సవర్ణ ఫాసిస్టుల దుశ్చర్యలకు వ్యతిరేకంగాబహుజనులు మేల్కోవాలి
దళిత బహుజన విద్యార్ధుల పై ఉన్నత విద్యా సంస్థలలో అమలు జరుగుతున్న కుల వివక్షను నిర్మూలించి సమానత్వ భావనలు నెలకొల్పడానికి బహుజనులు, ప్రజాస్వామికవాదులు చేసిన నిరంతర పోరాటాల ఫలితంగా దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ విద్యా కమిటీ చేసిన సిఫార్సులను ఆధారం చేసుకుని ఇంతకు ముందు యూజిసి వివక్ష పరిధిలో ఉన్న ఎస్సి,ఎస్టీలతో పాటు ఓబిసిలను కూడా ఈ సిఫార్సుల పరిధిలోకి చేర్చారు.ఒకప్పుడు దళిత బహుజనులకు విద్య నిషేదించిన మనువాద అగ్రవర్ణాలు నేడు రాజ్యాంగం ప్రకారం లభించిన రిజర్వేషన్ల ద్వారా ఉన్నత విద్యా సంస్థల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్ధుల పట్ల అగ్రవర్ణాల విద్యార్ధులు,అధ్యాపకులు చూపుతున్న వివక్ష,వేదింపులు,దాడులు నిరంతరం జరుగుతూ,ఏటేటా










