వ్యాసాలు

పోరాట ప్రజల గుండె  డప్పులు

(1981లో వచ్చిన *గద్దర్‌ పాటలు* పుస్తకానికి రాసిన ముందుమాట) ఆటా పాటా మాటా? ఆటా పాటా మాటా - మూడూ ఏది యేదో విడిగా కనిపించనంత ముప్పేటగా ఒక కవి - గాయకుడిలో కలవడం, ఆదిమ మానవ గణ జీవితాన్ని ఆధునిక కాలంలో ప్రస్తుత క్షణంలో అపురూపంగా చూపించ గలుగుతూంది. అశేష ప్రేక్షక/ శ్రోతల్ని మెప్పించగలుగుతూంది. ఇది సర్వసాధారణ విషయమైతే ఇక్కడ ప్రస్తావించవలసిన పని లేదు. సులభమైతే పేర్కోవడం అనవసరం. అనుకరించడానికి గూడా అందని సూక్ష్మం ఏదో ఇమిడి వుంది యీ కళా యింద్రజాలంలో ` అందుకే నిజంగా కూడా ఈనాడు గద్దర్‌ను చూపాకనే ఇంకెవరినైనా చూపాలి. ఒడ్డూ
నివేదిక

నియాంగిరి  సురక్ష  సమితిపై  ఉపా కేసులు

నియాంగిరి  సురక్ష   సమితి నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నివారణ)(యూఎపిఎ) చట్టం కింద ఒడిశా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నియాంగిరి  సురక్ష    సమితి నాయకులు, మద్దతుదారులపై క్రూరమైన ఉగ్రవాద నిరోధక ఉపా చట్టంలోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. ఆగస్ట్ 5న, కలహండి జిల్లా లాంజిగఢ్ హాట్ నుండి స్థానిక ఆదివాసీ గ్రామస్తుల మధ్య ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల గురించి ప్రచారం చేస్తున్నప్పుడు, ఇద్దరు ఎన్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు, కృష్ణ సికాకా (గ్రామం పతంగ్‌పదర్) బారి సికాకా (గ్రామం లఖ్‌పదర్)లను పోలీసులు బలవంతంగా ఎత్తుకెళ్లారు. ఆగస్ట్ 6వ తేదీ ఉదయం,
నివేదిక

హర్యానాలోని న్యూహ్‌లో  హిందూత్వ కుట్ర

న్యూహ్‌లో 2023 జులై 3, సోమవారం నాడు ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన బ్రుజ్ మండల్ జలాభిషేక యాత్ర సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలు, ఆ తరువాత హర్యానా, రాజస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో చెదురుమదురు ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో, జన్ హస్తాక్షేప్ ఆరుగురు సభ్యుల నిజ నిర్థారణ బృందాన్ని పంపించి పరిస్థితిని అధ్యయనం చేయాలని నిర్ణయించింది. జన్ హస్తాక్షేప్ బృందంలో సీనియర్ జర్నలిస్ట్ సయీద్ నక్వి, జెఎన్‌యు ప్రొఫెసర్, జన్ హస్తాక్షేప్ సమన్వయకర్త డాక్టర్ వికాస్ వాజ్‌పెయి, జర్నలిస్ట్, జన్ హస్తాక్షేప్ సమన్వయకర్త అనిల్ దుబే, జర్నలిస్ట్ ఆస్థా, సతీష్, ప్రదీప్‌లు
నివాళి

‘ఇప్పుడు కావల్సిన మనిషి’ జహీర్ భాయి

 జహీర్ భాయి (జహీర్ అలీ ఖాన్) విషాదకర ఆకస్మిక మరణంతో దేశం ఒక ఉత్తమమైన, ప్రజాస్వామికవాదిని కోల్పోయింది. ముస్లిం మైనారిటీలకు దేశంలో ప్రజాస్వామ్య ఆవరణ (స్పేస్) పూర్తిగా మృగ్యమవుతున్న కాలంలో, ఆత్మ రక్షణ కోసం వాళ్లు కూడా మతవిశ్వాసాన్నే కవచంగానూ, ఆయుధంగానూ ఎంచుకోవాల్సిన స్థితి ఏర్పడిన కాలంలో హైదరాబాదులోని పాత నగరంలో ఒక ప్రజాస్వామిక ద్వీపంలా జహీర్ అలీ ఖాన్ ఒక కొవ్వొత్తి వెలిగించుకొని లౌకిక ప్రజాస్వామ్య భావజాలం గల మనుషుల్లోకి, నిర్మాణాల్లోకి తన ప్రయాణం మొదలుపెట్టాడు. చార్మినార్ నుంచి, సాలార్‌జంగ్ మ్యూజియం నుంచి ఇమ్లీబన్ బస్‌స్టాండ్‌కు వచ్చే తోవలో అబీద్ అలీ ఖాన్ మెమోరియల్ కంటి వైద్యశాలను
వ్యాసాలు

నిర్ధాక్షిణ్యమైన కార్పొరేటీకరణ, హైందవీకరణ ఫలితం మణిపుర్ విధ్వంసం. 

