వ్యాసాలు

THE SPECIAL FEATURES OF THE INDIAN REVOLUTION AND MARXIST APPROACH TOWARDS RESOLUTION OF THOSE PROBLEMS

[Paper presented by Sakhamuri Appa Rao, Patel Sudhakar Reddy and Modem Balakrishna at the International Seminar on "Marxism-Leninism, Mao Tse-tungg Thought and Revolutionary Movements" (9-12, March, 1995), organised by CPI (M-L) Janashakti. They wrote this from the jail at that time. We are reprinting this on the occasion of Comrade Balakrishna's martyrdom.] As is well known to Marxists-Leninists, the revolution in each country has its own peculiarities, its own special
వ్యాసాలు

మరో సారి భారత ప్రజలపైబాంబు దాడి

భారత ప్రభుత్వం తన పౌరులపై మరోసారి బాంబు దాడి చేసిందని మీకు తెలుసా? “గత నెలలో అమిత్ షా బస్తర్‌ను సందర్శించి, ప్రతిఘటనను నిర్మూలిస్తామని ప్రతిజ్ఞ చేసిన తరువాత 2023 ఏప్రిల్ 7 న దాడి జరిగింది. అమెరికా ఇతర దేశాలపై బాంబు దాడులు చేసినప్పుడు చాలా మంది కార్యకర్తలు నిరసన తెలుపుతున్నప్పటికీ, భారత ప్రభుత్వం దేశంలో బాంబు దాడులు చేసినప్పుడు వారు మౌనంగాగా ఉన్నారు.” నిరసన! నిరసన! నిరసన! ఛత్తీస్‌గఢ్‌రాష్ట్రం, బస్తార్ జిల్లాలోని భట్టుం, కవురుగట్ట, మీనగట్ట, జబ్బగట్ట గ్రామాల ఆదివాసీల పైన భారత ప్రభుత్వం ద్రోణుల  సహాయంతో 2023 ఏప్రిల్ 23 నాడు వైమానిక బాంబులు
వ్యాసాలు

ఉద్యమాల సురవరం

తెలుగు నేల మ‌రో నిబ‌ద్ధ రాజ‌కీయ, ఉద్య‌మ నేత‌ను కోల్పోయింది. జీవితాంతం న‌మ్మిన సిద్ధాంతం కోసం క‌ట్టుబ‌డి ఉండ‌ట మే కాదు, ప్ర‌జా, ప్ర‌జాస్వామిక ఉద్య‌మాల‌కు ఎల్ల‌ప్పుడూ అండ‌గా నిలిచిన సుర‌వ‌రం సుధాక‌ర‌రెడ్డి గ‌త కొంత కాలంగా వృద్ధాప్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ తుదిశ్వాస విడిచారు. భార‌త క‌మ్యూనిస్టు పార్టీ అగ్ర‌నేత అయిన సుర‌వ‌రం క‌నుమూయ టం ప్ర‌జా, ప్ర‌జాస్వామిక‌ ఉద్య‌మాల‌కు తీర‌ని లోటు. త‌న‌కు నిశ్చిత రాజ‌కీయాభిప్రాయాలున్నా.. అన్ని రాజ‌కీయ పార్టీల నేత‌ల‌తో, ఉద్య‌మ‌కారుల‌తో స్నేహ‌పూర్వ‌క సంబంధ అనుబంధాలు కొన‌సాగించిన సుర‌వ‌రం గొప్ప మాన‌వీయ వ్య‌క్తి. ఆయ‌న స్నేహ‌శీల‌త‌నే ఆయ‌న‌ను ఉభ‌య రాష్ట్రాల్లోనే కాదు, జాతీయంగా కూడా గొప్ప
వ్యాసాలు

