సంస్మరణ

సులువైన సమాధానాలకంటే లోతైన ప్రశ్నలు అడిగిన జుబీన్ గార్గ్

1999లో, మా నాన్నమ్మ ఊరు సిబ్సాగర్ నుండి మా ఊరు తిన్సుకియాకి కారులో తిరిగి వస్తున్నప్పుడు, మా అమ్మ జుబీన్ గార్గ్ 'పాఖీ' ఆల్బమ్ కొన్నది. అప్పటికే ఆయన ఒక సంచలనంగా మారినప్పటికీ, అస్సాం అత్యంత ప్రముఖ సాంస్కృతిక చిహ్నాలలో ఒకరుగా ఎదిగిన ఆ వ్యక్తిని నేను వినడం అదే మొదటిసారి. ఆ నాలుగు గంటల ప్రయాణంలో, 'పాఖీ', జుబీన్ గార్గ్ స్వరం మాత్రమే మాకు తోడుగా ఉన్నాయి. 'పాఖీ' (ఈక) ఆల్బమ్లో జుబీన్ గార్గ్ స్వేచ్ఛ, బందిఖానా  వంటి ఇతివృత్తాలను అన్వేషించారు. ఈకను మానవ స్థితికి ఒక రూపకంగా వాడారు. సంపూర్ణ స్వేచ్ఛ కోసం ఉన్న కోరిక,
సంస్మరణ

దండకారణ్యమే పాండన్న చిరునామా

నిన్న (14 సెప్టెంబర్‌) యాప్రాల్‌ వెళ్లి పాండన్న మృతదేహాన్ని చూసినప్పుడు దుఃఖం ఆగలేదు. చెదరని చిరునవ్వు మొఖం గుర్తుపట్టలేకుండా వుంది. అసలు ఏ ఆనవాలు కనిపించలేదు. ప్రభుత్వాల అమానవీయతకు, దిగజారుడుతనానికి ఇంతకంటే చేయడానికి ఇంకేమీ మిగిలివుంది గనుక. 1985 ప్రాంతంలో ఇంటి నుంచి వెళ్లిన తమ్ముడి చిన్నప్పటి మొఖం మాత్రమే తోబుట్టువులకు గుర్తు. 40 ఏండ్ల తర్వాత నిర్జీవమై వచ్చిన తమ్ముడిని చూసుకుందామంటే... అక్కడ కుళ్లిపోయిన మాంసపుముద్ద తప్ప మరేమీ లేదు. వారి దుఃఖం చెప్పనలవి కాదు. పాండన్న అక్క, చెల్లెలు ప్రతి ఒక్కరు మాట్లాడేదాన్ని శ్రద్ధగా వింటున్నారు. దుఃఖపడుతూనే తమ్ముడి గురించిన జ్ఞాపకాలను మూటగట్టుకున్నారు. పాండన్న 1967లో
సంస్మరణ

మాడియా ప్రజల గుండె లయ, చెదరని చంద్రహాసం పాండన్న

ఉద్యమాల్లో కొందరికి గుర్తింపు వాళ్ల హోదాలతో వస్తుంది. లేదా వేర్వేరు కారణాల వల్ల మీడియాలో ప్రచారం పొందడం వల్ల వస్తుంది. మరి కొందరికి పెద్దగా గుర్తింపు రాకపోవచ్చు.. వారి పేరు ఎక్కడా కనిపించకపోవచ్చు. వినిపించకపోవచ్చు. కానీ ఉద్యమానికి మూల స్తంభాలుగా వాళ్లను జనం ఎల్లప్పటికీ గుర్తుంచుకుంటారు. చరిత్ర పుటల్లో వాళ్ల పేర్లను పదిలంగా నిలుపుకుంటారు. ఈరోజు బయటి ప్రపంచంలో మావోయిస్టుల హెడ్‌క్వార్టర్స్‌గా పేరు గాంచిన అబూజ్‌మాడ్‌ ప్రాంతానికి ఆ గుర్తింపు తేవడంలో ఆద్యుడు, ముఖ్యుడు పాండన్న. కేడర్లకు ఆయన పాండన్న. ఆ ప్రాంతంలో నివసించే మాడియా ఆదివాసులకు వారి వయసును బట్టి కొందరికి ‘పాండు’, మరి కొందరికి ‘పాండు
సంస్మరణ

