శాంతి కోసం పౌర సమాజ ప్రతినిధులు
తెలంగాణలో కాల్పుల విరమణ ప్రకటించి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కోరుతూ దాదాపు 7500 మంది సంతకాలు చేశారు. అందులో కొందరి పేర్లు కింద ఇస్తున్నాం 1) ప్రొ. హరగోపాల్ 2) జస్టిస్ చంద్ర కుమార్ 3) ప్రొ. డి. నర్సింహా రెడ్డి 4) ప్రొ. ఘంటా చక్రపాణి, వైస్ ఛాన్స్లర్, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ 5) కె. శివారెడ్డి, కవి 6) కె. శ్రీనివాసరెడ్డి, మీడియా అకాడమీ చైర్మెన్, తెలంగాణ 7) అల్లం నారాయణ, మాజీ సంపాదకుడు, నమస్తే తెలంగాణ, మీడియా అకాడమీ మాజీ చైర్మెన్ 8) కె. శ్రీనివాస్, మాజీ సంపాదకుడు, ఆంధ్రజ్యోతి 9) పాశం