పత్రికా ప్రకటనలు

జయితా దాస్‌ను తక్షణమే, బేషరతుగా విడుదల చేయాలి

పశ్చిమ బెంగాల్ 30.03.2022 29.03.2022 రాత్రి కోల్‌కతా పోలీసుల స్పెషల్  టాస్క్ ఫోర్స్ (STF) సామాజిక కార్యకర్త జయిత దాస్‌ను అరెస్టు చేసింది. నిన్న ఉదయం 11 గంటలకు డాక్టర్ దగ్గరికి వెళ్ళి జయిత నదియా జిల్లాలోని జగులియా క్రాసింగ్ దగ్గర ఆటో రిక్షా కోసం చూస్తుండగా జాగులియా పోలీస్ స్టేషన్ పోలీసులు వచ్చి తెల్ల రంగు  కారులో ఎక్కించుకెళ్ళారు. ఆమె చేతిలో వున్న డాక్టర్ ప్రిస్క్రిప్షన్, కొంత డబ్బు ఉన్న బ్యాగును తీసేసుకున్నారు. తరువాత  ఆమెను ఖాళీగా ఉన్న ఒక ఇంటికి తీసుకువెళ్ళి, అరెస్టును ధృవీకరించడానికి STF అధికారి రాత్రి 8 గంటలకు వచ్చే వరకు కూర్చోబెట్టారు.
పత్రికా ప్రకటనలు

మావోయిస్టు పార్టీ మీద, విప్లవ ప్రజా సంఘాల మీద నిషేధాన్ని ఎత్తివేయాలి

(మావోయిస్టు పార్టీ మీద, విప్లవ ప్రజా సంఘాల మీద నిషేధాన్ని ఎత్తివేయాలి, తెలంగాణ పబ్లిక్‌ సెక్యూరిటీ యాక్ట్‌-1992ను రద్దు చేయాలి అనే డిమాండ్ల మీద డిసెంబర్‌ 30 శనివారం హైదరాబాదులో ఉదయం 10.30 నుంచి సాయంకాలం 5 గంటల దాకా విరసం నిర్వహించిన   రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌ నోట్‌) ప్రజాస్వామ్యం అంటేనే వేర్వేరు రాజకీయాల మధ్య సంభాషణ. ప్రజలు తమకు ఇష్టమైన రాజకీయాలను ఎంచుకోవడం.  వ్యక్తిగతంగా తమ అభివృద్ధికి, ప్రగతికి ఏ రాజకీయాలు కావాలో నిర్ణయించుకొనే స్వేచ్ఛ ఉండటం. పార్టీలుగా, సంస్థలుగా సంఘటితమై వాటిని ఆచరించడం. మొత్తంగానే సమాజ వికాసానికి ఏ రాజకీయాలు దోహదం చేస్తాయో  నిరంతర చర్చ కొనసాగడం.
Press notes పత్రికా ప్రకటనలు

Freedom for Palestine means:”An independent Palestinian state,from the Jordan Riverto the Mediterranean Sea”!

The daily genocide of the Palestinian people by the murderous state of Israel continues unabated, but also the heroic resistance of this people which causes a massive wave of support demonstrations across the planet. After a month, however, beyond the anger and indignation, the question inevitably arises in the minds of the world: What must be done to achieve justice for the struggling people of Palestine? This question cannot be
పత్రికా ప్రకటనలు

కేసీఆర్ రాజ్యంలో కన్నబిడ్డల అంత్యక్రియలు కూడా నేరమా?

