వ్యాసాలు

తల్లి పేరుతో ఒక మొక్క ‘తండ్రి’ పేరుతో మొత్తం అడవి!

మోడీ ప్రభుత్వం ఒకవైపు 'జై శ్రీరాం' అంటూ చెవులు చిల్లులు పడే హోరుతో బిజెపి ప్రాయోజిత 'ఒక చెట్టు-తల్లి పేరుతో' ప్రచారాన్ని నిర్వహిస్తూనే మరోవైపు హస్‌దేవ్‌ అడవిని అదానీకి బదిలీ చేసేందుకు సిద్ధమవడం మన కాలపు వైచిత్రం. కేతే విస్తరణ పేరుతో మూడో బొగ్గు బ్లాకును అదానీకి అప్పగించేందుకు ఆగస్టు 2న అన్ని నియమ నిబంధనలను తుంగలో తుక్కి పర్యావరణ విచారణ జరుపుతున్నారు. ఈ గని కోసం 8 లక్షలకు పైగా చెట్లను నరికివేస్తారేమోనని అంచనా. రాష్ట్రం మొత్తంగావున్న బిజెపి కార్యకర్తలు కూడా ఇన్ని మొక్కలు నాటలేరు. ఏడు నెలల క్రితం ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది.
వ్యాసాలు

మరణించిన  ‘మావోయిస్ట్’ మాట్లాడుతున్నాడు: ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా చర్యల తర్వాత పరిణామాలు

బస్తర్ పరిణామాలపై అక్కడి నుండి వచ్చిన ప్రత్యేక సిరీస్‌లో ఇది మొదటి భాగం. బీజాపూర్‌లో మావోయిస్టుల సమావేశంపై తెల్లవారుజామున జరిగిన ఆకస్మిక దాడి ప్రభావం  గ్రామాల మీద  ఎలా ఉన్నదో  ఈ కథనం వివరిస్తుంది. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ బస్తర్ అడవుల లోతట్టు ప్రాంతంలోని  స్థానిక ఆదివాసీ సముదాయాల  నుండి చేరిన మావోయిస్టు తిరుగుబాటుదారులు దాదాపు నాలుగు దశాబ్దాలుగా భారత రాజ్యంతో మంద్ర స్థాయి యుద్ధంలో వున్నారు.  ఈ సంవత్సరం ఘర్షణలో పెద్ద పురోగతి సాధించామని, 38 ఎన్‌కౌంటర్లలో 141 మంది మావోయిస్టులను హతమార్చామని ఛత్తీస్‌గఢ్ పోలీసులు ప్రకటించారు. ఈ సంఖ్య 2009 సంవత్సరం మినహా గతంలో వచ్చిన వార్షిక
కవిత్వం

జవాబులు  కోరడమూ నేరమే

జవాబు లేని చోటప్రశ్నే నేరమవుతుంది.తాము పుట్టి, అనాదిగా ఆశ్రయ ముంటున్న అడవుల్ని ధ్వంసం చేస్తున్నారు దేనికనీ?హద్దులు ఎరుగని తమ స్వేచ్ఛను అంతం చేస్తున్నారు ఏమిటని ?తామూ, తమ పూర్వీకులుశ్వాసించి, శోషించి,శోకించి, జీర్ణమైపోయిన మట్టినీ తమకు కాకుండా దోస్తున్నారు ఎందుకనీ ?తామూ పవిత్రంగా భావించే విశ్వాసాలు శిధిలమై పోతున్నాయి.దేనికని?వేన ఏళ్లుగా నాగరిక సమాజం చొరబడి, తమను మరింతగా లోపలికి తరుముతూ వుంటే...కలలే కాదు..కాళ్ళ కింద నేల కూడా కుదురుగా వుండడం లేదు.తమను ఏరి వేసి, ఆశలను చేరిపేస్తున్న చోట...ప్రశ్నిస్తున్న తమ బిడ్డలను మాయంచేసి, మింగివేసి, కడుపు కోతలను కానుకగా ఇస్తున్న చోట...ఎన్ని తంత్రాలు.. ఎన్ని మంత్రాలు ! వారిది కాని
ఓపన్ పేజ్

