సంపాదకీయం

విభజన చట్టం చంద్రబాబుకు గుర్తుందా?

ఈ ఎన్నికల్లో చంద్రబాబు, జగన్‌ ఎడాపెడా వాగ్దానాలు చేశారు. ఇద్దరూ చాలా సౌకర్యంగా ఒకటి మర్చిపోయారు. అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయినప్పుడు చేసిన విభజన చట్టం. దానికి పదేళ్ల వయసు వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ‘నవ్యాంధ్ర’ను నిర్మిస్తానన్నాడు. కానీ విభజన చట్టం గురించి ఊసెత్తలేదు. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో జగన్‌ రాజన్న రాజ్యం తెస్తా అన్నాడు. విభజన చట్టం నోరెత్తలేదు.  చెరి ఐదేళ్లు వంతులవారి రాష్ట్రాన్ని పాలించారు. ఈ పదేళ్లలో తాయిలాలకు లోటు లేదు. ఉచితాలకు అంతులేదు. పోటీపడి సామాజిక పింఛన్లు వాగ్దానాలు చేశారు. తోచిన వరకు ఇచ్చారు. కానీ
stories

Flight of the Song

Two days ago, I visited Prabhakar's house. It has been one and a half months since his passing. After bringing the bodies from the encounter site, I had attended Comrade Bharati’s last rites ceremony in Medak. From there, I hurried to Hyderabad to attend Prabhakar’s funeral procession. I met his mother, Ratnamma then and offered my condolences. I found it challenging to talk to her about anything else. It is
stories

Rectification

“The party took up the ‘Rectification Campaign’* this year to review its program of action and to advance the movement. The campaign has to be conducted initially in the various committees of the Party and the Party cells and then taken to the people. We should carry it out actively. We should discuss and review in detail the incorrect methods we adopted in practice, the way we behaved with the
నివాళి

విరసం తొలితరం సభ్యుడుతన్నీరు కోటయ్య (జ్యోతి)కు నివాళి

విరసం తొలి దశలో సభ్యుడిగా ఉండి, అనంతరం నెల్లూరులో న్యాయవాదిగా పని చేసిన కోటయ్య ఈ రోజు అనారోగ్యంతో చనిపోయారు. ఆయన కవి, వ్యాస రచయిత. జ్యోతి పేరుతో రచనలు చేశారు. విప్లవ కవిత్వ చరిత్రలో నిషేధానికి గురై గుర్తుండిపోయే ‘లే’ కవితా సంపుటిలో ఆ శీర్షికతో కోటయ్య రాసిన కవిత ఉంది.   ఆయన  మొదట్లో తిరుపతి  ఎస్వీ యూనివర్సిటీలో టైపిస్టుగా పని చేస్తుండే వారు. ఎమర్జన్సీలో అరెస్టు కావడంతో ఉద్యోగం పోయింది.  ఆ తర్వాత తెలుగు ఎం.ఎ. చదివారు. తర్వాత ‘లా’ చేసి లాయర్‌ గా స్థిరపడ్డారు. విరసం సభ్యుడిగా కొనసాగకపోయినా చివరి దాకా విప్లవోద్యమ సానుభూతిపరుడుగా
నివాళి

విప్లవ కళాకారుడు డప్పు చంద్రకు నివాళి

ప్రజా సంగీత వాయిద్యాల్లో ప్రముఖమైన డప్పుతో గుర్తింపు పొందిన జననాట్యమండలి కళాకారుడు చంద్ర మే 12న గుండెపోటుతో మరణించాడు.  చంద్ర కుటుంబం దక్షిణాంధ్ర నుంచి ఉత్తర తెలంగాణ దాకా ప్రయాణించి తిరిగి స్వస్థలానికి వచ్చింది. ప్రకాశం జిల్లా జె. పంగులూరు మండలం రాంకూరు గ్రామానికి చెందిన నిరుపేద వ్యవసాయ కుటుంబం ఆయనది. తల్లిదండ్రులు ఆయన చిన్నప్పుడే తెలంగాణకు వలస వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి ప్రకాశం జిల్లా నార్నెవారి పాలేనికి వచ్చారు. పెద్దగా చదువుకోని చంద్రకు పేదరికం జీవితాన్ని నేర్పించింది. ఆ జీవిత అవగాహన నుంచి ఆయనలో కళలు వికసించాయి. 1980లలో తన సాహిత్య కళా ప్రదర్శనలతో దేశాన్ని
వ్యాసాలు

“DIVULGE, DIVEST, WE WILL NOT STOP, WE WILL NOT REST”

Students have declared their unwavering support to the Palestinian liberation movement and have come out avowedly against the genocides conducted by the Zionist Israeli state with the overt support of imperialist forces, especially US and UK imperialism. The protest is escalating at a time, when Biden signed a new military package of $31 billion to provide shoulder to the Zionist crime, causing humanity Crisis in Palestine. The movement that begun
సంస్మరణ