అమరుల త్యాగాలను స్మరించుకోవడం చట్ట వ్యతిరేకమైపోయిందా? అమరుల బంధుమిత్రుల సంఘం సహా 16 ప్రజా సంఘాలపై నిషేధాన్ని వ్యతిరేకించండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమరుల బంధు మిత్రుల సంఘాన్ని చట్ట వ్యతిరేక సంస్థగా ప్రకటించింది. గత నెల 30వ తేదీ తయారు చేసుకున్న జీవో 73ను ఏప్రిల్ 28న విడుదల చేసింది. ఈ ప్రకటన మమ్మల్ని దిగ్ర్భాంతికి గురి చేసింది. పాలకుల దుర్మార్గం మాకు చాలా బాగా తెలుసు. మా కన్న బిడ్డల్ని, సహచరుల్ని, తల్లిదండ్రుల్ని, కుటుంబ సభ్యుల్ని ప్రభుత్వం వెంటాడి హత్య చేస్తే, ఆ దు:ఖాన్ని మోస్తూ జీవిస్తున్నవాళ్లం. మాకు ఈ వ్యవస్థ, రాజ్యం ఎంత అమానుషమైనవో
పత్రికా ప్రకటనలు

నిషేధం రాజ్యాంగ వ్యతిరేకం

విరసం తదితర 16 ప్రజా సంఘాలపై తెలంగాణ ప్రభుత్వ నిషేధ ఉత్తర్వులను వ్యతిరేకించండి 26.4.2021 విప్లవ రచయితల సంఘం సహా 16 ప్రజా సంఘాలను చట్టవ్యతరేక సంస్థలుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజ్యాంగంలోని భావ ప్రకటనా స్వేచ్ఛకు, రాజకీయ స్వేచ్ఛకు, సంఘం పెట్టుకొనే హక్కుకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమైన ఈ జీవో ప్రభుత్వ పాలనా పద్ధతులకు కూడా పూర్తి వ్యతిరేకంగా వెలుగులోకి వచ్చింది. జీవో ఎంఎస్ 73 పేరుతో మార్చి 30న ఈ ఉత్తర్వులను తయారు చేశారు. ఏప్రిల్ 28న పత్రికలకు విడుదల చేశారు. ప్రజాస్వామ్యంలో జీవోలు
పత్రికా ప్రకటనలు

బాక్సైట్ మైనింగ్ లీజులను రద్దు చేయండి

అటవీ భూములను మైనింగ్‌ అవసరాల కోసం మళ్లించేందుకు వేదాంత కంపెనీ అధికారులు, జిల్లా యంత్రాంగం బూటకపు గ్రామసభలు నిర్వహించడంపై నేరపూరిత, చట్టవిరుద్ధమైన ప్రయత్నాలపై మా మాటి మలి సురాఖ్య మంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒడిశాలోని తిజిమాలి, కుట్రుమాలి, మజ్‌హింగ్‌మాలి కొండలపై ఉన్న బాక్సైట్ మైనింగ్ లీజులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూంది.   తిజిమాలి కొండల చుట్టూ నివసించే ప్రజల సమ్మతి లేకుండా తిజిమాలి (ప్రభుత్వ రికార్డులలో సిజిమాలి అని వుంది)లో బాక్సైట్ తవ్వడానికి ఒడిశా ప్రభుత్వం వేదాంత లిమిటెడ్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 2023 మార్చి 1 న, వేదాంతను ప్రాధాన్య వేలందారుడిగా ప్రకటించారు. 311 మిలియన్ టన్నుల
పత్రికా ప్రకటనలు

వేదాంత రహస్య ప్రయత్నాలు

COVID-19 భారతదేశం అంతటా వ్యాపించడంతో, చమురు, గనుల పరిశ్రమలను నియంత్రించే కీలక పర్యావరణ భద్రతా నిబంధనలను పలుచన చేయడానికి గని త్రవ్వకాల- చమురు సంస్థ వేదాంత కంపెనీ చడీ చప్పుడు లేకుండా ప్రభుత్వాన్ని తన వైపు తిప్పుకొనే ప్రయత్నం చేసింది. అదానీ అవకతవకలపై హిండెన్‌బర్గ్‌ రిపోర్టుకు మద్దతుగా ఓ తాజా నివేదికను తెచ్చిన ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ అండ్‌ కరప్షన్‌ రిపోర్టింగ్‌ ప్రాజెక్ట్‌ (ఓసిసిఆర్‌పి) కరోనా సమయంలో వేదాంత గ్రూప్‌ జరిపిన రహస్య లాబీయింగ్‌, దానికి పర్యావరణ చట్టాల్లో కేంద్రం చేసిన సవరణలపై మరో రిపోర్టును ఇచ్చింది. ఓసిసిఆర్‌పి నివేదిక ముఖ్యాంశాలు: - కోవిడ్ సమయంలో కీలక పర్యావరణ నిబంధనలను
పత్రికా ప్రకటనలు

సాయిబాబా మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి.

ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబా నిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందడంపట్ల  బాధాతప్త హృదయంతో నిర్బంధ వ్యతిరేక వేదిక జోహార్లు తెలియజేస్తుంది.  ప్రముఖ మానవ హక్కుల కార్యకర్తగా, కవిగా, రచయితగా, విద్యావేత్తగా పేరుపొందిన సాయిబాబా రాజ్యం కక్షపూరిత చర్యలకు బలైపోయాడు. .1990 సంవత్సరాల నుండి రిజర్వేషన్ అనుకూల ఉద్యమం, జైలు ఖైదీల హక్కుల సాధన ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ సాధన ఉద్యమం, ఆదివాసి హక్కుల ఉద్యమం లాంటి అనేక ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించాడు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించడం సహించలేని రాజ్యం అతనిపై అక్రమ కేసులు బనాయించి పది సంవత్సరాలు జైలులో అండా సెల్
పత్రికా ప్రకటనలు

గ్రోవ్ వాసుకు మద్దతుగా  విద్యార్థి సంఘాలు 

తేదీ: సెప్టెంబర్ 7, 2023 కార్పొరేట్ సంస్థలు, ఫాసిస్టులు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కేరళ అంతటా అనేక నిరసనలకు నాయకత్వం వహించిన, గ్రో వాసు అనే పేరుతో ప్రసిద్ది చెందిన వాసును జైలులో నిర్బంధించి అతని పౌర హక్కులకు భంగం కలిగించడాన్ని విద్యార్థులమైన మేము సమైక్యంగా ఖండిస్తున్నాము. ఏడేళ్ల నాటి కేసులో, 2016 నవంబరు 24న సీఎం పినరై విజయన్ నేతృత్వంలోని హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కేరళ పోలీసుల థండర్ బోల్ట్ కమాండోల చేత హత్యకు గురైన, అనారోగ్యంతో ఉన్న అజిత, కుప్పు దేవరాజ్ అనే ఇద్దరు మావోయిస్టుల బూటకపు ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా కోజికోడ్ మెడికల్
పత్రికా ప్రకటనలు

వరవరరావుకు తుమకూరు అక్రమ కేసులో అక్రమ వారెంట్‌

వీడియో కాన్ఫరెన్స్‌లో హాజరైనా గైర్హాజరీ అని రూ. 25,000 జరిమానా కర్ణాటక రాష్ట్రంలోని పావగడ అక్రమ కేసులో వరవరరావు గైర్హాజరీ అని ఆరోపిస్తూ ఆయనను అరెస్టు చేయాలని ఈ నెల 11న మధుగిరి కోర్టు  వారంట్‌ ఇచ్చి, రూ. 25 వేల జరిమానా విధించడాన్ని విరసం ఖండిస్తోంది. ఈ కేసు 2005 ఫిబ్రవరిలో నమోదైంది. ఇందులో  వరవరరావును నిందితుడిగా చేర్చారు. ఇలాంటి కేసు ఒక‌టి ఉన్న‌ట్లు భీమా కొరేగావ్‌ కేసులో అరెస్ట‌యి పూనా జెయిల్లో ఉండ‌గా 2019లో ఆయ‌న‌కు తెలిసింది. అనారోగ్య కారణాల మీద భీమా కొరేగావ్ కేసులో వ‌ర‌వ‌ర‌రావుకు బొంబాయి హైకోర్టు షరతులతో 2021 మార్చి నెలలో