50 ఏళ్ల గిరాయిపల్లి అమరుల స్మృతి

ఈనెల 25వ తేదీన కామ్రేడ్ సూరపనేని జనార్ధనరావు పుట్టిన ఊరు గరికపర్రు (కృష్ణా జిల్లా)లో ఆయన అన్నయ్య పూర్ణ మోహనరావు (ఆయన కూడా వరంగల్ రీజినల్ ఇంజనీరింగ్ కాలేజి విద్యార్థియే) ఆర్‌ఇసి పూర్వ విద్యార్థులు. గ్రామస్తులు విరసం వంటి ప్రజాసంఘాలు గిరాయిపల్లి మృతవీరుల ఏభయ్యో వర్ధంతి జరుపుకుంటూ విప్లవ సంప్రదాయాన్ని స్మరించుకుంటున్నారు. జనార్థన్ తలిదండ్రులు బతికుండగానే గరికపర్రులో ఇంట్లోనే చిన్న స్మారకం నిర్మించుకున్నారు. ఉయ్యూరులో ఎపిసిఎల్‌సి అధ్యక్షులు బోసుగారు, అనసూయమ్మగారి పూనికపై గిరాయిపల్లి అమరుల స్థూపం నిర్మాణమై బహిరంగ సభ కూడ జరిగింది. ఈ రెండు చోట్లా విరసం పాల్గొన్నది. పూర్ణమోహనరావు ఉద్యోగ విరమణ తర్వాత గరికపర్రులో ఆయన
సంస్మరణ

కడవెండి ముద్దుబిడ్డ,కమ్యూనిస్టు రచయిత్రి రేణుక

కామ్రేడ్‌ గుముడవెల్లి రేణుక జీవితం ఒక తెరిచిన పుస్తకం. మూడు దశాబ్దాల విప్లవ జీవితంలో ఆమె చేసిన కృషి, సేవలు ూaతీస్త్రవతీ ్‌ష్ట్రaఅ శ్రీఱటవ గానే చెప్పుకోవచ్చు. ఆమె ముప్పయ్యేళ్ల విప్లవ ప్రస్థానం పీడిత మహిళలకు విముక్తి పోరాట సందేశం. కామ్రేడ్‌ రేణుక నిబద్ధత గల, మడమ తిప్పని కమ్యూనిస్టు విప్లవకారిణి. గెరిల్లా జీవితంలో సహజంగా ఎదురయ్యే కష్టాలకు, కడగండ్లకు వెరువని ధీర ఆమె. ఆమె పీడిత వర్గాల విప్లవ సాహితీ సైనికురాలు. అద్భుత విప్లవ రచయిత్రి, వ్యాసకర్త, సమీక్షకురాలు, విమర్శకురాలు. పలు విప్లవ పత్రికల సంపాదకురాలు. కొన్ని ముఖ్యమైన ప్రగతిశీల హిందీ రచనలను తెలుగు పాఠకులకు పరిచయం
సంస్మరణ

మ‌హా యోధ కామ్రేడ్‌ ఊర్మిళ @ నీతి 

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని నారాయణ్‌ పుర్‌ జిల్లా ఓర్చా మండలం (వికాస్‌ ఖండ్‌) తుల్తులీ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్టోబర్‌ 3-4 తేదీలలో వేల సంఖ్యలో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఆపరేషన్‌ కగార్‌ సైనిక దాడులను అనుసరించి చుట్టుముట్టి మట్టుబెట్టే చర్యకు పాల్పడ్డారు. ఈ ప్రాంతం దంతెవాడ, బీజాపుర్‌, కాంకేర్‌, కొండగాం జిల్లాలకు సరిహద్దు మాత్రమే కాకుండా పొరుగున వున్న ఒడిశాకు కూడ సరిహద్దుగా వుండడంతో కగార్‌ పోలీసు దాడులకు ఒక కేంద్రంగా మారింది. వేలాది మంది ఖాకీల వేటలో 35 మంది మావోయిస్టులు (వివిధ స్థాయిల పార్టీ కార్యకర్తలు, గెరిల్లాలు) అమరులయ్యారు. ఈ నరమేథం
సంస్మరణ

