పరిచయం

No women No History

Introduction to No women No History These notes on ‘History of Indian Women in Movements’ deal mainly with the movements in the 19th and 20th centuries and include the contemporary movements. When we say movements, we mean only those movements which helped the society to move forward. We should be clear about this especially since there are many retrogressive, religious chauvinistic movements in our country. Though the movements mentioned in
వ్యాసాలు

THE SPECIAL FEATURES OF THE INDIAN REVOLUTION AND MARXIST APPROACH TOWARDS RESOLUTION OF THOSE PROBLEMS

[Paper presented by Sakhamuri Appa Rao, Patel Sudhakar Reddy and Modem Balakrishna at the International Seminar on "Marxism-Leninism, Mao Tse-tungg Thought and Revolutionary Movements" (9-12, March, 1995), organised by CPI (M-L) Janashakti. They wrote this from the jail at that time. We are reprinting this on the occasion of Comrade Balakrishna's martyrdom.] As is well known to Marxists-Leninists, the revolution in each country has its own peculiarities, its own special
సంస్మరణ

మాడియా ప్రజల గుండె లయ, చెదరని చంద్రహాసం పాండన్న

ఉద్యమాల్లో కొందరికి గుర్తింపు వాళ్ల హోదాలతో వస్తుంది. లేదా వేర్వేరు కారణాల వల్ల మీడియాలో ప్రచారం పొందడం వల్ల వస్తుంది. మరి కొందరికి పెద్దగా గుర్తింపు రాకపోవచ్చు.. వారి పేరు ఎక్కడా కనిపించకపోవచ్చు. వినిపించకపోవచ్చు. కానీ ఉద్యమానికి మూల స్తంభాలుగా వాళ్లను జనం ఎల్లప్పటికీ గుర్తుంచుకుంటారు. చరిత్ర పుటల్లో వాళ్ల పేర్లను పదిలంగా నిలుపుకుంటారు. ఈరోజు బయటి ప్రపంచంలో మావోయిస్టుల హెడ్‌క్వార్టర్స్‌గా పేరు గాంచిన అబూజ్‌మాడ్‌ ప్రాంతానికి ఆ గుర్తింపు తేవడంలో ఆద్యుడు, ముఖ్యుడు పాండన్న. కేడర్లకు ఆయన పాండన్న. ఆ ప్రాంతంలో నివసించే మాడియా ఆదివాసులకు వారి వయసును బట్టి కొందరికి ‘పాండు’, మరి కొందరికి ‘పాండు
ఆర్థికం

పెరుగుతున్న కుబేరులు, అప్పుల్లో ప్రభుత్వాలు

వరల్డ్‌ ఆఫ్ డెబ్ట్‌ రిపోర్ట్‌- 2025 ని ఐక్యరాజ్యసమితి వాణిజ్యం, అభివృద్ధి కాన్ఫరెన్స్‌ (యుఎన్‌సిటిఎడి) ప్రచురించింది. 2024లో ప్రపంచ ప్రజారుణం రికార్డు స్థాయిలో 102 ట్రిలియన్లకు చేరుకుంది. ప్రపంచ జనాభా 820 కోట్లు. తలసరి సగటు అప్పు ఒక్కరికి రూ 11 లక్షలు ఉంటుంది. ప్రపంచ జిడిపి 110 ట్రిలియన్‌ డాలర్లు కాగా ప్రపంచ రుణం 102 ట్రిలియన్‌ డాలర్లు ఉంది. అంటే మొత్తం జిడిపిలో 93 శాతం వరకు రుణం ఉంటుంది.  అభివృద్ధి చెందుతున్న దేశాలు తీవ్ర‌మైన  రుణ భారాన్ని మోస్తున్నాయి. ఈ నివేదిక 2024 వరకు దృష్టి సారించినప్పటికీ, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇవాళ ఆరోగ్యం,
కవిత్వం

ఇద్దరు స్త్రీలు కలిసి చాయ్ తాగినప్పుడు..

