ఆయనకు ఆ శిక్ష చాలదు
యాసిన్మాలిక్ను ఉరితీయాలన్న ఎన్ఐఏ వాదనలను ఖండించండి యావజ్జీవ ఖైదీగా ఉన్న కశ్మీర్ పోరాట నాయకుడు యాసిన్మాలిక్ను ఉరి తీయాలని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) మే 29న ఢల్లీి కోర్టులో వాదించింది. ఇటీవల ఎన్ఐఏ దాఖలు చేసిన పిటీషన్ మీద తుషార్మెహతా కోర్టులో తమ వాదనలు వినిపిస్తూ ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం వంటి అత్యంత ప్రమాదకరమైన, అరుదైన నేరానికి పాల్పడినందు వల్ల యాసిన్ మాలిక్కు ఇప్పుడు విధించిన శిక్ష సరిపోదని, ఉరిశిక్ష విధించాలని కోరాడు. ఆయన చేసిన నేరాల తీవ్రతను చాటడానికి ఒసామాబిన్ లాడెన్ పేరు కూడా ప్రస్తావించాడు. ఇలాంటి కఠినమైన శిక్షలు విధించకపోతే నిరంతరం ఎవరో ఒకరు సాయుధ










