సంస్మరణ

ఇలాంటి వారు నిర్మిస్తున్న విప్లవోద్యమం వెనకడుగు వేస్తుందా?

(దండకారణ్యంలో జరుగుతున్న మారణ హోమం గురించి ఆదివాసీ మహిళ కుమ్మే నాతో ఇలా సంభాషించడం మొదలు పెట్టింది. ఆమె మాటలు లోకమంతా వినాల్సినవి.  దండకారణ్యం గురించి, విప్లవోద్యమం గురించి, అందులో అమరులైన వీరుల గురించి నాకు చెప్పింది.  అందులో గొప్ప జీవితానుభవం ఉంది.  జ్ఞానం ఉంది. విప్లవాచరణ ఉంది. చాలా మామూలు జీవితం నుంచి వచ్చి విప్లవకారులై అమరులైన తీరు వివరించింది.  ఆమె ఏమంటున్నదో వినండి... ఓ కార్యకర్త) మేం ఆదివాసులం. అడవులే మా ప్రాణం. మా అడవులలో చాలా కాలంగా శాంతి కరువైంది. ఇపుడు ఎటు చూసినా మా అడవులలో ఖాకీలే దర్శనమిస్తున్నారు. ఎందుకో తెలియదు. అడవిలో
సంస్మరణ

చల్లగరిగె పదునెక్కిన తీరు

చల్లగరిగె వీరుడు కా. సుధాకర్‌ అమరత్వం తర్వాత ఆయన డైరీ సహచరులకు దొరికింది. అందులో ఆయన వేర్వేరు సందర్భాల్లో రాసుకున్న నోట్స్‌ ఆధారంగా వాళ్లు ఈ రచన చేశారు.  ఇందులో సుధాకర్‌ తన మార్గదర్శి విజేందర్‌ దగ్గరి నుంచి ఎన్నో అద్భుత విషయాలు రాసుకున్నాడు. క్రాంతికారీ జనతన సర్కార్ల గురించి, ఇవాళ దండకారణ్యమంతా సాగుతున్న ప్రజాస్వామిక పోరాటాల గురించి, ఎన్నికల గురించి సుధాకర్‌ లోతైన పరిశీలనలను ప్రస్తావిస్తూ ఆయన ఉద్యమ సహచరులు ఈ నివాళి వ్యాసం రాశారు.. - వసంతమేఘం టీం ఏప్రిల్‌ 16 నాడు ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ జిల్లా ఆదివాసుల అడవిలోని ఆపటోల గ్రామం వద్ద తన
కవిత్వం

రూప కవితలు మూడు

1 ప్రేమతో.. రేష్మాకు!రేష్మా.. నీ పెరట్లోని మొక్కలునీలాగే అందంగా ఉన్నాయితెలుసా..!ఆ రోజుఉదయంనేను పెరట్లోకివెళ్తేఅవేవో నా కోసమేపెంచినట్టుగాఅనిపించిందిఅలా మొక్కలన్నీ ఒక్కసారి నా వైపుచూస్తేసిగ్గుతో తల దించుకున్నాను తెలుసా..!మందారం చెట్టు నీడలోమల్లెపూల పరిమళంతోస్నానం చేయడం అంటే మామూలు విషయం కాదు కదానా జీవితంలోఊహించనిఅదొక అందమైన స్వప్నంతెలుసా..!మల్లెలన్నా .. మందారం అన్నా నాకు ప్రాణంరేష్మా..వాటిలో నా ప్రాణంఉందే.. కాసిన్నీనీళ్లుపోయడంమరిచిపోకురేష్మా!(రేష్మాతో నేను)2.నా మదిని దోచిన చెలినీల్సో..ఆ రాత్రి నీతో గడిపినమధుర క్షణాలను ఎలా మరిచిపోగలను?ఆ మిణిగురుల వెలుతురులోనీతో ఏకాంతాన్ని ఎలా మరిచిపోగలను!ఇది గమ్మత్తయిన ప్రపంచం దాంట్లో నువ్వూ నేనూఓ మట్టి ముద్దలంనిజాయితీకి, నీతికి స్థలం లేదిక్కడా?నిఖార్సైన నీ ప్రేమ ముందు కాలం చిన్నబోయిందినీ ప్రేమకు
సంభాషణ

పోలీసులకు ఈ నాటిక మీద  కోపమెందుకు ?

