అదానీకి చట్టాలు వర్తించవా ?
గత రెండు దశాబ్ధాలుగా, బొగ్గు సంబంధిత అవినీతి కథనాలను భారతదేశం చూసింది. 2014లో యుపిఎ-2 ప్రభుత్వం పతనం కావడానికి, బిజెపి ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధాన కారణం బొగ్గు గనుల కుంభకోణం. ఇప్పుడు మోడీ ప్రభుత్వ హయాంలో మరో బొగ్గు కుంభకోణం బయట పడింది . మోడీకి అత్యంత నమ్మకస్తుడైన గౌతమ్ అదానీ దిగుమతి చేసుకున్న విదేశీ బొగ్గు ధరను అత్యంత ఎక్కువగా చూపించి వేలాది కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడిన కథనాన్ని లండన్కు చెందిన ప్రముఖ ఆర్థిక దినపత్రిక పైనాన్షియల్ టైమ్స్ ‘ద మిస్టరీ ఆఫ్ అదానీ బొగ్గు దిగుమతుల విలువ నిశబ్దంగా రెట్టింపు అవుతోంది’ అనే శీర్షికతో