పత్రికా ప్రకటనలు

త్వరలో.. ఈ తరం సాహిత్య విమర్శ ప్రారంభం

తెలుగు సాహిత్యంలోకి  అనేక జీవ‌న మూలాల నుంచి కొత్త త‌రం ర‌చ‌యిత‌లు వ‌స్తున్నారు. కొత్త అనుభ‌వాలను ప‌రిచ‌యం చేస్తున్నారు.  అద్భుత నిర్మాణ ప‌ద్ధ‌తుల‌ను ప్ర‌వేశ‌పెడుతున్నారు. చాలా ప్ర‌శంస‌నీయ‌మైన ఈ కృషిలో   ఈ కాలపు జీవ‌న సంఘ‌ర్ష‌ణ ఎంత ఉన్న‌ది?  యువ ర‌చ‌యిత‌లు దాన్ని ఎంత మేర‌కు ఒడిసిపట్టుకోగ‌ల‌గుతున్నారు?  జీవితంలోని మార్పు క్ర‌మాల‌ను ఎంత లోతుగా, సంక్లిస్టంగా, తార్కికంగా చిత్రించ‌గ‌లుగుతున్నారు?  అనే ప్ర‌శ్నలు కూడా ఉన్నాయి. ఇలాంటివి  అన్ని త‌రాలు ఎదుర్కొన్న‌వే. సాహిత్య విమ‌ర్శ ఈ స‌మ‌స్య‌ల‌ను చ‌ర్చ‌నీయాంశం చేయాలి. ప‌రిష్కారం చూపాలి.  తెలుగు  సాహిత్య రంగంలోకి కూడా సంఖ్యాప‌రంగా త‌క్కువే కావ‌చ్చుగాని,   కొత్త తరం ప్రవేశించింది.  ర‌చ‌యిత‌లైనా, విమ‌ర్శ‌కులైనా,
వ్యాసాలు

అన్ని వర్సిటీలనూ అభివృద్ధి చేయాలి

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జరుపుతున్న ప్రజాపాలన ఉత్సవాలలో భాగంగా డిసెంబర్ 10 వ తేదీన, ఉస్మానియా యూనివర్సిటీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సందర్శించారు.అంతకు మూడు నెలల ముందు ఆగస్టు 25 వ తేదీన కూడా ఓయూలో పర్యటించి ఓయూ అభివృద్ధిపై అధికారులు నివేదిక ఇస్తే అందుకు అనుగుణంగా నిధులు మంజూరు చేస్తామని, తాను మళ్లీ డిసెంబర్ 10 నాడు ఓయూ ఆర్ట్స్ కళాశాల వస్తానని, భారీ బహిరంగసభ నిర్వహిస్తానని ఆ సమయంలో ఒక్క పోలీసు కూడా క్యాంపస్ లో వుండకూడదని,ఆ రోజు విద్యార్థులు నిరసన వ్యక్తం
ఖండన

పుస్తకాలను నిషేధించి చరిత్రను రద్దు చేయలేరు సాహిత్యంపై కశ్మీర్‌ ప్రభుత్వ నిరంకుశ దాడిని ఖండించండి

కశ్మీర్‌ ప్రభుత్వం 25 పుస్తకాలను నిషేధిస్తూ ఆగస్టు 5 నాడు జారీ చేసిన ఉత్తర్వు కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలకు పరాకాష్ట. మన దేశంలో పుస్తకాలను నిషేధించడం కొత్త కాదు. ఈ విషయంలో బ్రిటీష్‌ పాలకుల వారసత్వాన్ని మన ప్రభుత్వం నిస్సిగ్గుగా స్వీకరించింది. అయితే ఒకేసారి 25 పుస్తకాల జాబితా ఇచ్చి, వీటిని నిషేధిస్తున్నామని, ఆ కాపీలు ఎక్కడున్నా జప్తు చేస్తామని ప్రకటించడం చరిత్రలో ఎన్నడూ చూడని విపరీత పోకడ. ఈ జాబితాలో కశ్మీర్‌ చరిత్రకు సంబంధించిన ప్రామాణిక పరిశోధనలు ఉన్నాయి. ఏండ్ల తరబడి అధ్యయనం చేసి, ఎన్నో డాక్యుమెంట్లను ఆధారం చేసుకుని చేసిన రచనలున్నాయి. ఎ జి