వాస్తవం వేరు వాస్తవికత వేరు అని విన్నాను. వాస్తవానికున్న మూలాన్ని విశ్లేషిస్తే వాస్తవికత అవుతుందని కూడా విన్నాను. వాస్తవికత కళగా మారితే మూలంలోని సమస్య విస్తృత ప్రచారాన్నందుకుంటుంది. ప్రజల్లోకి చొచ్చుకు పోతుంది. ఇలా ప్రజల్లో ప్రచారం కావటం పాలక వర్గాలకు నచ్చదన్న విషయం విదితమే. ఈ నెల నాల్గవ తేదీన హైదరాబాదులో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విరసం ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జల్‌ జంగల్‌ జమీన్‌ హమారా అన్న లఘునాటికను ప్రదర్శించారు. ఈ నాటికలో వస్తువు ఆదివాసులు కార్పొరేట్‌ విస్తరణను అడ్డుకుంటారు. ప్రభుత్వం వారిని అణచివేస్తుంది. పోలీసు కాల్పుల్లో ఒక పాప  మరణిస్తుంది.  పిల్లలు ప్లకార్డులు పట్టుకుని ఈ
కరపత్రాలు

అమరులను స్మరించుకుందాం, కగార్‌ యుద్ధాన్ని ఎదిరిద్దాం

జూలై 18 గురువారం మధ్యాన్నం 1.30  నుంచి సా. 6 గంటల దాకా బహిరంగ సభసుందరయ్య విజ్ఞాన కేంద్రం, దొడ్డి కొమరయ్య హాలు, హైదరాబాదుఅధ్యక్షత: అంజమ్మ(ఎబిఎంఎస్‌)వక్తలు: రివేరా(విరసం)నారాయణరావు(పౌరహక్కుల సంఘం)బట్టు వెంకటేశ్వర్లు(ఆదివాసీ హక్కుల పోరాట సంఫీుభావ వేదిక)ప్రొ. హరగోపాల్‌ప్రజాకళామండలి, అరుణోదయ సాంస్కృతిక కార్యక్రమాలు మనుషులందరూ సమానంగా ఉండాలని, కుల, మత, వర్గ, లింగ వివక్ష లేని సుందరమైన సమాజాన్ని నిర్మించాలని, తరతరాల దోపిడీ నుండి విముక్తికై పీడిత ప్రజానీకం ఏకమై నిరంతరం జరిపే వర్గ పోరాటమే మావోయిస్టు ఉద్యమం. అలాంటి ఉద్యమాన్ని పూర్తిస్థాయిలో నిర్మూలించి, మావోయిస్టు రహిత భారత్‌ ను నిర్మిస్తామని మోదీ, అమిత్‌ షా ప్రకటించారు. అందులో భాగంగానే మధ్య
నివేదిక