లోకంలో అంతా బానే ఉంది ఇద్దరు ఆడవాళ్ళు కలిసి టీ తాగినప్పుడు కాలం ఊపిరి బిగబెడుతుంది అనాస పువ్వు మెరుస్తుంది అల్లం ఆవిరైపోతుంది నిమ్మగడ్డి తిరగబడుతుంది దాల్చన చెక్క చేయవలసినదానికన్నా తక్కువ పాపం చేస్తుంది బోధి ధర్మ మేల్కొంటాడు ఇద్దరు స్త్రీలు కలిసి చాయ్ తాగినప్పుడు వాయువీణలు కంపిస్తాయి, డోళ్ళు దొర్లిపోతాయి,మనసు హృదయాన్ని కలుస్తుంది, భాగం సంపూర్ణమవుతుంది,ఇద్దరు మహిళలు కలిసి టీ తాగినప్పుడుమందుల దుకాణం వారు నవ్వుతారు, మద్యం సర్వ్ చేసేవారు రాగం తీస్తారు పీఠాధిపతులు ధర్మశాస్త్రాలు ఉటంకిస్తారు నీలగిరి డార్జిలింగ్ను కలుస్తుంది ఇద్దరు ఆడవాళ్ళు కలిసి చాయ్ తాగినప్పుడు పచ్చని నురుగు, రత్నపు మంచు,పురాతన కడాయి, స్నేహ
వ్యాసాలు

ఉద్యమాల సురవరం

తెలుగు నేల మ‌రో నిబ‌ద్ధ రాజ‌కీయ, ఉద్య‌మ నేత‌ను కోల్పోయింది. జీవితాంతం న‌మ్మిన సిద్ధాంతం కోసం క‌ట్టుబ‌డి ఉండ‌ట మే కాదు, ప్ర‌జా, ప్ర‌జాస్వామిక ఉద్య‌మాల‌కు ఎల్ల‌ప్పుడూ అండ‌గా నిలిచిన సుర‌వ‌రం సుధాక‌ర‌రెడ్డి గ‌త కొంత కాలంగా వృద్ధాప్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ తుదిశ్వాస విడిచారు. భార‌త క‌మ్యూనిస్టు పార్టీ అగ్ర‌నేత అయిన సుర‌వ‌రం క‌నుమూయ టం ప్ర‌జా, ప్ర‌జాస్వామిక‌ ఉద్య‌మాల‌కు తీర‌ని లోటు. త‌న‌కు నిశ్చిత రాజ‌కీయాభిప్రాయాలున్నా.. అన్ని రాజ‌కీయ పార్టీల నేత‌ల‌తో, ఉద్య‌మ‌కారుల‌తో స్నేహ‌పూర్వ‌క సంబంధ అనుబంధాలు కొన‌సాగించిన సుర‌వ‌రం గొప్ప మాన‌వీయ వ్య‌క్తి. ఆయ‌న స్నేహ‌శీల‌త‌నే ఆయ‌న‌ను ఉభ‌య రాష్ట్రాల్లోనే కాదు, జాతీయంగా కూడా గొప్ప
ఇంటర్వ్యూ

నన్నిలా ఉండనీయండి

(మొదట్లో అరుంధతి రాయ్ కు తన జ్ఞాపకాలను రాయాలనే ఆలోచన రాలేదు . తనను బాగా ప్రభావితం చేసిన , చికాకు పెట్టిన తన తల్లి మేరీ రాయ్ చనిపోయిన తర్వాతనే (Mother Mary Comes To Me ) రాయాలని భావించింది . ఈ పుస్తకం మేరీ రాయ్ జీవితానికి ఒక కిటికీ వంటిది. మేరీ రాయ్ అంతగా విస్మరించాల్సిన మనిషి కాదు . శూన్యం నుండి బయలుదేరి క్రిస్టియన్ వారసత్వాల కింద పనిచేస్తూ, స్త్రీల  సమానహక్కుల కోసం కొట్లాడిన మనిషామె. కొట్టాయంలో ఆమె జీవితాన్ని ఒక సూపర్ హీరో లాగా నడిపించి, తన 89 సంవత్సరాల 
కొత్త పుస్తకం

