పత్రికా ప్రకటనలు

“A republic must not kill its own children”: Supreme Court of India

CDRO, a coordination of democratic rights organisations that are active in different parts of the country, has been working since 2007 to highlight the status of democratic rights of the people and to protect these rights. Though the oppression of weaker sections of the society is a continuous saga, the past situations pale in the front of the atrocities carried out by the central and state governments in Chhattisgarh at
పత్రికా ప్రకటనలు

‘ఏ దేశము తన పౌరులనుతానే చంపుకోకూడదు’

మన దేశం ఈరోజు 76వ గణతంత్ర వేడుకులను ఘనంగా జరుపుకుంటున్నది. అంటే రాజ్యాంగం అమలులోకి వచ్చి 76 సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ సుదీర్ఘ ప్రజాస్వామిక పాలనలో రాజ్యాంగ విలువలు  సంపూర్ణం కావాలి. ఈ దేశ ప్రజలందరికీ రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు దక్కాలి. ప్రజలందరూ జాతి, కుల, మత, ప్రాంతీయ బేధాలు లేకుండా ప్రాథమిక హక్కులను అనుభవించాలి. అయితే దేశంలో వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. దేశంలో ఆదివాసీలు, దళితులు, ముస్లిం మైనారిటీలపై దాడులు, హత్యాకాండ, క్రూరమైన హింసాకాండ వివిధ రూపాలలో కొనసాగుతున్నది. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ 3వ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత హక్కుల హననం యధేచ్ఛగా
పత్రికా ప్రకటనలు

బాక్సైట్ మైనింగ్ లీజులను రద్దు చేయండి

అటవీ భూములను మైనింగ్‌ అవసరాల కోసం మళ్లించేందుకు వేదాంత కంపెనీ అధికారులు, జిల్లా యంత్రాంగం బూటకపు గ్రామసభలు నిర్వహించడంపై నేరపూరిత, చట్టవిరుద్ధమైన ప్రయత్నాలపై మా మాటి మలి సురాఖ్య మంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒడిశాలోని తిజిమాలి, కుట్రుమాలి, మజ్‌హింగ్‌మాలి కొండలపై ఉన్న బాక్సైట్ మైనింగ్ లీజులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూంది.   తిజిమాలి కొండల చుట్టూ నివసించే ప్రజల సమ్మతి లేకుండా తిజిమాలి (ప్రభుత్వ రికార్డులలో సిజిమాలి అని వుంది)లో బాక్సైట్ తవ్వడానికి ఒడిశా ప్రభుత్వం వేదాంత లిమిటెడ్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 2023 మార్చి 1 న, వేదాంతను ప్రాధాన్య వేలందారుడిగా ప్రకటించారు. 311 మిలియన్ టన్నుల
పత్రికా ప్రకటనలు

సాయిబాబా మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి.

ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబా నిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందడంపట్ల  బాధాతప్త హృదయంతో నిర్బంధ వ్యతిరేక వేదిక జోహార్లు తెలియజేస్తుంది.  ప్రముఖ మానవ హక్కుల కార్యకర్తగా, కవిగా, రచయితగా, విద్యావేత్తగా పేరుపొందిన సాయిబాబా రాజ్యం కక్షపూరిత చర్యలకు బలైపోయాడు. .1990 సంవత్సరాల నుండి రిజర్వేషన్ అనుకూల ఉద్యమం, జైలు ఖైదీల హక్కుల సాధన ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ సాధన ఉద్యమం, ఆదివాసి హక్కుల ఉద్యమం లాంటి అనేక ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించాడు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించడం సహించలేని రాజ్యం అతనిపై అక్రమ కేసులు బనాయించి పది సంవత్సరాలు జైలులో అండా సెల్
పత్రికా ప్రకటనలు

కామ్రేడ్‌ జి.ఎన్‌ సాయిబాబకు అరుణారుణ జోహార్లు

ప్రపంచ విప్లవ మానవుడు, సామ్రాజ్యవాద వ్యతిరేక ప్రజా ఉద్యమకారుడు, కవి, మేధావి కామ్రేడ్‌ జి.ఎన్‌ సాయిబాబకు అరుణారుణ జోహార్లుఆయన రాజ్య ధిక్కార స్ఫూర్తితో విశాల ఐక్య సంఘటనా పోరాటాలతో ఆపరేషన్‌ కగార్‌ను అడ్డుకుందాంహిందుత్వ కార్పొరేట్‌ శక్తులకు వ్యతిరేక నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని ముందుకు తీసికెళదాం సుప్రసిద్ధ విప్లవ మేధావి, కవి, ప్రజా ఉద్యమ నాయకుడు, విప్లవ రచయితల సంఘం సభ్యుడు కామ్రేడ్‌ జి.ఎన్‌ సాయిబాబ తీవ్ర ఆనారోగ్యంతో అక్టోబర్‌ 12 శనివారం రాత్రి 8.36 గంటలకు హైదరాబాదులోని నిమ్స్‌ హాస్పెటల్‌లో అమరుడయ్యాడు. భారత ప్రభుత్వం 2009లో ఆదివాసుల మీద ప్రకటించిన ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌కు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ప్రొ. సాయిబాబా
పత్రికా ప్రకటనలు

ఒడిశాలోని  తిజిమలిలో అరెస్టు చేసిన కార్తీక్ అరెస్టును ఖండించండి!

