సమకాలీనం

ఉత్తరాఖండ్‌లో ఖలంగా అడవి కోసం యువత, అడ్డుకున్న “దేశ భక్త” గుంపు

వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ జరుగుతున్న ఈ కాలంలో, మరిన్ని చెట్లను నాటాలని, అడవులను కాపాడాలని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం జరుగుతున్న సమయంలో   నగరం పక్కనే ఉన్న మరో అడవిని నాశనం చేయడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రణాళిక తయారుచేసింది. ఈసారి  దట్టమైన సాల్ చెట్ల  ఖలంగా కొండల అడవి వాళ్ళ  లక్ష్యం. ఇక్కడ సౌంగ్ నది తాగునీటి పథకానికి సంబంధించిన నీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం ఏటా రెండు వేల చెట్లను నరికివేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.  నరకబోయే చెట్లకు ఇటీవల గుర్తులు కూడా పెట్టారు. గుర్తు పెట్టడం అంటే నరకబోయే చెట్లకు గుర్తుగా గొడ్డలితో
సమీక్షలు

ట్రాన్స్ జెండర్ జీవితానికి మరో పార్శ్వం

ఇటీవల కాలంలో ట్రాన్స్ జెండర్ సమస్యలు తెలుగు సాహిత్యంలో రావడం చూస్తున్నాం. ఇది ఆహ్వానించాలిసిన పరిణామం. కొన్ని కథలూ, కొన్ని కవితలూ, ఒక దీర్ఘ కవిత, స్వామి రాసిన "అర్ధనారి", వరలక్ష్మి తెలుగు లోకి అనువదించిన లైంగిక వైవిధ్యాలు, ఇప్పుడు సోలోమన్ విజయ కుమార్ రాసిన చిన్న నవల "సన్ ఆఫ్ జోజప్ప" ఈ కోవకి చెందినవి. భారత సమాజం ట్రాన్స్ జెండర్ అస్తిత్వాన్ని ఇంకా అంగీకరించలేక ఉంది. వారు కూడా మనుషులే అని గౌరవించలేక ఉంది. సమాజం సంగతి సరే, ఒక ట్రాన్స్ జెండర్స్ తన సొంత కుటుంబం నుంచి కూడా వివక్ష ఎదుర్కొంటున్నారు. నిరాదరణ ఒక్కటే
సంభాషణ

మాడ్‌లో 112 గ్రామాల్లోనిరవధిక ఆందోళన

(బస్తర్ జంక్షన్ యూట్యూబ్ చానెల్ హిందీ వీడియో అనువాదం) బస్తర్ లో వివిధ ప్రాంతాల్లో ఆదివాసీల ఉద్యమాలు జరుగుతున్నాయి. గత ఏడాదిన్నర నుంచి ఆదివాసీలు తమ వివిధ డిమాండ్లతో ఉద్యమాలు చేస్తున్నారు.  అణచివేత ద్వారా లేదా ఒత్తిడి తీసువచ్చి కొన్ని ఉద్యమాలను పోలీసులు, ప్రభుత్వమూ ధ్వంసం చేశారు, అంతం చేశారు. కానీ కొన్ని చోట్ల ఉద్యమాలు నేటికీ కొనసాగుతూనే వున్నాయి. వాటిలో ఒకటి నారాయణపూర్‌లోని ఓర్చాలో కొనసాగుతోంది. ఓర్చాలో వందలాది మంది ఆదివాసీలు గత ఒకటిన్నర సంవత్సరం నుంచి ఆందోళన చేస్తున్నారు. వందలాది గ్రామాల నుంచి వందలాది మంది గ్రామస్తులు యిక్కడ వున్నారు, భోజన ఏర్పాట్లు కూడా చేసుకున్నారు.
stories

Two Surgeons

Once a decision is made in life, it’s made; there’s no need to think more about it.Just get on with it, whether the decision is a big or small one. But I have this big problem – before making up my mind, I keep goingback and forth a lot. Then,once I’ve decided, I keep having this dilemma whether it’s right or wrong. Take my decision to become a doctor. It
కవిత్వం