పొత్తిళ్లనాటి ఉద్యమంలో తొలిపొద్దు కామ్రేడ్ సడ్మెక్ రుక్మిణి

అమరజీవి కామ్రేడ్‌ రాధక్క(సడ్మెక్‌ రుక్మిణి)ను గుర్తు చేసుకోవడం అంటే, మహారాష్ట్రలోని గడ్‌ చిరోలీ జిల్లా ఉద్యమాన్ని ఒక్కసారి మన కళ్ల ముందు పరచుకోవడమే. కామ్రేడ్‌ రాధక్క విప్లవోద్యమంలో భాగం అయ్యేనాటికి గడ్‌చిరోలీ జిల్లా ఒక ప్రత్యేక జిల్లాగా ఇంకాఉనికిలోకే రాలేదు. ఆనాడు అది దేశంలోని అతి పెద్ద జిల్లాలలో ఒకటిగా లెక్కించబడే చంద్రపుర్‌ (చాందా) లోనే భాగంగా ఉండేది. కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాలను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించి ఆ జిల్లాల రైతాంగ పోరాటాలపై ప్రభుత్వ సాయుధ బలగాల అణచివేత చర్యలు తీవ్రం చేశాయి. అక్కడి ఉద్యమాన్ని కాపాడుకుంటూ, దానిని ఉన్నత స్థాయికి పురోగమింపచేయడంలో భాగంగా దండకారణ్యాన్ని విముక్తి ప్రాంతంగా
సంస్మరణ

వాడ నుండి జనసంద్రమైన అడెల్లు  అంతిమయాత్ర

కేంద్రంలోని నరహంతక పాలకులు షెడ్యూల్ ఐదు అడవి ప్రాంతాలలో ఖనిజ సంపదను బహుళజాతి కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పేందుకు జనవరి 2024 నుండి కగార్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఆపరేషన్ కగార్ అంతర్యుద్ధం ఈ దేశ సొంత పౌరులను చంపుతూ ముందుకు సాగుతోంది. ఈ ఆపరేషన్ లో అత్యాధునిక ఇజ్రాయెల్ సాంకేతికత, ఆయుధాలను ఉపయోగిస్తూ ప్రజలను విప్లవకారులను చంపుతూ కార్పొరేట్లకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. పాలకులు చేస్తున్న ఈ దురాగతాలు వ్యతిరేకిస్తూ ప్రజలకు అండగా నిలిచి పోరాడుతున్న విప్లవ నాయకుడు కామ్రేడ్ అడెల్లు @ భాస్కర్ ఛత్తీస్గఢ్ అడవుల్లో జూన్ ఆరవ తేదీన బూటకపు ఎన్కౌంటర్ లో అమరుడైనాడు. ఆ కామ్రేడ్
సంస్మరణ

ఇలాంటి వారు నిర్మిస్తున్న విప్లవోద్యమం వెనకడుగు వేస్తుందా?

(దండకారణ్యంలో జరుగుతున్న మారణ హోమం గురించి ఆదివాసీ మహిళ కుమ్మే నాతో ఇలా సంభాషించడం మొదలు పెట్టింది. ఆమె మాటలు లోకమంతా వినాల్సినవి.  దండకారణ్యం గురించి, విప్లవోద్యమం గురించి, అందులో అమరులైన వీరుల గురించి నాకు చెప్పింది.  అందులో గొప్ప జీవితానుభవం ఉంది.  జ్ఞానం ఉంది. విప్లవాచరణ ఉంది. చాలా మామూలు జీవితం నుంచి వచ్చి విప్లవకారులై అమరులైన తీరు వివరించింది.  ఆమె ఏమంటున్నదో వినండి... ఓ కార్యకర్త) మేం ఆదివాసులం. అడవులే మా ప్రాణం. మా అడవులలో చాలా కాలంగా శాంతి కరువైంది. ఇపుడు ఎటు చూసినా మా అడవులలో ఖాకీలే దర్శనమిస్తున్నారు. ఎందుకో తెలియదు. అడవిలో
సంస్మరణ

చల్లగరిగె పదునెక్కిన తీరు

చల్లగరిగె వీరుడు కా. సుధాకర్‌ అమరత్వం తర్వాత ఆయన డైరీ సహచరులకు దొరికింది. అందులో ఆయన వేర్వేరు సందర్భాల్లో రాసుకున్న నోట్స్‌ ఆధారంగా వాళ్లు ఈ రచన చేశారు.  ఇందులో సుధాకర్‌ తన మార్గదర్శి విజేందర్‌ దగ్గరి నుంచి ఎన్నో అద్భుత విషయాలు రాసుకున్నాడు. క్రాంతికారీ జనతన సర్కార్ల గురించి, ఇవాళ దండకారణ్యమంతా సాగుతున్న ప్రజాస్వామిక పోరాటాల గురించి, ఎన్నికల గురించి సుధాకర్‌ లోతైన పరిశీలనలను ప్రస్తావిస్తూ ఆయన ఉద్యమ సహచరులు ఈ నివాళి వ్యాసం రాశారు.. - వసంతమేఘం టీం ఏప్రిల్‌ 16 నాడు ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ జిల్లా ఆదివాసుల అడవిలోని ఆపటోల గ్రామం వద్ద తన