కల్లోల రాజ్యంలో మలిగిపోనిప్రేమ దీపం పుష్కిన్ ‘మాషా’ – నవల

రష్యా ఆద్య కవులకే ఆద్య కవిగా సాహిత్య పితామహుడుగా పేర్కొనబడే అలెగ్జాండర్ పుష్కిన్ (1799 – 1837 = 38 ఏండ్లు) అతిచిన్న వయసులోనే ఒక యువతి విషయంలో మరో యువకునితో జరిగిన ద్వంద యుద్ధంలో గాయపడి చిన్నవయసులోనే మరణించినప్పటికీ అతను సృజించిన సాహిత్యం మాత్రం అజరామరమైనిలిచింది.పుష్కిన్ 189 ఏండ్ల కింద (1836 లో) రష్యన్ భాషలో వ్రాసిన ప్రపంచ ప్రసిద్ధ నవల ‘కెప్టెన్స్ డాటర్’ ఇన్నేండ్ల తరువాత కుమార కూనపరాజు చొరవతో, మోహన్ తలారి ఇంగ్లీష్ నుండి తెలుగులోకి అనువాదం చేశాడు. దాన్ని ‘ఎన్నెలపిట్ట బుక్స్’ వారు జూలై, 2025 లో తెలుగు పాఠకలోకానికి అందించారు.మోహన్ తలారి
స్పందన

గడ్చిరోలి లేఖ – ఆగని మారణకాండ శాంతి చర్చల ఆవశ్యకత

ఆదివాసి హక్కుల ఐక్యవేదిక 24 ఆగస్టున వరంగల్‌లో తలపెట్టిన శాంతి చర్చల సభ పోలీసుల అనుమతి లేక ఆగిపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఆశాభంగము అయ్యింది. అంత విస్తృతమైన ప్రచారం జరిగి సభ జరగకపోవడమే రెండు తీర్ల భావనకు కారణమైంది. కొంతకాలం క్రితం కాకతీయ యూనివర్సిటీలో పిడిఎస్‌యు విద్యార్థులు తలపెట్టిన శాంతి చర్చల సదస్సును కూడా పోలీసులు జరగనివ్వలేదు. ఇది వరంగల్‌ మీద కేంద్రీకరించిన పోలీసులు అతి జాగ్రత్తనా, రాష్ట్రవ్యాప్త హక్కుల హననానికి దారితీస్తుందా. పర్యావరణ విధ్వంసం వల్ల కురుస్తున్న వానల్లో కకావికలమవుతున్న తెలంగాణ ప్రజలు ఇటువంటి స్థితి గురించి స్థిమితంగా ఆలోచించే స్థితి లేకపోవచ్చు గాని అందువల్ల శాంతి
వ్యాసాలు

మహారాష్ట్రలో ముస్లింలకు న్యాయం ఎండమావియేనా?

గడిచిన జూలై నెలలో బొంబాయి హైకోర్టు, స్పెషల్‌ సెషన్స్‌ కోర్టు రెండు బాంబు పేలుళ్ల కేసుల్లో రెండు ఆసక్తి దాయకమైన తీర్పులు ఇచ్చాయి. రెండిరట్లోనూ ప్రాసిక్యూషన్‌ ముద్దాయిలు నేరం చేశారని నిరూపించలేకపోవడం వల్ల నిర్దోషులుగా విడుదలయ్యారు. మొదటిది 7/11 వరుసగా రైళ్లలో బాంబులు పేలిన కేసు. అందులో 189 మంది చనిపోయారు. వందలాదిమంది గాయపడ్డారు. అది 2006 జూలై 11న జరిగింది. ఏ.టి.ఎస్‌. గా పిలిచే యాంటి టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ ఈ కేసులో విచారణ చేపట్టింది. 19 సంవత్సరాలు హైకోర్టు తీర్పు వచ్చేవరకు ఇందులో ఒకరు 2017 లోనే నిర్దోషిగా విడుదలై మిగతా 12 మంది మహారాష్ట్రలో పూనే,