నివేదిక

హర్యానాలోని న్యూహ్‌లో  హిందూత్వ కుట్ర

న్యూహ్‌లో 2023 జులై 3, సోమవారం నాడు ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన బ్రుజ్ మండల్ జలాభిషేక యాత్ర సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలు, ఆ తరువాత హర్యానా, రాజస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో చెదురుమదురు ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో, జన్ హస్తాక్షేప్ ఆరుగురు సభ్యుల నిజ నిర్థారణ బృందాన్ని పంపించి పరిస్థితిని అధ్యయనం చేయాలని నిర్ణయించింది. జన్ హస్తాక్షేప్ బృందంలో సీనియర్ జర్నలిస్ట్ సయీద్ నక్వి, జెఎన్‌యు ప్రొఫెసర్, జన్ హస్తాక్షేప్ సమన్వయకర్త డాక్టర్ వికాస్ వాజ్‌పెయి, జర్నలిస్ట్, జన్ హస్తాక్షేప్ సమన్వయకర్త అనిల్ దుబే, జర్నలిస్ట్ ఆస్థా, సతీష్, ప్రదీప్‌లు