నివేదిక

రాజ్యం ప్రాధాన్యత  ఆదానీ లాభాలు కారాదు

బీహార్‌లోని భాగల్‌పూర్ జిల్లా, పిర్‌పైంటిలో 1,050 ఎకరాల భూమిని అదానీ పవర్‌కు సంవత్సరానికి ఎకరాకు కేవలం రూ 1 చొప్పున, 33 సంవత్సరాల కాలానికి లీజుకు ఇవ్వాలనే నిర్ణయం బీహార్‌లో ప్రధాన రాజకీయ వివాదానికి దారితీసింది. కార్పొరేట్ లాభాల కోసం రైతుల హక్కులను, ప్రజా ప్రయోజనాలను, పర్యావరణ శ్రేయస్సును బలిచేసే ఈ అన్యాయమైన, అపారదర్శకమైన నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది బహిరంగ మిత్ర పెట్టుబడిదారీ విధానానికి (క్రోనీ క్యాపిటలిజం)పరాకాష్ట; ఇది పాలనపట్ల ప్రజల్లో అపనమ్మకాన్ని మరింతగా పెంచుతోంది. పిర్‌పైంటి థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌ను తక్షణమే రద్దు చేయాలని, సేకరించిన భూమిని ప్రభావిత రైతులకు తిరిగి కేటాయించాలని, పునరావాసాన్ని కల్పించాలని,
నివేదిక

అటవీ నిర్మూలనలో 5 లక్షల మంది బలి

ఒక అంతర్జాతీయ అధ్యయనం ప్రకారం, అటవీ నిర్మూలన కారణంగా ఎక్కువ మరణాలు (50 శాతానికి పైగా) ఆగ్నేయాసియాలో సంభవించాయి. గత కొన్ని సంవత్సరాలుగా, వాతావరణంలో జరుగుతున్న మార్పులు, పెరుగుతున్న వేడి మొత్తం ప్రపంచానికి ఆందోళన కలిగిస్తున్నాయి. కానీ ఇటీవల ఒక అంతర్జాతీయ పరిశోధన మరొక తీవ్రమైన అంశాన్ని వెల్లడించింది. ఈ అధ్యయనం ప్రకారం, గత 20 ఏళ్లలో ప్రపంచంలోని ఉష్ణమండల ప్రాంతాలలో అటవీ నిర్మూలన కారణంగా ఐదు లక్షలకు పైగా ప్రజలు మరణించారు. ఈ మరణాలు నేరుగా పెరుగుతున్న ఉష్ణోగ్రత, దాని వల్ల కలిగే వ్యాధుల వల్ల సంభవించాయి. ఈ నివేదిక అటవీ నిర్మూలన ప్రభావం మొక్కలు, జంతువులకే
నివేదిక

వల్లికను వేధిస్తున్న ఎటీఎస్

కేరళకు చెందిన స్వతంత్ర జర్నలిస్టు కామ్రేడ్ రెజాజ్ పైన పెట్టిన కల్పిత కేసుకు సంబంధించి మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఎటీఎస్) సిబ్బంది 2025 జూన్ 2న ఢిల్లీలో ఉన్న నజరియా వెబ్ పత్రిక సంపాదకవర్గ సభ్యురాలు* కామ్రేడ్ వల్లిక తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళి వల్లికతో  మాట్లాడాలన్నారు. ప్రశ్నించడానికి లేదా అరెస్టు చేయడానికి ఎలాంటి వారెంట్ లేదా నోటీసు తీసుకురాలేదు కాబట్టి వల్లిక వాళ్ళను కలవదు అని చెప్పారు. జర్నలిస్టు రెజాజ్‌పై పెట్టిన కేసుకు సంబంధించిన ప్రశ్నలకు జవాబులివ్వడానికి రాకపోతే కనక "ఆమె ఎక్కడ ఉంటుందో మాకు తెలుసు. మీకు చెప్పకుండానే తీసుకు వెళ్లగలం, ఆ తరువాత ఆమె
నివేదిక

