పత్రికా ప్రకటనలు

శాంతి చర్చలు: ద్రోహాలు, మానవాహననాలు  

పాలస్తీనా నుండి బస్తర్ దాకా కార్పొరేట్ యుద్ధ యంత్రాన్ని ఆపండి భారత ప్రభుత్వం తమపై కొనసాగిస్తున్న చర్యలను నిలిపివేస్తే శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని మావోయిస్టు పార్టీ ఏప్రిల్ 3నాడు ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా శాంతి చర్చలకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని నొక్కి చెబుతూ, అర్థవంతమైన చర్చలకు సానుకూల, అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా చర్యలు తీసుకోవాలని మావోయిస్టు పార్టీ కోరింది. "ప్రభుత్వం మా పిలుపుకు సానుకూలంగా స్పందిస్తే, మేము వెంటనే కాల్పుల విరమణ ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాము" అని కూడా పార్టీ  ఆ
పత్రికా ప్రకటనలు

ఆదివాసీ నాయకుడు రఘు మిడియామి  అక్రమ అరెస్టు 

2025 ఫిబ్రవరి 27 నాడు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐ‌ఎ) దంతేవాడ నుండి ప్రముఖ యువ ఆదివాసీ నాయకుడు రఘు మిడియామిని సాయంత్రం 7 గంటల ప్రాంతంలో అరెస్టు చేసింది. 2025 ఫిబ్రవరి 28నాడు ఎన్‌ఐ‌ఎ విడుదల చేసిన ఒక ప్రకటనలో, మూల్‌వాసీ బచావో మంచ్‌తో సంబంధం ఉన్న గజేంద్ర మాండవితో పాటు మరొక వ్యక్తిని 6 లక్షల రూపాయల నగదు,  మూల్‌వాసీ బచావో మంచ్‌, మావోయిస్టుల కరపత్రాలతో అరెస్టు చేసినట్లు చెప్పింది. 25.03.23న గజేంద్ర మాండవిని అరెస్టు చేసిన తర్వాత 24.08.23న నమోదు చేసిన FIR నం.02-2023-NIA-RPR పై దర్యాప్తులో, రఘు మిడియామి మూల్‌వాసీ బచావో మంచ్
పత్రికా ప్రకటనలు

పదమూడు నెలల ఆపరేషన్ కగార్

ప్రజల హక్కులను పణంగా పెట్టి, అంతర్గత సాయుధ సంఘర్షణ పరిస్థితులలో రాజ్య బలప్రయోగాన్ని నియంత్రించే దేశీయ, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ ఆపరేషన్ కగార్ కింద ఛత్తీస్‌గఢ్‌లో సంవత్సరానికి పైగా కొనసాగుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భద్రతా విధానాన్ని ఖండిస్తున్నాం. ఇటీవల ఫిబ్రవరి 9నాడు జరిగిన ఎన్‌కౌంటర్ మరణాలతో సహా  2024 జనవరి నుంచి ఇప్పటి వరకు 30 మందికి పైగా భద్రతా సిబ్బందితో సహా 300 మందికి పైగా మరణాలు సంభవించాయి. మొత్తం అరెస్టులు 1033, లొంగుబాటులు 925 కు చేరుకున్నాయి. 2025లో కూడా మావోయిస్టులు కూడా కనీసం తొమ్మిది మంది పౌరులను చంపారని వార్తా నివేదికలు సూచిస్తున్నాయి.
పత్రికా ప్రకటనలు

“A republic must not kill its own children”: Supreme Court of India

CDRO, a coordination of democratic rights organisations that are active in different parts of the country, has been working since 2007 to highlight the status of democratic rights of the people and to protect these rights. Though the oppression of weaker sections of the society is a continuous saga, the past situations pale in the front of the atrocities carried out by the central and state governments in Chhattisgarh at
పత్రికా ప్రకటనలు