గాజా – బస్తర్‌

మనం ఒకరికొకరంనూతన సంవత్సర శుభాకాంక్షలుచెప్పుకుంటున్న రోజుబస్తర్లో మంగ్లీ హత్య జరిగిందిఆ రోజు మంగ్లీ తల్లిఅడవిని కాపాడడానికి అడవి ఒళ్లోనేహఠం వేసిందిఆరు నెలల మంగ్లీతల్లి గుండెల్లో దూరి పాలు తాగుతున్నదిఒళ్లోనే చదువుతూ చదువుతూ‘రాజ్యానికి వ్యతిరేకంగాయుద్ధానికి కుట్ర రచిస్తున్నది’ఒక తూటాతల్లి వేళ్లను చీరుకుంటూమంగ్లీకి తాకింది‘ఎదురు కాల్పులక్రాస్ ఫైరింగ్లో మంగ్లీ చనిపోయింది’గాజా ఆఫ్తాబ్పుడుతూనే వాయు విమానబాంబుదాడిలో చనిపోయాడుఅతడు తన మొదటి స్తన్యంకూడ తాగలేదుఆల్ పిఫా ఆసుపత్రిలోహత్యకు గురయ్యాడుగాజాలో పుట్టడమేఇజ్రాయిల్ రాజ్యానికివ్యతిరేకంగా కుట్రచేయడంరెండు వేరు వేరు దేశాల్లోఇద్దరు వేరు వేరు పద్ధ్దతుల్లోహత్యకు గురయ్యారుబస్తర్ మంగ్లీగాజా ఆఫ్తాబ్`కాని ఇద్దరి హంతకులు ఒక్కరేహత్యలు చేసే ఆయుధాల కర్మాగారం ఒక్కటేహత్యకు కారణం ఒక్కటేభావజాలం ఒక్కటేఅందువల్లనేగాజా బస్తర్ కూడఒక్కటేగాజా ప్రజల
పాట

దండకారణ్యంలో తుపాకి మోతలు

పల్లవి : ధన ధన తుపాకి మోతల నడుమదండకారణ్యం ` అదిగో దండకారణ్యం ఆదివాసులా బతుకులపైనాకగార్ అంటు యుద్ధం ` అడవిని కాజేసే యుద్ధం ఈ యుద్ధం ఆపేద్దాంఅడవి బిడ్డలను రక్షిద్దాం ॥ధన ధన॥ ఎందుకు బార్డర్ పోలీసంతాగూడాలను చుట్టిముట్టినయ్అడుగడుగునా బేస్ క్యాంపులతోదండయాత్రనే తలపించినయ్పక్షుల బదులు ఎంతటి వింతా డ్రోన్లు గద్దలై ఎగురుతున్నయివెలుగుల బదులు నెత్తుటి ముద్దలువిషాదంగా ఉదయిస్తున్నయిబిడ్డను గుర్తుపట్టని తల్లులగుండెలు పగులాయా ` అరణ్యరోదనయ్యాయా ॥ధన ధన॥ఎందుకు హస్దేవ్ అడవులు మనకుప్రాణవాయువును పంచొద్దంటాచెట్లను నరికి బొగ్గు బావులనుఅదాని కంపెనికివ్వాలంటాకాదని చెప్పి ఎదురు తిర్గితేకాల్చిచపండమె మార్గమంటాఅది మారీచుల మాయాలేడనిచెబితే తప్పంటా ` చేదు నిజాలు వద్దంటా ॥ధన ధన॥ఎందుకు
సంపాదకీయం

ఈ ఎన్‌కౌంటర్‌లు మనకు పట్టవా?

మే 10వ తేదీన బీజాపూర్‌ జిల్లా పిడియా అడవుల్లో జరిగినట్లు చెప్పబడుతున్న ఎన్‌కౌంటర్‌లో 12 మంది మరణించినట్లు పోలీసులు ప్రకటించారు. ఆ 12 మందిలో మావోయిస్టు పార్టీ కీలక నేతలు ఉండే అవకాశం ఉందని, ఈ ఎన్‌కౌంటర్‌ను బీజాపూర్‌, దంతేవాడ, సుకుమా జిల్లాల ఎస్‌పిలు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని, వీరితోపాటు ఐజి సుందర్‌రాజ్‌ నిరంతరం సంబంధంలో ఉండి పరిస్థితులను సమీక్షిస్తున్నాడని, ఈ భీకర ఎన్‌కౌంటర్‌లో 10వ తేదీ ఉదయానికి ఆరుగురు చనిపోయినట్లు తెలిసిందని, ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందని ఒక టివి చానెల్‌ ఎంతో ఉద్యోగపూరితంగా ప్రసారం చేసింది. స్టూడియో నుంచి ఎన్‌కౌంటర్‌ స్థలంలో ఉన్న సచిన్‌ అనే
ఓపన్ పేజ్

‘ఇతరుల’ గురించి మాట్లాడలేమా?