అవతలి వాళ్ల అంచనాలూ తెలుసుకోవాలి

ఫాసిజాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అది ఎట్లా పని చేస్తున్నది? దేనికి ఫాసిజం ఇంతగా బలపడిరది? ఈ సమస్య ఇప్పటికిప్పుడే వచ్చిందా? దాన్ని ఏ ఒక్క కోణంలోనో ఎదుర్కొని ఓడించగలమా ? అనే ప్రశ్నలకు ప్రగతిశీల, లౌకిక శక్తుల మధ్య ఏకాభిప్రాయ సమాధానాలు లేవు. ఎప్పటికైనా వస్తాయా?  నిజానికి ఇది అవగాహన సమస్యనా? లేక ఆచరణ సమస్యనా? ఆలోచించాలి. ఫాసిస్టు వ్యతిరేక ఆచరణకు సిద్ధం కావడంలో ఉన్న తేడాలు కూడా దీనికి కారణం కావచ్చు. వీటన్నిటికీ తోడు ఫాసిజం  గురించి ప్రజలకు  ఎట్లా చెప్పాలి? వాళ్లను ఎట్లా ఫాసిస్టు ప్రభావం నుంచి బైటికి తీసుకరావాలి? ప్రజాస్వామిక ఉద్యమంలో భాగం
ఆర్ధికం

కొలువుల సంక్షోభం

అమెరికాలో గత రెండున్నర దశాబ్దాల్లో ఎన్నడూ చూడనంత నిరుద్యోగ సంక్షోభం ఏర్పడిరది. ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసతం అక్కడికి వెళ్లిన వారిలో వేల మంది మాస్టర్‌ డిగ్రీని చేతపట్టుకొని రోడ్ల వెంట తిరగాల్సి వస్తోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ గురించి ‘కాంగ్రెషనల్‌ బడ్జెట్‌ ఆఫీస్‌( సిబిఐ) జనవరిలో విడుదల చేసిన నివేదిక ప్రకారం నడుస్తున్న సంవత్సరం (2024) అమెరికా ఆర్థిక రంగంలో ప్రతికూల ఫలితాలను చవి చూస్తుందని వెల్లడిరచింది. ఫలితంగా 2024లో లక్షలాది ఉద్యోగాలకు కోత పడుతుందని తెలిపింది. అమెరికాలో నిరుద్యోగిత రేటు 2023లో 3.9 శాతం ఉండగా 2024లో 4.4 శాతానికి పెరుగుతుందని సిబిఐ వెల్లడిరచింది.
పత్రికా ప్రకటనలు

జార్ఖండ్‍లో ఆపరేషన్ క్లీన్‍ను ఆపాలి

ఆపరేషన్ క్లీన్‌లో భాగంగా భారత ప్రభుత్వం ఆదివాసీ రైతులపై అమలు జరుపుతున్న రాజ్య భీభత్సం గురించి జార్ఖండ్ నుండి వార్తలు వస్తున్నాయి. ఈ ఆపరేషన్ క్లీన్‌లో భాగంగా భారత రాజ్యం జార్ఖండ్‌లోని కోల్హాన్ డివిజన్‌లో కొత్త ముందస్తు కార్యాచరణ క్యాంపులను (ఫార్వర్డ్ ఆపరేషనల్ క్యాంపు) ఏర్పాటు చేస్తోంది. ఆపరేషన్ అనకొండ కంటే ముందు ఆపరేషన్ క్లీన్‌లో భాగంగా కొల్హాన్ సమీపంలోని సరండ అడవులలో ప్రభుత్వ బలగాల ఆధ్వర్యంలో హింసకాండను అనుభవించిన ఆదివాసీలు, ముఖ్యంగా పశ్చిమ సింగ్‌భూం జిల్లాలోని కొల్హాన్ డివిజన్‌లోని వాడ్, లిపుంగా ప్రాంతాలలో ప్రజలు, ఈ క్యాంపులకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రాంతంలో నిరసన
వ్యాసాలు

భౌతిక నిష్క్రమణల వెనుక..

