), 1967 కింద నమోదైన ఆరోపణలపై అరెస్టు అయ్యారు. ప్రస్తుతం ఆయనపై విచారణ కొనసాగుతోంది. తన కుటుంబానికి దూరంగా ఉన్న
సంభాషణ

గనుల తవ్వకం: ఆదివాసుల హక్కులు, పర్యావరణంపైన ఆందోళనకర ప్రశ్నలు

2026 ఏప్రిల్ 03ఒడిశాలోని సిజీమాలి లో ఘర్షణ: 2026 మార్చి 25న ఒడిశాలోని కలహండి జిల్లాలో కార్యకర్త నేతలు లింగరాజ్ ఆజాద్, సురేష్ సంగ్రామ్‌లను అరెస్టు చేశారు. నీరు, అడవి, భూమి (జల్, జంగల్, జమీన్) కోసం గ్రామీణ, ఆదివాసీ సముదాయాల హక్కులను కాపాడటంలో, అలాగే వేదాంత లిమిటెడ్ మైనింగ్ సంస్థను వ్యతిరేకించడంలో వీరిద్దరూ చురుగ్గా పాలుపంచుకున్నారు. బాక్సైట్ సమృద్ధిగా ఉన్న ఒడిశాలోని ఈ ప్రాంతంపై మైనింగ్ సంస్థల కన్ను పడింది. తమ భూమిని నిలబెట్టుకోవడానికి ఈ జిల్లాలో గతంలో అనేక ఆదివాసీ పోరాటాలు జరిగాయి. ఇప్పుడు కార్పొరేట్ సంస్థల దృష్టి సిజిమాలిపై పడింది. మైనింగ్ ప్రాజెక్ట్; పర్యావరణ
సంభాషణ

“ఇదిగో, నా సోదరి వచ్చేసింది; ఇప్పుడు నాకు ఆమె డబ్బు ఇవ్వండి”

రచన: విశాద్ కుమార్ | ఏప్రిల్ 28, 2026 ఒడిశాలోని కియోంఝర్ జిల్లా నుండి ఒక దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇది మానవత్వానికే సిగ్గుచేటుగా నిలిచిపోతుంది.   ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన, మన పరిపాలనా వ్యవస్థలోని నిర్లక్ష్యాన్ని, అసంబద్ధతను కూడా బట్టబయలు చేస్తోంది. అంతేకాకుండా, అధికార యంత్రాంగపు పత్రాల ప్రక్రియలలోని సంక్లిష్టతలకు సంబంధించి ఇది తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఏప్రిల్ 27న ఈ దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆదివాసీ జీతు ముండా, తన మరణించిన సోదరి అస్థిపంజరాన్ని మోసుకుంటూ ఒక బ్యాంకు వద్దకు చేరుకున్నాడు.  అంతకుముందే అతను బ్యాంకుకు డజన్ల సార్లు వెళ్ళాడు; కానీ ప్రతిసారీ
సంభాషణ

అరెస్టు చేస్తారనే భయంతో ఆసుపత్రికి వెళ్లని బాధిత సిజిమాలి ఆదివాసులు

2026 ఏప్రిల్ 12 కాశీపూర్ బ్లాక్‌లోని సిజిమాలి బాక్సైట్ గని కోసం వేదాంత అల్యూమినియం లిమిటెడ్ చేపట్టిన రోడ్డు నిర్మాణ కార్యక్రమం భారీ సంఖ్యలో పోలీసులు,  పరిపాలనా యంత్రాంగ అధికారుల సమక్షంలో జరగడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పెరిగి వివాదం చెలరేగింది. మంగళవారం భారీ పోలీసు, పరిపాలనా యంత్రాంగ సిబ్బంది సమక్షంలో ప్రారంభమైన ఈ రోడ్డు నిర్మాణ పనులను గ్రామస్థులు వ్యతిరేకించడంతో పోలీసులకూ, వారికి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గ్రామస్థులు పోలీసుల ఆదేశాలను ధిక్కరిస్తున్నారని ఆరోపణలు రావడంతో, పరిస్థితిని చక్కదిద్దేందుకు జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకుని, కలెక్టర్ ప్రభావిత ప్రాంతానికి వెళ్లాడని అధికార వర్గాలు అంటున్నాయి. అయితే, అధికారులు
ఇంటర్వ్యూ

From Armed Struggle in the forests to Struggle for Survival in a city

He spent ten and a half years in a Chhattisgarh jail! She spent twelve years! 38 unproven cases against him, 159 against her! Raghava Some people's lives are a source of wonder. They are filled with endless sorrow. They do not think about what tomorrow will bring. They do not live for themselves. They do not even fear for their lives. They simply do not care about the police, cases,
సంభాషణ

