మీరీ పుస్తకం చదివారా ?
సుప్రసిద్ధ మార్క్సిస్టు లెనినిస్టు మేధావి సునీతికుమార్ ఘోష్ రాసిన పుస్తకం *భారత బడా బూర్జువా వర్గం.పుట్టుక -పెరుగుదల-స్వభావం*. ఈ పుస్తకం తెలుగు అనువాదం పిడిఎఫ్ మీ కోసం. విప్లవాభిమానులు, కార్యకర్తలు, రాజకీయ అర్థ శాస్త్ర విద్యార్థులు తప్పక చదవాల్పిన పుస్తకం ఇది. కా. సునీతి దీన్ని 1985లో రాశారు. 2012లో మరింత తాజా సమాచారంతో రెండో కూర్పు విడుదల చేశారు. దానికి ఆయన ఒక సుదీర్ఘమైన ముందుమాట రాశారు. ఇప్పడు మీకు అందిస్తున్నది ఆ ముందుమాటే. కా. ఆశాలత ఈ పుస్తకాన్నిచక్కగా తెలుగులోకి అనువదించారు. 2018లో విప్లవ రచయితల సంఘం ప్రచురించింది. దేశంలో ఉత్పత్తి సంబంధాలు, భారత బూర్జువా వర్గ స్వభావం, విప్లవ దశ