కాల్పుల విరమణ డిమాండ్ – మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలు

(కర్రె గుట్టల దిగ్బంధం మీద  క్షేత్రస్థాయి నివేదిక ) ఏప్రిల్ 21 నుండి, హెలికాప్టర్లు గిరగిరా తిరుగుతున్న శబ్దం; భారీ ఫిరంగి కాల్పులు; పెద్ద పేలుళ్ల శబ్దాలు ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్ట కొండల నిశ్శబ్దాన్ని విచ్ఛిన్నం చేశాయి; ఇక్కడ భారత భద్రతా బలలు ప్రారంభించిన అతిపెద్ద మావోయిస్టు వ్యతిరేక సైనిక చర్య  జరుగుతోంది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) శాంతి చర్చలలో పాల్గొనడానికి తన సంసిద్ధతను పదేపదే వ్యక్తం చేస్తున్న సమయంలో ఈ భద్రతాబలగాలు ఈ సైనిక చర్యను చేపతాయి. మార్చి 28 నుండి, మావోయిస్టు పార్టీ కాల్పుల విరమణ కోసం నాలుగు ప్రకటనలను విడుదల చేసింది.
నివేదిక

బస్తర్ ఆదివాసులకు ఆంతర్జాతీయ సంఘీభావం

మధ్య భారతదేశంలోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతంలో వేగవంతమవుతున్న రాజ్య అణచివేత సంక్షోభాన్ని ఎత్తి చూపడానికి 2025 మే 6న, ఇండియా జస్టిస్ ప్రాజెక్ట్ (జర్మనీ), ఫౌండేషన్ ది లండన్ స్టోరీ (నెదర్లాండ్స్), లండన్ మైనింగ్ నెట్‌వర్క్ (యుకె), ఇండియన్ అలయన్స్ పారిస్‌లతో కలిసి ఇంటర్నేషనల్ సాలిడారిటీ ఫర్ అకడమిక్ ఫ్రీడమ్ ఇన్ ఇండియా (ఇన్‌సాఫ్ ఇండియా) అంతర్జాతీయ వీడియో సమావేశాన్ని నిర్వహించింది. భారత రాజ్యం అమలుచేస్తున్న తిరుగుబాటు నిరోధక ప్రచారం అయిన "ఆపరేషన్ కగార్" కింద అనేక స్వదేశీ ఆదివాసీ సమాజాలకు నిలయంగానూ ఖనిజాలతోనూ సమృద్ధిగా ఉన్న ఈ ప్రాంతం ఇంతకుముందెన్నడూ లేనంతగా సైనికీకరణను చూస్తోంది. భారత
నివేదిక

కగార్ వ్యతిరేక నిరసనలు

*ఆదివాసులు, ఇతర ప్రజలపై జరుగుతున్న మారణకాండ, అణచివేతలకు వ్యతిరేకంగా విప్లవకర, ప్రజాస్వామిక పార్టీలు, సంస్థలు పంజాబ్ అంతటా జిల్లా స్థాయి నిరసనలు నిర్వహించాయి* ఛత్తీస్‌గఢ్‌లోనూ దేశంలోని వివిధ ప్రాంతాలలోనూ స్వదేశీ, విదేశీ దోపిడీ నుండి జీవనోపాధి, నీరునిఅడవులను, భూమిని రక్షించడానికి పోరాడుతున్న ఆదివాసులు, ఇతర ప్రజలపై పోలీసు ఎన్‌కౌంటర్ల పేరుతో జరుగుతున్న హత్యలు, అన్ని రకాల అణచివేతలకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్-లెనినిస్ట్) న్యూ డెమోక్రసీ, ఆర్‌ఎంపిఐ, రివల్యూషనరీ సెంటర్ పంజాబ్‌లు ఈరోజు జలంధర్, కపుర్తల, అమృత్సర్, గురుదాస్‌పూర్, షహీద్ భగత్ సింగ్ నగర్, లూథియానా, మోగా, ఫరీద్‌కోట్, సంగ్రూర్, పాటియాలాలతో సహా
నివేదిక