అర్ధాంతర భౌతిక నిష్క్రమణల వెనుక ఏ కారణాలు ఉంటాయి. పుట్టుక ,మరణానికి ఈ మధ్య ఉన్న విరామమేదో ప్రేరేపించవచ్చు. ఈ జీవితం ఇక చాలు అనిపించవచ్చు. ముగింపునకు మనిషి సిద్ధం చేసుకోవచ్చు. తనకి ఈ ప్రపంచం నచ్చలేదని, అసంతృప్తి ఉందనే,భావన కలగవచ్చు.  భౌతిక నిష్క్రమణ తన అంతరంగ ఘర్షణ కావచ్చు . మనిషి వెళ్ళిపోయాడు.  సాధారణ మరణం అయితే, ఆకస్మిక మరణం అయితే, యాక్సిడెంట్ అయితే, లేదా హత్యకు గురి అయితే మరణం తర్వాత మన దుఃఖ సమయాల తీవ్రత ఒక్కోరకంగా ఉంటుంది. ప్రతి మరణానికి ఒక దుఃఖపుకొలత ఉంటుంది. ఆ కొలతలతో ఆ మనిషి పట్ల చివరి
వ్యాసాలు

అర్బన్‌ నక్సలిజం కట్టడికి మహారాష్ట్రలో కొత్త బిల్లు    

Without Justice and Love , Peace will always the great illusion - Dom Helder Camara, Arch Bishop -Brazil. (న్యాయం, ప్రేమ లని శాంతి  ఎప్పుడూ గొప్ప భ్రమ ` డామ్‌ హేల్దర్‌ కెమరా, ఆర్చిబిషప్‌, బ్రెజిల్‌) పీడిత ప్రజల  ఆకాంక్షల అణచివేసేందుకు, తమ దోపిడీ సజావుగా కొనసాగేందుకు పాలకులు తొలి నుండి ఆయుధాలను ప్రయోగించడం మనం చూస్తున్నదే. అయితే, ప్రజాస్వామ్య, రాజ్యాంగ ముసుగులో అదే పనిజేస్తూ, మధ్య తరగతి బుద్ధిజీవులను నమ్మించేందుకు, పాలకులకు చట్టాలు ఉపయోగపడుతాయి. అయితే, ఆ రాజ్యాంగాన్ని రాసుకున్నదెవరు? ఆ చట్టాలను చేస్తున్నదెవరు?, వాటిని వాఖ్యానించేదెవరు?అనేది విశ్లేషిస్తే, వారు
కవిత్వం

యుద్ధం ముగిసాక

దేశం ఒంటరైపోతుందిఎత్తైన హర్మ్యాలు తేజం కోల్పోతాయిగమ్యం చేర్చే రహదారులన్నీఅగమ్య గోచరాలవుతాయియుద్ధం వస్తే మాట్లాడల్సిందిరెండు పెదవులు కానీఇరువైపుల తుపాకులు మాట్లాడతుంటాయికొందరు బతకడం కోసం నిత్యంయుద్ధం చేస్తేఇంకొందరు బతికేదే యుద్ధం కోసంయుద్ధం తరువాతదేశం ఒంటరవుతోందిజనులొంటరౌతారుచేతులకు చేయి కాళ్లకు కాళ్లుఒంటరిగాయుద్ధం తరువాత నడుస్తాయియుద్ధంలో దగ్ధమైన అడవంతాపక్షులగానం కోసం ఏడుస్తుందిఅన్ని అసంపూర్ణంగా నడుస్తాయికానీయుద్ధానికి బలైన దేశం మాత్రంసంపూర్ణంగా ఏడుస్తుందిమొలకెత్తిన విత్తనం రెండు హరితదళాలు జోడించిసూర్యుడికి నమస్కరిస్తేపత్రాలనిండా రుథిర వర్ణం పూసుకున్నదిఇది అప్పుడే పుట్టిన బిడ్డక్కుడా మినహాయింపు కాదేమో. ..!యుద్ధాలోస్తేఆయుధ కర్మాగారాలపనేంటంటేదేశాన్ని శవకర్మాగారంగా మార్చేపత్రంపై సంతకం చేస్తున్నాయిచివరిగాయుద్ధం ముగిసాకసరిహద్దుల గోర్జల్లో పారేటినీళ్ళల్లో నెత్తురు కొలనులు పుట్టుకొస్తున్నాయి నేలంతా యింకానెత్తురు ఊటలు తాగాల్సిందేనా.... ?ఇప్పుడు ఎవ్వరు ఒక
వ్యాసాలు

Religion and Indian Election

Over 72 days of his campaign, Narendra Modi mentioned Mandir-Masjid and bigotry lashed issues 421 times and Pakistan, Muslim and minority came from his mouth 224 times. This is Brahmanic Hindutva’s strategy to capture political power through its well learnt divisive political approach. But this approach is not always straightforward. Historically, Brahmanism has been able to rule over the society through both coercion and assimilation methods. These two methods were