దక్షిణ ఒడిశాలో వేదాంత బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉద్యమ నాయకుడు కార్తీక్ నాయక్ అరెస్టును నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాం. 2024  సెప్టెంబర్ 19న ఉదయం 11.30 గంటల సమయంలో బ్యాంకు నుంచి బయటకు వెళ్లేటపుడు ముప్పై ఏళ్ల కార్తీక్‌ను కాశీపూర్ పోలీసులు తీసుకెళ్లారు. కాశీపూర్ పోలీస్ స్టేషన్‌లో కొద్దిసేపు ఆగిన తర్వాత కాశీపూర్ జెఎంఎఫ్‌సి కోర్టుకు తీసుకెళ్ళి కొన్ని గంటల తర్వాత, రాయగడ సబ్ జైలుకి పంపారు. అదే రోజు, తిజిమాలి ప్రాంతానికి చెందిన వెయ్యి మందికి పైగా గ్రామస్తులు కార్తీక్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పోలీసు స్టేషన్‌ ముందు సాయంత్రం వరకు నిరసన ప్రదర్శన చేసారు.
పత్రికా ప్రకటనలు Press notes

చ‌ల‌ప‌తి, విజ‌య‌వ‌ర్ధ‌న‌రావుల విడుదలకై పోరాడుదాం

ఆంధ్ర ప్ర‌దేశ్ లోని అన్ని రాజ‌కీయ పార్టీల‌కూ, ప్ర‌జాసంఘాల‌కూ జీవిత ఖైదీల విడుద‌ల సాధ‌న స‌మితి త‌ర‌పున ఆహ్వానం. మిత్రులారా.. చిల‌క‌లూరి పేట బ‌స్సు ద‌హ‌నం కేసు మ‌న‌లో చాలా మందికి గుర్తు ఉండే ఉంటుంది. 1993 సంవ‌త్స‌రంలో జ‌రిగిన ఆ దుర్ఘ‌ట‌న కు బాధ్యులైన చ‌ల‌ప‌తిరావు విజ‌య‌వ‌ర్ధ‌న‌రావులు సంఘ‌ట‌న జ‌రిగిన రెండు మూడు రోజుల‌కే అరెస్ట్ అయ్యారు. వారు ఆ నేరం బ‌స్సులో ఉన్న వారిని చంపాల‌నే ఉద్దేశ్యంతో చేయ‌లేదు. కేవ‌లం బ‌స్సులో ప్ర‌యాణికుల‌ను బెదిరించి దోపిడీ చేసే ఉద్దేశ్యంతో మాత్ర‌మే చేశారు. అయితే అనుకోని విధంగా బ‌స్సు ద‌హ‌నం జ‌రిగిపోయింది. చ‌ల‌ప‌తి విజ‌య‌వ‌ర్ధ‌న‌రావులు అరెస్ట్ అయిపోయారు.
పత్రికా ప్రకటనలు

హర్యానా, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో విద్యార్థులు, మానవ హక్కుల కార్యకర్తల ఇండ్లపై ఎన్ ఐ ఏ  దాడులు

భారత ప్రభుత్వ ఇంటెలిజెన్స్ సంస్థలు భీమా కోరెగాన్ కేసులో వ్యవహరించినట్టుగానే ఈ శాన్య రాష్ట్రాల్లో కూడా  అసమ్మతిని అణచివేయడానికి దారులు వెతుకుతున్నాయి. విద్యార్థి నాయకులను, మానవ హక్కుల కార్యకర్తలను భీమా కోరెగాన్ కేసులో లాగానే కుట్రకేసుల్లో ఇరికిస్తున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారంతా  సీపీఐ(మావోయిస్టు)ల కోసం పనిచేస్తున్నారని, ‘ఉత్తర ప్రాంతీయ కమిటీ ని ’ (నార్తన్ రీజినల్ బ్యూరో) ఏర్పాటు చేయాలని భావిస్తున్నారని ఎన్ ఐ ఏ ఆరోపిస్తోంది. రైతుల కోసం, అట్టడుగు వర్గాల వారి కోసం, విస్థాపన సమస్యకు గురైన  వారి కోసం పనిచేస్తున్న వారిని భారత ప్రభుత్వం అరెస్టు చేసింది. సీపిఐ (మావోయిస్టు) తరపున
పత్రికా ప్రకటనలు

Uniting for Justice: A Global Solidarity Call

On the occasion of the International Day of the World's Indigenous Peoples (August 9), the Solidarity Forum for Adivasi Rights Struggle, based in the southern Indian states of Telangana and Andhra Pradesh, urges the global community to join in observing Solidarity Week from August 9 to August 15, 2024. This solidarity week is dedicated to supporting the ongoing struggles and advocating for the rights of Adivasis, the Indigenous people of
పత్రికా ప్రకటనలు

ఎస్సీ రిజర్వేషన్‌ వర్గీకరణను సామాజిక న్యాయ భావనగా చూడాలి

ఎస్సీ కులాలు వేల సంవత్సరాలుగా అంటరానితనాన్ని, సామాజిక వివక్షను అనుభవించాయి. సంపద మీద హక్కు లేకుండా ఆర్థిక వెనుకబాటుతనాన్ని చవిచూస్తున్నాయి. రాజ్యాంగంలో ఎస్సీ కులాలకు రిజర్వేషన్లు కల్పించినా, చారిత్రక, సామాజిక కారణాల వల్ల వాటి పంపిణీలో అసమానతలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 341 ప్రకారం ఎస్సీ ఉప కులాలకు రిజర్వేషన్‌ ఫలాలను అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఆగస్టు 1, 2024, గురువారం ఇచ్చిన తీర్పును విప్లవ రచయితల సంఘం స్వాగతిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రభుత్వాలు వెంటనే ఎస్సీ రిజర్వేషన్‌ వర్గీకరణ చట్టాన్ని తీసుకొచ్చి ఈ విద్యా సంవత్సరం