‘ఏ దేశము తన పౌరులనుతానే చంపుకోకూడదు’

మన దేశం ఈరోజు 76వ గణతంత్ర వేడుకులను ఘనంగా జరుపుకుంటున్నది. అంటే రాజ్యాంగం అమలులోకి వచ్చి 76 సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ సుదీర్ఘ ప్రజాస్వామిక పాలనలో రాజ్యాంగ విలువలు  సంపూర్ణం కావాలి. ఈ దేశ ప్రజలందరికీ రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు దక్కాలి. ప్రజలందరూ జాతి, కుల, మత, ప్రాంతీయ బేధాలు లేకుండా ప్రాథమిక హక్కులను అనుభవించాలి. అయితే దేశంలో వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. దేశంలో ఆదివాసీలు, దళితులు, ముస్లిం మైనారిటీలపై దాడులు, హత్యాకాండ, క్రూరమైన హింసాకాండ వివిధ రూపాలలో కొనసాగుతున్నది. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ 3వ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత హక్కుల హననం యధేచ్ఛగా
పత్రికా ప్రకటనలు

బాక్సైట్ మైనింగ్ లీజులను రద్దు చేయండి

అటవీ భూములను మైనింగ్‌ అవసరాల కోసం మళ్లించేందుకు వేదాంత కంపెనీ అధికారులు, జిల్లా యంత్రాంగం బూటకపు గ్రామసభలు నిర్వహించడంపై నేరపూరిత, చట్టవిరుద్ధమైన ప్రయత్నాలపై మా మాటి మలి సురాఖ్య మంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒడిశాలోని తిజిమాలి, కుట్రుమాలి, మజ్‌హింగ్‌మాలి కొండలపై ఉన్న బాక్సైట్ మైనింగ్ లీజులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూంది.   తిజిమాలి కొండల చుట్టూ నివసించే ప్రజల సమ్మతి లేకుండా తిజిమాలి (ప్రభుత్వ రికార్డులలో సిజిమాలి అని వుంది)లో బాక్సైట్ తవ్వడానికి ఒడిశా ప్రభుత్వం వేదాంత లిమిటెడ్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 2023 మార్చి 1 న, వేదాంతను ప్రాధాన్య వేలందారుడిగా ప్రకటించారు. 311 మిలియన్ టన్నుల
పత్రికా ప్రకటనలు

సాయిబాబా మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి.

ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబా నిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందడంపట్ల  బాధాతప్త హృదయంతో నిర్బంధ వ్యతిరేక వేదిక జోహార్లు తెలియజేస్తుంది.  ప్రముఖ మానవ హక్కుల కార్యకర్తగా, కవిగా, రచయితగా, విద్యావేత్తగా పేరుపొందిన సాయిబాబా రాజ్యం కక్షపూరిత చర్యలకు బలైపోయాడు. .1990 సంవత్సరాల నుండి రిజర్వేషన్ అనుకూల ఉద్యమం, జైలు ఖైదీల హక్కుల సాధన ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ సాధన ఉద్యమం, ఆదివాసి హక్కుల ఉద్యమం లాంటి అనేక ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించాడు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించడం సహించలేని రాజ్యం అతనిపై అక్రమ కేసులు బనాయించి పది సంవత్సరాలు జైలులో అండా సెల్
పత్రికా ప్రకటనలు

