నివాళి

Salutes to the fallen martyr. Glorious salutes tothe valiant warriorPrayag Manjhi!

Today morning, news emerged that security forces had killed Central Committee member of the Maoist Party and Adivasi warrior Prayag Manjhi, along with eight other activists, in a staged encounter near Lugu Hills, close to Lalpania in Bokaro district, Jharkhand. This is the first time I have heard the name of Prayag Manjhi, an Adivasi son who rose to the level of a Central Committee member. Among those killed alongside
సాహిత్యం

గందరగోళం లోనే రాస్తాను

రాజ్యం కోరలు ఎల్లెడలా విస్తరించే చోట నాకంటూ ఒకచోటు లేకుండా పోయింది నేను నేను తినే ఆపిల్ పండు బిర్యానీలో వేసే కుంకుమపువ్వు అన్ని కాశ్మీరు నుండి దొం గిలించినవే రాసుకోవడానికి ఒక టేబుల్ ఉండదు పుస్తకాలకు ఒక సెల్ఫీ ఉండదు నాకు ఇష్టమైన "జీత్ సాయిల్" కవిత్వం తనివితీరా చదువుకునేందుకు వీలుండదునురగలుగక్కే కాఫీ తాగడం పూలను పలకరించి మాట్లాడడం ఎప్పటికీ తీరని కల కళ్ళు లేని మా నాయన నష్టాలు గూర్చి ఎప్పుడు లొల్లి పెడుతుంటాడు ఊది ఊది మా అమ్మ ఊపిరితిత్తులు ఖాళీ అయిపోయాయిసిలిండర్ లేని బతుకు మాది మరోవైపు జైలు ఊచల నుండి మా
ఈబుక్స్

हरी भरी ज़िंदगी पर कहर बरपाता राज्य  -सलवा जुदूं पर एक नजर – बी। डी । दमयन्थी @ रेणुका (Martyred on  31-3-25)

(ప్రముఖ రచయిత్ర , అమర విప్లవకారిణి కామ్రేడ్ రేణుక  2008లో సల్వాజుడుం దురాగతాలపై రాసిన *పచ్చని బతుకులపై నిప్పై కురుస్తున్న రాజ్యం* అనే పుస్తకానికి అనువాదం ఇది . హిందీ పాఠకుల కోసం అందిస్తున్నాం - వసంత మేఘం టీం
తొలికెరటాలు

ఆమె చేసిన చర్చ మెట్ల మీద ఆగిపోలేదు

మన సమాజంలో  మహిళ నిర్మాణమయ్యె క్రమం ప్రత్యేకమైనది. పురుషుడి నిర్మాణ క్రమానికి భిన్నమైనది.  పురుషుడితో సమానమైన స్వేచ్ఛ, సొంత అభిప్రాయాల ప్రకటన ఈ నిర్మాణక్రమంలో నిషేధం. అణచివేతలు, ఆంక్షలు ఈ నిర్మాణక్రమానికి ఉన్న ప్రత్యేకతలు. సహజంగానే సమాజంలోకి వచ్చిన ప్రతి మహిళా ఈ నిర్మాణ క్రమం నుండి వేరుపడదు. వేరుపడాలని ప్రయత్నించినా సమాజం అంగీకరించదు. కానీ అట్లాంటి నిర్బంధ క్రమాన్ని బద్దలు కొట్టే సామాజిక చైతన్యం తెచ్చుకున్న స్త్రీలు సమాజంలో ఉంటారు. వీరే సమాజాన్ని నూతన ప్రపంచంలోకి తీసుకువెళ్తారు.  ఏ ఆంక్షలు లేని ఆ ప్రపంచంలోకి వెళ్ళడానికి తీవ్రమైన సంఘర్షణ పడతారు. ఆ ప్రయాణంలో భాగంగా నూతన మానవులుగా
ఆర్ధికం

