ఇంటర్వ్యూ

హస్ దేవ్‍ను కాపాడుకుంటాం

10 ఏళ్లకు పైగా గడిచిపోయింది, హస్‌దేవ్‌లో జరుగుతున్న చెట్ల నరికివేతను, బొగ్గు తవ్వకాలను వ్యతిరేకిస్తూ నిరసనలు నిరంతరం కొనసాగుతున్నాయి. అయితే, 10 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ ఎలాంటి తార్కికమైన ప్రభావం లేదా ఫలితం రాలేదు. వాస్తవానికి, కార్పొరేట్ - ప్రభుత్వాల మధ్య బంధం చాలా బలంగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులే ఏర్పడతాయి. మనం నీరు, భూమి, అడవులను కాపాడటానికి ప్రయత్నించాలి. మనం ఈ విధ్వంసాన్ని ఆపకపోతే, మానవ నాగరికతకు పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఈ పోరాటం కేవలం హస్‌దేవ్ ఆదివాసులది మాత్రమే కాదు. ఇది మొత్తం సర్‌గుజా డివిజన్ ప్రజల పోరాటం. మనం గెలిపించిన ఎంపీలు
ఇంటర్వ్యూ

హింసా నివారణకు శాంతి చర్చలే మార్గం

1. పాలకులు కాల్పుల విరమణ ప్రకటన చేయాలని ఇటీవల పూర్వ విప్లవ విద్యార్థి వేదిక తరపున పెద్ద ఎత్తున సంతకాలు సేకరించారు కదా? ఈ ప్రయత్నంలో మీ వేదిక అనుభవం ఏమిటి? కాల్పుల విరమణ ప్రకటన చేయాలి అని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతూ సంతకాల సేకరణ కోసం మేం కలసిన వారిలో చాలా మంది తెలంగాణలో కాల్పులు జరగడం లేదు కదా ...మీరు అడగాల్సింది కేంద్ర ప్రభుత్వాన్ని తప్ప తెలంగాణ ప్రభుత్వాన్ని కాదు పైగా తెలంగాణ ప్రభుత్వం మావోయిస్టులపట్ల సానుభూతిగానే వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. కనిపించడం మాత్రమే కాదు సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నక్సలైట్ సమస్య శాంతి భద్రతల
ఇంటర్వ్యూ

నన్నిలా ఉండనీయండి

(మొదట్లో అరుంధతి రాయ్ కు తన జ్ఞాపకాలను రాయాలనే ఆలోచన రాలేదు . తనను బాగా ప్రభావితం చేసిన , చికాకు పెట్టిన తన తల్లి మేరీ రాయ్ చనిపోయిన తర్వాతనే (Mother Mary Comes To Me ) రాయాలని భావించింది . ఈ పుస్తకం మేరీ రాయ్ జీవితానికి ఒక కిటికీ వంటిది. మేరీ రాయ్ అంతగా విస్మరించాల్సిన మనిషి కాదు . శూన్యం నుండి బయలుదేరి క్రిస్టియన్ వారసత్వాల కింద పనిచేస్తూ, స్త్రీల  సమానహక్కుల కోసం కొట్లాడిన మనిషామె. కొట్టాయంలో ఆమె జీవితాన్ని ఒక సూపర్ హీరో లాగా నడిపించి, తన 89 సంవత్సరాల 
ఇంటర్వ్యూ

ప్రజా ప్రయోజనం కోసం శాంతి కోరుకుంటున్నాం

(శాంతి చర్చల కోసం లేఖ రాసిన మావోయిస్టు నాయకుడు రూపేశ్‌ బస్తర్ టాకీస్ యు ట్యూబ్ ఛానెల్ వికాస్ తివారీతో చేసిన సంభాషణ ఇది . దేశమంతా  శాంతి చర్చలు జరగాలని కోరుకుంటున్న తరుణంలో శాంతి గురించి , ప్రజా ప్రయోజనాల గురించి , విప్లవం గురించి తెలుసుకోడానికి మావోయిస్టు ఉత్తర - పశ్చిమ కమిటీ నాయకుడి అభిప్రాయాలు ఉపయోగపడతాయని పాఠకులకు అందిస్తున్నాం - వసంత మేఘం టీం ) వికాస్ తివారీ: ఛత్తీస్‌ఘడ్‌లో నాలుగు దశాబ్దాల నుంచి మావోయిజం ఉన్నది. నాలుగు దశాబ్దాల నుంచి  మావోయిజాన్ని అంతం చేయడానికి ప్రభుత్వం పూర్తిగా ప్రయత్నం చేస్తోంది. ఈ మధ్యలో
దండకారణ్య సమయం ఇంటర్వ్యూ