మహిళా సాహిత్య చరిత్రలో శోభారాణి

జీవితంలో తాను ఒక్కతే శిఖరంలా ఎదగడం కాదు, ఒక అరణ్యంలా మనుషుల మధ్య స్వచ్ఛమైన ఉపిరి కోసం విస్తరించాలని భావించిన  మనస్తత్వం డా.కందాల శోభారాణిది. వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేటలోని కందాల అనసూర్య, రామచంద్రయ్య దంపతులకు మూడవ సంతానంగా జన్మించారు. మధ్యతరగతి శ్రామిక జీవితంలోని కష్టాలను, కన్నీళ్లను పక్కకు నెట్టేసి విద్యపై ఆసక్తితో ముందుకు సాగింది. బాల్యం నుండే మూఢవిశ్వాసాలను వ్యతిరేకించేది. స్వతంత్రమైన భావాలతో ఇతరులకు భిన్నంగా ఆలోచించడం ఆమె ప్రత్యేకత. ఉమ్మడి వరంగల్‌ జిల్లా పిడిఎస్‌యు మాజీ అధ్యక్షుడు తాటిపాముల రమేష్‌ను ఆగస్టు 9, 2002న ఆదర్శ వివాహం చేసుకొన్నారు. ఇక్కడి నుంచే ఆమె జీవితం
వ్యాసాలు

మహారాష్ట్రలో ముస్లింలకు న్యాయం ఎండమావియేనా?

గడిచిన జూలై నెలలో బొంబాయి హైకోర్టు, స్పెషల్‌ సెషన్స్‌ కోర్టు రెండు బాంబు పేలుళ్ల కేసుల్లో రెండు ఆసక్తి దాయకమైన తీర్పులు ఇచ్చాయి. రెండిరట్లోనూ ప్రాసిక్యూషన్‌ ముద్దాయిలు నేరం చేశారని నిరూపించలేకపోవడం వల్ల నిర్దోషులుగా విడుదలయ్యారు. మొదటిది 7/11 వరుసగా రైళ్లలో బాంబులు పేలిన కేసు. అందులో 189 మంది చనిపోయారు. వందలాదిమంది గాయపడ్డారు. అది 2006 జూలై 11న జరిగింది. ఏ.టి.ఎస్‌. గా పిలిచే యాంటి టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ ఈ కేసులో విచారణ చేపట్టింది. 19 సంవత్సరాలు హైకోర్టు తీర్పు వచ్చేవరకు ఇందులో ఒకరు 2017 లోనే నిర్దోషిగా విడుదలై మిగతా 12 మంది మహారాష్ట్రలో పూనే,
వ్యాసాలు సంభాషణ

మానని గాయమూ, తీరని ఆగ్రహమూ వాకపల్లి..

‌ (వాకపల్లి మహిళల కు  న్యాయం జరిగిందా ?  ఆదివాసులకు, అందునా ఆదివాసీ మహిళ లకు న్యాయం చేసే వ్యవస్థలోనే మనం ఉన్నామా? కోర్టు తీర్పు నేపథ్యంలో విరసం . ఆర్గ్ జూన్ 1 , 2016 లో గతంలో అచ్చయిన ఈ వ్యాసం పాఠకుల కోసం.. - వసంతమేఘం టీం ) విశాఖపట్నం దగ్గర కరకవానిపాలెంలో అమరుడు కామ్రేడ్‌ అజాద్‌ ‌సంస్మరణ సభ భావోద్వేగాలతో జరుగుతున్నది. ఆ సమయంలో నా పక్కన కూర్చున్న లాయర్‌ ‌బాలక్రిష్ణ ‘వాకపల్లి వెళుతున్నాం వస్తారా?’ అని అడిగాడు. ఛిద్రమైపోతున్న ప్రజల జీవితం గురించి దాదాపుగా రెండు గంటలుగా ఆ సభ జరుగుతున్నది.
వ్యాసాలు సంభాషణ

అక్క‌డ డేనియ‌ల్ ఉన్నాడు

(డానియల్ అడుగుతున్నాడు.. మా ఊరి మహిళకు న్యాయం జరిగిందా? అని. న్యాయం అంటే ఏమిటని అమరుడు డానియల్ మనలను నిలదీస్తున్నాడు.. ఈ రోజు ఆయన కూడా లేకపోవచ్చు..    బాధిత మహిళల్లో కొందరు మరణించి ఉండవచ్చు..  కానీ వాళ్ళ కన్నీరు, దుఃఖం , నెత్తురు, అమరత్వం  మనలను నిలదీయడం లేదా? న్యాయం అంటే ఏమిటో చెప్పమని ..18.11.2016 (virasam.org లో ప్రచురి తమైన ఈ వ్యాసం పాఠకుల కోసం.. వసంత మేఘం టీం) విశాఖ ఏజెన్సీలో విస్తరించి ఉన్న 2వేల ఎకరాల చింతపల్లి అడవులను దుబాయికి చెందిన ఒక మల్టీనేషనల్ కంపెనీకి ఇచ్చేందుకు 1999లో అప్పటి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి
వ్యాసాలు