మనుషుల స్పందనలు బహు విచిత్రం.  ఎప్పుడు దేన్ని పట్టించుకుంటారో.  ఏ విషయంలో  మౌనంగా ఉంటారో. దేన్ని తప్పించుకొని జాగ్రత్తగా తిరుగుతారో. చెప్పడం అంత సులభం కాదు. ఆరోపించీ లాభం లేదు. దీన్నంతా ఇష్టా ఇష్టాలుగా తేల్చవచ్చా? ఉద్దేశాలకు, రాజకీయాలకు మాత్రమే ఆపాదించవచ్చా? చైతన్యం గీటురాయి మీద పరీక్షించవచ్చా? సాంస్కృతిక స్థాయిగా కూడా చూడవచ్చా? ఇట్లా ఎన్ని చెప్పుకున్నా ఎంతో కొంత  మిగిలే ఉంటుంది. దీనికి చాలా కారణాలే ఉంటాయి. సమాజం యావత్తూ స్పందించడం సరే. అక్కడ చాలా సంక్లిష్టతలు పని చేస్తుంటాయి. స్పందనకూ మౌనానికీ  జటిలమైన కారణాలు ఉంటాయి. కానీ సమాజ కంఠస్వరంగా వినిపించే వాళ్ల మాటలనూ, మౌనాన్నీ
కవిత్వం

ఉదయ్ కిరణ్ కవితలు రెండు

1 ఏనాడైనా చూసావాఎర్రగా మారుతున్న అడవిని ఏనాడైనా చూసావా !ఏరులై పారుతున్న నెత్తుటి కాల్వల్లో ఏనాడైనా తడిసావా!గుండెల్లోకి దూసుకు వచ్చిన తుపాకీ గుండును ఏనాడైనా తాకావా!నిన్ను నీవు ప్రేమించుకున్నంత స్వచ్ఛంగాఈ భూమిని ఎప్పుడైనా ప్రేమించావా!ఆదివాసీ పల్లెల్లో కాలుతున్న మానవత్వాన్ని ఒక్కసారైనా కావలించావా!మట్టిని మనసుగా పరుచుకున్నోళ్ళగుండెదడను ఎక్కడైనా ఆలకించావా!స్వదేశంలో యుద్దానికై వెనుకాడనివిప్లవ వీరుల్ని ఏనాడైనా కలిశావా!అయితే నడువు...నేలకు ఒరిగిననెత్తుటి ముద్దలను ముద్దాడడానికి!అమరత్వం ఎంత గొప్పదో చాటి చెప్పడానికి!వాళ్లు నడిచిన బాటలలోధైర్యాన్ని వెలిగిస్తూ నడువు మరో ఉదయాన్ని వెతుక్కుంటూ. 2 అమరత్వందేశం నీదైతేనేం నాదైతేనేం అది గాజాయితేనేంభారతదేశమైతేనేంఫాసిజం ఎంత క్రూరమైందో చెప్పటానికి నువ్వైతేనేం నేనైతేనేం ఏ రాజకీయమైతేనేం ఏ ఇల్లయితేనేం ఏ
ఇంటర్వ్యూ

ప్రమాదకరమైనా సరే అన్యాయాన్ని వ్యతిరేకించాల్సిందే

(దశాబ్ద కాలం తరువాత ప్రొఫెసర్ సాయిబాబాతో పాటు నిర్దోషిగా విడుదలైన్ హేమ్ మిశ్రా తన జైలు శిక్ష, విచారణ, అనుభవాల గురించి ‘అవుట్ లుక్’కు చెందిన విక్రమ్ రాజ్ తో మాట్లాడారు) హేమ్ మిశ్రా జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్ విద్యార్థిగా ఉన్నప్పుడు 2013 లో మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో మొదటిసారి అరెస్టు చేసారు. నిషేధిత సీపీఐ మావోయిస్టుకు కొరియర్గా పనిచేశాడని, దేశంపై యుద్ధం చేస్తున్నాడని అభియోగాలు మోపారు. 2017మార్చి 7నాడు గడ్చిరోలి సెషన్స్ కోర్టు హేమ్, మరో ఐదుగురికి జీవిత ఖైదు విధించింది. 2024మార్చి 5నాడు బాంబే హైకోర్టు-నాగ్పూర్ బెంచ్ ఈ కేసులో హేమ్, మరో