సందేశం

విరసం 30వ మహా సభలకు సందేశం

సాయుధ పోరాట ఎర్రజెండ చిరకాలం వర్థిల్లు గాక! ఈ సంక్షోభానికి పరిష్కారం మరింత దృఢంగా వర్గపోరాట ఉన్నత రూపమైన సాయుధ పోరాటాన్ని కొనసాగించడమే. భావజాలరంగంలో, సాహిత్య సాంస్కృతిక క్షేత్రంలో ప్రజాయుద్ధ ప్రత్యామ్నాయ సంస్కృతిని ఎత్తిపట్టడమే ఇప్పుడు విప్లవ రచయితల సంఘం తక్షణ, దీర్ఘకాలిక కర్తవ్యం అధ్యక్షా, కామ్రేడ్స్ 56వ ఏట తన ముప్పయ్యవ మహాసభలు నిర్వహించుకుంటున్న విరసం 56వసారి సాహిత్యం కళా, భావజాల రంగంలో తన వర్గ పోరాట కర్తవ్యాన్ని పునరుధ్ఘాటిస్తున్నది. శత్రువ్యూహానికి ఈసారి అంతర్గత ప్రతీఘాతుక సాయుధ విద్రోహ నాయకత్వం క్రియాశీలంగా జతకట్టి తాత్కాలిక సంక్షోభాన్ని, ఇదివరకెన్నడూ లేనంత నష్టాన్ని, పూడ్చుకోవడం కష్టసాధ్యమైన ప్రాణనష్టాన్ని నాయకత్వం నుంచి
సందేశం

సాయుధ విప్లవ శాంతి స్వాప్నికుడు చలసాని

(జులై 27న వైజాగ్‍లో కామ్రేడ్ చలసాని ప్రసాద్ పదో వర్థంతి సందర్భంగా జరిగిన 'శాంతి చర్చలు -విప్లవ పంథా ' సదస్సుకు పంపిన సందేశం ...)  ఉస్మానియా విశ్వవిద్యాలయం క్యాంపస్ లో ఉంటూ సి. రాఘవా చారి నేను శ్రీశ్రీ కి కాపలాగా ఉన్నప్పుడు ఆయనను రైల్లో స్టాలిన్  ప్రజాశక్తి దగ్గరికి లాక్కపోయిన వాడు చలసాని. మా ఊళ్లో ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తూ ఇంకా కొత్త స్నేహితులను భరించలేను అంటున్న కాళోజీని కె.ఎస్,కృష్ణక్క కుటుంబాల్లో భాగం చేసింది ప్రసాదు. ఆయన తొలి ఉద్యోగాలు హైదరాబాదులో ఫిషరీస్ కాజీపేటలో రైల్వేస్. నీళ్ళల్లో చేపలా ఈదడం  ఆయనకు తెలంగాణ సాయుధ పోరాట
సందేశం

దేశం మీ వైపు చూస్తోంది..

“చెట్లు నిర్మూలమైపోతాయి, నదులు ఇంకిపోతాయి, పర్వతాలు కుంగిపోతాయి, అరణ్యాలు దహనమవుతాయి, భూమి భూమంతా కొల్లగొట్టబడుతుంది సంగీతం ఆగిపోయింది, సృజనకారులను తరిమివేసారు కవులకు విష పాత్రలిచ్చారు చరిత్రకారులను సజీవంగా పాతిపెట్టారు శాస్త్రవేత్తలను మచ్చిక చేసుకున్నారు తత్వవేత్తలను ఉరికంబాలెక్కించారు అపరిచితమైన మనుషులు బాగా తెలిసిన మనుషులను ప్రేమికులను, ఆలోచకులను కాల్చి చంపుతున్నారు ప్రాణం లేని పక్షులు చెట్లమీంచి రాలినట్టు మనుషులు కూలిపోతున్నారు పల్లెలూ పట్నాలూ నగరాలూ ఒకేఒక్క శోకగీతం ఆలపిస్తున్నాయి మహా ప్రళయాలు సుడులు తిరిగి ధ్వంసమైపోయిన భూగోళం మీది నుంచి మానవ పాదముద్రలను తుడిచేస్తున్నాయి” ఇది స్థానభ్రంశపు జైలుగదిలో కామ్రేడ్ సాయికి మే 14, 2018న వచ్చిన పీడకల. అహిరి