గాడ్లింగ్ కేసులో తీర్పుగా మారుతున్న వాయిదా

సురేంద్ర గాడ్లింగ్ బెయిల్ దరఖాస్తు సుప్రీంకోర్టులో కాఫ్కేస్క్ ఫైల్‌గా (సర్రియల్-అధివాస్తవికత- ఒక పీడకల అనుకోవచ్చు. కాఫ్కేస్క్ అనేది ఫ్రాంజ్ కాఫ్కా అనే ప్రసిద్ధ రచయిత ఇంటిపేరు నుండి వచ్చింది, అతను సర్రియలిజం, దిక్కుతోచని పాత్రలతో కూడిన కథలకు ప్రసిద్ధి) ఇది కనిపిస్తుంది, కానీ మాయమైపోవడానికే కాజ్‌ లిస్ట్‌ లోకి వస్తుంది. (కోర్టులో ప్రతిరోజూ వచ్చే కేసుల జాబితా). వాయిదా వేయడానికే ప్రస్తావిస్తారు. ఈ కేసును చేసే  న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, విచారణ జరపకపోవడం అనే చర్యను తీర్పు రూపంలోకి మార్చారు. 2023 ఆగస్టు లో బెయిల్ పిటిషన్ మొదటిసారి దాఖలు చేసినప్పటి నుండి 17 సార్లు జాబితా
వ్యాసాలు

కార్పొరేటీకరణ, సైనికీకరణ – హక్కుల ఉల్లంఘన 

మన దేశంలో హవాయి చెప్పులు వేసుకునే వారు సహితం విమానాలలో ప్రయాణించే స్థితిని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం కల్పించిందని ఈ రోజు పత్రికలలో ఒక వార్త వచ్చింది. అదేమేరకు నిజమో మీకూ, నాకూ అందరికీ తెలుసు. విమాన ప్రయాణం మాటేమోగాని తమపై కేంద్ర ప్రభుత్వం వైమానిక దాడులు చేస్తున్నదని, వాటిని ఆపమని ఆదివాసులు డిమాండ్‌ చేస్తున్నారు. . మనందరం దీన్ని పట్టించుకోవాలి. వాళ్లతో గొంతెత్తి అరవాలి. ఇదీ ఇవ్వాల్టి పరిస్థితి. ఛత్తీస్‌ఘడ్‌ రాష్త్రం బీజాపూర్‌ జిల్లాలో ఫిబ్రవరి 1, 2 వ తేదీలలో జరిగిన ఘటనను మీకు వివరిస్తాను. ఈ ఘటన చెబితే దీని ద్వారా
వ్యాసాలు

యువరాజు పాలనలో  విద్యాశాఖ  దుస్థితి

 కూటమి ప్రభుత్వ యువరాజు నారా లోకేష్ గారు విద్యాశాఖ బాధ్యతలు చేపట్టడంతో ఆంధ్ర ప్రదేశ్ విద్యా రంగంలో చాలా మార్పులు జరుగుతాయని, ఉపాధ్యాయుల సర్వీస్ పరమైన సమస్యలుపరిష్కరింపబడతాయని, విద్యాభిమానులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు అంతా ఆశించారు. కానీ గత 15 నెలల కాలంలో యువరాజు గారి పాలనలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అత్యంత ప్రతిష్టంభనకు గురి కావడం జరిగింది. గత వైసిపి ప్రభుత్వం తీసుకుని వచ్చిన జీవో 117 విషయంలో విద్యావేత్తలు, ఉపాధ్యాయులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడం జరిగింది.కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం దానిని రద్దు చేయకుండానే,దాని సవరణల పేరుతో జీవో  20, 21 లను తీసుకొచ్చి ఆరు రకాల