కళింగనగర్ (ఓడిశా)ఆదివాసీ మృత వీరులకు జోహార్లు
జనవరి 2,2006 న నవీన్ పట్నాయక్ ఆధ్వర్యంలోని బిజెడి-బిజెపి ఉమ్మడి ప్రభుత్వ పోలీసుల కాల్పుల్లో సామూహికంగా హత్య చేయబడ్డ 14 మంది కళింగనగర్ (ఓడిశా) ఆదివాసీ మృత వీరులకు జోహార్లు. కార్పోరేట్ కంపెనీల కోసం సాగిన బలవంతపు భూసేకరణ,గ్రామాల ధ్వంసం, భౌతిక దాడులు, అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా 2005 నుండి కళింగనగర్ ఆదివాసులు వీరోచితంగా పోరాడుతున్న క్రమంలో జనవరి 2, 2006 న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం జరిపిన పోలీసు కాల్పుల సామూహిక మారణకాండలో 14 మంది ఆదివాసీలు మృతి చెంది నేటికి 20 సంవత్సరాలు.ఇంకా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళి అభివృద్ధి చేసే క్రమంలో