టారిఫ్‌ ఉత్పాతానికి షేర్‌మార్కెట్‌ పతనం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను భ్రష్ఠు పట్టించనున్నారని అంతర్జాతీయ సంస్థలు గగ్గోలు పెడుతోన్నాయి. ప్రపంచ దేశాలపై ట్రంప్‌ విధించిన ప్రతీకార సుంకాలు వాణిజ్య యుద్ధానికి దారి తీస్తుందన్న భయం ఇప్పుడు అమెరికా సహా ప్రపంచమంతటా నెలకొంది. వాణిజ్య యుద్ధానికి తెర లేపి ఇప్పటికే స్టాక్‌ మార్కెట్లను కుప్పకులేలా చేసిన ట్రంప్‌ విధానాలు మరిన్ని ప్రమాదాలను సృష్టించనుందని ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. వర్తమాన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అమెరికాను తలకిందులు చేయాలన్న (డీ డాలకైజేషన్‌) సంకల్పం... అందువల్ల ట్రంప్‌ చర్యలతో అమెరికా భారీగా లాభపడుతుందన్న గుడ్డి విశ్వాసం ఆవరించినట్టుంది. పర్యవసానంగా ఏప్రిల్‌ 3 నుంచి అంతర్జాతీయ
విశ్లేషణ

స్పష్టత కొరవడిన‘శతర’

‘శతర’ ఆదివాసీ కవిత్వం పేరుతో కళింగాంధ్ర కవి సిరికి స్వామినాయుడు అతని కొత్త కవిత్వసంపుటిని ప్రకటించాడు. ఈ సంపుటిలోకి అతని తొలి రెండు సంపుటాలు 'మంటిదివ్వ', 'మట్టి రంగు బొమ్మలు' నుంచితీసుకున్న ఆదివాసీ నేపథ్య కవితలనూ చేర్చాడు. మొత్తానికి ఈ సంపుటి ఆదివాసీ జీవితాన్ని-జీవన సౌందర్యాన్ని-సాంస్కృతిక విశేషాలను,ఆదివాసీ జీవిత కుదుపులను-ఆ కుదుపులకు కారణమైన ఆర్థిక సామాజిక రాజకీయ అంశాలను అతనికున్నచైతన్యపరిధిలో అతను రాయడం జరిగింది. ఆదివాసీలు పోరాటం చేయాల్సిన ఆవశ్యకతను చెప్పే కవితలనూ స్వామినాయుడు రాయడం మెచ్చదగినది. ఏ కవికైనా కొన్ని పరిధులుంటాయి. ఆ పరిధులు మూలంగానో లేదా ఏదైనా ఒక ఘటన జరిగినప్పుడు ఆ ఘటనకి తక్షణం
మీరీ పుస్తకం చదివారా ?

ఎవడ్రా ఈ నేల నాది కాదన్నది..?

‘మనఓట్లు తీసుకుని గెలిచిన ప్రభుత్వం మన పునాది బతుకులను దెబ్బతీసేందుకు చట్టాలను నియమాలను తెచ్చిందా? దేశ రక్షణ పేరుతో, ఇస్లాం టెర్రరిస్టుల బూచి చూపి ముస్లిం చొరబాటుదారులను ఏరివేయడానికి అని చెప్పి, మొత్తం జన వర్గానికి ప్రతి వ్యక్తికీ తన ఉనికిని రుజువుచేసుకునే దుర్మార్గమైన పరిస్థితిని కల్పించింది.అధర్మం. అన్యాయం.’ ‘మనఓట్లు తీసుకుని గెలిచిన ప్రభుత్వం మన పునాది బతుకులను దెబ్బతీసేందుకు చట్టాలను నియమాలను తెచ్చిందా? దేశ రక్షణ పేరుతో, ఇస్లాం టెర్రరిస్టుల బూచి చూపి ముస్లిం చొరబాటుదారులను ఏరివేయడానికి అని చెప్పి, మొత్తం జన వర్గానికి ప్రతి వ్యక్తికీ తన ఉనికిని రుజువుచేసుకునే దుర్మార్గమైన పరిస్థితిని కల్పించింది.’ ఈ
కవిత్వం