“ఆపరేషన్ కగార్” సైనిక గడువు అదివాసులను అంతం చేయడానికే : సోనీ సోరి

(బస్తర్ లో ఈ రోజుల్లో ఒక మారణహోమం జరుగుతోంది. అక్కడ నక్సలైట్ల పేరుతో అర్ధ సైనిక బలగాలు పెద్ద ఎత్తున ఆదివాసీలను హత్య చేస్తున్నాయి. ఆదివాసీల భూమిని కార్పొరేట్ సంస్థలకు ఎలా స్వాధీనం చేయాలి అనేది దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం అని ఆదివాసీ కార్యకర్త సోనీ సోరి అంటున్నారు. మహిళా హక్కుల కార్యకర్త, కవయిత్రి మీనా కందసామి సోనీ సోరీతో మాట్లాడారు. ఫ్రంట్ లైన్ లో ప్రచురితమైన ఈ ఇంటర్వ్యూ ను ఇక్కడ అందిస్తున్నాము - ఎడిటర్) మీనా కందసామి: కార్యకర్తల అరెస్టుల పెరుగుదల గురించి నా మొదటి ప్రశ్న. మూల్‌వాసీ బచావో మంచర్ (ఎంబిఎం)
సంభాషణ

జీవితమే విప్లవమైన యోధుడు

రాయలసీమ నుంచి ఒడిసా దాకా.. కామ్రేడ్‌ చలపతి 1989 నుండి తన జీవితాన్నంతా విప్లవంలో గడిపాడు.   ప్రతాపరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలంలోని మత్యం కొత్తపల్లిలో పుట్టాడు. చిత్తూరులో చదువుకొని, మదనపల్లిలో సెరికల్చర్‌ ఉద్యోగంలో చేరాడు. 1988లో పార్వతీపురానికి ప్రభుత్వ ఉద్యోగిగా వచ్చాడు. అక్కడ విప్లవ రాజకీయాలు పరిచయం అయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి విప్లవోద్యమంలోకి పూర్తి కాలం కార్యకర్తగా వెళ్లిపోయాడు. మొదట ఆ ప్రాంతంలో  కేంద్ర ఆర్గనైజర్‌గా పని చేసాడు. 1990లో చలపతి ఉద్దానం దళ కమాండర్‌ అయ్యాడు. జీడివీక్కల వరిశ్రమలలో కూలిరేట్ల  పోరాటాల నుండి భూముల ఆక్రమణ పోరాటాలకు నాయకత్వం వహించాడు.   అన్ని రకాల
సంభాషణ

తెలుగు రచయితలారా.. బుద్ధిజీవులారా

ఆపరేషన్‌ కగార్‌ మనందరిపై సాగుతున్న కార్పొరేట్‌ ఫాసిస్టు యుద్ధం- దండకారణ్య మూలవాసీ రచయితలు, కళాకారులు ఐక్య ఉద్యమాలతో ఓడిద్దాం.. పోరాట కళా సాహిత్యాలను సృజిద్దాం హిందుత్వ కార్పొరేట్‌ ఇండియాకు వ్యతిరేకంగా భారత ప్రజల పక్షాన నిలబడదాం దండకారణ్యానికి తెలుగు రచయితలకు, మేధావులకు దగ్గరి సంబంధం ఉంది. తెలుగు ప్రాంతాల నుంచి విప్లవకారులు వచ్చాకనే సువిశాల బస్తర్‌లోని, గడ్చిరోలీలోని ఆదివాసీ కళలు బైటి ప్రాంతాలకు పరిచయం అయ్యాయి. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న యుద్ధం మమ్మల్ని సమూలంగా నిర్మూలించడంతోపాటు మా కళలను ధ్వంసం చేయడానికి కూడా నడుస్తున్నది.  కగార్‌ పేరుతో సాగుతున్న ఈ యుద్ధం మా ఒక్కరి మీదే జరుగుతున్నదని మేం
సంభాషణ