కశ్మీర్ పై భారత పాలనను నిరాకరించినందుకు మా అమ్మకు శిక్ష

2026 మార్చ్ 26 కొద్ది రోజుల క్రితం, నా తల్లి ఆసియా అంద్రాబీ (64) కి ఒక న్యాయమూర్తి మూడు జీవితకాల శిక్షలను విధించడాన్ని నేను స్వయంగా చూసాను. భారతదేశం అమలు చేసిన అత్యంత కఠినమైన చట్టాలలో ఒకటైన నిబంధనల కింద ఇది వాస్తవానికి మరణశిక్షతో సమానం. కశ్మీర్ స్వయం నిర్ణయాధికార పోరాటంలో పాల్గొన్నందుకు గాను, జీవిత ఖైదు విధించబడిన మొదటి కశ్మీరీ మహిళ నా తల్లి. నా తల్లితో పాటు, ఆమె సహచరులు నహిదా నస్రీన్, సోఫీ ఫెహ్మీదాలకు ముప్పై ఏళ్ల జైలు శిక్షను వేసారు. వీరి ముగ్గురినీ 2018లో అరెస్టు చేసారు;  విచారణ ఎనిమిదేళ్ల పాటు
ఇంటర్వ్యూ

నన్ను టెర్రరిస్ట్ అన్నారు

గోర‌ఖ్‌పూర్ జైల్లో ఆవిరైన నా *పరదేశీ స్వప్నం*: వాలెంటిన్ హెనాల్ట్ ఫ్రెంచ్ డాక్యుమెంటరీ చిత్ర నిర్మాతతో మజీద్ మఖ్బూల్ ఇంట‌ర్వ్యూ (ఫ్రెంచ్ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ వాలెంటిన్ హెనాల్ట్ తన భారత పర్యటన, తాను పాల్గొన్న అంబేద్కరిస్ట్ ప్రజా పాదయాత్ర ఉత్తరప్రదేశ్, గోరఖ్‌పూర్ సెంట్రల్ జైలులో నెలరోజుల జైలు శిక్షకు దారితీస్తుందని ఊహించలేదు. దళిత భూ హక్కుల కోసం జరిగిన ఆ యాత్రలో పాల్గొన్నందుకు, అతను ఉంటున్న హోటల్ నుండి అరెస్ట్ చేసి, ఫారినర్స్ యాక్ట్ కింద వీసా నిబంధనలను ఉల్లంఘించినట్లు పోలీసులు అభియోగాలు మోపారు. 2023 అక్టోబర్‌లో జైలులో గడిపిన కాలం—కిక్కిరిసిన బ్యారక్‌లు, వ్యవస్థీకృత హింస, వివక్ష—ఆయన
సంభాషణ

పోలీసుల స్వేచ్ఛను బలపరచే తీర్పు: అబ్దుల్ వాహిద్ షేక్ అనుభ‌వం

అన్యాయమైన జైలు శిక్ష కారణంగా కోల్పోయిన సంవత్సరాలతరబడి  భారమైన నిశ్శబ్దాన్ని అబ్దుల్ వాహిద్ షేక్ అనుభవించారు. ముంబైకి చెందిన మాజీ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడైన షేక్, 2006 ముంబై లోకల్ ట్రైన్ పేలుళ్ల కేసులో నిందితులుగా పేర్కొన్న 13 మందిలో ఒకరు. ఆయన తొమ్మిదేళ్లపాటు హై-సెక్యూరిటీ జైలులో గడిపారు. 2015లో ఆరోపణలు అన్నీ తప్పుడువని తేలి, నిర్దోషిగా విడుదలైన మొదటి వ్యక్తి ఆయనే. పదేళ్ల తర్వాత మిగిలిన 12 మంది కూడా నిర్దోషులుగా విడుదలయ్యారు. విడుదలైనప్పటి నుండి, అబ్దుల్ వాహిద్ షేక్ తన అనుభవాన్ని న్యాయపోరాటంగా మార్చుకున్నారు. ఉర్దూలో 'జైలు సాహిత్యం'  పైన పిహెచ్‌డి పూర్తి చేసి, అన్యాయంగా
సంభాషణ

కాశ్మీర్‌లోని కునాన్ పోష్‌పోరాలో, సైన్యంపైన ఎన్నటికీ తొలగని ఒక ఆరోపణ

1991లో, 40 మంది కశ్మీరీ మహిళలు సైనికాధికారులు తమపై అత్యాచారం చేశారని ఆరోపించారు. కేసు ఇంకా పెండింగ్‌లో ఉంది. ఫిబ్రవరి 23తో కునన్ పోష్‌పోరా సామూహిక అత్యాచార ఘటన జరిగి 35 ఏళ్లు పూర్తయ్యాయి. కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఉన్న ఈ జంట గ్రామాల్లో సోదాలు నిర్వహిస్తున్న భారత సైన్యానికి చెందిన ఒక యూనిట్ తమపై ఈ దారుణానికి ఒడిగట్టిందని ఆ గ్రామ మహిళలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో, 'లెస్ట్ వి ఫర్గెట్' (మనం మర్చిపోకూడదు) అనే శీర్షికతో 2024 సెప్టెంబర్ సంచికలో ప్రచురితమైన కథనాన్ని 'అవుట్‌లుక్' పునఃసమీక్షించింది. కునన్ పోష్‌పోరా సామూహిక అత్యాచార ఆరోపణల కేసు ఇప్పటికీ