వ్యాసాలు

కని, విని ఎరుగని వలంటీర్ నిర్మాణం

(మార్చి 14 , 15 -1944 లో విజయవాడలో ఎనిమిదో అఖిల భారత రైతు మహా సభలు  జరిగాయి.  ఈ చారిత్రాత్మక సభలపై ప్రజా శక్తి ఒక బులిటెన్ విడుదల చేసింది. ఇందులో కా. కె ఎస్ రాసిన వ్యాసం ఇది . కమ్యూనిస్టు ఉద్యమంలో వలంటీర్ నిర్మాణం ఎంత పటిష్టంగా ఉండేదో ఇది చదివి తెలుసుకోవచ్చు - వసంత మేఘం టీం ) ఫిబ్రవరి 20 వ తేదీ వచ్చేసింది. మహాసభ నిర్మాణ ప్రయత్నాలు అనేక దుస్సంఘటనలవల్ల వుత్సాహంగా సాగడంలేదు. కేవలం 24 దినాలు మాత్రమే వుంది. మహాసభ ప్రయత్నాలు గుర్తుకొస్తే ప్రతివాడికి గుండె జలదరిస్తోంది. వ్యవధిలేదు.
వ్యాసాలు

THE SPECIAL FEATURES OF THE INDIAN REVOLUTION AND MARXIST APPROACH TOWARDS RESOLUTION OF THOSE PROBLEMS

[Paper presented by Sakhamuri Appa Rao, Patel Sudhakar Reddy and Modem Balakrishna at the International Seminar on "Marxism-Leninism, Mao Tse-tungg Thought and Revolutionary Movements" (9-12, March, 1995), organised by CPI (M-L) Janashakti. They wrote this from the jail at that time. We are reprinting this on the occasion of Comrade Balakrishna's martyrdom.] As is well known to Marxists-Leninists, the revolution in each country has its own peculiarities, its own special
వ్యాసాలు

ఉద్యమాల సురవరం

తెలుగు నేల మ‌రో నిబ‌ద్ధ రాజ‌కీయ, ఉద్య‌మ నేత‌ను కోల్పోయింది. జీవితాంతం న‌మ్మిన సిద్ధాంతం కోసం క‌ట్టుబ‌డి ఉండ‌ట మే కాదు, ప్ర‌జా, ప్ర‌జాస్వామిక ఉద్య‌మాల‌కు ఎల్ల‌ప్పుడూ అండ‌గా నిలిచిన సుర‌వ‌రం సుధాక‌ర‌రెడ్డి గ‌త కొంత కాలంగా వృద్ధాప్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ తుదిశ్వాస విడిచారు. భార‌త క‌మ్యూనిస్టు పార్టీ అగ్ర‌నేత అయిన సుర‌వ‌రం క‌నుమూయ టం ప్ర‌జా, ప్ర‌జాస్వామిక‌ ఉద్య‌మాల‌కు తీర‌ని లోటు. త‌న‌కు నిశ్చిత రాజ‌కీయాభిప్రాయాలున్నా.. అన్ని రాజ‌కీయ పార్టీల నేత‌ల‌తో, ఉద్య‌మ‌కారుల‌తో స్నేహ‌పూర్వ‌క సంబంధ అనుబంధాలు కొన‌సాగించిన సుర‌వ‌రం గొప్ప మాన‌వీయ వ్య‌క్తి. ఆయ‌న స్నేహ‌శీల‌త‌నే ఆయ‌న‌ను ఉభ‌య రాష్ట్రాల్లోనే కాదు, జాతీయంగా కూడా గొప్ప
వ్యాసాలు

మహారాష్ట్రలో ముస్లింలకు న్యాయం ఎండమావియేనా?

గడిచిన జూలై నెలలో బొంబాయి హైకోర్టు, స్పెషల్‌ సెషన్స్‌ కోర్టు రెండు బాంబు పేలుళ్ల కేసుల్లో రెండు ఆసక్తి దాయకమైన తీర్పులు ఇచ్చాయి. రెండిరట్లోనూ ప్రాసిక్యూషన్‌ ముద్దాయిలు నేరం చేశారని నిరూపించలేకపోవడం వల్ల నిర్దోషులుగా విడుదలయ్యారు. మొదటిది 7/11 వరుసగా రైళ్లలో బాంబులు పేలిన కేసు. అందులో 189 మంది చనిపోయారు. వందలాదిమంది గాయపడ్డారు. అది 2006 జూలై 11న జరిగింది. ఏ.టి.ఎస్‌. గా పిలిచే యాంటి టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ ఈ కేసులో విచారణ చేపట్టింది. 19 సంవత్సరాలు హైకోర్టు తీర్పు వచ్చేవరకు ఇందులో ఒకరు 2017 లోనే నిర్దోషిగా విడుదలై మిగతా 12 మంది మహారాష్ట్రలో పూనే,
వ్యాసాలు

గాడ్లింగ్ కేసులో తీర్పుగా మారుతున్న వాయిదా

సురేంద్ర గాడ్లింగ్ బెయిల్ దరఖాస్తు సుప్రీంకోర్టులో కాఫ్కేస్క్ ఫైల్‌గా (సర్రియల్-అధివాస్తవికత- ఒక పీడకల అనుకోవచ్చు. కాఫ్కేస్క్ అనేది ఫ్రాంజ్ కాఫ్కా అనే ప్రసిద్ధ రచయిత ఇంటిపేరు నుండి వచ్చింది, అతను సర్రియలిజం, దిక్కుతోచని పాత్రలతో కూడిన కథలకు ప్రసిద్ధి) ఇది కనిపిస్తుంది, కానీ మాయమైపోవడానికే కాజ్‌ లిస్ట్‌ లోకి వస్తుంది. (కోర్టులో ప్రతిరోజూ వచ్చే కేసుల జాబితా). వాయిదా వేయడానికే ప్రస్తావిస్తారు. ఈ కేసును చేసే  న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, విచారణ జరపకపోవడం అనే చర్యను తీర్పు రూపంలోకి మార్చారు. 2023 ఆగస్టు లో బెయిల్ పిటిషన్ మొదటిసారి దాఖలు చేసినప్పటి నుండి 17 సార్లు జాబితా
వ్యాసాలు