తల్లీ కొడుకుల మరణానంతర తలపోత

 ప్రజా యుద్ధంలో ఉన్న ఆ కొడుక్కు తల్లి మరణవార్త ఎప్పటికో తెలిసింది. ఆ విషాదాన్ని, దాని చుట్టూ ఉన్న సొంత అనుభూతులను, విప్లవోద్యమ అనుభవాలను కలిసి ఆ కొడుకు ఈ వ్యాసం రాసి వసంత మేఘానికి పంపాడు. కానీ ఇది మాకు చేరి ప్రచురించేనాటికి ఆయన కూడా అమరుడయ్యాడు. ఆ తల్లి భీమరాజు. ఆ కొడుకు చీమల నర్సయ్య అలియాస్‌ జోగన్న. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా బయ్యారం. ఆపరేషన్‌ కగార్‌లో ఏప్రిల్‌ 30, 2024 న అబూజ్‌మాడ్‌ (టేకెమెట) ఎన్‌కౌంటర్‌లో అమరుడయ్యాడు. నిరుపేద దళితురాలైన ఆ తల్లి కన్నగచాట్లుపడి పెంచి పెద్ద చేసుకున్న కొడుకు విప్లవంలోకి వెళ్లాక ఆమె
సంస్మరణ

కవీ, అతని తల్లీ ‘మాటకు మాట మధ్య’

అజ్ఞాత అమర కవి సత్యనారాయణ తల్లి ఈశ్వరమ్మ ఈనెల 24వ తేదీ మందమర్రిలో చనిపోయింది.  విప్లవకారులందరి తల్లుల్లాగే  కొడుకు జీవించి ఉన్నంత వరకు అతని కోసం నిరీక్షణా భారాన్ని అనుభవించింది. అతని మరణానంతరం బిడ్డ తలపోత వ్యథతో జీవించింది. విప్లవంలోకి వెళ్లే పిల్లల వ్యక్తిత్వంతో ప్రభావితమైన తల్లుల్లాగే ఈమె కూడా కొడుకు మీది ప్రేమలో విప్లవాన్ని చూసుకున్నది. ఆ ఎడబాటుతో, అనారోగ్యంతో ఆమె వెళ్లిపోయింది.  సత్యనారాయణ విప్లవోద్యమంలో ఎన్ని పేర్లతో పని చేశాడోగాని అతని రచన సంపుటితో ‘పునరంకితం’ సత్యనారాయణగా అజరామర గుర్తింపు తెచ్చుకున్నాడు.  తూర్పు గోదావరి జిల్లా దారకొండ ఘటనలో ఆయన  అమరుడయ్యాడు. విప్లవ మేధావి నవీన్‌
ఖండన

ప్రమాద ఘంటికలు

(బీజాపూర్, ఇతెనార్ ‘ఎన్‌కౌంటర్’ మృతుల కుటుంబాలతో ఇటీవల జరిగిన   ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ..)  ఇది కుటుంబాల ప్రెస్ కాన్ఫరెన్స్.. ఇది బేలా భాటియా ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు. నేను ఒక మానవ హక్కుల కార్యకర్త, వకీలుగా గత నాలుగైదు రోజులుగా ఇతెనార్‌లో చాలా నిశితంగా పరిశీలించాను. తహకీకాత్ చేశాను. కనపడని వ్యక్తుల కుటుంబాల సభ్యులు 250 నుండి 300మంది దాకా యిక్కడ వున్నారు. వాళ్ళు రెండురోజుల నుంచి యిక్కడ వున్నారు. ఏ ఒక్కరూ కూడా అక్కడ ఎన్‌కౌంటర్ జరిగింది అని లేదా అక్కడ యూనిఫాంలో వున్న మావోయిస్టులు వున్నారు అని చెప్పలేదు. అందుకని ఎన్‌కౌంటర్ జరిగింది అనడం పూర్తిగా
వ్యాసాలు

2010 రోజుల ఏకాంత వాసం

 జమ్ము, కశ్మీర్, ఉత్తరప్రదేశ్‌లోని జైళ్లలోఐదు సంవత్సరాలకు పైగా  2010 రోజులు..  జైలులో వున్న కశ్మీర్ జర్నలిస్ట్ ఆసిఫ్ సుల్తాన్ గాథ  2024 ఫిబ్రవరి29 న,  ఇంటికి తిరిగి వచ్చారు . అప్పుడు   ఆసిఫ్ సుల్తాన్ ఆరేళ్ల కుమార్తె అరీబా తన తండ్రిని మొదటిసారిగా స్వేచ్ఛాయుత వ్యక్తిగా చూసింది. అంతకుముందు, శ్రీనగర్ సెంట్రల్ జైలు జాలీ గోడ వెనుక చేతికి సంకెళ్లతో కటకటాల వెనుక వున్నప్పుడు చూసింది. ఆ తరువాత  ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్ జిల్లా జైలుకు, ఆపై జమ్మూలోని కోట్ భల్వాల్ జైలుకు తరలించారు. "అరీబాకి తన తండ్రిని మొదటిసారి చూసినట్లు అనిపించింది" అని ఆసిఫ్ 67 ఏళ్ల