యుద్ధం మధ్యలో

నెత్తుటి కన్నీరుతో ఇంద్రావతి ఎరుపెక్కిందిచావులను అంకెలతో లెక్క కడుతున్నాడు దేహాలను కుప్పలుగా పోసిఅంతిమ యుద్దమనిహెచ్చరిస్తున్నాడుముఖాలను గుర్తుపట్టక ముందే తలలకు కట్టిన వెలలు ప్రకటిస్తాడుపాలబుగ్గల పసివాళ్ళనుమెషీన్ గన్లతోచంపుతున్నాడునిరాయుధుల చెంత తుపాకులు పరిచి ఎదురుకాల్పుల కట్టు కథలు చెప్తాడుద్రోన్లతో విష వాయువులు చిమ్మి అడవి బిడ్డలప్రాణాలు హరిస్తాడు ఆకుపచ్చనిఅరణ్యమంతాసైనిక క్యాంపులు నింపుతున్నాడునేలకింది బంగారం వాడికి అమ్మకపుసరుకుగా కావాలి వాడిది కార్పొరేట్ యుద్ధంమనది జనతన పోరాటం.
వ్యాసాలు

జీవించే హక్కు కోసం శాంతి చర్చలు

మధ్యభారత ప్రాంతం ఆదివాసీల హననానికి కేంద్రంగా మారేలా భారత ప్రభుత్వం చత్తీస్ఘడ్ ప్రభుత్వాలు లక్షల సంఖ్యలో సాయుధ బలగాలను దింపి ఆదివాసులను ఆపరేషన్ కగార్ పేరుతో వేటాడి చంపేస్తున్నారు. ఆపరేషన్ కగార్ 15 నెలలుగా మధ్యభారతంలో నిరంతరాయంగా కొనసాగుతూ వందల సంఖ్యలో ఆదివాసీల ప్రాణాల్ని హరిస్తున్నారు. మావోయిస్టు పార్టీ భారత ప్రభుత్వం మావోయిస్టు పార్టీకి మధ్య యుద్ధం సమ ఉజ్జీవుల మధ్య యుద్ధం కాకపోయినప్పటికి దశాబ్దాలుగా త్యాగాలతోనే విప్లవోద్యమాన్ని విస్తరిస్తున్న నేపథ్యంలో దేశంలోని అశేష ప్రజానీకం మద్దతు సానుభూతి కూడాగట్టడంలో విజయం సాధించారు. అది విద్యార్థి, యువజన, మహిళా, కార్మిక, రైతాంగ శ్రేణుల నుంచి బలం వచ్చి చేకూరింది.
కరపత్రాలు

మానవ హననం ఆపాలి…. శాంతి చర్చలు జరపాలి

*మధ్యభారతంలో ఆదివాసీల హననాన్ని ఆపివేయాలి*శాంతి, ప్రజాస్వామ్యం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మావోయిస్టులు వెంటనే కాల్పుల విరమణను ప్రకటించాలి ప్రియమైన ప్రజలారా, గత కొన్ని దశాబ్దాలుగా దేశంలోని ఆదివాసులు, ముఖ్యంగా ఛత్తీస్ గఢ్, గడ్చిరోలి, ఒడిషా, ఆంధ్ర, తెలం గాణ, ఝార్ఖండ్, బెంగాల్, కేరళ  రాష్ట్రాలలోని ఆదివాసులు మావోయిస్టుల నాయకత్వంలోనూ, విడిగా తమ తమ ఆదివాసీ సంఘాల నాయకత్వంలోనూ జీవన్మరణ పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతాల న్నింటా ఉన్న అపారమైన ఖనిజాలను అదానీ, అంబానీ, వేదాంత, టాటా, బిర్లా తదితర కార్పొరేట్ సంస్థ లకు అప్పజెప్పడం కోసం అక్కడి ఆదివాసీలను తమ స్వంత గడ్డపై నుండి బేదఖలు