యువరాజు పాలనలో  విద్యాశాఖ  దుస్థితి

 కూటమి ప్రభుత్వ యువరాజు నారా లోకేష్ గారు విద్యాశాఖ బాధ్యతలు చేపట్టడంతో ఆంధ్ర ప్రదేశ్ విద్యా రంగంలో చాలా మార్పులు జరుగుతాయని, ఉపాధ్యాయుల సర్వీస్ పరమైన సమస్యలుపరిష్కరింపబడతాయని, విద్యాభిమానులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు అంతా ఆశించారు. కానీ గత 15 నెలల కాలంలో యువరాజు గారి పాలనలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అత్యంత ప్రతిష్టంభనకు గురి కావడం జరిగింది. గత వైసిపి ప్రభుత్వం తీసుకుని వచ్చిన జీవో 117 విషయంలో విద్యావేత్తలు, ఉపాధ్యాయులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడం జరిగింది.కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం దానిని రద్దు చేయకుండానే,దాని సవరణల పేరుతో జీవో  20, 21 లను తీసుకొచ్చి ఆరు రకాల
వ్యాసాలు

…not just the future, the present too

(Speech at Virasam Foundation Day Conference - July 2025. Edited for better clarity.) Comrades, I thank the organisers of this conference, the comrades of Virasam, for giving me this opportunity to come and be with you and talk about this topic. Essentially, it relates to the tremendous repression being faced by the revolutionary movement today. The huge losses it has sustained and whether that calls for any review or change
వ్యాసాలు

రాజ్య నిరంకుశత్వ బాధితుడు ఫాదర్ స్టాన్ స్వామి

(ఆగష్టు 9న కర్నూలులో విరసం నిర్వహించిన పుస్తకావిషకరణ సభ ప్రసంగ పాఠం) అరుణ్ గారు అనువదించిన "నేను నిశ్శబ్ద ప్రేక్షకుడిని కాను" అనే తెలుగు అనువాద పుస్తకం యొక్క ఆవిష్కరణ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు నేను గౌరవంగా భావిస్తున్నాను, ఇది ఫాదర్ స్టాన్ స్వామి రచించిన "I am not a Silent Spectator" అనే అసలు పుస్తకం నుండి వచ్చింది, ఇది అతని జైలు డైరీ. ఇతరుల కోసం తన ప్రాణాలను అర్పించిన, సరళతతో జీవించిన, న్యాయం కోసం నిలబడి, మనస్సాక్షి ఖైదీగా మరణించిన గొప్ప వ్యక్తి ఫాదర్ స్టాన్ స్వామి గురించి మాట్లాడటానికి నేను సంతోషిస్తున్నాను.
వ్యాసాలు

వియ్యుక్క: ప్రత్యామ్నాయ కథలు

భారతదేశంలో సాయుధ పోరాట ప్రాంతాలలో జరుగుతున్న మావోయిస్టు ఉద్యమాన్ని మహిళా విప్లవకారులు రాసిన 20 చిన్న కథల సంకలనం వియ్యుక్క (గోండి భాషలో "వేగుచుక్క") ప్రతిబింబిస్తుంది. తాను ప్రకటించిన గడువుతేదీకి ముందరే మావోయిజంను నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా ప్రయత్నిస్తున్న సమయంలోనే ఇది ప్రచురితమవడం ఒక వైచిత్రం. ప్రధాన స్రవంతి మీడియా తరచుగా ఈ విప్లవకారులను దండకారణ్య అడవులను "తెగుళ్ళ” లాగా వ్యాపిస్తున్న "భయంకరమైన ఉగ్రవాదులు" అని అంటూ వారిని తలలో పేలలాగా "దువ్వేసెయ్యాల్సిన" వారిగా చిత్రీకరిస్తుంటే, వియ్యుక్కలోని కథలు వారిని తాము పనిచేసే ఆదివాసీల పట్ల కరుణను, సున్నితత్వాన్ని కలిగినవారిగానూ  సమర్థులుగానూ తెలివైన, అంకితభావంతో కష్టపడి పనిచేసే
వ్యాసాలు

వేగుచుక్క సందేశం

(విప్లవ రచయిత్రి, విప్లవోద్యమ నాయకురాలు కామ్రేడ్ అరుణ కథల సంపుటి *అప్రతిహతం* కు రాసిన ముందు మాట ఇది . ఆమె ఈ ఏడాది జూన్ 18 న ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన బూటకపు ఎదురుకాల్పుల్లో అమరురాలైంది . అరుణ ఆంద్ర ఒడిశా సరిహద్దు విప్లవోద్యమ కమిటీ సభ్యురాలు ) ఒక దశాబ్ద కాలంపాటు ప్రతి నిత్యం  ఏడాది పత్రికల్లో నిలిచిన మావోయిస్టు నాయకురాలిగా కామ్రేడ్ అరుణ పేరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చిరపరిచితమే. అయితే ఆమె రచయిత అనే విషయం చాలా మందికి తెలియదు. అజ్ఞాత మహిళా రచయితల కథలను సంకలనాలుగా