కగార్ ఆపరేషన్‍నుని లిపివేయాలి

నక్సల్స్ సమస్యను శాంతిభద్రతల సమస్యగా చూసినంత వరకు అమిత్ షా చెప్పినట్లు 2026 మార్చి చివరికే కాకుండా మరో వందేళ్లకు కూడా సమగ్ర పరిష్కారం చేయడం ప్రభుత్వాలకు సాధ్యం కాదనీ, దాన్ని రాజకీయ, ఆర్ధిక, సామాజిక సమస్యగా గుర్తించితేనే సరైన పరిష్కారం లభిస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. ఆదివాసీల పై మారణకాండను ఆపాలనీ, ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని కోరుతూ వామపక్ష పార్టీలు, హక్కుల సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 13, గురువారం ఉదయం విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిరసన సభ జరిగింది. సిపిఐ ఎంఎల్  న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పి.ప్రసాద్ అధ్యక్షతన జరిగిన
నివేదిక

హస్‌దేవ్ ఉద్యమకారులపై పోలీసుల దాడి

 ఛత్తీస్‌గఢ్‌లోని హస్‌దేవ్ అడవుల్లో పర్సా బొగ్గు గని కోసం చెట్లను నరికివేయడానికి నిరసన తెలియచేసినందుకు స్థానిక ఆదివాసీ సమాజం మూల్యం చెల్లించాల్సి వచ్చింది. నిరసనకారులపై పోలీసులు పాశవికంగా లాఠీచార్జి చేశారు, ఇందులో హస్‌దేవ్ బచావో సంఘర్ష్ సమితి కార్యకర్త రాంలాల్ కరియం, పలువురు ఆదివాసీలు తీవ్రంగా గాయపడ్డారు.  ఆగ్రహించిన ఆదివాసీ గ్రామస్తులు విల్లులు, బాణాలు, గులేరులతో చెట్ల నరికివేతను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులతో వారు వాగ్వాదానికి దిగడంతో కొంతమంది పోలీసులు కూడా గాయపడినట్లు సమాచారం. తొలుత ఘర్షణల అనంతరం భారీ పోలీసు బలగాల మోహరింపు మధ్య చెట్ల నరికివేతను ప్రారంభించారు.  హస్‌దేవ్ అడవుల్లోని పర్సా బొగ్గు గని కోసం అటవీ-
నివేదిక

భారీ వర్షానికి తోడు ప్రభుత్వఅధికారుల నిర్లక్ష్యం విజయవాడ వరద ముంపుకు కారణం

గత ఆగస్టు చివరి వారంలో కురిసిన అత్యంత భారీ వర్షం విజయవాడలో మూడవ వంతు ప్రాంతం ప్రజాజీవితాల్నీ అతలాకుతలం చేసింది. పట్టణం లో అత్యంత పేదల జీవితాల్ని కోలుకోనంత దెబ్బతీసింది. సుమారు 64 డివిజన్‌ లలో 32 డివిజన్‌ ల ప్రజానీకం 65 మంది వివిధ వయస్సుల వారు ప్రాణాలు కోల్పోయారు. వీటిలో 4,5 డివిజన్‌ లలో మాత్రం పాక్షికంగా వరద నష్టం జరిగింది. పైన అంతస్తు లేని ప్రజలు అత్యధిక మంది కట్టు బట్టలు, వరద తేచ్చిన అనారోగ్యంతో మిగినవారు చాలా మంది ఉన్నారు. వీరి ఇండ్లలో అన్ని రకాల సామాన్లు పడుకునే మంచాలు, కప్పుకునే దుప్పట్లు,
నివేదిక

 A Report of the Seminar organised by Solidarity Forum for Adivasi Rights Struggles (SFARS) on9th and 10th of August, 2024 in Hyderabad

Indian government declared war on the Adivasi (Indigenous) people of Central and East India in the states of Chhattisgarh, Jharkhand, Maharashtra, Odisha and the bordering regions for the past two decades first with the launching of Salwa Judum in 2005 followed by Operation Green Hunt (the most comprehensive offensive yet) in 2009 and its subsequent intensification with the operations Prahar and Samadhan and then Operation Kagar (‘Last War’) launched in