ఇల్లు వర్సెస్ రోడ్డు

“ఇల్లు ఖాళీ చేసినప్పుడు…” ఈ కవిత 88 లో అచ్చుకి దిగింది. కరీంనగర్ పల్లెటూళ్ళలో ఎక్కడో పడివున్న నా మొహం మీకు చూపించింది. కాబట్టి దాని పట్ల నాకు వల్లమాలిన అమ్మతనం లాంటిదేదో వుంది.అసలు అందులో ఏం ఉంది? నన్ను దాచిపెట్టిన నాలుగ్గోడలు , వాటిమీద పెంచుకున్న ప్రేమ ప్లస్ కోపం, రాసుకున్న నిట్టూర్పులు , ఇంతే కదా. “పట్టా మార్చిన పడక్కుర్చీలా, నే వున్న ఇల్లు \ కొత్త శరీరం కోసం ఎదురుచుస్తు౦ది\భయానికీ ఓటమికీ , ఎడారితనానికీ మీసాలు దిద్ది హుందాగా కనిపి౦చేందుకు \ కరడు కట్టిన స్వార్ధానికి పురి విప్పిన అసూయకీ తెల్లటి చొక్కా తొడిగి
సంభాషణ

సంభల్: కల్పించిన నిశ్శబ్దం

మరోసారి 'మందిర్-మస్జిద్' వివాదంపైన పోలీసులతో జరిగిన ఘర్షణలో స్థానిక ముస్లిం పురుషులు మరణించిన, శతాబ్దాల నాటి ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ పట్టణంలో నిర్జన వీధుల నిశ్చలత భారంగా వుంది. మసీదు వెలుపల జరుగుతున్న పథ్‌రావ్ (రాళ్లు విసరడం) మధ్య హసన్ తన తమ్ముడిని వెతకడానికి వెళ్లినప్పుడు ఒక బుల్లెట్ లేదా ఒక పదునైన ముక్క తగిలి  అతని కుడి చేతిని గాయపరిచింది. అది ఎటు వైపు నుంచి వచ్చిందో -స్థానిక ప్రజలా లేదా పోలీసుల వైపు నుంచా అనేది - చూడలేకపోయాడు. ఎవరు కాల్చుతున్నారో కూడా గమనించలేదు. పోలీసులు మొదట పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి, ఆ తర్వాత చేర్చిన సంభల్
సంభాషణ

ఒక వీరునికి కడసారి వీడ్కోలు

2024 అక్టోబర్ 14,హైదరాబాద్, మౌలాలిలోని ఒక పెద్ద అపార్ట్ మెంట్ కింద కార్ పార్కింగ్ ప్లేస్ అంతా జనంతో కిటకిటలాడుతోంది. మధ్యాహ్నం 12 దాటుతోంది. జనం వస్తూనే వున్నారు. అల్విదా.. సాయిబాబా అంటున్నారెవరో! ఎర్ర గులాబీల దండల కింద ఒక కవిఏ కదలికా లేకుండా వున్నాడు. సుత్తికొడవలితో మెరుస్తున్న ఎర్ర జెండా కింద... రాజీపడని, తలవంచని, భయమెరుగని యోధుడొకడు అచేతనంగా వున్నాడు. ప్రొఫెసర్ గోకరకొండ నాగసాయిబాబా అనే ప్రజల మనిషినిచివరిసారి చూడడం కోసం జనం తోసుకుని వస్తున్నారు. జోహార్ కామ్రేడ్ సాయిబాబా అంటూ నినదిస్తున్నారు. అక్కడంతా ఉద్రిక్తంగా వుంది. ఒక ఉద్వేగం, విషాదం కలిసి అక్కడ ప్రవహిస్తున్నాయి.వందలమంది స్త్రీలు