“మాడ్ బచావో” అంటే సైనిక బలగాల హత్యాకాండ

ఈ నెల ప్రారంభంలో, నలుగురు  ఆదివాసీ రైతులను చంపి, మావోయిస్టులుగా ముద్రవేసి దాదాపు 90 మంది ఆదివాసీ రైతులను అరెస్టు చేయడంతో రాజ్యం ఆదివాసీ రైతులపై దాడిని మళ్లీ ప్రారంభించింది. ఆదివాసీలపై మారణహోమ దాడిని కొనసాగించింది. వైచిత్రమేమంటే, తమ స్థావరాలను ఏర్పాటు చేసుకున్న ఛత్తీస్‌గఢ్ కొండల నుండి మావోయిస్టులను తరిమివేయడానికి మాడ్‌లో ప్రజా ఉద్యమాలు మారణహోమ మిలిటరీ ఆపరేషన్‌ను వ్యతిరేకించడానికి ఉపయోగించే “మాడ్ బచావో ఆందోళన్” పేరుతో అర్ధ సైనిక బలగాలు జరుపుతున్న సైనిక చర్యలో భాగంగా జులై 3న పెద్దఎత్తున కూంబింగ్ ఆపరేషన్‌లు ప్రారంభించాయి. అలాంటి సైనిక చర్యలో నారాయణపుర్ జిల్లాలోని ఘమాండీ అడవుల్లో పారామిలిటరీ బలగాలు
ఆర్ధికం

రుణ ఊబిలో ప్రపంచ దేశాలు

ప్రపంచ దేశాల రుణభారం ప్రమాదకర స్థాయిలో పెరగడం వల్ల ప్రజల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుంది. ఇవాళ ప్రపంచ దేశాల్లోని ప్రభుత్వాలు అసాధారణంగా 97 ట్రిలియన్‌ డాలర్ల రుణభారాన్ని కలిగి ఉన్నాయి. ఈ మొత్తం దాదాపు ప్రపంచ వార్షిక ఆర్థిక ఉత్పతి కంటే ఎక్కువ. 2023లో అభివృద్ధి చెందుతున్న దేశాలు 847 బిలియన్‌ డాలర్ల వడ్డీని చెల్లించాయి. ఇలాంటి ఆర్థిక ఒత్తిళ్ల మధ్య భవిష్యత్‌ ఆలోచనలను కార్యరూపం దాల్చేలా వ్యవహరించడం కష్టతరమని నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో ఆర్థిక మాంద్యం, మహమ్మారి లేదా ప్రకృతి విపత్తులు వంటి షాక్‌లకు ప్రభుత్వాలు శీఘ్రంగా స్పందించే సామర్థ్యాన్ని కోల్పోతూ వస్తున్నాయని తాజాగా ఐఎంఎఫ్‌
stories

From A Death Hole

It was 4th April 1998. I can never forget that dreadful day in my life. All the happenings of that day and the events leading to it, and how I came out of that death hole are still fresh in my memory even after three and a half years. We had joined the squad just a month and a half ago. Before that we were doing some tech (technical) work
stories

Spring

Yellamma filled water in her old bottle and gathered the old and torn hand towel and a rope to tie up the firewood that they would gather later in the day. She slung the bottle across her shoulder and called out to Suseela who lived in the hut adjacent to theirs, “Come Suseela, it is getting hotter”. At about the same time Suseela started out of her hut, looking back
నివేదిక

బస్తర్లో మానవ హక్కుల ఉల్లంఘన

గత ఆరు నెలల కాలంలో బస్తర్‌లో భద్రతా దళాలు 150 మందికి పైగా ప్రజలను నిర్భయంగా హత్య చేశాయన్న దిగ్భ్రాంతికరమైన వాస్తవాన్ని పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ ప్రజలందరి దృష్టికి తీసుకురావాలనుకుంటోంది. బస్తర్‌లో మానవహక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న, పియుసిఎల్‌కు చెందిన యువ ఆదివాసీ కార్యకర్త, 26 ఏళ్ల సునీతా పొట్టామి మూల్‌వాసీ బచావో మంచ్ సీనియర్ కార్యకర్త సుర్జు టెకామ్, ఇంకా మరికొంతమందిని వివక్షారహితంగా అరెస్టు చేయడంపై కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. 2017లో బస్తర్‌లో జరిగిన చట్టాతీత హత్యలపై సునీతా పొట్టాం మైనర్‌గా వున్నప్పుడు మరో కార్యకర్తతో కలిసి సుప్రీంకోర్టులో పిఐఎల్