అమానవీయ మనువాద పర్యవసానం మహిళల నగ్నప్రదర్శన మణిపుర్ లోని కాంగ్పోక్పి జిల్లాలో ఇద్దరు మహిళల నగ్న ప్రదర్శన, వారిలో 21 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం దేశాన్ని కుదిపివేసింది. ఆమె 56 ఏళ్ల తండ్రిని, 19 ఏళ్ల సోదరున్ని కాల్చి చంపి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ప్రదర్శనను చూపుతూ 26 సెకన్ల వీడియో వైరల్ కావడంతో మణిపుర్ లో మనువాదం ఎలా బుసలు కొడుతుందో వెల్లడైంది. యావద్దేశవాసులు ఆ దారుణానికి చలించిపోయారు. విదేశీయులు సైతం నిర్ఘాంతపోయారు. ‘‘కనిపిస్తే కాల్చివేత’’ ఆదేశాలు, 10 వేల మంది అదనపు భారత సైన్యాల మొహరింపు మధ్య ఈ దారుణం జరిగింది. దేశంలోని
నివాళి

విరసం సంతాపం

గద్దర్ లోని విప్లవ వాగ్గేయకారుడికి నివాళి.. తెలుగు ప్రజల విప్లవ సాంస్కృతిక చైతన్య ప్రతీక అయిన గద్దర్ హఠాన్మరణం దిగ్భ్రాంతికరం. తీరని విషాదం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రజానాట్యమండలి అందించిన ఒరవడిని మౌళి కంగానే విప్లవీకరించి, తెలంగాణ దళిత, వెనుకబడిన కులాల  సాంస్కృతిక  అభివ్యక్తిగా మార్చి రెండు మూడు తరాల ప్రజలను గద్దర్ పోరాటాల్లోకి కదిలించాడు. ఆర్ట్ లవర్స్తో ఆరంభమైన గుమ్మడి విఠల్‍ 1972లో ఏర్పడ్డ జననాట్యమండలికి దిశా నిర్దేశం చేయగల వాగ్గేయకారుడిగా రూపాంతరం చెందాడు. ఆ కాలంలో తెలంగాణ అంతటా ప్రజ్వరిల్లిన భూస్వామ్య వ్యతిరేక రైతాంగ సాయుధ పోరాటాల సాంస్కృతిక శక్తిగా కళారంగంలో చెరగని ముద్ర
సంపాదకీయం

మణిపూర్ మారణకాండ మాటున

‘జబ్బు పడిన కాదు జబ్బ చరిచిన ఏడుగురు అక్క చెల్లెళ్ళను చూడడానికి వెళ్లి వచ్చాను’ అని రాసాడు శివసాగర్ విరసం ఏర్పడిన పదేళ్ల సందర్భంగా వేసిన కవితా సంకలనానికి ‘పది వసంతాలు’ పేరుతో 1980 అక్టోబర్‌లో. ఆ ఏడుగురు అక్క చెల్లెళ్ళు ఎవరో కాదు ఈశాన్య రాష్ట్రాలు. సిపిఐ (ఎంఎల్) (పీపుల్స్ వార్) ఏర్పడినాక తన ప్రజా యుద్ధ వ్యూహంలో దండకారణ్య పర్‌స్పెక్టివ్‌తో నక్సల్బరీ నాటి నుంచే తనకున్న ఈశాన్య రాష్ట్రాల, కశ్మీరు స్వయం నిర్ణయ హక్కును విడిపోయే హక్కుగా కూడా గుర్తిస్తున్న పార్టీగా ఏం చేయవలసి ఉంటుందో, ఏం చేయగలదో మళ్లీ తాజాగా ఒక అవగాహనకు వచ్చి
నివేదిక

మణిపూర్ హింస మతపరమైనది కాదు, ప్రభుత్వ ప్రాయోజిత కార్పొరేట్ ఎజెండా

( మణిపూర్ లో హింస ను "స్టేట్ -స్పాన్సర్డ్ " అని , నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ నుండి ముగ్గురు సభ్యుల నిజనిర్ధారణ బృందం తన నివేదికలో బహిర్గతం చేసింది. " రాష్ట్రంలో జరుగుతున్నది మతహింస కాదు లేదా రెండు వర్గాల మధ్య పోరు కాదు, ఇది భూమి, వనరులు, మతోన్మాదులు,  మిలిటెంట్ల చుట్టూ తిరుగుతూ ఉంది.  ప్రస్తుత సంక్షోభానికి దారితీసిన కార్పొరేట్ అనుకూల ఎజెండా అమలు సాకారం చేసేందుకు ఫాసిస్టు ప్రభుత్వం చాకచక్యంగా వ్యూహం పన్నినందువలన  హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. NFIW  ప్రధాన కార్యదర్శి ఆని రాజా , జాతీయ కార్యదర్శి నిషా
ఖండన

మణిపూర్‌ మారణహోమాన్నిఖండిద్దాం!దోషులను కఠినంగా శిక్షించాలి

(పౌరహక్కుల సంఘం, ఆంధ్రప్రదేశ్ ప్రచురణ) మణిపూర్‌ రాష్ట్రం మయన్మార్‌తో అర్జాతీయ సరిహద్దులు ఉన్న ఈశాన్య ప్రాంతంలో చిన్న రాష్ట్రం. 35 లక్షల జనాభా కలిగిన రాష్ట్రం. ఆదివాసేతరులు కొండప్రాంతాలు, భూములు కొనడానికి వీలులేదనే 371(సి) (అధికరణ ప్రకారం). భూ సంస్కరణ చట్టాన్ని సడలించాలని మైతీలు చేస్తున్న వాదనలకు భారతీయ జనతాపార్టీ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మద్దత్తు తెలుపుతోంది. మైతీలు హిందువులు. నాగా, కూకీ, ఆదివాసీ తెగలు మెజారిటీ క్రైస్తవులు. మైతీలలో క్రైస్తవులు కూడా ఉన్నారు. ఆదివాసీ తెగల్లో క్రైస్తవేతరులు కూడా ఉన్నారు. 10% భూ భాగంలో, మైదాన ప్రాంతంలో ఉన్న మైతీలు 53% జనాభా వల్ల రాష్ట్ర శాశనసభ