కామ్రేడ్‌ జి.ఎన్‌ సాయిబాబకు అరుణారుణ జోహార్లు

ప్రపంచ విప్లవ మానవుడు, సామ్రాజ్యవాద వ్యతిరేక ప్రజా ఉద్యమకారుడు, కవి, మేధావి కామ్రేడ్‌ జి.ఎన్‌ సాయిబాబకు అరుణారుణ జోహార్లుఆయన రాజ్య ధిక్కార స్ఫూర్తితో విశాల ఐక్య సంఘటనా పోరాటాలతో ఆపరేషన్‌ కగార్‌ను అడ్డుకుందాంహిందుత్వ కార్పొరేట్‌ శక్తులకు వ్యతిరేక నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని ముందుకు తీసికెళదాం సుప్రసిద్ధ విప్లవ మేధావి, కవి, ప్రజా ఉద్యమ నాయకుడు, విప్లవ రచయితల సంఘం సభ్యుడు కామ్రేడ్‌ జి.ఎన్‌ సాయిబాబ తీవ్ర ఆనారోగ్యంతో అక్టోబర్‌ 12 శనివారం రాత్రి 8.36 గంటలకు హైదరాబాదులోని నిమ్స్‌ హాస్పెటల్‌లో అమరుడయ్యాడు. భారత ప్రభుత్వం 2009లో ఆదివాసుల మీద ప్రకటించిన ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌కు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ప్రొ. సాయిబాబా
పత్రికా ప్రకటనలు

ఒడిశాలోని  తిజిమలిలో అరెస్టు చేసిన కార్తీక్ అరెస్టును ఖండించండి!

దక్షిణ ఒడిశాలో వేదాంత బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉద్యమ నాయకుడు కార్తీక్ నాయక్ అరెస్టును నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాం. 2024  సెప్టెంబర్ 19న ఉదయం 11.30 గంటల సమయంలో బ్యాంకు నుంచి బయటకు వెళ్లేటపుడు ముప్పై ఏళ్ల కార్తీక్‌ను కాశీపూర్ పోలీసులు తీసుకెళ్లారు. కాశీపూర్ పోలీస్ స్టేషన్‌లో కొద్దిసేపు ఆగిన తర్వాత కాశీపూర్ జెఎంఎఫ్‌సి కోర్టుకు తీసుకెళ్ళి కొన్ని గంటల తర్వాత, రాయగడ సబ్ జైలుకి పంపారు. అదే రోజు, తిజిమాలి ప్రాంతానికి చెందిన వెయ్యి మందికి పైగా గ్రామస్తులు కార్తీక్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పోలీసు స్టేషన్‌ ముందు సాయంత్రం వరకు నిరసన ప్రదర్శన చేసారు.
పత్రికా ప్రకటనలు Press notes

చ‌ల‌ప‌తి, విజ‌య‌వ‌ర్ధ‌న‌రావుల విడుదలకై పోరాడుదాం

ఆంధ్ర ప్ర‌దేశ్ లోని అన్ని రాజ‌కీయ పార్టీల‌కూ, ప్ర‌జాసంఘాల‌కూ జీవిత ఖైదీల విడుద‌ల సాధ‌న స‌మితి త‌ర‌పున ఆహ్వానం. మిత్రులారా.. చిల‌క‌లూరి పేట బ‌స్సు ద‌హ‌నం కేసు మ‌న‌లో చాలా మందికి గుర్తు ఉండే ఉంటుంది. 1993 సంవ‌త్స‌రంలో జ‌రిగిన ఆ దుర్ఘ‌ట‌న కు బాధ్యులైన చ‌ల‌ప‌తిరావు విజ‌య‌వ‌ర్ధ‌న‌రావులు సంఘ‌ట‌న జ‌రిగిన రెండు మూడు రోజుల‌కే అరెస్ట్ అయ్యారు. వారు ఆ నేరం బ‌స్సులో ఉన్న వారిని చంపాల‌నే ఉద్దేశ్యంతో చేయ‌లేదు. కేవ‌లం బ‌స్సులో ప్ర‌యాణికుల‌ను బెదిరించి దోపిడీ చేసే ఉద్దేశ్యంతో మాత్ర‌మే చేశారు. అయితే అనుకోని విధంగా బ‌స్సు ద‌హ‌నం జ‌రిగిపోయింది. చ‌ల‌ప‌తి విజ‌య‌వ‌ర్ధ‌న‌రావులు అరెస్ట్ అయిపోయారు.